కాలుష్య కారక పరిశ్రమలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు మంగళవారం గుమ్మిడిదల తహసీల్ ఎదుట మహాధర్నా చేపట్టారు. కాలుష్య పరిశ్రమలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ ధర్�
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్నకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఐసీసీ మంగళవారం ముంబైలో షెడ్యూల్ను ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం, అగ్ర హీరో మహేశ్బాబు ఇందులో కథానాయకుడు కావడం.. ఈ రెండు కారణాలు.. సిన�
చింతలమానేపల్లి తహసీల్దార్ కార్యాలయానికి మంగళవారం ఏసీబీ అధికారులు వచ్చారన్న విషయం కలకలం రేపింది. సాయంత్రం అధికారులు వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ మెస్సేజ్ వైరల్ అయ్యింది.
ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత సెప్టెంబర్లో జీవో విడుదల చేసింది. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచి, వార్డు మెంబర్�
ముంబై, నవంబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను వెనక్కితీసుకోవడంతోపాటు ఐటీ, వాహన రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో సూచీలు భారీగా నష్టపోయాయి
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లపై సింగరేణి కార్మికులు, జేఏసీ నాయకులు కన్నెర్ర చేశారు. వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవా రం సింగరేణి వ్�
బీసీలకు స్థానిక సంస్థలతో పాటు చట్ట సభలు, వి ద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘాల నేతలు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు మంగళవారం మం చిర్యాల జిల్లా చెన్నూర్లో నల్ల బ్యాడ్జీలత
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనం కాబోతున్నాయని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) ఆఖరు (2027 మార్చి 31)కల్లా బ్యారెల్ క్రూడాయిల్ రేటు 30 డాలర్లు పడిపోవచ్చన�
గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి మళ్లీ భగ్గుమన్నది. ప్రాంతీయ ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతోపాటు పెండ్లిండ్ల సీజన్ రావడంతో కొనుగోళ్లు భారీగా పుంజుకున్నాయి.
ఫిక్స్డ్ ఇన్కమ్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గత నెల అక్టోబర్లో రూ.1.6 లక్షల కోట్ల నికర పెట్టుబడులను అందుకున్నాయి మరి. అంతకుముందు నెల సెప్టెంబర్లో భారీగా
పౌల్ట్రీ రంగాన్ని ఉపాధి కల్పించే వనరుగా చూస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2025 కార్యక్ర�