నేటి సమాజంలో డబ్బుల సంపాదనే ధ్యేయంగా ఎవరికి వారే తమ వృత్తులను కొనసాగిస్తున్నారు. డబ్బుకు ఇచ్చే ప్రాధాన్యత మానవ విలువలకు, దైవిక సంబంధాలకు తక్కువయ్యాయనే చెప్పవచ్చు. కానీ, ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీరామ
[05:43]వైకాపా పాలనలో వారానికి నాలుగు హత్యలు, ఆరు ఆత్మహత్యలు, మూడు అత్యాచారాలు, రోజుకు ఇద్దరిపై దాడులు జరుగుతున్నాయని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు.
కంది(తొగరి)పంటను సాగుచేసిన రైతుల పంట పండనున్నది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కామారెడ్డి జిల్లా లో కందిసాగు విస్తీర్ణం పెరిగింది. అనుకున్న విధం గా వర్షాలు కురియడంతో కంది పంట ఏపుగా పెరిగింది. సోయా, మక్కజ�
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలన కోసం చేపడుతున్న కార్యక్రమాల్లో మహిళలకు రుణాల పంపిణీ కీలకంగా మారింది. గ్రామాల్లో ఎన్నో మహిళా స్�
[05:35]జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి తాను పదవిలో ఉన్నప్పుడు అవినీతి చేశానని ఒప్పుకోవడం అభినందనీయమని, ముఖ్యమంత్రి కూడా ఎంత అవినీతికి పాల్పడ్డారో చెప్పాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
[05:29]సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కోసం తీసుకున్న భూములకు పరిహారం చెల్లించాలని అడిగినందుకు పోలీసులు..తన కుటుంబ సభ్యులపై అన్యాయంగా దాడిచేసి, స్టేషన్కు తరలించారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు.
[05:28]రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. భర్తతో కలిసి కూలి పనులు చేసుకుంటూ తమ ఇద్దరు పిల్లలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న మహిళపై ఓ వైకాపా నేత కన్నేశాడు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదామని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడొద్దని, ఎల్లవేళలా తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. మద్నూర్లో ఆదివా�
రైతులు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరగడంతో వరినారుకు తెగుళ్లు సోకే అవకాశం ఉంది. ఈ తరుణంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యవంతమైన పంట పొందవచ్చని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తు
[04:55]భారత్, చైనా సహా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై.. వాటి తయారీ ప్రక్రియలో వెలువడే కాలుష్యం స్థాయిని బట్టి కర్బన సుంకం విధించాలన్న ఐరోపా సంఘం (ఈయూ) ప్రణాళికలు దుబాయ్ వేదికగా జరుగుతున్న కాప్-28 సదస్సులో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
[04:54]ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని సామాన్య ప్రజల బతుకు ఛిద్రమవుతోంది. అక్కడి పౌరుల పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. గాజా జనాభాలో సగం మంది ఆకలితో అలమటిస్తున్నారని ఐరాస వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం డిప్యూటీ డైరెక్టర్ కార్ల్ స్కౌ వెల్లడించారు.
[05:09]పశ్చిమ బెంగాల్కు రావాల్సిన రూ.1.15 లక్షల కోట్ల నిధులను ఇవ్వాలని.. లేకపోతే అధికారాన్ని వదులుకోవాలని కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు.
[05:08]‘వికసిత్ భారత్జీ 2047: వాయిస్ ఆఫ్ యూత్’ను ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా రాజ్భవన్లలో ఏర్పాటుచేసే వర్క్షాప్లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ కార్యక్రమాన్ని మెదలుపెట్టనున్నారు.
[05:11]ఒక్కోసారి ఎలాంటి తప్పు చేయకున్నా కొందరు కేసుల్లో ఇరుక్కొని.. జైలు పాలై.. తీవ్రంగా కుంగిపోతుంటారు. చివరకు ఒత్తిడిలోకి వెళ్లి సాధారణ జీవితం గడపలేని స్థితికి చేరుకుంటారు.