రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలకు సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు (పీపీఏలు) పెద్ద గుదిబండగా మారాయి. 20 ఏండ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో (2005లో) కుదుర్చుకున్న ఈ దీర్ఘకాలిక ఒప్పందాలు డిస్కంల నడ్డివ
[03:51]ప్రాణంగా చూసుకుంటున్న పిల్లలు తనకు పుట్టిన వారు కారని తెలిస్తే.. ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది? తన సంతానంలో చాలామందికి అతడి పోలికలు కాకుండా ఇతరులవి వస్తే.. అతడి వేదనను వర్ణించగలమా? ఆఫ్రికాలోని ఉగాండాలో చాలామంది పురుషుల పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది.
[03:50]నైజీరియాలోని నైగర్ రాష్ట్ర సెయింట్ మేరీ కేథలిక్ స్కూలు నుంచి అపహరణకు గురైన 303 మంది విద్యార్థుల్లో 50 మంది కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నారు.
[03:51]ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్ వాణిని ప్రతిబింబించేలా జీ20 శిఖరాగ్ర సదస్సు తీర్మానం చేసింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, అది ఏ రూపంలో ఉన్నా తెగనాడాల్సిందేనని స్పష్టంచేసింది.
[03:40]ఆధ్యాత్మిక బోధనలతో కోట్ల మందిని ప్రభావితం చేసి సన్మార్గం వైపు నడిపించిన సత్యసాయి బాబా మానవుడిగా దర్శనమిచ్చిన దైవస్వరూపమని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు.
[03:40]ప్రస్తుత చలికాలంలో పొగమంచు కారణంగా తెల్లవారుజామున ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు, జంతువులతోపాటు ట్రాఫిక్ సిగ్నల్స్ కనిపించకపోవడం.. ఎదురుగా ఉన్న వాహనాల దూరాన్ని అంచనా వేయడంలో విఫలం కావడం లాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
[03:39]రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో 503 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 353 జిల్లాలకు, 150 బస్సులు గ్రేటర్ హైదరాబాద్ జోన్కు కేటాయించాలని ఆర్టీసీ నిర్ణయించినట్లు సమాచారం.
[03:39]రెవెన్యూ సేవలను ప్రతి రైతుకు చేర్చి ప్రజా ప్రభుత్వం ఆశయాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత గ్రామపాలన అధికారులపై ఉందని తెలంగాణ ఉద్యోగుల ఐకాస అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి పేర్కొన్నారు.
[03:38]గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించాలని పీవీ నర్సింహారావు సీఎంగా ఉన్నప్పుడు గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు నాంది పలికారని, ఆధునిక గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ఆయన స్థాపించిన సర్వేల్ గురుకులం ఓ దిక్సూచిగా నిలుస్తుందని సీఎస్ కె.రామకృష్ణారావు తెలిపారు.
[03:38]శుభకార్యక్రమాల్లో వితంతువులను దూరం పెట్టడం సాంఘిక దురాచారమని, మూఢనమ్మకాలను అనుసరించవద్దని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం మోపేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతున్నది. ముఖ్యంగా గృహ విద్యుత్తు వినియోగదారులపై 300 యూనిట్ల లోపు చార్జీలను పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది.
సింగరేణి యాజమాన్యం ఏటా గణనీయమైన లాభాలు ఆర్జిస్తున్నది. ఆ లాభాలను విశ్రాంత కార్మికుల సంక్షేమానికి వినియోగించడంలో పూర్తిగా విఫలమైంది. ప్రకృతికి విరుద్ధంగా పనిచేసి విరమణ పొందిన కార్మికుల శ్రమ వల్లే నేడు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో పోలీసులు కీలక విషయాలు రాబట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఐదు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్న పోలీ�
పీడీలను, పీఈటీలను కేవలం వ్యాయామ సంబంధిత డ్యూటీలకే పరిమితం చేయాలని, ఇతర బాధ్యతలను అప్పగించవద్దని తెలంగాణ ఎస్సీ గురుకుల సొసైటీ పీడీ, పీఈటీల అసోసియేషన్ డిమాండ్ చేసింది.
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో తెలంగాణ విద్యాకమిషన్, సమగ్రశిక్ష ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఉంటుంది.
అంతర్జాతీయ ఎఫ్-1 స్టూడెంట్స్కు అమెరికాలో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ను నిలిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బహ్రెయిన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న జీఎఫ్-274 విమానంలో బాంబు ఉన్నట్టు కస్టమర్ ఐడీ పేరుతో వచ్చిన బెదిరింపు మెయిల్ అధికారుల్లో కలకలంరేపింది.
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు కదం తొక్కారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో నిర్వహించిన ధర్మయుద్ధం సభ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా వక్తలు మాట�
కాలుష్య నివారణే లక్ష్యంగా తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే నడపాలని, వాటి పాలసీలో మార్పు తేవాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చన్నైలో ఆదివారం నిర్వహించ�
‘వాహన డ్రైవర్లు చలికాలంలో జర జాగ్రత్తగా ఉండండి.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదు’ అని పోలీసు శాఖ సూచించింది. ‘అరైవ్ అలైవ్' అవగాహన కార్యక్రమంలో భాగంగా చలికాలంలో రహదారి భద్రతపై వాహనదారులకు కీలక �
దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీపై రాష్ట్ర సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. నాలుగు నెలలుగా లబ్ధిదారులు ఎదురుచూడటమే గాక, కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు.