గత కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాను చలి వణికిస్తున్నది. నవంబర్లోనే పంజా విసురుతున్నది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురుస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10-15 డిగ్రీల సెల్
గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ను విడుదల చేసింది. నేటి నుంచి(నవంబర్ 20) నుంచి ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓట�
ప్రజాపాలన ప్రభుత్వంలో ఇసుక వ్యాపారం కాసులు కురిపిస్తున్నది. దీంతో అక్రమంగా తరలించేందుకు వ్యాపారులు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు అభివృద్ధి పనుల పేరుతో.. మరికొందరు ఇందిరమ్మ ఇండ్లకంటూ.. యథేచ�
నిరుపేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే.. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నేలమట్టం చేయడం అత్యంత దారుణమని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ‘పేదల ఇళ్లను కూల్చడమే ప్రజా పాలనా?’ అంటూ ప్రశ్ని�
గూగుల్ మ్యాప్స్ను ఆధారంగా చేసుకొని శివారు ప్రాంతాల్లో కాలేజీలను అంతర్రాష్ట్ర దొంగలు టార్గెట్ చేశారు. బాటసింగారంలోని బ్రిలియంట్ కాలేజీలోకి చొరబడి అక్టోబర్ 9వ తేదీ రాత్రి రూ. 1.07 కోట్లు చోరీ చేసిన ముఠ
జీహెచ్ఎంసీ ఆస్తులను అధికారులు ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తున్నారు.. మౌలిక వసతుల కల్పన, మెరుగైన నిర్వహణతో సంస్థకు ఆదాయాన్ని సమకూర్చుకునే వనరులను సైతం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నది. పేద, మధ్�
[03:14]పైరసీపై పోరాటంలో భాగంగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థలో రూపొందిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా టికెట్ ధరను రూ.99కి తగ్గించింది.
[03:13]జపాన్లో మన సినిమాలు సత్తా చాటుతున్నాయి. అగ్ర కథానాయకుడు ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ మొదలుకొని, ‘కల్కి 2898 ఎ.డి’ వరకూ జపాన్లో విడుదలై మంచి ఆదరణని సొంతం చేసుకొన్నాయి. అక్కడ ప్రభాస్కి బలమైన అభిమానగణం ఏర్పడింది.
[03:11]వైవిధ్యమైన కథలకు సంగీతం అందించే అవకాశం రావడం ఎప్పుడూ ప్రత్యేకమేననీ, ‘12ఏ రైల్వే కాలనీ’ తనని మరో కొత్త నేపథ్యంలోని కథలకు బలంగా పరిచయం చేసిందని చెప్పారు భీమ్స్ సిసిరోలియో. కొంతకాలంగా మాస్ సినిమాలతో గట్టిగా వినిపిస్తున్న పేరు ఇది.
[03:09]సైనికులు తమ కుటుంబ సభ్యుల కోసం రాసే లేఖలు ఏళ్ల తరబడి వారికి చేరకుండా బెటాలియన్లోనే ఉండిపోతే.. వాళ్లు ఎలా ఉన్నారో? అని కుంటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు.
[03:09]అది ఒక స్టాక్ బ్రోకింగ్ సేవల సంస్థ. టెక్నాలజీని అందిపుచ్చుకుంది. నాలుగైదేళ్లలోనే శరవేగంగా విస్తరించింది. దశాబ్దాల తరబడి కార్యకలాపాలు సాగిస్తున్న అగ్రగామి బ్రోకింగ్ సేవల సంస్థలతో పోలిస్తే, ఎన్నో రెట్లు అధికంగా ఖాతాదార్లను సంపాదించుకుంది.
[03:10]‘బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ’ ఖాతాదారులను మోసగిస్తూ.. ఓటీపీ/నెట్ బ్యాంకింగ్ వివరాలు తీసుకుని, ఖాతాల్లో నగదు ఖాళీ చేస్తున్న వారికి చెక్ పెట్టేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సిద్ధమైంది.
[03:04]విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్ల (ఎఫ్పీఐ) రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా డిజిటలీకరణ చేసే దిశగా మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ పనిచేస్తోంది. డిజిటల్ సంతకాల ద్వారా మొత్తం ప్రక్రియను కాగితరహితంగా చేస్తున్నట్లు సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత్ పాండే పేర్కొన్నారు.
[03:06]ఇటీవలే వాట్సప్లో తన పేరు, ఫొటో వినియోగిస్తూ ఓ వ్యక్తి ఫొటోగ్రాఫర్లను మోసం చేస్తున్నాడని.. అలాంటి ఫేక్ అకౌంట్ల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ నటి అదితిరావు హైదరి విజ్ఞప్తి చేశారు.
[03:04]‘‘నాకు కౌబాయ్ సినిమాలంటే ఎంతో ఇష్టం. కానీ నటుడయ్యాక అలాంటి ఒక సినిమాని నేను చేస్తానని ఊహించలేదు. నాతో ఓ కొత్త తరహా సినిమా చేయాలని దర్శకనిర్మాతలు అప్పట్లో ‘కొదమసింహం’ కథతో వచ్చారు. చాలా నచ్చింది.
[03:00]సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘జి.ఓ.ఏ.టి’ (గోట్). దివ్యభారతి కథానాయిక. చంద్రశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
[02:59]అంతర్జాతీయంగా అత్యంత ఖరీదైన రిటెయిల్ విక్రయ ప్రాంతాల్లో దిల్లీలోని ఖాన్ మార్కెట్ 24వ స్థానంలో నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు వార్షిక అద్దె 223 డాలర్లు (రూ.19,700)గా ఉందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది.
[02:58]ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ప్రస్తుత సమ్మాన్ క్యాపిటల్)లో సందేహాస్పద లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీలను సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
[02:57]ఐటీ, ఆర్థిక రంగ షేర్లలో ర్యాలీతో బుధవారం దేశీయ సూచీలు లాభాల్లో ముగిశాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై పెరుగుతున్న ఆశావాదంతో, దేశీయ సంస్థాగత మదుపర్లు కొనుగోళ్లకు దిగడం కలిసొచ్చింది.