యువతే దేశ భవిష్యత్ అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ డావీ బాలకిష్టారెడ్డి అన్నారు. బుధవారం పాలమూరు విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పీఈ సె
ఆటపాటలతో ఇన్నాళ్లూ ఇళ్లలో సందడి చేసి పిల్లలందరూ ఇక బడిబాట పట్టనున్నారు. పాఠశాలలకు, విద్యార్థులకు బుధవారంతో వేసవి సెలవులు ముగిశాయి. గురువారం నుంచి తరగతి గదుల తలుపులు తెరుచుకోనున్నాయి.
‘సాగునీరు, తాగునీరు అందించే ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు’ అన్నారు మన ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఆయన అంతేవాసులమని చెప్పుకొనే రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో మాత్రం ఆ స్పృహ అడుగంటింది. ప్రస్తుతం రాష్�
భార్యతో గొడవపడిన భర్త తన నలుగురు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్లో మంగళవారం చోటుచేసుకుంది. బీహార్కు చెందిన మనోజ్ మహతో (45), ప్రియ భార్యాభర్తలు.
న్యాయపరమైన క్రియాశీలత భారత్లో కొనసాగడమేగాక ప్రధాన పాత్ర పోషిస్తుందని, అయితే అది న్యాయపరమైన ఉగ్రవాదంగా రూపాంతరం చెందరాదని సీజేఐ గవాయ్ అభిప్రాయపడ్డారు. పౌరుల హక్కులను పరిరక్షించడంలో శాసన వ్యవస్థ, కార�
అక్రమ వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా లాస్ ఏంజిలిస్లో ప్రారంభమైన నిరసనలు అయిదో రోజైన మంగళవారం మరిన్ని నగరాలకు విస్తరించి తీవ్ర రూపం దాల్చాయి. షికాగోలో వెయ్యి మందికి పైగా నిరసనకారులు కవాతు నిర్వహించ�
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం కమిషన్
‘మా తండ్రి మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత స్నానం చేయడానికి చూస్తే నీళ్లు లేవు. విద్యుత్తు కోత వల్ల మోటార్ పనిచేయడం లేదు. తండ్రి అంత్యక్రియల తర్వాత స్నానం చేయలేని దానికన్నా మించిన దురదృష్టం ఉ�
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సహకారంతో బీజేపీ మద్దతుతో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గురువారంతో ఏడాది పాలన పూర్తి చేసుకుంది.
భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అవగాహన లేని అజ్ఞాని అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆయన వైఖరి బాధ్యతారాహిత్యమని, దుర్భాషలాడితే ప్రజలే ఆయనను తరిమికొడతార
కాళేశ్వరం కమిషన్ ఎదుట తన పేరును ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జస్టిస్ పీసీ ఘోష్కు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. కమిషన్ విచారణకు హాజరైన మాజీమంత్రి ఈటల రాజేందర్ కాళేశ్
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు బయలుదేరుతారనే విషయం తెలుసుకున్న గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్ర
కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు వచ్చారు. ఈ క్రమంలో నల్లగొండకు చెందిన ఓ కార్యకర్త.. కేసీఆర్పై అభిమానంతో వ�
పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు బుధవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్కు బయలుదేరిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట భారీ కాన్వాయ్ తరలివెళ్లింది. కమిషన్ విచారణకు కేసీఆ�
‘తెలంగాణ ప్రాంతం కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అనేక త్యాగాలు చేశారు.. అలాంటి కేసీఆర్ పేరును ఈనాటి కాంగ్రెస్ పాలకులు చెరిపేయలేరు’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ
కేసీఆర్.. తెలంగాణ గడ్డ కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం 25 ఏండ్లుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఓ శిఖరం. అప్పుడైనా, ఇప్పుడైనా ఆయన పోరాటం ఆగడం లేదు. నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనితరసాధ్యమైన పోరాటం చేసిన కేసీ
వేసవి సెలవుల తర్వాత గురువారం నుంచి సర్కారు పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా, మోజార్టీ చోట్ల ‘సమస్యల’ స్వాగతం పలుకుతున్నాయి. రెండేండ్ల కిందటి వరకు మెరుగైన సౌకర్యాలతో ఆహ్లాదకరంగా సాగినా..
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి కొణతం దిలీప్ను ఏ విధంగానైనా కటకటాల వెనుకకు నెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం తాత్కాలికంగా విఫలమైంది. ఆయనపై ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లల
సర్కారు బడుల్లో సౌలతులు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య ఏటికేడు తగ్గుతోంది. విద్యాశాఖ మాత్రం మొక్కుబడిగా బడిబాట కార్యక్రమం నిర్వహించి చేతులు దులుపుకుంటోంది.
సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీల) బదిలీ కౌన్సెలింగ్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. జడ్పీ సమావేశ మందిరంలో ప్రారంభమైన కౌన్సెలింగ్ విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్కుమార్ పర్యవేక్షణలో కొనసాగింది. బదిలీలకు సంబంధించి ఎస్జీటీలతో రూపొందించిన సీనియారిటీ జాబితాలో ఒకటి నుంచి 300 వరకు టీచర్లకు బదిలీ చేశారు.
స్టీల్ ప్లాంటు యాజమాన్యం బ్లాస్ ఫర్నే్స-3ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 25వ తేదీ ముహూర్తంగా నిర్ణయించింది. ఇప్పటికే దానికి అవసరమైన ప్లేట్లను చైనా నుంచి దిగుమతి చేసుకొని అమరిక పనులు పూర్తిచేసింది. ప్లాంటును పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపి 100 శాతం ఉత్పత్తి చేయాలనేది యాజమాన్యం లక్ష్యం.
ఈ ఏడాది ఖరీఫ్ సాగుపై రైతులు సందిగ్ధం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే వచ్చిన రుతు పవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో భూములు సాగుకు సిద్ధమయ్యాయి. అయితే పంట కాలువలు అధ్వానంగా ఉండటం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. నీటి ప్రవాహానికి ఆటంకంగా మారిన గుర్రపు డెక్క, తూడు తొలగింపు పనులు ఇప్పటి వరకు చేపట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నీటి విడుదల తేదీపై స్పష్టత రాకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడి మరణానికి కారణమైన కారు యజమానిని మాచవరం పోలీసులు ఫాస్ట్ట్యాగ్ ద్వారా పట్టు కున్నారు. పోలీసులకు పక్కా ఆధారాలు లభించడంతో నిందితుడు లొంగిపోయాడు.
లైఫ్సైన్సెస్ రంగంలోనూ కృత్రిమ మేధస్సు (ఏఐ) శరవేగంగా విస్తరిస్తోంది. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా పొంచి ఉన్న ప్రాణాంతక వ్యాధులను జన్యు శాస్త్రం సాయంతో నిర్మూలించే అధ్యయనంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజె�
[01:12]అగ్ర నటుడు చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వడివడిగా ముందుకు సాగుతోంది. బుధవారం మసూరీలో రెండో షెడ్యూల్ చిత్రీకరణ మొదలైంది.
- తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారిలో పలుకుబడి ఉన్న వారు ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫార్సు లేఖలు తీసుకునివెళ్తారు. ఆ లేఖలతో సంబంధిత కౌంటర్కి వెళ్లి గుర్తింపు కార్డు ఫొటోస్టాట్ కాపీలను అందజేసి దరఖాస్తు పూర్తి చేస్తారు. ఇలా ఒక దరఖాస్తుపై ఆరుగురికి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని టీటీడీ ఇస్తుంది. ఈ దర్శనం టికెట్లకు సంబంధించిన మొత్తాన్ని భక్తులు కౌంటర్లలో చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే భక్తుల చేతుల్లోకి టికెట్లు వెళ్తాయి. - ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు కొంత మంది ప్రజాప్రతినిధులు, అధికారులు సిఫార్సు లేఖలు ఇస్తున్నారు. ఆ లేఖలపై దర్శనానికి వచ్చిన భక్తుల నుంచి ఎలాంటి టికెట్లు కొనుగోలు చేయించవద్దని రాస్తున్నారు. ఆలయ ఆదాయానికి గండి కొడుతున్న ప్రొటోకాల్ అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేం పద్ధతి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
జీవీఎంసీ నీటి సరఫరా విభాగంలో అవుట్సోర్సింగ్ కార్మికులు బుధవారం నుంచి నిర్వహించతలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్టు యూనియన్ నేతలు ప్రకటించారు. నీటిసరఫరా విభాగంలో స్కిల్డ్ వర్కర్లుగా పనిచేస్తున్న సుమారు 900 మందికి జీతాల పెంపునకు జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదించినప్పటికీ, ఆడిట్ అధికారులు నిలుపుదల చేయడంతో బుధవారం తెల్లవారుజాము నుంచి విధులను బహిష్కరించి సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజల్లో సానుకూలత కనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలపై మెజారిటీ ప్రజలు సంతృప్తితో, ఉన్నారు. కొందరు మాత్రం పథకాలు సరిగా అమలు చేయడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. గత ప్రభుత్వంలో కొన్ని రకాల భయాలు, ఆందోళనలు ఉండేవని, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదని మరికొంతమంది అన్నారు. ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేశారని, మరికొన్నింటిని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని, అందుకు మరింత సమయం ఇవ్వాలని ఇంకొందరు పేర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే అత్యధికులు సంతృప్తిని, కొందరు అసంతృప్తిని వ్యక్తంచేయగా, ఇంకొందరు పర్వాలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై గురువారం నాటికి ఏడాది అవుతోంది. ఏడాది పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వివిధ వర్గాలకు చెందిన వారి అభిప్రాయాలను సేకరించారు.
వేసవి సెలవులు ముగిశాయి. గురువారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మొదటి రోజునే సర్వేపల్లి రాధాకృష్ణన్ స్టూడెంట్ కిట్లు (బూట్లు మినహా మిగిలినవి) పంపిణీ చేయనున్నారు. ప్రతి విద్యార్థికి పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, మూడు జతల యూనిఫామ్కు అవసరమైన క్లాత్, ఒకటి, ఆరో తరగతి విద్యార్థులకు ఇంగ్లీషు డిక్షనరీలు, బెల్టు అందజేస్తారు.
కూటమి ప్రభుత్వం రాగానే ఉమ్మడి కృష్ణాజిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమై.. వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టుల పునరుద్ధరణకు నడుం బిగించింది. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది. మల్లవల్లిలో అశోక్ లేల్యాండ్ కంపెనీని పునఃప్రారంభింపజేయడం, తద్వారా 600 మందికి ఉద్యోగాలు కల్పించడంతోనే తొలి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విజయవాడ మెట్రో ప్రాజెక్టు, అమరావతి నూతన రైల్వే లైన్, జెట్ సిటీ పునరుద్ధరణతో అభివృద్ధి వైపు అడుగులు వేసింది. కేంద్రాన్ని ఒప్పించి జాతీయ రహదారి ప్రాజెక్టుల సాకారం దిశగా కృషి చేసింది. ఎన్డీబీ రోడ్ల విస్తరణ, మల్లవల్లి పారిశ్రామిక వాడకు పూర్వ వైభవం వంటి అనేక లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
గ్రేటర్ హైదరాబాద్లో కల్తీఫుడ్, నాణ్యత లేని ఆహారం ప్రజలు ప్రాణాల మీదకు తెస్తున్నది. ఇష్టారీతిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపుల్లో కల్తీ కలకలం సృష్టిస్తోంది.
రిజర్వుబ్యాంక్ కీలక వడ్డీరేట్లను అరశాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మరో మూడు ప్రభుత్వరంగ బ్యాంకులు వడ్డీరేట్లను అరవాతం వరకు కోత పెట్టాయి. వీటిలో కెనరా బ్యాంక్తోపాటు యూనియన్ బ్యాంక్
[01:09]పురాణాలతో ముడిపడిన కథలో అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ నటించనున్నారా? ఆయన తెరపై కార్తికేయుడిగా కనిపించనున్నారా? టాలీవుడ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే ఇస్తున్నాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 13వ తేదీన (శుక్రవారం) నగరానికి రానున్నారు. ఆ రోజు ఉదయం పది గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. ఎయిర్పోర్టు నుంచి 11.20 గంటలకు నోవాటెల్ హోటల్కు చేరుకుని, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రెన్యుబుల్ ఎనర్జీపై జరిగే ప్రాంతీయ వర్క్షాపులో పాల్గొంటారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం బుధవారం ముగిసింది. చివరిరోజున బంగారు కవచంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి మెరిసిపోయారు.
భారత్లో శ్రీమంతులు అంతకంతకు పెరుగుతున్నారు. ప్రస్తుతం దేశీయంగా 85 వేలకు పైగా మిలియనీర్లు ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. మిలియనీర్లు ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచిందని నైట్ఫ్�
[00:59]తమిళ కథానాయకుడు సూర్య... తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి కలిసి ఓ సినిమా చేస్తున్నారు. మమితా బైజు కథానాయిక. రవీనాటాండన్, రాధిక శరత్కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
స్విమ్స్ను దేశంలో అత్యుత్తమ వ్యవస్థగా తీర్చిదిద్దుతామని స్విమ్స్ చాన్సలర్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. తిరుపతిలోని మహతితో బుధవారం జరిగిన స్విమ్స్ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు.
ఇద్దరు ఎస్ఐలను వీఆర్కు పంపుతూ బుధవారం ఎస్పీ హర్షవర్ధనరాజు ఆదేశాలిచ్చారు. జిల్లాలో కొందరు ఎస్ఐల పనితీరు, వ్యవహారశైలిపై ఇంటెలిజెన్సు, స్పెషల్ బ్రాంచ్ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు.
సంక్షేమ పథకాల అమల్లో పూర్తిగా విఫలమై, ప్రతి చిన్న విషయానికీ ఢిల్లీ పెద్దల నిర్ణయాలపై ఆధారపడి పాలన సాగిస్తున్న రేవంత్రెడ్డి సీఎం పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నాయకుడు చింతల వెంకటేశ్వ�
తెలుగు భాషని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగువారందరిపైన ఉందనీ, మాతృభాష గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులపైన ఉందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గార
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ).. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు రూ.25 లక్షలదాకా సులభతర డిజిటల్ లోన్లను మంజూరు చేస్తామన్నది. పీఎన్బీ అధికారిక వెబ్సైట్కు
రామడుగు పోలీస్ స్టేషన్ను బుధవారం సీపీ గౌస్ ఆలం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీకి ఎస్ఐ పూల మొక్క అందించి స్వాగతం పలికారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు
వేసవి శిక్షణ శిబిరాల్లో నేర్చుకున్న వివిధ మెళకువలతో విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా క్రీడాశాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు బుధవారం సాయంత్రం ముగిశాయి.
ఉమ్మడి చిత్తూరుజిల్లాకు సంబంధించి రెవెన్యూశాఖలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల బదిలీ ప్రక్రియ నోడల్ అధికారి అయిన కలెక్టర్ సుమిత్కుమార్ నేతృత్వంలో జరిగింది.
సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్కు ఉన్న డిమాండ్కు అనుగుణంగా తెలంగాణ యువతను శిక్షణనిచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
పిల్లల పరిపూర్ణ మానసిక వికాసానికి, శారీరక ఎదుగుదలకు అంగన్వాడీల్లో చేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు పునఃప్రారంభమైన నేపథ్యంలో నగరంలోని కార్ఖానగడ్డ అంగన్వాడి కేంద్రంలో ప్రారంభ వేడుకలను బుధవారం నిర్వహించారు.
సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ అభ్యంతరాల నడుమ సాగుతోంది. రావాల్సిన పాయింట్లు రాకపోవడంతో అర్హత ఉన్నా, అనుకూల ప్రాంతాలు రాలేదంటూ టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నేతలు కౌన్సెలింగ్ ప్రక్రియలో పలు అభ్యంతరాలు లేవనెత్తారు.చిత్తూరు షర్మన్ మెమోరియల్ బాలికల పాఠశాలలో మంగళవారం రాత్రి 10.50 గంటలకు డీఈవో వరలక్ష్మి అధ్యక్షతన మొదలైన ఎస్జీటీల బదిలీ కౌన్సెలింగ్ బుధవారం తెల్లవారుజాము 3 గంటల వరకు సాగింది.
నగరి మండలంలో ఒకప్పుడు పనిచేసిన ఇద్దరు తహసీల్దార్లు, ఇద్దరు వీఆర్వోలపై చర్యలు తీసుకోమని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిపై మేజర్ పెనాల్లీ ఇంపోజ్ (కఠిన చర్యలు) చేయమని సీసీఎల్ఏకు సిఫార్సు చేశారు.
‘రాజాసింగ్ మా పార్టీ గౌరవ ఎమ్మెల్యే.. రాజాసింగ్ది మా ఇంటి విషయం. ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకుంటాం’ అంటూ ఇటీవల మీడియాతో చిట్చాట్ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ�
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఏఎస్బీఎల్..హైదరాబాద్లో మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఐదు ఎకరాల స్థలంలో నిర్మించతలపెట్టిన ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుక రెరా ఆమోద�