దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. ఐటీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో వరుసగా ఆరు రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలు నష్టపోయాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్
వాణిజ్యంపై భారత్-అమెరికా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఇప్పట్లో కుదిరేటట్టు కనిపించడం లేదు. టారిఫ్ల విధింపుపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు న్యాయంగా, సమానంగా, సమతుల్యంగా మారినప్పుడు మీరు శుభవార్త వ�
సుందరం ఫైనాన్స్ లిమిటెడ్కు చెందిన అనుబంధ సంస్థ సుందరం హోమ్ ఫైనాన్స్ తాజాగా తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ డీ లక్ష్మినారాయణ మాట్లాడుతూ..
మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్సై రాజేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం... వరి కోత యంత్రానికి సంబంధిం చి బ్యాటరీ చోరీ కేసు మాఫీకి ఓ �
వచ్చే నెలలో కర్ణాటక రాష్ట్రంలో జరుగనున్న జాతీయ స్థాయి చెస్ పోటీలకు హనుమకొండ సుబేదారిలోని ఎస్సార్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని పల్లూరి లక్ష్మి శార్వాణి ఎంపికయ్యారు.
జట్టులో జూనియర్లను గదికి పిలిపించుకుని మరీ చెంప చెల్లుమనిపిస్తుందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు సారథి నిగర్ సుల్తానా జోటీ.. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను ఈ వ
టోక్యో వేదికగా జరుగుతున్న 25వ డెఫ్లింపిక్స్లో భారత షూటర్లు పతకాల మోత మోగిస్తున్నారు. ఈ పోటీల తొలి రోజే బంగారు పతకంతో మెరిసిన తెలంగాణ కుర్రాడు ధనుశ్ శ్రీకాంత్.. మూడో రోజు జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్�
ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ పతకాలే లక్ష్యంగా సాగుతున్న భారత బాక్సర్లు.. సొంతగడ్డపై జరుగుతున్న 2025 వరల్డ్ బాక్సింగ్ కప్లో సత్తాచాటుతున్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన పలు సెమీస్ మ్యాచ్ల్లో ఏకం�
సీఎం రేవంత్ చెప్తున్న మాటలు, చేస్తు న్న పనులు చూస్తుంటే ఆయన కాంగ్రెస్ ము ఖ్యమంత్రా? లేక బీజేపీ ముఖ్యమంత్రా? అనే సందేహం కాంగ్రెస్ శ్రేణుల్లో కలుగుతున్నది. ఇప్పటికే అనేకమార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా బ�
మహిళల వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆడబోయే తొలి సిరీస్ వాయిదా పడింది. స్వదేశంలో ఉమెన్ ఇన్ బ్లూ.. డిసెంబర్లో బంగ్లాదేశ్తో పరిమిత ఓవర్ల (3 వన్డేలు, 3 టీ20లు) సిరీస్లు ఆడాల్సి ఉంది.
ఫిడే చెస్ ప్రపంచకప్ క్వార్టర్స్లో భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి వరుసగా రెండో గేమ్నూ డ్రా చేసుకున్నాడు. చైనా ఆటగాడు వీయ్ యీతో తొలి గేమ్ను నల్లపావులతో ఆడిన అతడు.. రెండో గేమ్ను తెల్ల పావుల�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. మంత్రుల భిన్న ప్రకటనలతో ఈ విషయం తేటతెల్లమైంది. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభు�
ఐబొమ్మ పేరుతో సిని మా పైరసీ, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు నిర్వహిస్తున్న ఇమ్మడి రవి దేశ డిజిటల్ భద్రతకు హానికరమని పోలీసులు పేర్కొన్నారు. రవి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పొందుపరిచారు.
రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తొలి ఓటమి దిశగా సాగుతున్నది. జమ్మూకాశ్మీర్తో జరుగుతున్న గ్రూప్-డీ ఐదో మ్యాచ్లో ఆ జట్టు నిర్దేశించిన 472 పరుగుల ఛేదనలో భాగంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్.. 52.3 ఓవ�
ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం రెండో రౌండ్కు ముందంజ వేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో భారత జోడీ.. 25-23, 21-16తో చాంగ్ కొ చి, పొ లి వీ ద�
రాష్ట్రంలో 2024 ఏప్రిల్ 1 తర్వాత పదవీ విరమణ పొందిన వారే కాదు.. పది పదిహేనేండ్ల క్రితం రిటైర్డ్ అయిన వారికి కష్టాలు తప్పడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షనర్లనే కాదు.. పాత పెన్షనర్లను ఇబ్బందులు పెడుతు�
తొలి టెస్టులో దక్షిణాఫ్రికా స్పిన్ మాయలో విలవిల్లాడి ఓటమిపాలవడంతో తీవ్ర విమర్శలెదుర్కుంటున్న భారత జట్టు.. రెండో టెస్టులో సఫారీ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కోవడంపై దృష్టి సారించింది. కోల్కతా టెస్టు ముగ�
వేతనం రాక వైద్యం చేయించుకోలేని స్థితిలో వంట కార్మికురాలు గండెపోటుతో కుప్పకూలిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో 18 మంది మహిళలు అవుట్ �
డిసెంబర్ 1నుంచి 9వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది.
అంగన్వాడీ కేంద్రాలకు ప్రతినెలా మూడుసార్లు కోడిగుడ్లు సరఫ రా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం రెండు నెలలు తిరగకముందే వెనక్కి త గ్గింది. వచ్చే నెల నుంచి రెండుసార్లు మా త్రమే సరఫరా చేయాలని నిర్ణయించినట్టుగ
విప్లవ శిఖరం నేలకొరిగింది. మావోయిస్టు పార్టీకి మాస్టర్మైండ్గా పేరున్న మద్వి హిడ్మా ఎన్కౌంటర్లో మృతిచెందాడు. గెరిల్లా పోరాటాల్లో ఆరితేరి, పార్టీకి జవసత్వాలు ఇస్తూ వచ్చిన మద్వి హిడ్మాతో పాటు ఆయన భార
బతుకమ్మ చీరల పథకాన్ని ఇందిర మ్మ చీరలుగా మార్చింది సర్కారు. ఏటా సద్దుల పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు పంపిణీ చేయాల్సిన చీరలను ఇందిరమ్మ జ యంతి రోజున పంపిణీ చేయాలని నిర్ణయించింది.
మీ-సేవ కేంద్రాల్లో లభించే సే వలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వ చ్చాయి. మెటా, మీ-సేవ సంయుక్త భాగస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్'ను మంగ�
సీఎం రిలీఫ్ఫండ్ అవినీతి కేసులో పోలీసులు రిమాండ్కు తరలించిన కర్ల రాజేశ్ హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే రాజేశ్ మృతి విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని, �
ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ఎంతో కృషి చేస్తున్నామని పాలకులు, ఉన్నతాధికారులు గొప్పలు చెప్పుకుంటుంటున్నారు. కానీ కిందిస్థాయిలో మాత్రం అందుకు �