ఓకే దేశం ఓకే ఎన్నిక అంశంపై బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. వన్ నేషన్- వన్ ఎలక్షన్ అనేది కొత్తది ఏం కాదన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రెండు దశాబ్దాల పాటు ఓకే దేశం ఓకే ఎన్నిక కొనసాగిందని గుర్తుచేశారు. 1971లో ఇందిరాగాంధీ మధ్యంతర ఎన్నికలకు వెళ్లడంతో సమస్య వచ్చిందని పేర్కొన్నారు.
Ravula Sridhar Reddy కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్లో గెలిచే పరిస్థితి లేదని గ్రహించే కిషన్ రెడ్డి ప్రజలకు నివేది
కొందరు ఎదుటి వారిని హింసిస్తూ పైశాసిక ఆనందం పొందుతుంటారు. ఇంకొందరు నోరు లేని మూగజీవాలను వివిధ రకాలుగా బాధపెడుతూ.. రాక్షసానందం పొందుతుంటారు. అయితే టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నట్లు.. కొన్నిసార్లు..
దేశానికి రాజైనా తల్లికి కొడుకేననే నానుడు మరోసారి రుజువైంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు జరుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ఎన్నికల ర్యాలీలో తన తల్లి హీరాబెన్ ఫోటో చూసి భావోద్వాగానికి గురయ్యారు. తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపేశారు.
బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదని, తెలంగాణ ప్రజలు అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఇక సాధ్యం కాదన్నారు. సెంటిమెంటు మీద ఆధారపడి ఎల్లకాలం రాజకీయాలు నడవవన్నారు. 2015లోనే ఫోన్ ట్యాపింగ్పై చర్చ జర�
కాంగ్రెస్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం అని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు
Sita Kalyana Vaibhogame Teaser : సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా ‘సీతా కళ్యాణ వైభోగమే’ అనే సినిమా తెరెక్కుతోంది. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ �
KCR లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ తలపెట్టిన బస్సు యాత్రకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ సీఈవో వికాస్రాజ్ను బీఆర్ఎస్ పార్టీ కోరింది. ఈనెల 22 నుంచి మే 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేయ
ఐపీఎల్ 2024లో (IPL 2024) చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు మరోసారి సత్తా చాటారు. లక్నో సూపర్ జెయింట్స్తో (Lucknow Super Giants vs Chennai Super Kings) జరుగుతున్న మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 176 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా 57 పరుగులతో రాణించి టాప్ స్కోరర్గా నిలిచాడు.
టిక్కెట్టు లేకపోయినా రైలెక్కి రిజర్వేషన్ సీటులో కూర్చున్న అక్కడి నుంచి లేచి లేదంటూ మంకుపట్టు పట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇజ్రాయెల్ - ఇరాన్(Israeil - Iran) మధ్య పెరిగిన ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీసేలా ఉండటంతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) శుక్రవారం తనదైన శైలిలో స్పందించారు. ఇరు దేశాలకు శాంతి సందేశం ఇచ్చారు.
కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం నీటి వనరుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. నల్గొండ దాహార్తిని , ఆపద కాలంలో విద్యుత్ అవసరాన్ని తీర్చే టెయిల్ పాండ్ ఆధారాన్ని దొంగతనంగా ఖాళీ చేస్తే జిల్లా మంత్రులకు సోయిలేదని మండిపడ్డారు.
Bandi Sanjay అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్వింటాల్ ధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. శుక్రవారం కరీ�
తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) పార్టీ లాగానే., ఏపీలో కూడా వైఎస్సార్సీపీ (YSRCP) కనుమరుగు కావడం ఖాయనమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలోని మధురవాడలో తన నూతన కార్యాలయాన్ని శుక్రవారం నాడు ప్రారంభించారు.
Harish Rao మైనార్టీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఒక్క మైనార్టీకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని అన్నారు. మైనార్టీలపై కాంగ్రెస్ ప్రేమ ఇదేనా? అని ప�
Lalrin Puia లోక్సభ తొలి విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఒక అపశృతి చోటుచేసుకుంది. మిజోరంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ జవాన్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని స్వస్థలానికి పం�
Padma Rao Goud పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులదే విజయం ఖాయమని సికింద్రాబాద్ బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధీమాను వ్యక్తం చేశారు.