సంచిత కర్మ అంటే మీ గత జన్మలలో మన ఆలోచన, మాట, పని అన్నమాట. అంటే.. ఇది ఇప్పటికే మనం కూడగట్టుకున్నది. డిజిటల్ కోణంలో చూస్తే... నెట్టింట్లో ఇది మన డిజిటల్ ఫుట్ప్రింట్ లాంటిది.
ఉస్మానియా యూనివర్సిటీలో గత వీసీ హయాంలో సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో జరిగిన అక్రమాలపై నియమించిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని బహిర్గత పర్చాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి పుట్
[02:19]దక్షిణాఫ్రికా 159 ఆలౌట్..! ప్రపంచ టెస్టు ఛాంపియన్ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశామని, భారీ ఆధిక్యం ఖాయమని సంబరపడిపోయే ఉంటుంది భారత్. కానీ ఆతిథ్య జట్టు గొప్ప స్కోరేమే చేయలేదు. 189 పరుగులకే ఆలౌట్.. ఆధిక్యం 30కే పరిమితం.
[03:19]ఆసియా దేశాల్లో ధనిక వ్యాపార కుటుంబాల సంపద ఏటా పెరుగుతోంది. పాతికేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా ఆసియా దేశాలకు చెందిన ధనిక కుటుంబాల సంపద 6 శాతం మాత్రమే.
[03:19]రాబోయే 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 42,520 కొత్త విమానాలు అవసరం పడుతుండగా.. వీటిల్లో 19,560 వరకు ఆసియా పసిఫిక్ ప్రాంతానికే కావాల్సి ఉంటుందని ఎయిర్బస్ అంచనా వేసింది.
[03:17]సంప్రదాయ రెజ్యుమె ఆధారిత నియామకాల నుంచి చాలా కంపెనీలు నైపుణ్య నియామకాల విధానంలోకి మారుతున్నాయని ఏఐ ఆధారిత నైపుణ్య మదింపు ప్లాట్ఫామ్ ఎక్విప్ తన స్కిల్-ఫస్ట్ హైరింగ్ నివేదికలో వెల్లడించింది.
[03:17]గొడ్డు మాంసం, కాఫీ, ఉష్ణమండల పండ్లు వంటి విస్తృత శ్రేణి వస్తువులపై సుంకాలను తొలగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.
‘అసైన్డ్ భూమిలో అనుచరుడి పాగా’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’అలో ప్రచురితమైన కథనం కలకలం రేపుతున్నది. బాధితులతోపాటు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఈ కథనాన్ని సమర్థిస్తూ ఫోన్లు చేస్తున్నారు. బాధితుల�
రాష్ట్ర వ్యాప్తంగా సబ్రిజిస్ట్రార్ అధికారులు అడ్డగోలుగా అక్రమాస్తులు సంపాదిస్తున్నట్టు అవినీతి నిరోధకశాఖ వెల్లడించింది. ఈ మేరకు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఇండ్లలో శుక్రవారం జరిపిన సోదాల వివర�
ములుగు జిల్లాలోని విద్యాశాఖ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక సొంత ఇలాకలో నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఏఎంవోను నియమించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
నకిలీ వైద్యం వికటించి యువకుడు ప్రాణాపాయస్థితికి చేరుకున్న ఘటన వరంగల్లో జరిగింది. వరంగల్ జిల్లా చింత నెక్కొండ ప్రాంతానికి చెందిన మాడూరు రజినీకాంత్ అర్షమొలల సమస్యతో బాధపడున్నాడు.
కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన మరోసారి వివాదంలో చిక్కుకున్నది. రెండేళ్ల కింద తెలంగాణ వైద్య విధాన పరిషత్లో ఉండగా, అప్పుడు ఖర్చు చేసిన నిధుల విషయంలో దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పుడు జడ్పీ �
ప్రకృతి పరిరక్షణకు అందరు పాటుపడాలి అని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపు ఇచ్చారు. సచివాలయంలో శనివారం అడవుల విశిష్టతను తెలిపే ‘అరణ్యకము’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్
స్వయం సహాయక సంఘాలతోనే మహిళలకు గుర్తింపు లభించిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం నిర్వహించిన ఎస్హెచ్జీ మండల సమాఖ్య అధ్యక్షుల రాష్ట్�