కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయనను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు నిర్విరామ కృషికి సిద్ధమవుతున్నాయని తెలిపారు.
సన్రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి కీలక విజయం సాధించింది.హర్షల్ 4 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించిన మ్యాచ్లో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు చేజారిపోయాయి
బెంగళూరులో ఉన్న అనధికారిక పాకిస్థానీయులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి పరమేశ్వర్ తెలిపారు. జాతీయ భద్రతపై మరిన్ని కఠిన నిర్ణయాలు అవసరమని ఆయన పేర్కొన్నారు
ఆంధ్ర విశ్వవిద్యాలయం భాషా ఆధారిత విద్యా సంస్థగా 1926లో స్థాపించబడింది. శతాబ్దకాలంలో ఇది అనేక గొప్ప మేధావులను, నేతలను తయారు చేసిన ప్రతిష్టాత్మక వర్సిటీగా ఎదిగింది.
జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దవాఖానలు, వైద్య కళాశాలల్లో పనిచేసే డాక్టర్లు, బోధనా సిబ్బందితో పాటు పారామెడికల్, అనుబంధ సిబ్బందికి మే 1 నుంచి ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు
కార్మిక సంక్షేమ నిధిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారిలో వినియోగిస్తున్నదా? కార్మికుల సంక్షేమం కోసమే వాడాల్సిన డబ్బును దారిమళ్లించి భారత్ సమ్మిట్ సదస్సు నిర్వహణ కోసం ఖర్చు పెడుతున్నదా? వివాస కానుక పథ�
నటుడు కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. 15వ ప్రతిష్టాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్'లో ఈ సినిమా నామినేట్ అయ్యింది. ఉత్తమ చిత్ర విభాగానికి ‘క’ నామినేట్ అయినట్లు
లంకలో రావణుడి అరాచకాలను అరికట్టడానికి ఆనాడు రామదండు కదిలిందని.. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న అరాచకాన్ని అడ్డుకునేందుకు గులాబీ దండు కదిలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
బీఆర్ఎ్సలో కీలక నేతల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్నే ఉంటారని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. కేటీఆర్, కవిత మధ్య గ్యాప్ అనేది గిట్టనివారి ప్రచారమని కొట్టిపారేశారు.
పాక్పై సైనిక చర్యలకు సంబంధించిన నాలుగు కీలక మార్గాలను రక్షణ నిపుణులు ప్రతిపాదిస్తున్నారు. వీటిలో ఆధునిక యుద్ధ విమానాలతో దాడులు, నియంత్రణ రేఖ వెంట దాడులు, సర్జికల్ దాడులు, మరియు సరిహద్దు ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడులు చేయడం ఉన్నాయి
వరుసగా రెండు ఓటముల తర్వాత ఐపీఎల్-18లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తిరిగి విజయాల బాట పట్టింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బంతితో పాటు బ్యాట్తోనూ సమిష్టిగా రాణించ
ఆ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి 20 రోజులకు పైగా నిరీక్షించారు. తర్వాత కేంద్రంలో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కావడంతో ట్రాక్టర్ల ద్వారా మిల్లుకు తరలించారు. అక్కడా మరో రెండు రోజులు పడిగాపులు కాశా�
2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ తాజాగా ఒక పాత వీడియోను ప్రచారంలో పెట్టి, భారత్ను బెదిరించారు. ‘‘మీరు నీళ్లు ఆపిస్తే, మేము మీ ఊపిరి ఆపిస్తాం’’ అంటూ అతను వ్యాఖ్యానించాడు
హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్-2025లో గందరగోళంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, పలు సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో మొదటిరోజు సర్వత్రా సమ
ఎఫ్ఐఎమ్ ఆసియా రోడ్ రేసింగ్ చాంపియన్షిప్ కోసం రంగం సిద్ధమైంది. థాయ్లాండ్ వేదికగా ఈనెల 27వ వరకు జరుగనున్న రేసింగ్ కోసం హోండా ప్రకటించిన జట్టులో భారత్ నుంచి జోహాన్ రీవ్స్, కెవిన్ కింటాల్ ప్రా�
నీరజ్ చోప్రా ఆహ్వానించిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ విషయమై విమర్శలు ఎదుర్కొన్నాడు.ఈ నేపథ్యంలో తన కుటుంబంపై వ్యక్తిగత దూషణలు వస్తున్నందుకు నీరజ్ ఆవేదన వ్యక్తం చేశాడు
బందీపోరా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ అల్తాఫ్ లల్లీ హతమయ్యాడు. పహల్గాం దాడి తర్వాత చేపట్టిన గాలింపులో ఈ విజయంతో ఉగ్రవాదులకు గట్టి ఎదురు దెబ్బ పడింది
వ్యవసాయ, నిర్మాణ రంగ పరికరాల తయారీ సంస్థ ఎస్కార్ట్ ..వచ్చే నెల నుంచి ట్రాక్టర్ల ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించింది. ఎంత శాతం మేర పెంచుతున్న విషయాన్ని సంస్థ వెల్లడించలేదు.
పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారాయి. ఒప్పందాల నిలిపివేత, పౌరుల గెంటివేత వంటి కఠిన నిర్ణయాలను ఇరు దేశాలూ తీసుకొన్నాయి. ఈ క్రమంలో భారత్-పాక్ మధ్య సైనిక చర్�
భారత్-పాక్ క్రికెట్ జట్ల మధ్య బీసీసీఐ ఐసీసీ గ్రూప్ దశలో ఈ మ్యాచ్లు జరగవద్దని భావిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.పాక్ హాకీ జట్టు భారత్లో జరుగనున్న ఆసియాకప్ టోర్నీలో పాల్గొంటుందో లేదో అనుమానం వ్యక్తం అయ్యింది
రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి దింపుతున్న సీఎం రేవంత్రెడ్డి సర్కారు మరో రూ.1,400 కోట్ల రుణం తీసుకోనున్నది. త్వరలో బహిరంగ మార్కెట్ నుంచి ఈ రుణాన్ని తీసుకునేందుకు ఇండెంట్ పెట్టింది.
దేశ చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు గుగులోతు కృష్ణనాయక్, హుజూర్నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి అన్నారు. గరిడేపల్లిలో శు�
విరేచనాలతోపాటు కడుపునొప్పితో ప్రైవేట్ దవాఖానలో చేరిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ చెందాడు. ఆస్పత్రి నిర్వాహకుడైన ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధువులు ఆందోళన చేశారు. ఈ సంఘటన యాదగిరిగు�
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను నికర లాభంలో 2.4 శాతం వృద్ధి చెంది రూ.19,407 కోట్లు లేదా ప్రతిషేరుకు రూ.14.34 కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించి�
భారత బాక్సర్లు ఖుషీ చాంద్, తికమ్ సింగ్ ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో సెమీఫైనల్స్కు దూసుకెళ్లారు.మిగతా భారత బాక్సర్లు కూడా తమ విభాగాలలో సెమీస్ చేరుకున్నారు
పహల్గాం ఉగ్రదాడి సమయంలో ప్రాణాల పరవశంలోనూ విధేయతను చూపిన కశ్మీరీ గైడ్ నజకత్ షా, ముగ్గురు చిన్నారులతో పాటు 11 మంది పర్యాటకులను సురక్షితంగా కాపాడాడు. పర్యాటకుల భద్రతకే తన బాధ్యతగా భావించిన ఆయన, ప్రాణాలతో పోరాడుతూ ఆదర్శంగా నిలిచాడు
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ కోసం భారత జట్టులో ముగ్గురు తెలుగు అథ్లెట్లు చోటు పొందారు. నిత్య గంధే, జ్యోతి యర్రాజీ, నందిని అగసార ఆసియా చాంపియన్షిప్స్లో పోటీపడనున్నారు
పెహల్గాం లోయలో హిందువులపై ఉగ్రదాడిలో శైలేశ్ తన ప్రాణాలు కోల్పోగా, భార్య శీతల్ పిల్లలతో కలిసి భయంతో ప్రాణాల కోసం పరుగెత్తింది. ముష్కరులు హిందువులను వేరు చేసి లక్ష్యంగా చేసుకోవడమే కాక, సహాయక చర్యల్లో ఆలస్యం దుఃఖకరంగా నిలిచింది
పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్ టెర్రరిస్టులకే కాక మరికొందరి హస్తం కూడా ఉంచవచ్చునన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడి తరహాలోనే ఇప్పుడు పహల్గాంలో కూడా దాడి జ�
తమ దేశంలో ఉగ్రవాదులు లేరంటూ ఇన్నాళ్లూ బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్.. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా సాక్షిగా యూటర్న్ తీసుకుంది. గత మూడు దశాబ్దాలపాటు ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ అందిస్తు�
గృహ రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ రుణగ్రహీతలకు శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇటీవల రిజర్వు బ్యాంక్
కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబెట్టిన అనంతరం ఇంటికి వెళ్తుండగా వడదెబ్బతో ఓ రైతు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింహులపల్లిలో జరిగింది.
ఆరుగాలం కష్టపడి వేసిన పత్తి పంట చేతికి అందక... చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో గడ్డిమందు తాగి పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారంలో చోటు చేసుకుంది.
బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. పదిగ్రాముల పుత్తడి ధర లక్ష రూపాయల మార్క్ను అధిగమించి సామాన్యుడికి అందని స్థాయికి చేరుకున్నది. దీంతో సామాన్యుడితోపాటు మహిళలు కొనుగోలు చేయడానికి జంకుతు�
[03:12]రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు- తెలంగాణ(ఆర్యూపీపీ-టీఎస్) పేరిట మరో సంఘం ఆవిర్భవించింది. ఇప్పటివరకు అదే పేరుతో ఉన్న సంఘానికి గురువారం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
పెహల్గామ్ చేరేందుకు గుర్రాల యజమానులతో బేరమాడిన 28 మంది పర్యాటకులు, ఆ ఆలస్యం వల్ల ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. మృత్యువు తలుపుదట్టిన వేళ క్షణకాలం ఆలస్యం ప్రాణాలను కాపాడింది.
కమిందు మెండిస్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించాడు.బ్రెవిస్ క్యాచ్, జడేజా వికెట్, మ్యాచ్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
రాష్ట్ర సాధనలో కేసీఆర్ వెన్నంటి నిలిచిన న్యాయవాదులు పార్టీ రజతోత్సవ సంరంభంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ సోమ భరత్ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ పార్టీ ఆఫ�
వరుస విజయాలతో జోష్మీదున్నారు యువహీరో శ్రీవిష్ణు. ఆయన నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘సింగిల్'. కార్తీక్ రాజు దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ సంస్థలు న
పెహల్గామ్ ఉగ్రదాడిలో తండ్రిని కోల్పోయిన ఆరతి మేనన్కు, కశ్మీరీ ట్యాక్సీ డ్రైవర్లు ముసాఫిర్, సమీర్ సోదరుల్లా తోడుగా నిలిచి, ఆమెకు అత్యంత విషాద సమయంలో అండగా ఉండారు
వారం రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన మెదక్ జిల్లా తూప్రాన్కు చెందిన ఆటోడ్రైవర్ గజ్జల బాబు శుక్రవారం చనిపోయాడు. ఈ నెల 19న రాత్రి ఆటోలోనే గడ్డి మందు తాగిన బాబును కుటుంబ సభ్యులు, స్థానికులు సికింద్రాబా�
గొర్రెలను మేపుతూ సంచార జీవనం సాగించే ఒక గొర్రెల కాపరి కుమారుడు సివిల్స్ ఎంట్రన్స్లో 551 ర్యాంకు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చెందిన గొర్రెల కాపరి కుమారుడు బీర్ దేవ్ స
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. వరంగల్ బైపాస్ రోడ్డులోని ఎల్కతుర్తిలో ఆదివారం సాయంత్రం జరిగే సభకు లక్షలాది మంది తరలివస్తారన్న అంచనాతో బ్రహ్మాండంగా కనీవిని ఎరుగని రీతిలో సభక�
ప్రభుత్వ మద్యం డిపోల నుంచి మద్యం తీసుకోకుండా బార్ను ఎలా నిర్వహిస్తున్నారనే అనుమానంతో రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్ తన బృందంతో కలిసి గురువారం ర�
శ్రద్ధాశ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ చిత్రం ‘కలియుగమ్ 2064’. ప్రమోద్ సుందర్ దర్శకుడు. కన్నడ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని కె.ఎస్.రామకృష్ణ నిర్మించారు. మే 9న విడుద
‘ప్రియదర్శి వైవిధ్యమైన నటుడని మా అందరి నమ్మకం. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ప్రేక్షకులు అదేమాటంటున్నారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్గారితో ఈ సినిమా ద్వారా హ్యాట్రిక్ హిట్కొట్టడ�
హీరోలందరి అభిమానులకూ ఇష్టుడైన నటుడు డా.రాజశేఖర్. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. జనరేషన్ మారింది. కొత్త నీరు వచ్చింది. పాత కథలకు కాలం చెల్లింది. ఆడియన్స్ అభిరుచి మారింది. దాంతో ఈ జనరేషన్కి �
సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో బాలకృష్ణ ‘అఖండ 2- తాండవం’ ముందు వరుసలో ఉంటుంది. హ్యాట్రిక్ హిట్స్ సింహా, లెజెండ్, అఖండ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటిశ్రీను కాంబినేషన్లో వస్తున్న స�
[03:11]‘అంతర్జాతీయ వ్యాపారానికి 2024-25 సవాళ్లు విసిరినా, రిలయన్స్ స్థిరమైన పనితీరునే ప్రదర్శించింది. ఇంధన మార్కెట్లలో ఊగిసలాటలున్నా ఓ2సీ విభాగం రాణించింది.
[03:10]దేశీయ వాహన దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ), గత ఆర్థిక సంవత్సరం (2024-25) నాలుగో త్రైమాసికంలో రూ.3,911 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది.
[03:08]కాంక్రీట్లో వాడే స్టీల్ రీబార్కు ప్రత్యామ్నాయంగా గ్లాస్ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్ (జీఎఫ్ఆర్పీ) రీబార్ను ఆవిష్కరించినట్లు.. విద్యుత్తు బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ వెల్లడించింది.
[03:07]భారతీ ఎయిర్టెల్కు చెందిన రూ.41,000 కోట్ల సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ(ఏజీఆర్) బకాయిలను, ఆటోమేటిక్గా ఈక్విటీగా మార్చడం కుదరదని.. ఇందు కోసం కంపెనీ చేసుకున్న దరఖాస్తుపై పరిశీలన అవసరమని టెలికాం విభాగం (డాట్) పేర్కొన్నట్లు తెలుస్తోంది.
పాక్ చెరలో ఉన్న బీఎస్ఎఫ్ జవాను పూర్ణం సాహూ పరిస్థితిపై సమాచారం లేక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు, తమ బిడ్డను క్షేమంగా ఇంటికి తీసుకురావాలంటూ కేంద్రాన్ని వేడుకుంటున్నారు