ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా చేసిన 'జాతివివక్ష' వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. శరీరం రంగు చూపించి దేశ ప్రజలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని, తన సహచర భారతీయులను అవమానిస్తే తాను సహించేది లేదని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు లండన్ వెళ్లనున్నారు. మే 15వ తేదీ వారు లండన్కు పయనమవ్వనున్నారు. అయితే మే 14వ తేదీ మధ్యాహ్నాం నుంచి వారు లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. తన లండన్ ప్రయాణం అనుమతి కోసం వైయస్ జగన్ ఇప్పటికే నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
Arya Movie టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో ఎప్పటికి గుర్తుండిపోయే చిత్రం అంటే వెంటనే గుర్తొచ్చేది ఆర్య. అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ల కాంబోలో వచ్చిన ఈ చిత్రం మే 7 2004లో ప్రేక్ష�
Anil Kurmachalam తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణం అని టీఎస్ ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కుర్మాచలం పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెల్ ప్రెస్మీట్ నిర్వహించిం�
Priyanka Gandhi : ప్రధాని నరేంద్ర మోదీ చౌకబారు ప్రకటనలపై కాకుండా ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్యలపై గొంతెత్తాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు.
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ క్యాట్ (Central Administrative Tribunal) ఆదేశాలు జారీ చేసింది. రెండోసారి తనను సస్పెండ్ చేయడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు సవాల్ చేయడంతో క్యాట్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనే వాదనలు పూర్తవ్వగా తీర్పును రిజర్వ్ చేసిన క్యాట్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
[15:42]అధ్యక్ష ఎన్నికల సమయంలో తనపై వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి ట్రంప్ అడ్డదారులు తొక్కారనే (Hush money) ఆరోపణలపై విచారణ జరుగుతోన్న క్రమంలో శృంగార తార స్టార్మీ డేనియల్ వాంగ్మూలం ఇచ్చారు.
BRS Party ఐదు నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెల్ ప్రె�
Prashanth Neel ప్రశాంత్ నీల్ (PrashanthNeel) చేతిలో సలార్ 2, ఎన్టీఆర్ 31, కేజీఎఫ్ 3 ప్రాజెక్టులున్నాయని తెలిసిందే. ప్రస్తుతం సలార్ 2పైనే ఫోకస్ అంతా పెట్టాడు. ఇటీవలే మీడియాతో చేసిన చిట్ చాట్లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్
TS Weather హైదరాబాద్తో పాటు తెలంగాణవ్యాప్తంగా మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవగా.. మరికొన్ని జిల్లాలో భారీ వర్షాపాతం రికార్డయ్యింది. తాజాగా వర్షాలపై వా�
కాంగ్రెస్ పార్టీకి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా చేసిన 'జాతి వివక్ష' వ్యాఖ్యలు తలనొప్పిగా మారాయి.ఈ నేపథ్యంలో పార్టీకి, పిట్రోడా వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ బుధవారంనాడు వివరణ ఇచ్చారు.
Vote for ‘INDIA Airlines’ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థిని తడబడింది. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా బ్లాక్’కు బదులు ‘ఇండియా ఎయిర్లైన్స్’కు ఓటు వేయాలని ప్రజలను కోరింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వ�
Telangana: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నయా నాటకాలకు తెర లేపుతున్నారని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రఘు నందన్ రావు దుబ్బాకలో ఓడిపోతే కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోలేదా అని అన్నారు. పోలీసులతో డబ్బులు పంచి గెలిచినందుకు కేసీఆర్కు సిగ్గు ఉండాలంటూ వ్యాఖ్యలు చేశారు. వెంకట్ రాంరెడ్డి ఎన్ని కట్టలు కట్టించినందుకు మెదక్ సీటు ఇచ్చావ్ కేసీఆర్ అని నిలదీశారు.
వివాహేతర సంబంధాలు ఎన్నో అనర్ధాలకు దారితీస్తాయని, ప్రాణాలను సైతం బలిగొంటాయని చెప్పడానికి.. ఈ తాజా ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పరాయి వ్యక్తితో ఓ మహిళ పెట్టుకున్న వివాహేతర సంబంధం..
ఎన్నికల వేళ ఎవరి నినాదాలు వారివి.. ఏపార్టీ వ్యూహాలు వారివి. గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారివి.. కానీ ఆ రెండు పార్టీల విషయంలో మాత్రం అంతా రివర్స్ అనే ప్రచారం జరగుుతోంది. ఇద్దరి నినాదం ఒకటే.. ఇద్దరి వ్యూహాలు ఒకటే.. నీకోసం నేను.. నా కోసం నువ్వు అంటూ కలిసిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నీకు నేను, నాకు నువ్వు అనుకుంటూ అడుగులు వేస్తున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది.
Bombs Seized పల్నాడు జిల్లాలో బాంబుల స్వాధీనం కలకలం రేపుతుంది . ఎన్నికల సందర్భంగా జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమేశ్వరపాడులో బుధవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోసం రాయ్బరేలీ మరోసారి సిద్దమవుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గంతో పార్టీకి శతాబ్దం అనుబంధం ఉందని తెలిపారు.
Prathinidhi-2 Movie టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా రోజుల గ్యాప్ తర్వాత నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రతినిధి 2’. తొమ్మిదేళ్ల కిందట ఆయన హీరోగా చేసిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్గా ఈ సినిమా వస్తుంది.
Kumar Sangakkara React on Sanju Samson’s Controversial Dismissal: సంజూ శాంసన్ ఔట్ అవ్వడం వలనే తాము మ్యాచ్ ఓడిపోయామని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ డైరెక్టర్ కుమార సంగక్కర అన్నాడు. మ్యాచ్ చాలా కీలక దశలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం రావడం తమను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. ఏదేమై�
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “.. బ్లాక్ బస్టర్ పుష్ప మూవీకి ఈ సినిమా కొనసాగింపుగా వస్తుంది .పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి భారీ కలెక్షన
ప్రభుత్వ ఉద్యోగులు సైతం భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ (బుధవారం) ఉదయం ఆయన మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎయిర్ ఇండియా(Air India) సిబ్బంది నిర్వాకంతో 80కిపైగా విమానాలు రద్దు అయ్యాయి. క్యాబిన్ సిబ్బంది అకస్మాత్తుగా సిక్ లీవ్స్ పెట్టడంతో విమానాలను రద్దు చేసినట్లు ఎయిరిండియా బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి తమ సిబ్బందిలో కొందరు అస్వస్థతకు గురైయ్యారని తెలిపింది.