హైదరాబాద్లో ఓట్ల తొలగింపుపై పలు పార్టీల నేతలు అధికారులను ప్రశ్నించారు. ఏ ప్రతిపాదికన 5.41 లక్షల ఓట్లను తొలగించారు? బోగస్ ఓట్లకు సంబంధించి తాము చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు.
Rains in Hyderabad: హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఒక్కసారి వాతావరణం మారిపోయి నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి.
ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్ (Hyderabad) నగర వాసులకు కాస్త ఊరట లభించించింది. నగరంలోని పలుకోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం (Rain) కురుస్తున్నది. రాజేంద్రనగర్, తుర్కయంజాల్, కొత్తపేట, సరూర్నగర్
KCR: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ సోమవారం (22) నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో రోడ్షోలు, బస్సు యాత్రలతో ఆయన పర్యటించనున్నారు.
బలమైన సైనిక వ్యవస్థతో పాటు ఇప్పటికే పొరుగు దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నా డ్రాగన్ కంట్రీ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మిలిటరీ బలోపేతంలో భాగంగా మరో కొత్త సైన్యాన్ని తయారు చేసేందుకు శ్రీకారం చూట్టింది.
అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలోని చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలతో సహా తల్లి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చెరువుకట్ట పై నుంచి పిల్లలతో పాటు దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాలపై ఇంట్రెస్ట్ రోజు రోజుకు బాగా పెరిగి పోతుంది .అలాగే వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో మలయాళ ఇండస్ట్రీ క్రేజ్ బాగా పెరిగింది. గత రెండు నెలల నుంచి మలయాళ మూవీ ఇండస్ట్రీ లో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ వస్తున్నాయి .అవి �
ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్లకు సంబంధించి టికెట్లను కేవలం పేటియం, సంబంధిత టీం వెబ్సైట్ లో తప్పించి ఆన్లైన్లో ఎక్కడ దొరకట్లేదు. దింతో క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను బ్ల
America: అమెరికాలోని మేరీల్యాండ్లోని గ్రీన్బెల్ట్లోని ఓ పార్కులో శుక్రవారం కాల్పుల ఘటన వెలుగు చూసింది. ఈ దాడిలో ఐదుగురు హైస్కూల్ విద్యార్థులు గాయపడ్డారు.
బెంగళూరులోని రాజనుకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మావల్లిపురలో ఎనిమిది మంది నైజీరియన్స్ ను పోలీసు అధికారులపై దాడి చేసినందుకు అరెస్టు చేసారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) మావల్లిపుర ప్రాంతంలో డ్రగ్స్ పెడ్లర్ గురించి సమాచారం అందుకుం�
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది తమతో టచ్లో ఉన్నారని, చిటికేస్తే వస్తారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లడం కాదని, ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఆ పార్టీలో ఉంటారో కేసీఆర్ చూసుకోవాలని అన్నారు.
తూర్పులో ఈ దఫా ద్విముఖ పోటీ నెలకొంది. వరుసగా 2 సార్లు విజయకేతనం ఎగురవేసి హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్న గద్దె రామ్మోహన్ ఈ సారి తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి తరపున రంగంలో నిలవగా.. వైఎస్ఆర్సీపీ తరపున మొదటిసారి దేవినేని అవినాష్ బరిలో ఉన్నారు.
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్.. గ్రామీణ బాటపట్టింది. గ్రామాల్లో ఉండేవారిని లక్ష్యంగా పెట్టుకొని ‘గ్రామీణ్ మహోత్సవ్' పేరుతో దేశవ్యాప్తంగా 16 నూతన ప్రాంతాల్లో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. �
గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 20న) బంగారం రేటు స్పల్పంగా పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.74,340 ఉండగా, ఇప్పుడు అది కాస్తా రూ.74,350కి చేరింది. కేవలం 10 రూపాయలు మాత్రమే పెరిగింది.
దేశీయ టాప్ ఐటీ రంగ సంస్థల్లో ఉద్యోగులు తగ్గుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2023-24) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రోల నుంచి 64,000 మంది ఉద్యోగులు బయటకుపోయారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో
తనపై వేయించడానికి ఇక గులకరాళ్లే మిగిలాయని సీఎం జగన్(YS Jagan) అన్నారు. మరో పదేళ్లు తాను ముఖ్యమంత్రిగా ఉంటేనే పేద విద్యార్థులకు ఇంగ్లీషు చదువులు అందుతాయన్నారు. వచ్చే ఐదేళ్లలో సంక్షేమ పథకాలు(Govt Schemes) కొనసాగాలా? వద్దా? అనేది ప్రజలు వేసే ఓట్లపైనే ఆధారపడి ఉందన్నారు.
గోదావరి-కావేరీ అనుసంధానం ప్రాజెక్టు ముసాయిదా డీపీఆర్పై రాష్ట్రాలకు విధించిన గడువుపై విమర్శలు రావడంతో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) వెనక్కి తగ్గింది.
బీఆర్ఎస్ పార్టీ వికెట్లు ఒక్కొక్కటిగా పడిపోతున్నాయి. పార్టీలో ఇవాళ ఉన్నవారు.. రేపు ఉంటారనే నమ్మకం లేకుండా పోతోంది. నేడు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరనున్నారు. ఒకట్రెండు రోజుల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేరికలపై ఫోకస్ పెట్టనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.