ఒకే ఏడాదిలో 540 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమవడం, దళపతిని కోల్పోవడం మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బగా మారింది. డ్రోన్ల ఆధారిత సాంకేతిక యుద్ధంతో కేంద్ర బలగాలు ఆధిపత్యం చాటుతున్నాయి.
భారత యువ షూటర్ కనక్ ఐఎ్సఎ్సఎఫ్ జూనియర్ ప్రపంచ కప్లో స్వర్ణ పతకంతో సత్తా చాటింది. జర్మనీలోని సుల్ నగరంలో బుధవారం జరిగిన ఈ మెగా ఈవెంట్లోని మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్లో...
[03:46]హాయ్ ఫ్రెండ్స్.. నా పేరు టింకూ. అందరూ సమ్మర్ను బాగా ఎంజాయ్ చేస్తున్నారా? నేనైతే బోలెడన్ని కొత్త కొత్త పనులు చేస్తున్నా తెలుసా! ఈ సెలవుల్లో అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లి.. ఆ ఊరి చుట్టుపక్కల ఉన్న చారిత్రక ప్రదేశాలు అన్నీ చూసి వచ్చాను.
[03:45]జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో ఏడో రోజైన బుధవారం భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు లక్ష మంది పుణ్యస్నానం ఆచరించారని అంచనా.
[03:46]కర్ణాటకలోని విజయపుర జిల్లా బసవనబాగేవాడి తాలూకా మనగోళి సమీపంలో బుధవారం ఉదయం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవగా.. అందులో నలుగురు గద్వాల జిల్లాకు చెందినవారు ఉన్నారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని మాజీ మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. వానకాలం సీజన్ ప్రారంభమైనా రైతులకు జీలుగ, జను ము విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచలే�
శ్రీకాకుళం జిల్లా జీయన్నపేటలో పుట్టిన నంబాల కేశవరావు మావోయిస్టు ఉద్యమంలో అగ్రనాయకుడిగా ఎదిగారు. అలిపిరి దాడి సహా 27 దాడుల్లో కీలకపాత్ర పోషించిన ఆయన మిలటరీ వ్యూహాల్లో నిపుణుడిగా గుర్తింపు పొందారు.
తెలుగు గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి ఈ-స్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్ టోర్నీకి అర్హత సాధించాడు. 12 మంది క్రీడాకారులు పోటీపడే ఈ వరల్డ్ కప్ జులై 7 నుంచి ఆగస్టు 24 వరకు సౌదీ అరేబియాలో...
[03:40]మరో ఐదు నిమిషాల్లో గమ్యం చేరాల్సిన ముగ్గురు యువకులను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. ఎదురుగా వస్తున్న డీసీఎంను కారు ఢీకొనడంతో బుధవారం ఉదయం హైదరాబాద్ నగర శివారు కుంట్లూరులో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు.
బీఈడీ కాలేజీల్లోనూ బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీ కోర్సులు నిర్వహించుకోవచ్చని ఎన్సీటీఈ స్పష్టంచేసింది. ఒక విద్యాసంస్థ కనీసంగా రెండు కోర్సులు నిర్వహించవచ్చని వెల్లడించింది. మల్టీ డిసిప్లినరీ విధానంలో
రాజకీయ కక్షతోనే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరం ప్రాజెక్టుకు తరలించడానికి కుట్ర జరుగుతున్నదన�
త్వరలో మొదలుకాబోయే ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్కు ముందు నిర్వహిస్తున్న అర్హత పోటీలలో భారత్కు చుక్కెదురైంది. సింగిల్స్ విభాగంలో భారత ఆశలు మోస్తున్న సుమిత్ నాగల్.. మెయిన్ డ్రాకు అర్హత సాధించలేకపో�
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి, బుధవారం భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యింది. పంట కొనుగోలు చేయడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నార
‘మళ్లీరావా’ ‘దేవదాస్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులు దగ్గరైంది ఆకాంక్ష సింగ్. ఓవైపు వెబ్ సిరీస్లలో బిజీ ఆర్టిస్టుగా ఉంటూ సినిమాల్లో కూడా రాణిస్తున్నదీ భామ. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘షష్టిప�
ఆకట్టుకునే ప్రకృతి రమణీయత.. ఆహ్లాదం పంచే సాగర్ వెనుక జలాల అందాలు.. పక్షుల కిలకిలు.. కనువిందు చేసే దృశ్యాలతో తెలంగాణ అరకుగా పేరొందిన ప్రాంతం దేవరకొండ నియోజకవర్గంలోని నేరెడుగొమ్ము మండల పరిధిలోని సాగర్ బ్�
వానకాలం సమీపిస్తున్నది. కానీ జిల్లాకు అవసరమైన జీలుగ విత్తనాలు ఇప్పటి వరకు రాలేదు. మరో రెండు వారాల్లో వరి సాగు చేసే రైతులు జీలుగ కోసం ఎదురు చూస్తున్నారు. సరఫరా ఆలస్యమైతే సాగు కూడా వెనుకబడుతుందని వారు వాపో�
పాలమూరును వర్షం ముంచెత్తింది. జిల్లా కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున 6 నుంచి ఉదయం 9 గంటల వరకు ఏకధాటిగా పడింది. దీంతో పట్టణంలోని కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి.
కాలయాపనే కాంగ్రెస్ సర్కారు నైజమని, మాట తప్పడం ఆ పార్టీ మేనరిజమని జనం నోళ్లలో నానుతున్న సెటైర్లు వాస్తవ రూపంలోనూ నిజమనే రుజువవుతోంది. ఇది తమ విషయంలో నూరు శాతం యథార్థమేనని మినీ అంగన్వాడీలు స్పష్టం చేస్త
దేశంలో జరిగే ఎన్నికలు బ్యాలెట్ విధానంతో నిర్వహిస్తేనే పారదర్శకంగా ఉంటుందని వక్తలు అభిప్రాయపడ్డారు. దలీప్ సంస్థ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిం�
హైదరాబాద్లోని నార్త్ సిటీ ప్రాంతానికి కీలకమైన మెట్రో మార్గంపై సందిగ్ధత నెలకొంది. ఈ ప్రాంతాన్ని పార్ట్-బీలో చేర్చి డీపీఆర్ రూపకల్పన చేస్తామని మెట్రో సంస్థ ప్రకటించగా... గడిచిన 4 నెలలుగా ఈ ప్రక్రియ కొన�
తమిళ సోయగం త్రిష సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నది. ముఖ్యంగా ‘పొన్నియన్ సెల్వన్' సిరీస్ చిత్రాలతో ఈ భామ దశ తిరిగింది. అక్కడి నుంచి వరుసగా అన్నీ విజయాలే వరిస్తున్నాయి. ఆమె కమల్హాసన్�
సినిమా వసూళ్లలో పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని, అద్దె ప్రాతిపదికన సినిమాల్ని ప్రదర్శించడం వల్ల నష్టాలొస్తున్నాయని సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు జూన్ 1 నుంచి బంద్ నిర్వహించే యోచనలో ఉన్న విషయం తెల
రామ్చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఇది. బుచ్చిబాబు సానా దర్శకుడు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాల్ని పెంచింది. �
‘పుష్ప-2’తో వైల్డ్ఫైర్లా దేశాన్ని చుట్టేసి రికార్డుల మోతమోగించారు అల్లు అర్జున్. ఇక ‘జవాన్'తో పాన్ ఇండియా రేంజ్లో దర్శకుడిగా సత్తా చాటారు అట్లీ. వీరిద్దరి కలయికలలో సినిమా సెట్ కావడంతో ఇక బాక్సాఫీ
[02:55]ఐపీఎల్-18లో ప్లేఆఫ్స్ రేసు ముగిసింది. ఉత్కంఠకు తెర దించుతూ ముంబయి ఇండియన్స్ చివరి బెర్తును కైవసం చేసుకుంది. దిల్లీ క్యాపిటల్స్తో చావో రేవో అనదగ్గ మ్యాచ్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా హార్దిక్ సేన తగ్గలేదు. సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్తో జట్టుకు మెరుగైన స్కోరునందిస్తే.. బౌలర్లు సమష్టిగా విజృంభించి దిల్లీ కథ ముగించారు.
కన్నడ యువ హీరో పృథ్వీ అంబర్ నటిస్తున్న తాజా చిత్రం ‘కొత్తలవాడి’. సిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర హీరో యష్ తల్లి పుష్ప అరుణ్కుమార్ నిర్మాణరంగంలోకి అడుగుపెడుతూ తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెర�
మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతీ పుషరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పులకించిపోతున్నారు. బుధవారం తెలంగాణ నలుమూలల నుంచే కాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తదితర రాష్ర్�
మలయాళ అగ్ర నటుడు మోహన్లాల్ ప్రస్తుతం బ్లాక్బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నారు. తెలుగు చిత్రం ‘కన్నప్ప’లో ఆయన కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు టైటిల్ రోల్లో భక్తిరస ప్రధానంగా ర
ఉమ్మడి జిల్లాలో మంగళవారం రాత్రి, బుధవారం కురిసిన వర్షం రైతుకు తీరని నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. పరదాలు కప్పినప్పటికీ 90 శాతం ధాన్యం వర్షార్పణమైంది.
నైరుతి రుతుపవనాల కదలిక ఆశాజనకంగా ఉంది. మరోవైపు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ శాఖ తెలిపింది.
కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి వివాదాస్పద భూమి కొనుగోలు విషయంలో హైకోర్టు షోకాజు నోటీసు జారీ చేసింది. 2017లో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరులో హనుమాండ్ల ఝ�
హైదరాబాద్కు చెందిన కరాటే మాస్టర్ హన్శి శాస్వత్కుమార్ కృషి ఫలించింది. మార్షల్ ఆర్ట్స్లో డాక్టరేట్ పొందిన 36 ఏండ్ల శాస్వత్కుమార్ పలు అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. 10 సెకన్ల వ్యవధిలో 112 బ్య�
మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, కరుణాకరన్, ఆయుష్ శెట్టి రెండో రౌండ్కు ముందుంజ వేయగా.. �
టెస్టులలో భారత క్రికెట్ జట్టును నడిపించే కొత్త నాయకుడెవరో ఈనెల 24న తేలనుంది. రోహిత్శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో టెస్టులకు కొత్త సారథిని రాబోయే శనివారం ప్రకటించేందుకు బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసింది.
రంగారెడ్డిజిల్లాలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. అతివేగం, అజాగ్రత్తతో ఎంతోమంది కన్నవారికి దూరమవడంతోపాటు కట్టుకున్నవాళ్లకు కూడా కన్నీళ్లు మిగిలిస్తున్నారు. మరిక
ప్రజల సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో 75 మందికి కల్యా�
బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు గ్రామం కన్నీరుమున్నీరైంది. కారు, డీసీఎం ఎదురెదురుగా ఢీకొని గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణ
యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నామని, కొనుగోలు కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ఊదరగొడుతున్నప్పటికీ.. తెరవెనుక మాయాజాలం భారీగానే జరుగుతోంది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకు
జిల్లాలో గురువారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఈసారి ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ, ఇంప్రూవ్వెంట్ రాసే విద్యార్థులు కూడా ఉన్నారు.
కుంట్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హయత్నగర్ పోలీసుల కథనం ప్రకారం.. కుంట్లూరుకు చెందిన పిన్నింటి చంద్రసేనారెడ్డి (24), చుంచు త్రీనాథ్రెడ్డి (24),
న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ కాపీ కోసం అనేకసార్లు చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేకుండా చూసేందుకు ఇంటికి వెళ్లి ఎఫ్ఐఆర్ అందించేలా చూడాలని వెస్ట్జోన్ డీసీపీ ఆదేశించారు.
ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడంలేదన్న విషయం తేటతెల్లమైంది. జిల్లాలోని 14 సర్వీస్ సెంటర్లు, ఓ జిల్లా ఆసుపత్రిలో ప్రసవాలు జరగాల్సి ఉండగా, వాటిలో కేవల�