Sankara Nethralaya డెట్రాయిట్ చాప్టర్ నిర్వహించిన శంకర నేత్రాలయ ఫండ్ రైజింగ్ సంగీత కార్యక్రమం నవంబర్ 16వ తేదీన అద్భుతంగా, ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగింది.
Lock Up Poll Officials కాంగ్రెస్ మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటరు జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కోసం వచ్చే ఎన్నికల అధికారులను నిర్బంధించాలని అన్నారు. దీనిపై బీజేపీ స్పందించింది. ఆ మంత్రిపై చర్యలు �
తమను నిర్ధాక్షణ్యంగా విధుల నుండి తీసేస్తున్నారని, దీంతో తమ కుటుంబాలు వీధిన పడతాయంటూ చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుద్రంపూర్ పంచాయతీలో 13 మంది పారిశుధ్�
The One School విద్యా నైపుణ్యంలో అగ్రగామిగా, ఆసియాలో అతిపెద్ద విద్యా సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందిన నారాయణ గ్రూప్.. మరో సాహసోపేతమైన చొరవ చూపింది. ‘ది వన్ స్కూల్’ పేరుతో స్కూల్ను ప్రారంభించింది. అభ్యాసాన్ని పు�
Jagadish Reddy ఈనెల 29న నిర్వహించనున్న దీక్ష దివాస్ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్యనేత
[19:36]ఆరోగ్యాంధ్ర దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆరోగ్యాంధ్ర సాకారానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించడమే లక్ష్యంగా 10 మంది అంతర్జాతీయ నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Panchayat Elections పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయనుందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. సోమవారం సింగరేణి మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
తలనొప్పి కోసం వాడుతున్న మాత్రలు అధికంగా మింగి అవి వికటించడంతో యువతి మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం జైత్రాంతండాలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.
కారేపల్లి పీఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్ధాయి వెయిట్ లిప్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపి పథకాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ ఇలియాట్ ప్రేమ్కుమార్ తెలిపారు. ఈ నెల 21 నుండి 23వ వరకు..
[19:20]ప్రధానమంత్రి ఆవాస్ యోజన(గ్రామీణ)- ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా ఇళ్ల కోసం పేదలు దరఖాస్తులు చేసుకోవచ్చని మహిళా సహకార ఆర్థిక సంస్థ ఛైర్పర్సన్ పీతల సుజాత తెలిపారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి అధ్యాపకుడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద�
Indigo Plane Divertd : ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమానాలను దారి మల్లించడం చూశాం. ఈసారి అగ్నిపర్వతం (Volcano) కారణగా ఇండిగో ఫ్లైట్ అకస్మాత్తుగా తన దిశను మార్చుకోవాల్సి వచ్చింది.
Meerut Blue Drum Case సంచలనం రేపిన మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు నిందితురాలు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అరెస్ట్ తర్వాత ఆమె గర్భవతిగా తేలింది. జైలులో ఉన్న ఆమెకు సోమవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గట్టి భద్రత మధ్య ప్ర�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోవిందాపురం ఎల్ గ్రామంలో ఆ పార్టీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు, గూండాగిరి పెరిగిపోయాయని లక్ష్మీపురం సొసైటీ అధ్యక్షుడు, సీపీఎం సీనియర్ నాయకుడు మాదినేని వీరభద్
Harish Rao తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ వర్గాలకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని ఏ ఇతర ప్రభుత్వ చరిత్రలో ఎప్పుడూ చేసిన దాఖలాలు లేవని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, కరువు భత్యం (DA) బకాయిలు, పీఆర్సీ (PRC), పెన్షనర్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ టీఎస్ (ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్) ఖమ్మం జిల్లా శాఖ దీక�
HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేసిన తేజస్ యుద్ధ విమానం (Tejas Fighter Jet) దుబాయ్ ఎయిర్ షో (Dubai air show) లో శుక్రవారం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో IAF పైలట్ (IAF pilot), వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ (Namansh Syal) మ�
KTR బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహంపై ఆ పార్టీ తీరును ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన