ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని దాఖలైన పిటీషన్పై నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండ�
Ex Trishul భారత త్రివిధ దళాలు (Tri forces) ఉమ్మడిగా ‘త్రిశూల్ (Trishul)’ విన్యాసాలకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ అప్రమత్తమైంది. తన గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటమ్ జారీ చేసింది.
[19:25]ఈ నెల 27, 28, 29 తేదీల్లో కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు కలెక్టర్ డీకే బాలాజీ సెలవులు ప్రకటించారు.
[19:26]మన శరీరంపై శబ్దం లేదా నాదం విశేష ప్రభావం చూపుతుంది. ఓంకారం కావచ్చు, ఐంకారం కావచ్చు... సకారాత్మక స్పందనలను ఉచ్ఛరించడం ద్వారా మన ఆరోగ్యం ఉజ్వలంగా ఉంటుందని చెబుతారు.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ప్రస్తుతం గాలి కాలుష్యం సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్రజలు గాలి కాలుష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా ఈ కాలుష్యం పెరిగిపోతోంది. దీని బారిన పడి అనేక మం�
Sajjanar చాదర్ఘాట్ కాల్పుల ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. విక్టోరియా గ్రౌండ్లో కాల్పులు జరిగిన ప్రాంతాన్ని శనివారం సాయంత్రం సజ్జనార్ పరిశీలించారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను మీడియా�
MLA With Helmet ఎరువుల కొరతపై రైతుల ఆందోళన తీవ్రస్థాయికి చేరింది. గంటల తరబడి లైన్లో ఉన్నప్పటికీ ఎరువులు అందడం లేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్యే హెల్మెట్ ధరించి లైన్లో నిల
మలిదశ తెలంగాణ ఉద్యమంలో గ్రంథాలయ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రెటరీ, స్వర్గీయ మోరె భాస్కర రావు పాత్ర మరువలేనిదని కౌన్సిలర్ మోరే రూప అన్నారు.
Accused Arrest గద్వాల సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు గద్వాల డీఎస్పీ వై. మొగులయ్య వెల్లడించారు.
Jairam Ramesh కేంద్రం (Union Govt) 30 కోట్ల మంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) పాలసీదారుల (Policy holders) సేవింగ్స్ను దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ పార్టీ (Congress party) తీవ్ర ఆరోపణలు చేసింది.
[18:58]కార్తికమాసం... ఎటుచూసినా ఆధ్యాత్మిక వాతావరణం. తెల్లవారుజామునే నిద్రలేచి, స్నానమాచరించి ఇంట్లో, ఆలయాల్లో దీపాలు వెలిగించి భక్తిప్రపత్తులు చాటుకుంటారు మహిళలు. అయితే శ్రద్ధగా పూజలు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలూ అవసరం...
సింగరేణి సహకారంతో సత్తుపల్లిలో ఆదివారం నిర్వహించే మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ (పి అండ్ పి) కె.వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం రాణి సెలబ్రేషన్స్ ఫం�
చేనేత కార్మికులకు వెంటనే రుణమాఫీ చేసి, చేనేత భరోసా పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న త్రిఫ్ట్ ఫండ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేనేత కార్మికులు శనివారం చండూరు తాసీల్దార్ కార్యాలయం వద్ద ధ