[15:54]Kamala Harris: జూమ్ కాల్లో కమలాహారిస్ రికార్డు సృష్టించారు. ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ కోసం చేపట్టిన ఈ కాల్లో ఏకంగా 1.64 లక్షల మంది పాల్గొన్నారు.
Mamata banerjee పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జి శుక్రవారం మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. రేపు అక్కడ ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరగనున్
‘దమ్ముంటే అసెంబ్లీ కి రా.. ప్రతి విషయంపై అసెంబ్లీలో చర్చ పెడదాం’ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. ఏపీ సీఎం నారా చద్రబాబు నాయడు (AP CM Nara Chadrababu Naidu) సవాల్ విసిరారు. రాజకీయ కక్షసాధింపు తనకు ఇష్టం ఉండదని అయితే హత్యలు చేసి తప్పించుకుంటామంటే ఊరుకోమని చట్ట ప్రకారం శిక్షించి తీరుతామని సీఎం హెచ్చరించారు.
‘‘కూటికోసం కోటి విద్యలు’’.. అన్న సామెత చందంగా పొట్ట కూటి కోసం ఎంతో మంది నిత్యం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు రోడ్డుపై వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో...
కన్నుపై వాలిన పురుగు చంపి ఇన్ఫెక్షన్ బారిన పడ్డాడో చైనా వ్యక్తి. మందులకు లొంగని ఇన్ఫెక్షన్ చివరకు మెదడుకు పాకే అవకాశం ఉండటంతో వైద్యులు అతడి కన్నును తొలగించేశారు.
INDW vs BANW : మహిళల ఆసియా కప్ సెమీఫైనల్లో భారత బౌలర్లు చెలరేగారు. పేసర్ రేణుకా సింగ్(3/10) విజృంభణతో బంగ్లాదేశ్ టాపార్డర్ చేతులెసింది. ఆ తర్వాత స్పిన్నర్ రాధా యాదవ్(3/14) సైతం మూడు వికెట్లతో సత్తా చాట
చాలా మైనింగ్ కంపెనీలు ఈ నాడ్యుల్స్ను సేకరించాలని ప్రణాళికలు వేస్తున్నాయి. మైనింగ్ కంపెనీల ఆలోచన సముద్ర లోతుల్లో ఆక్సిజన్ ఉత్పత్తిపై జరుగుతున్న పరిశోధనలకు ఆటంకంగా మారుతుందని సముద్ర తీర శాస్త్రవేత్తలు భయపడుతున్నారు.
ఒక వ్యక్తి జీవితంలో ఎదగడానికి కొన్ని దోహదం చేసినట్లే జీవితంలో ఎదుగుదల లేకపోవడానికి కూడా కొన్ని కారణం అవుతాయి. కింది 7 అలవాట్లు ఉన్న వ్యక్తులు జీవితంలో అసలు ఎదగలేరని..
[15:40]పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి.
కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఈ వారంలో తీవ్ర ఒడిదుడుకులును ఎదుర్కొన్న సూచీలు వారంలో చివరి రోజు మాత్రం భారీ లాభాలను ఆర్జించాయి. రోజుంతా లాభాల బాటల పయనించాయి. శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరును కొనసాగించింది.
దాదాపు 100 సినిమాలకుపైగా చేసిన స్టార్ హీరోయిన్.. చాలా దీనమైన స్థితిలో మరణించింది. అది కూడా అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో.. ఇంతకీ ఎవరామె..?
Red Book ఐదేళ్ల వైసీపీ పాలనలో చట్టాలను చేతుల్లోకి తీసుకొని తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నానని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆశలన్నీ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చిత్రంపైనే ఉన్నాయి. ఎందుకంటే లైగర్ చిత్రం మిగిల్చిన నష్టాలు అంతా ఇంతా కాదు. డబుల్ ఇస్మార్ట్ చిత్ర రిలీజ్ కి కూడా లైగర్ నష్టాలు అడ్డు తగులుతాయని అంతా భావించారు.
Hyderabad రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గత వారం రోజుల నుంచి వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. గత శనివారం నుంచి మొదలుకుంటే.. శుక్రవారం తెల్లవారుజాము వరకు భాగ్యనగరంలో వర్షం కురిసింది. వారం ర�
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ చివరి రోజు కావటంతో విద్య, ఐటీ శాఖమంత్రి నారా లోకేష్కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం నాడు లోకేష్ను పలువురు నామినేటెడ్ పదవుల ఆశావహులు కలిశారు. ఈ సందర్భంగా తమ తమ బయోడేటాలు మంత్రికి ఆశావాహులు అందజేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.
Medaram ములుగు జిల్లా సమ్మక్క - సారలమ్మ తాడ్వాయి మండలంలో గల ఊరట్టం గ్రామ పంచాయతీ పరిధిలోని కన్నెపల్లి గ్రామానికి చెందిన సారలమ్మ పూజారి(Saralamma Pujari )కాక సంపత్ మృతి(Sampath died) చెందారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో
Charaideo Maidam: అహోమ్ చక్రవర్తుల సమాధులకు.. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది. ఈశాన్య అస్సాంలో ఈ ప్రాంతం ఉన్నది. కల్చరల్ ప్రాపర్టీ క్యాటగిరీలో ఆ ప్రాంతానికి యునెస్కో గుర్తింపు కల�
వైసీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థపై (Volunteer System) కూటమి ప్రభుత్వంలో కొనసాగుతుందా..? లేదా..? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది...
Maruthi ఈ రోజుల్లో అనే చిన్న చిత్రంతో కెరీర్ను ప్రారంభించి ఆ చిత్రం సాధించిన సన్సేషన్తో అప్పట్లో సినీ పరిశ్రమలో హాట్టాపిక్గా మారాడు దర్శకుడు మారుతి (Maruthi). తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో రాజాసాబ్�
కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రాలకు కేటాయింపుల్లో 'వివక్ష' చూపారంటూ విమర్శలు చేస్తున్న విపక్షాలు ఈసారి 'నీతి ఆయోగ్' లో ఆ విషయాన్ని లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నారు. శనివారంనాడు ఢిల్లీలో జరిగే ''నీతి ఆయోగ్'' సమావేశంలో పశ్చిమబెంగాల్ పట్ల చూపుతున్న రాజకీయ వివక్షపై నిరసన తెలపనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చెప్పారు.
[15:10]TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది.
Rahul Gandhi లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ ఇవాళ ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ వీధిలో చెప్పులు కుట్టే కొట్టు దగ్గర ఆగారు. ఆ కొట్టు ముందు కూర్చ�
తమ జీవిత భాగస్వామితో చిన్న మనస్పర్థలు వచ్చినా, వారిలో కొన్ని విషయాలు నచ్చకపోయినా వెంటనే విడాకులు తీసుకుంటున్నారు. అలా విడాకులు తీసుకుంటున్న వారిలో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చాలా మందే ఉన్నారు.
[15:05]అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలప హస్తం నేతలు మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో హైదరాబాద్కు ఎన్ని నిధులు ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం నాడు గాంధీభవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ అసెంబ్లీ నిన్న కాంగ్రెస్ సర్కార్ ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టిందని అన్నారు.
కాలం మరింది. దానికి అనుగుణంగా ప్రజలు సైతం మారారు. దీంతో వీధి రౌడీల నుంచి గ్యాంగ్స్టర్ల వరకు.. అందరికీ అభిమానులు, ఫ్యాన్స్ అసోసియేషన్లు భారీగా పెరిగిపోయాయి. ప్రాంతాలకు అతీతంగా దేశమంతా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద రౌడీలు ఎవరైనా జైలుకు ఇలా వెళ్లి.. అలా వచ్చారంటే.. వారి ఫ్యాన్స్కు పెద్ద పండగే. జైలు నుంచి విడుదలైన వారికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తారు.