నల్గొండలో 24, యాదాద్రిలో పది తగ్గినయి యాదాద్రిలో మహిళలకు 14 తగ్గినయి ఎస్టీలకు రెండు, ఎస్సీలకు 8, అన్ రిజర్వ్డ్కు ఆరు పెరిగినయ్ యాదాద్రి,
గ్రామాలలో విభిన్న రాజకీయ పార్టీలకు చెందిన నాయకత్వం రిజర్వేషన్ పరంగా అభ్యర్థులను ఖరారుచేసి ఇప్పటికే ఎవరికివారు అంతర్గత ప్రచార కార్యకలాపాలలో నిమగ్నమై ఉం
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబినేషన్స్ లోఒక
కవితకు నిరంజన్ రెడ్డి కౌంటర్ వనపర్తి, వెలుగు: ఒక్క ఇంచు భూమి ఆక్రమించినట్టు ఆధారాలున్నా బయటపెట్టాలని, తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపి
న్యాల్కల్, వెలుగు: పత్తి చేనులో మేసిన మేకలు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం మొల&zwn
3.50 లక్షల సంఘాలకు, రూ.304 కోట్ల నిధులు విడుదల: డిప్యూటీ సీఎం భట్టి మండల, గ్రామ సమాఖ్యల ప్రతినిధులను ఆహ్వానించాలని సూచన జిల్లా కలెక్టర్ల
15 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం గచ్చిబౌలి: బెంగళూరు నుంచి నగరానికి ఎండీఎంఏ డ్రగ్ తెచ్చి అమ్ముతున్న ముగ్గురిని మాదాపూర్ ఎస్ఓటీ
గువాహటి: సొంతగడ్డపై చెత్తాట కొనసాగిస్తున్న టీమిండియా మరో వైట్వాష్ ముంగిట నిలిచింది. సౌతాఫ్రికాతో రెండో
హైదరాబాద్, వెలుగు: గాంధీ భవన్ లో గురువారం నిర్వహించనున్న మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రామ్లో రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్
Rakul Preet Singh సోషల్ మీడియా వినియోగం విస్తరిస్తున్నకొద్దీ, సైబర్ మోసగాళ్ల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించి ప్రజలను మోసం చేసే ఘటనలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పట�
సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొద్దిరోజులుగా చట్టం, ప్రజాభిప్రాయం చుట్టే విస్తృతంగా చర్చ నడుస్తోంది. దీనికంతటికీ సినిమా పైర
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-చైనా అధ్యక్షుడు జన్పింగ్ మధ్య సోమవారం ఫోన్ క�
అల్వాల్, వెలుగు: యాంటీ కరప్షన్ కమిటీగా చెలామణి అవుతూ వసూళ్లకు పాల్పడుతున్న ఓ ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బొల్లారం- – కొంపల్లి మార్గ
‘మహిళలపై హింస అనేది పురాతనమైన అత్యంత విస్తృతమైన అన్యాయంలో ఒకటి. అయినప్పటికీ హింస నివారణకు అతి తక్కువగా చర్యలు తీసుకుంటున్న సమాజం మనది&rsqu
ఈరోజు నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,042 గ్రామ పంచాయతీలు మహిళా అభ్యర్థులపై పార్టీల ఫోకస్ కుటుంబ సభ్యులను బరిలో నిలిపేందుకు కొందరు ప్లాన్&
బరిలో నిలిచేందుకు ఆశావహుల ఉత్సాహం అభ్యర్థిత్వాలు ఓకే చేసుకునేందుకు ప్రయత్నాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో మహిళలకు 738 సర్పంచ్ స్థానాలు మ
జీడిమెట్ల, వెలుగు: జర్నలిస్టుల సంక్షేమానికి తమ యూనియన్ నిబద్ధతతో పనిచేస్తోందని టీయూడబ్ల్యూజే – ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు. &n
ఘట్కేసర్, వెలుగు: స్కూటీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఇద్దరు నేపాల్ యువకులు మృతి చెందారు. నేపాల్కు చెందిన కమల్ టమాటా (20), దామర్
భారతదేశ కార్మికవర్గం సుదీర్ఘకాలం అనేక త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి.. వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ను ఈ నెల
వాయు కాలుష్యంతో శ్వాస తీసుకోవడానికి సైతం ఇబ్బంది పడుతున్న ఢిల్లీ (Delhi) ప్రజలకు మరో సమస్య ముంచుకొచ్చింది. ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో (Ethiopia) బద్దలైన ఓ అగ్నిపర్వత (Volcano Eruption) ధూళి (Plume) ఢిల్లీ మీదుగా కదులుతున్నది.
53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సమక్షంలోప్రమాణ స్వీకారం హాజరైన ఉప రాష్ట్రపతి, ప్రధాని, సీఎం రేవంత్ తొలిసారి వివ
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సందడిగా మారింది. ఈ నెల 22 నుంచి తొమ్మిది రోజులపాటు ‘భారతీయ కళా మహోత్సవం’ జరుగుతుండగా, సందర్శకు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 64 ఫిర్యాదులు వచ్చాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7:30 గ
నిజామాబాద్జిల్లాలో 244, కామారెడ్డి జిల్లాలో 242 మూడు విడతల్లో పంచాయతీ పోరు ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు నిజామాబాద్/కామారెడ్డి, వ
[08:05]పలాశ్ సోదరి పలాక్ ముచ్చల్ ఇన్స్టా వేదికగా ఓ స్టోరీ షేర్ చేశారు. అందులో ‘స్మృతి మంధాన నాన్న గారికి అనారోగ్యం కారణంగా మంధాన, పలాశ్ల వివాహం ప్రస్తుతానికి ఆగిపోయింది. ఈ సున్నిత సమయంలో అందరూ ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో మహిళ డెడ్బాడీ ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో మహిళ మృతదేహం
పొల్యూషన్ను అరికట్టాలంటూ చేపట్టిన ఆంద
అర్హుల్లో బ్యాంక్ షూరిటీ ఇచ్చింది 30 మంది మిల్లర్లే 4.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా కొన్న వడ్లు ఎక్కుడ నిల్వ చేయాలో అర్థం కాక తలలు ప
కూకట్పల్లి, వెలుగు: ఆర్టీసీ బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. శంషీగూడలో నివసించే దేవరకొండ కిషోర్(30) ఫ్రూట్స్ వ్యాపారం చేస్తుంటాడు. సోమవారం ఉదయ
స్వదేశంలో బ్యాటింగ్, బౌలింగ్లో బెబ్బులిలా చెలరేగే భారత్.. దక్షిణాఫ్రిక�
సగం సర్పంచ్ స్థానాలు మహిళలకు కేటాయింపు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీసీలకు 307, ఎస్సీలకు 251, ఎస్టీలకు 64 స్థానాలు కేటాయింపు ఇస్తే ప్రధాన పార్టీ మద
మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సీఎంవో వాట్సాప్ గ్రూపు సహా న్యూస్ షేరింగ్ గ్రూపుల్లో ఒకేసారి ఏపీకే ఫైల్స్ పంపించారు సైబర్ నేరగాళ్లు.
గుండెకు కొద్దిగా పక్కనుంచి దూసుకెళ్లిన బుల్లెట్ తప్పిన ప్రాణాపాయం..అంబర్పేటలో ఘటన అంబర్ పేట, వెలుగు: తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల
Dharmendra బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) నవంబర్ 24న కన్నుమూసిన విషయం తెలిసిందే. 1935 డిసెంబర్ 8న జన్మించిన ఆయన, 1960లో వచ్చిన ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ చిత్రం ద్వారా సినిమా రంగంలో అడుగుపెట్టారు.
బషీర్బాగ్, వెలుగు: బెంగళూరులో ఏటీఎంలకు డబ్బును సరఫరా చేసే సీఎంఎస్ కంపెనీ వ్యాన్ను అడ్డగించి రూ.7.1 కోట్లు దోచుకెళ్లిన కేసులో కీలక ముఠా సభ్యులు హైదరా
5 జిల్లాల పరిధి అభివృద్ధిలో మేజర్ రోల్ ఏడాదిలో పట్టాలెక్కిన రూ.584 కోట్లకుపైగా విలువైన పనులు వరంగల్ టూరిజం, గ్రేటర్&
అల్వాల్, వెలుగు: ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నపడంతో అది అదుపుతప్పి పలు షాపులపైకి దూసుకెళ్లింది. మచ్చు బొల్లారం నుంచి సెలెక్ట్ థియేటర్ వైపునకు సోమవారం
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త చరిత్ర
రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కాంబోలో వచ్చిన చిత్రం కాంత. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ నెల 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తమిళనాడులో రెండు రోజుల ముందుగా వేసిన ప్రీమియర్స్ నుండి సూపర్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనాలు చాలా బాగున్నాయని దుల్కర్ �
Top