గ్రేడ్-2 ఫార్మాసిస్ట్ నియామకాలపై సందిగ్ధం నెలకొన్నది. పరీక్ష నిర్వహించి ఈ నెలాఖరుతో ఏడాది కావస్తున్నా వెయిటేజ్ మార్కుల విషయం ఎటూతేలకపోవడం ఆశావహులకు నిరాశ కలిగిస్తున్నది.
‘కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఫ్యామిలీ పాలసీ’ అని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమం
బెస్ట్ అవలైబుల్ స్కూల్స్ స్కీమ్ బకాయిలు విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నెల రోజులు గడచినా రూపాయి విడుదల చేయని దుస్థితి. బెస్ట్ అవలైబుల్ స్కీం కింద రాష్ట్రవ్యాప్తంగా 230 ప్రైవేట్ పాఠశాలల్లో
రాష్ట్రంలోని ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోలాహలం మొదలైంది. స ర్పంచ్లు, వార్డు సభ్యుల స్థా నాలకు సంబంధించిన రిజర్వేషన్ల విధివిధానాలను ఖరారు చేస్తూ సర�
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మాది ముమ్మూటికీ బూటకపు ఎన్కౌంటర్ అని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, సహ�
[04:28]మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఎంపీహెచ్ఏ) నియామకాల్లో తాత్కాలిక/కాంట్రాక్ట్ సర్వీసులో ఉన్నవారికి ఇచ్చే వెయిటేజీ పాయింట్లు 20 నుంచి 30కి పెంచడం చెల్లదని హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది.
[04:28]రాష్ట్రంలో పలు ప్రైవేటు నర్సింగ్ పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. విద్యార్థులకు సరిగ్గా బోధించడం లేదంటూ ఉమ్మడి హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని అనేక నర్సింగ్ స్కూళ్లపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడం మొదలు.. సంపద సృష్టిని గాలికివదిలేసి విలువైన ప్రజాభూములను అంగట్లో పెట్టి నిబంధనలు తుంగలో తొక్కిమరీ ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్�
[04:26]ఉగ్రవాదులకు, మాదకద్రవ్యాలకు మధ్యనున్న సంబంధాలకు అడ్డుకట్ట వేద్దామని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు కూటమి దేశాలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తిరుమలగిరి చెరువు సుందరీకరణ పనుల్లో కమీషన్ల వార్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చినికి చినికి ఇది గాలివానలా మారే ప్రమాదముందంటూ ప్రభుత్వ పెద్దలు కొందరు రంగంలోకి దిగినట్లు �
[04:22]రష్యాతో యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 28 పాయింట్ల శాంతి ప్రణాళికతో ఉక్రెయిన్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఒప్పందంలోని చాలా అంశాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయని కీవ్ భావిస్తోంది.
[04:20]నిన్న మొన్నటిదాకా ఒకరి మీద ఒకరు కారాలు, మిరియాలు నూరుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, న్యూయార్క్ మేయర్ మమ్దానీలు ఎట్టకేలకు తొలిసారిగా శ్వేతసౌధంలో శుక్రవారం సమావేశమయ్యారు.
[04:20]నైజీరియాలో నైజర్ రాష్ట్రంలో ఒక బోర్డింగ్ స్కూలు నుంచి సాయుధ దుండగులు అపహరించుకుపోయిన బడి పిల్లల సంఖ్య 300 దాటినట్లు ‘క్రిస్టియన్ అసోసియేషన్ ఆఫ్ నైజీరియా’ వెల్లడించింది.
[04:23]‘అమ్మా.. నాన్నా మీరిద్దరూ మాటిమాటికీ గొడవ పడుతున్నారు. ఇంకోసారి తగవులాడుకోం అని లేఖ రాసి సంతకం చేయండి’ అని తల్లిదండ్రులను కోరిన బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది.
[04:22]తన వల్లే తండ్రి మృతి చెందారని మూడేళ్లుగా మానసిక క్షోభకు గురైన ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటుచేసుకుంది.
[04:24]పెద్దకుమార్తె చనిపోయిందనే మనస్తాపంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన హైదరాబాద్లోని అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
[04:17]భారత్-పాకిస్థాన్ మధ్య మే నెలలో జరిగిన స్వల్పకాల యుద్ధాన్ని చైనా తన ఆయుధాలను పరీక్షించడానికి, ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించుకుందంటూ అమెరికా కాంగ్రెస్ కమిటీ తాజాగా ఓ నివేదికను ప్రచురించింది.
[04:14]ఔషధాలు వేసుకున్నాక అవి శరీరానికి పడకపోతే (రియాక్షన్) ఫిర్యాదు చేసేందుకు అన్ని ఔషధ దుకాణాల వద్ద క్యూఆర్ కోడ్, టోల్ఫ్రీ నంబరు ఇక నుంచి తప్పనిసరిగా ఉండాల్సిందేనని రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) శనివారం ఆదేశాలు జారీ చేసింది.
[04:14]సులభంగా, వేగంగా సేవలు అందిస్తామని నినాదమిచ్చే మీసేవల్లో వారం రోజులుగా జనన, మరణ ధ్రువీకరణపత్రాలు డౌన్లోడ్ కాక దరఖాస్తుదారులు తిప్పలు పడుతున్నారు.
[04:10]వేళాపాళా లేని నిద్రాహారాలు.. కాలు కదపని కొలువులు.. నిత్యం ఒత్తిడితో సతమతమయ్యే జీవనశైలి.. వెరసి ఈతరం స్థూలకాయం బారిన పడుతోంది. ఆడామగా అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇదో ఎడతెగని సమస్యలా మారింది.
[04:09]కొమురవెల్లి రైల్వేస్టేషన్ నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ఈ స్టేషన్లో ఆధునిక సౌకర్యాలు ఉంటాయన్నారు.
[04:08]ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పారిశ్రామిక భూములను లాక్కొని బడాబాబులకు కట్టబెట్టేందుకు భారీ భూ కుంభకోణానికి తెరతీస్తున్నారని భాజపా ఎంపీ కె.లక్ష్మణ్ ఆరోపించారు.
[04:07]రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతోందని అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రశ్నించినట్లు తెలిసింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన సీపీజీఈటీ-2025 ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ వివిధ విద్యార్థి సంఘాల నాయకులు శనివారం ఓయూలోని డైరెక్టరేట్ ఆఫ్
హైదరాబాద్ నగరానికి వందేండ్ల నుంచి తాగునీరు సరఫరా చేస్తున్న గండిపేట-ఆసిఫ్నగర్ కాన్డ్యూట్ నిర్లక్ష్యపు నీడన కొట్టుమిట్టాడుతున్నది. వందేడ్ల నుంచి నిర్విరామంగా నగర ప్రజల దాహార్తి తీరుస్తున్న చరిత్�
కూతురి మరణం తట్టుకోలేక తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన దంపతులు తమ పదిహేనేండ్ల కూతురుతో కలసి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప
ఈ వారం అనుకూలంగా ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. భూ లావాదేవీల్లో లబ్ధి పొందుతారు. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ప్రయ�