హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసే దీక్షాదివస్ సన్నాహక సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నట్టు జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.
Horoscope స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వా
ఉద్యమాల నుంచే నిజమైన నాయకులు పుడతారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేసేవారినే ప్రజలు నాయకులుగా కోరుకుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.
హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక�
ప్రభుత్వ భూములకు సర్కారు ధర్మకర్త మాత్రమే. ఈ భూములను కంటికి రెప్పలా కాపాడాలి. ప్రజాప్రయోజనానికే వినియోగించాలి. వాటిని తెగనమ్ముకొని సొమ్ము చేసుకునే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాకూడదు ప్రభుత్వం.
సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో నిర్వహించిన క్యాబినెట్ సమావేశం గరంగరంగా సాగినట్టు తెలిసింది. విద్యుత్తు రంగ సంసరణల్లో భాగంగా మూడో డిసం ఏర్పాటు, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టం, కొత్త �
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల-గుంపుల వద్ద నిర్మించిన చెక్ డ్యాం కూల్చివేత ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మంగళవారం లేఖ రాశారు.
రాజ్యాంగాన్ని నిర్మించటానికి బ్రిటిష్ పాలనలో ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చెయ్యటం గొప్ప ముందడుగు. స్వతంత్ర సమరయోధులు, న్యాయ నిపుణులు, మేధావులు సభ్యులుగా ఉన్న రాజ్యాంగసభ 1946 డిసెంబర్ 9న మొదటిసారి సమావేశమై 1,083
కార్మికులకు తీపికబురు’ అంటూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చిన 4 కార్మిక కోడ్ల లోగుట్టు అంతా శ్రామిక వ్యతిరేకతనే నిండి ఉన్నది. కాలం చెల్లిన పాత చట్టాలు మారుతున్న పారిశ్రామిక విధానాలకు
కూలిందా? పేల్చిందా? తెల్వదు కానీ కాళేశ్వరంలో ఒక పిల్లరు కుంగితే కాంగ్రెసోళ్లు నానా రభస చేసిండ్రు. గోదావరి నదీగర్భంలో కట్టిన మేడిగడ్డలో మొత్తం 85 పిల్లర్లలో ఒక పిల్లరుకు ఇబ్బంది ఎదురైతే ఎక్కడాలేని ఆరోపణల�
[05:20]వేడి సాంబారు గిన్నెలో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వానపాములలో ఆదివారం రాత్రి ఓ ఫంక్షన్కి గ్రామానికే చెందిన మదిరి ప్రవీణ్కుమార్ దంపతులు తమ నాలుగేళ్ల కుమార్తె ప్రేరణతో కలిసి వెళ్లారు.
కర్ణాటకలో అధికార మార్పిడిపై ఉధృతంగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో నాయకత్వ మార్పు చుట్టూ జరుగుతున్న ప్రచారానికి కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రమే ముగింపు పలకగలదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం తెలిపా�
నల్లగొండ జిల్లా నకిరేకల్లో వంద పడకల దవాఖాన పనులను బీఆర్ఎస్ సర్కార్ 80శాతం పూర్తిచేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా మిగతా 20 శాతం పనులు పూర్తిచేయడం లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర�
చనిపోయిన తల్లి పింఛను కోసం ఆమె అవతారం ఎత్తిన ఓ మోసగాడిని ఇటలీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. కొన్నేళ్లుగా తల్లి మారువేషంలో దాదాపు రూ. 80 లక్షలను అక్రమంగా ఆ వ్యక్తి ప్రభుత్వం నుంచి కొల్లగొట్టినట్లు బయటపడిం
[05:17]వచ్చేఏడాది ఏప్రిల్లో తమ దేశంలో పర్యటించాలంటూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పంపిన ఆహ్వానాన్ని అంగీకరించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
[05:19]అక్రమంగా నగదు లావాదేవీలు, సొమ్ము బదిలీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వింజో గేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రూ.527 కోట్ల విలువైన చరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జప్తు చేశారు.
[05:18]దేశ భద్రతా రహస్యాలను పాకిస్థాన్కు చేరవేశారన్న కేసులో నేరం రుజువు కావడంతో మరో ఇద్దరు నిందితులకు 71 నెలల చొప్పున సాధారణ జైలుశిక్ష, రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ విశాఖపట్నంలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది.
మధుమేహ రోగులు కొందరు రోజుకు మూడుసార్లు కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వీరి బాధకు శాస్త్రవేత్తలు గొప్ప ఉపశమనాన్ని కనుగొన్నామని చెప్తున్నారు.
[05:16]ముగ్గురు అన్నదమ్ములకు ఇల్లు శుభ్రం చేస్తుండగా అటక మీద కనిపించిన ‘సూపర్మ్యాన్’ కామిక్స్ పుస్తకం మొదటి సంచిక ఈ నెల టెక్సాస్లో జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో 9.12 మిలియన్ డాలర్లు (రూ.81.25 కోట్లు) పలికింది.
[05:15]ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలకు ఇల్లే అతి ప్రమాదకరమైనదిగా మారింది! భర్త, సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతున్నట్లు ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
[05:14]బుర్ఖా ధరించి పార్లమెంటుకు వచ్చిందన్న కారణంతో ఓ మహిళా సెనేటర్పై నిషేధం విధించారు. ఆస్ట్రేలియాలో బుర్ఖాను నిషేధించాలంటూ ఆమె తీసుకొచ్చిన ప్రతిపాదనను తోటి సెనేటర్లు అంగీకరించకపోవడంతో దీనికి నిరసనగా పౌలిన్ హాన్సన్(71) అనే మహిళా సెనేటర్ సోమవారం బుర్ఖాతో పార్లమెంటుకు వచ్చారు.
[05:13]వాణిజ్యం, కీలక ఖనిజాలు, ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే దిశగా భారత్-కెనడా చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఇరుదేశాల మధ్య 2.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.25వేల కోట్లు) యురేనియం ఒప్పందం చేసుకున్నట్లు కెనడా మీడియా వర్గాలు వెల్లడించాయి.
[05:12]రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాంతి సాధనకు అమెరికా తీసుకుంటున్న చొరవ ఫలించే సూచనలు కనిపిస్తున్నా, రెండు దేశాల మధ్య దాడులు మాత్రం ఆగడంలేదు. ఉక్రెయిన్పై రష్యా సోమవారం రాత్రి 22 క్షిపణులు, 460 డ్రోన్లను ప్రయోగించింది.
[05:09]మారుతున్న ప్రపంచ పరిస్థితులు, పరిణామం చెందుతున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో భారత్ సకారాత్మక దృక్పథంతో భవిష్యత్తులోకి దూసుకుపోయేందుకు సిద్ధం కావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్ కుంగిపోవడం వెనుక విధ్వంసపు కుట్ర దాగి ఉన్నదా? స్వప్రయోజనాల కోసం బాంబులు పెట్టి కూల్చాలని పథకం వేశారా? బీఆర్ఎస్ను అభాసుపాలు చేసి, అధికారం కోసం అడ్
[05:06]బాలీవుడ్ ప్రముఖనటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ (44) తన భర్త పీటర్ హాగ్పై గృహహింస, క్రూరత్వం, మోసపూరిత చర్యలకు పాల్పడ్డారని కేసు పెట్టారు. ముంగళవారం ముంబయిలోని ఓ జ్యుడీషియల్ మెజిస్ట్రేటు ముందుకు ఈ పిటిషను వచ్చింది.
[05:05]భారత రాజ్యాంగ 76వ వార్షికోత్సవ సందర్భంగా బుధవారం సంవిధాన్ సదన్ (పాత పార్లమెంటు భవనం) లోని చారిత్రక సెంట్రల్ హాల్లో జరగనున్న కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేతృత్వం వహిస్తారు.
[05:04]ఆఫ్రికాలోని ఇథియోపియాలో హేలీ గుబ్బి అగ్నిపర్వతం పేలడంతో.. దాని బూడిద మేఘాలు భారత్ వైపు కదిలి వచ్చాయి. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులతో పాటు ఆయా రాష్ట్రాలపై ఇవి ప్రభావం చూపే అవకాశం ఉందనే కథనాలు వచ్చాయి.
[05:04]తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదన్న కారణంగా పాకిస్థాన్కు చెందిన ఓ ప్రేమజంట కాలినడకన గుజరాత్లోని కచ్కు చేరుకున్న ఉదంతమిది. వివరాల్లోకి వెళితే.. పోపట్(24), గౌరి(20)లది అంతర్జాతీయ సరిహద్దుకు 8 కి.మీ. దూరంలో ఉన్న పాకిస్థాన్లోని మిథి గ్రామం.
[05:03]సైన్యంలో ఒక రెజిమెంటుకు నాయకత్వం వహిస్తున్న అధికారి... ఆ రెజిమెంట్కు సంబంధించిన పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి నిరాకరించడం ఆర్మీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
[04:56]సత్యం, న్యాయం, విశ్వాసాల పరిరక్షణను తన ధర్మంగా సిక్కుల తొమ్మిదో పవిత్ర గురువు తేగ్ బహాదుర్ భావించారని, వాటి కోసం ప్రాణత్యాగం చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు.