అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను వెంటాడి ఆటోలోని బియ్యాన్ని, అలాగే రేషన్ షాపులో నిల్వ ఉంచిన బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సోమవారం వేకువజామున పట్టుకున్నారు.
స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కలెక్టర్ పీఎస్ గిరీషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు.
అద్దంకి పట్టణంలో ట్రాఫిక్పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా పట్టణం పరిధిలోని నామ్ రోడ్డులో పలు కూడలి ప్రాంతాలలో తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడ టంతోపాటు వాహనాలు అడ్డదిడ్డంగా నడుపుతూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
[22:39]ట్విటర్లో బిజినెస్ ఖాతాలు నిర్వహించే వారికి ఇచ్చే గోల్డ్ బ్యాడ్జ్కు ఇకపై అదనంగా రుసుము వసూలు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బ్లూ బ్యాడ్జ్ ఖాతాలకు మాత్రమే ట్విటర్ సబ్స్క్రిప్షన్ ఫీజును వసూలు చేస్తోంది.
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 6: జిల్లాకేంద్రంలో సోమ వారం బంద్సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. రైతు హక్కులపోరాటసమితి నాయకులు పత్తికి రూ.15వేల మద్దతు ధర చెల్లించాలని బంద్కు పిలుపు నివ్వడంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి మద్దతు తెలిపాయి.
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 6: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం దిశగా కృషి చేస్తామని అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అర్జీదారుల నుంచి ఆమె దరకాస్తులను స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడ (Gudiwada) అసెంబ్లీ నియోజకర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నియోజకర్గంలో ఒకటి కాదు రెండు కాదు
రాష్ట్రంలో ఉర్దూ మీడియం విద్యార్థులకు రెండో సెమిస్టరుకు సంబంధించిన పుస్తకాలు ఇంత వరకు అందించకుండానే పరీక్షలు నిర్వహించడం చాలా విడ్డూరంగా ఉందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహే్షబాబు ఆరోపించారు.
[22:27]ప్రకాశం జిల్లాలో గంటల వ్యవధిలో ఇద్దరు అన్నదమ్ములు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో విషాదఛాయలు అలముకున్నాయి.
MGNREGS పల్లె వాసులు పట్టణాలకు వలస వెళతారని, అందుకే ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోత విధించామని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ చెప్పారు.
అదాని సంస్థల్లో పెట్టుబడుల కారణంగా ఎల్ఐసీ పాలసీదారులకు ఇబ్బందేమీ లేదని, వారి పొదుపు మొత్తాలు సురక్షితమని ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం కడప డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిష్కరించా లని కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమ వారం కలెక్టర్ చాంబర్లో ట్రైనీ కలెక్టర్ గౌతమితో కలిసి ఆర్టీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిం చారు.
[22:15]దేశీయంగా బ్రాడ్బ్యాండ్ (Broadband) కనెక్షన్ కనీస డౌన్లోడ్ స్పీడ్ను పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో మెట్రో నగరాలతోపాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులకు మెరుగైన ఇంటర్నెట్ (Internet) ఆధారిత సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. సోమవారం తిలక్నగర్ లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడుతూ గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
Minister Gangula kamalakar ఇచ్చిన మాట మేరకు యాదాద్రికి బస్సు సర్వీసును ప్రారంభించామని, ప్రజలంతా ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.