IPL 2024 DC vs RR : ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రెండో ఓవర్లోనే రాజస్థాన్కు షాక్ తగిలింది. డేంజరస్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఔటయ్యాడు. ముకేశ్ కుమార్ ఓవర్లో బౌండరీ బాదిన యశస్వీ..
[19:43]యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు కొందరు తమ క్రెడిట్ కార్డుల్లో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై బ్యాంక్ స్పందించింది.
Zomato ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్లకు న్యూఏజ్ టెక్ సంస్థలకు లాభాల పంట పండించాయి. వాటిల్లో జొమాటో.. దలాల్ స్ట్రీట్ ఫేవరెట్ స్టాక్ గా నిలిచింది.
RTC Bus కిక్కిరిసిపోతున్న ఆర్టీసీ బస్సు ఎక్కడంతో ఓ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. అసలే ఎండకాలం ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. బస్సులో కెపాసిటీకి మించి జనాలు ఎక్కడంతో ఊపిరాడక మరణించాడు. జగిత్యాల జి�
ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ఇంతవరకూ బోణీ కొట్టలేదు. ఆడిన మొదటి రెండు మ్యాచుల్లోనూ పరాజయాలను చవిచూసింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో గెలుపు అంచుల దాకా వెళ్లి ఓడిపోగా.. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన రెండో మ్యాచ్లో దారుణ ఓటమిని మూటగట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజీగా ఉన్నారు. ప్రాంతాలవారీగా పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఏప్రిల్ 7వ తేదీన పెందుర్తిలో వారాహి వాహనంలో ప్రచారం చేస్తారు. పవన్ కల్యాణ్ పర్యటన వివరాలను పెందుర్తి సుజాతనగర్ జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేత పంచకర్ల రమేష్ బాబు తెలియజేశారు.
టీఆర్ఎస్ నాయకుడు, ఎంపీ కంచర్లపల్లి కేశవరావు మీడియా ప్రతినిధులపై రుసరుసలాడారు. ఇంటివద్ద విజువల్స్ తీస్తున్న మీడియా ప్రతినిధులపైకి ఆయన వేగంగా దూసుకొచ్చి.. నన్ను వీడియో తీసుకొండంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా ఆపేసిన జగన్ ప్రజాపక్షపాతి కాదు కక్షపాతి. ఈ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు.' అని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. తెనాలిలోని ప
Savitri Jindal: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ నవీన్ జిందాల్ ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. హర్యానా కురుక్షేత్ర నుంచి బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజులకే ఆయన తల్లి, హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కూడ�
Godari Atu Vaipo song from Sasidavane Released: ‘‘గోదారి అటు వైపో, నాదారి ఇటు వైపో అమ్మాయి నీదారెటువైపో…’’ అంటూ అమ్మాయిని చూసి శశివదనే హీరో పాట పాడేస్తున్నాడు. మనసు పడ్డ అమ్మాయి కనిపించకపోతే అబ్బాయి మనసు ఎలా ప్రశ్నలతో నిండిపోతుందో.. ఈ పాట వింటే అర్థమవుతుందని అంటున్నార�
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా.. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. సాయంత్రం 7 గంటలకు టాస్ వేయగా.. ఢిల్లీ జట్టు టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ సీజన్లో ఇరు జట్లు ఇప్పటివరకూ చెరో మ్యాచ్ ఆడాయి.
IPL 2024 DC vs RR : ఐపీఎల్ 17వ సీజన్ 9వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తలపడుతున్నాయి. జైపూర్లో జరుగుతున్నఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్...
[19:10]ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.
బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ, పార్టీ జనరల్ సెక్రటరీ కంచర్ల కేశవ రావుపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల కేకే వ్యవహరిస్తున్న తీరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నీ ఫ్యామిలీకి పార్టీ ఏం తక్కువ చేసింది’’ అంటూ ఆయన వద్దే అసహనం వ్యక్తం చేశారు. కేశవరావు వచ్చి కలిసిన సందర్భంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ భేటీ అనంతరం కేకే కూడా తీవ్ర అసహనంతో ఇంటికి వెళ్లిపోయారు. ఇక కేకే నివాసానికి మాజీ ఇంద్ర కరణ్ రెడ్డి వెళ్లడం హాట్ టాపిక్గా మారింది.
బీజేపీ నేత రాజాసింగ్(Rajasingh)ను తెలంగాణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు(గురువారం) సాయంత్రం చెంగిచెర్ల వెళ్తానని రాజాసింగ్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనకు.. రేవంత్ రెడ్డి పాలనకు పెద్దగా తేడా లేదని అన్నారు.
[19:00]వినాశక వైకాపా ప్రభుత్వం..రాజధాని అమరావతి, అన్నా క్యాంటీన్లు సహా ప్రజల కోసం చంద్రబాబు తీసుకొచ్చిన ప్రతి ఒక్కటీ విధ్వంసం చేసిందని నారా భువనేశ్వరి మండిపడ్డారు.
Smart Phones ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ సర్వ సాధారణం. అత్యాధునిక ఫీచర్లతో ఐక్యూ, రియల్ మీ, శాంసంగ్, వన్ ప్లస్, మోటరోలా తదితర సంస్థలు కొత్త ఫోన్లను వచ్చేనెలలో ఆవిష్కరించనున్నాయి.
Masked Men Loot Bank ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బ్యాంకులోకి చొరబడ్డారు. వెంట తెచ్చిన తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. కస్టమర్లు, బ్యాంకు సిబ్బందిని బెదిరించారు. పది లక్షలకుపైగా డబ్బును దోచుకున్నారు.
Bheema Movie టాలీవుడ్ నటుడు గోపీచంద్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించగా.. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయి�