రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న ‘దీక్షా దివస్'ను ఘనంగా నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత కేసీఆర్.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడ
కన్న కొడుకులు తనను పట్టించుకోకపోవడంతో కొడుకులకు రాసిచ్చిన ఆస్తిని ఓ తండ్రి రద్దు చేశాడు. నల్లగొండ జిల్లా రాజుపేటకి చెందిన లోకాని కొండయ్య ఇద్దరు కొడుకులకు ఒక్కొక్కరికి 1.17 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి సేల్�
ముందు మీ ఇల్లు తూర్పుకుందా, ఉత్తర దిక్కుకుందా అనేది మీరు చెప్పలేదు. ఇంటి ఫ్లోరింగ్ అనవసరంగా పెంచడం మంచిది కాదు. ఇంటి ముందు రోడ్డు నుంచి ఇల్లు అంతా కలిపి మూడున్నర ఫీట్లు ఉంటే చాలు. రోడ్డు వెడల్పు, ర్యాంపు ఎ
ఆదినుంచీ నిరుపేదలే లక్ష్యంగా నిబంధనల పేరుతో వారి జీవనోపాధికి గండికొడుతున్న రేవంత్ సర్కార్.. చిరువ్యాపారులపై మరోసారి జులుం ప్రదర్శించింది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, గోషామహల్ నియోజకవర్గాల్లోని
నల్లా బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని వచ్చే తప్పుడు మెసేజ్లకు వినియోగదారులు స్పందించవద్దని జలమండలి సూచించింది. గుర్తుతెలియని వారు అలాంటి తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తమ దృష్టి�
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు ఆర్థిక సమస్యతో విద్యాభ్యాసాన్ని మధ్యలోనే నిలిపివేయకుండా విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ సాలర్షిప�
[02:12]యాషెస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన క్రికెట్ అభిమానులకు కాస్త నిరాశే. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం మొదలైన తొలి టెస్టు ఆదివారం వరకు కూడా నిలవలేదు.
‘వారానికి 48 గంటల పనితో భారత్ ప్రగతి సాధ్యం కాదు.. అభివృద్ధిలో భారత్ పరుగులు పెట్టాలంటే, చైనా లాంటి దేశాల సరసన నిలబడాలంటే మన దేశ యువత కండలు మరింత కరగదీయాలి, సామాజిక జీవితంతో పని లేకుండా రోజుకు 12 గంటల చొప్ప�
కాంగ్రెస్ పాలనలో వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి జరగకపోవడంతో పట్టణ ప్రజల ఆశలు ఆవిరి అవుతున్నాయి. మున్సిపల్కు నిధులు వస్తే ముందుగా వెనుకబడిన వార్డులను అభివృద్ధి చేస్తారని ఆయా వార్డుల ప్రజలు వెయ్యి �
[02:10]టీమ్ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు కూడా దూరం కావచ్చు. గాయం వల్ల తొలి టెస్టు నుంచి అర్ధంతరంగా వైదొలగిన అతడు..
[02:05]డెఫ్లింపిక్స్లో మహిత్ సంధు అదరగొడుతోంది. ఆమె ఈ పోటీల్లో నాలుగో పతకాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో ఈ భారత షూటర్ స్వర్ణం సాధించింది.
[02:04]విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో డిసెంబరు 6న భారత్- దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే కోసం ఈనెల 28న టికెట్ల విక్రయాలు ప్రారంభంకానున్నాయి.
[01:57]కథానాయికలు అంటే హీరోలతో కలిసి స్టెప్పులేస్తూ, ప్రేమ గులాబీలు పట్టుకుని హొయలొలికించే సుకుమార సుందరాంగులే కాదు అవసరమైతే తమలోని యాక్షన్ కోణాన్ని బయటపెడుతుంటారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను ఎట్టకేలకు ఏఐసీసీ ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణులు ఊహించని విధంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని అధ్యక్షులను ఖరారు చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే జిల్లాలో మెజార్టీ ప్ర�
ఢిల్లీ పోలీసులు అంతర్జాతీయ అక్రమ ఆయుధాల రవాణా ముఠా గుట్టును రట్టు చేశారు. చైనా, టర్కీలలో తయారైన అత్యాధునిక తుపాకులను పాకిస్థాన్ నుంచి భారత దేశానికి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
వారంతా ఒక తండాకు చెందిన యువకులు తల్లిదండ్రులు చదువురాకపోవడంతో వారిని నమ్మించి మేము సాప్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నామని ల్యాప్టాప్ లు, మొబైల్ ఫోన్లతో తిరుగుతూ అడ్డదారిలో డబ్బులను సంపాదించాలనే ప
తొ లిజాము ఇంకా సగంలోనే ఉంది. రైలు పట్టాలకు అవతల ఉన్న థియేటర్లో ఇంటర్వెల్ కోసం వెలుపలికి వచ్చిన ప్రేక్షకులు తిరిగి లోపలికి వెళ్తున్నారు. పడమటి నుండి తూర్పుకు వెళ్లే రైలు మూడు గంటలు ఆలస్యంగా వస్తుండటం వల�
“నీవు నా మేలుకోరేవాడవు. నీ మాటలను నేను తప్పు పట్టను కానీ, నేను ఉన్న పరిస్థితిలో ఈ రెండూ తప్పలేదు. నాయన గారికి సంబంధించిన సమాచారం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. ఆయన కళింగలో ఏ పరిస్థితుల్లో ఉన్నాడో! పోటి
ఎమ్మెల్యే వచ్చినందుకు నిలబడలేదంటూ ఓ ప్రభుత్వ వైద్యుడికి షోకాజ్ నోటీసు జారీ చేసిన హర్యానా ప్రభుత్వ అధికారులపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
బాల్యం నుంచి ప్రగతిశీల భావనలు కలిగిన కవి డా॥సి.నారాయణ రెడ్డి. ‘మారాలి మారాలి మారాలిరా/ కరుడు గట్టిన నేటి కరకు సంఘపు రంగు/ మారాలి మారాలి మారాలిరా’ అంటూ బాల్యంలోనే రాశారు. సినారె కవిత్వంలో ప్రగతిశీల మానవతావ
[01:44]నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదివరకే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాని అధికారికంగా ప్రకటించినా, కొన్ని కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు.