[07:52]సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ముఖ కవళికలను గుర్తించి నేరగాళ్లను పట్టించే ‘ఫేషియల్ రికగ్నిషన్ కెమెరా’లను రైల్వేశాఖ ఏర్పాటు చేయనుంది. దేశంలో పైలట్ ప్రాజెక్టు కింద హౌరా, సెల్దా, దిల్లీ, ముంబయి, ధనపూర్, చెన్నైలతో పాటు సికింద్రాబాద్నూ రైల్వే ఎంపిక చేసింది.
సౌదీ అరేబియాలో శుక్రవారం మినీ మహానాడును వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు అంశాలతో కూడిన తీర్మానాన్ని పార్టీ కార్యకర్తలు ఆమోదించి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించారు.
[07:18]అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘జాతీయ స్పెల్లింగ్ బీ’ పోటీల్లో ఈ ఏడాది కూడా భారత-అమెరికన్ విద్యార్థుల హవా కొనసాగింది. ఈ పోటీల్లో హైదరాబాద్ మూలాలున్న బాలుడు సత్తాచాటాడు.
దేశంలో గృహిణులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా పైపైకి చేరిన వంట నూనెల ధరలు (Edible Oil Prices) మరికొన్ని రోజుల్లో తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది.
హైదరాబాద్ నగరంలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడు మొత్తం రూ.61.95 లక్షలు పోగొట్టుకున్నాడు. నగరంలో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఈ సైబర్ మోసానికి బలవుతూనే ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళితే..
కట్క వేయగానే లైటు వెలిగితే.. అప్పట్లో సంచలనం. రిమోట్ మీట నొక్కగానే టీవీ ఆన్ అయితే.. అబ్బురం. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన సాంకేతికత.. మన జీవితాల్లోకి చొచ్చుకొని పోయింది. ఇప్పుడు పర్సనల్ ఏఐ ఏజెంట్లను పెట్టుకున
భారత్లో పెట్టుబడులు పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రవాస భారతీయులను, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రభావశీలురకు విజ్ఞప్తి చేశారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణన�
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ముందంజ వేయగా, గుజరాత్ టైటన్స్ తమ పోరాటాన్ని ముగించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై 20 పరుగుల తేడాతో గుజరాత్పై ఉత్కంఠ విజయం సాధించింది.
అనుకున్నదే జరుగుతున్నది.. తెలంగాణ వైపునకు జలఖడ్గం దూసుకువస్తున్నది.. కృష్ణా జలాల్లో దశాబ్దాల అన్యాయం సరికాకముందే గోదావరిలోనూ ఆశలు గల్లంతవుతున్నాయి. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నట్ట�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం తీవ్ర విమర్శలు చేశారు. పహల్గాంలో ఆరుగురు ఉగ్రవాదులు ఇంకా పరారీలో ఉన్నారని, వారు బీజేపీలో చేరుతారేమోనని ఆరోపించారు. ‘ఆరుగురు తీవ
తమ 11 ఏండ్ల పాలనలో దేశం ఆర్థికాభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నదంటూ బీజేపీ నాయకులు చేసుకొంటున్న ప్రచారం అంతా అబద్ధమేనని తేలిపోయింది. మేకిన్ ఇండియా ఉత్త ప్రచారమేనని, అదెప్పుడో జోకిన్ ఇండియాగా మ�
షోరూం నుంచి వాహనాలకు వచ్చే సైలెన్సర్లు కాకుండా.. వాటికి మరమ్మతులు చేసి ఇష్టానుసారంగా తయారు చేసుకుంటూ శబ్ద, వాయుకాలుష్యానికి కారకులవుతున్న వారిపై రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కొరఢా ఝళిపిస్తున్నారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక తీవ్ర వివాదానికి దారి తీస్తున్నది. ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకే ఇస్తున్నారని అన్ని గ్రామా ల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది.
డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశా రు. శుక్రవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి కేసు వి
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
దేశంలో పసిడి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చేసింది. నిన్న తగ్గిన పసిడి ధరలు, ఈరోజు మళ్లీ పుంజుకున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వేళ వీటి ధరలు పెరగడం పట్ల సామాన్య ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే నేడు ఉదయం నాటికి ఏ మేరకు పెరిగాయో ఇక్కడ చూద్దాం.