YS Jagan వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మళ్లీ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస�
సౌదీ అరెబీయాలో జరిగిన బస్సు ప్రమాదంలో (Saudi Bus Accident) మరణించిన వారి బంధువులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరామర్శించారు. మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ (BRS) పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్పై (KTR) అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను �
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతించారు. దీంతో కారు రేసు కేసులో కేటీఆర్పై చార్జ్షీట్ వేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి లభించ�
Mushfiqur Rahim బంగ్లాదేశ్ వెటర్ ప్లేయర్ రహీమ్ చరిత్ర సృష్టించాడు. గురువారం ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో ముష్ఫికర్ తన టెస్ట్ కెరీర్లో 13వ సెంచరీ చేశ�
భారతీయ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ లావా మొబైల్స్ మరో నూతన స్మార్ట్ ఫోన్ను మార్కెట్లో లాంచ్ చేసింది. అగ్ని 4 పేరిట ఈ ఫోన్ను విడుదల చేశారు. ఇందులో అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నారు.
Nitish Kumar బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ (Nitish Kumar) రాష్ట్ర ముఖ్యమంత్రిగా (Bihar CM) నేడు ప్రమాణ స్వీకారం చేశారు.
3I/ATLAS: 3I/ATLAS తోకచుక్కకు చెందిన కొత్త ఇమేజ్ను ఇస్రో రిలీజ్ చేసింది. మౌంట్ అబూలోని 1.2 మీటర్ల టెలిస్కోప్కు ఆ తోకచుక్క చిక్కింది. ఈనెలలోనే ఆ తోకచుక్కను తమ కెమెరాల్లో బంధించినట్లు ఇస్రో వెల్లడించింది.
Anil Ambani: రిలయన్స్ గ్రూపు చైర్మెన్ అనిల్ అంబానీకి చెందిన మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా 1400 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. గతంలోనూ ఈ కేసుతో లింకున్న సుమారు 7500 కోట్ల ఆస్తులను
హైదరాబాద్లోని శంషాబాద్లో (Shamshabad) కాల్పులు కలకలం (Gun Fire) సృష్టించాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు కిరాయి విషయంలో గొడవ పడ్డారు. దీంతో ఓ వ్యక్తి ఎయిర్ గన్తో మరో ప్రయాణికుడిని కాల్చాడు.
[12:44]సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అడిక్మెట్లోని ఒకే కుటుంబంలో 18 మంది మరణించడం బాధాకరమని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు.
[12:32]భారత మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ పార్థివ్ పటేల్ (Parthiv Patel) ఇటీవల ఓ కామెడీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నీటి గురించి చర్చ రాగా.. 2003 ప్రపంచ కప్లో ఆటగాళ్లకు నీటి సీసాలను మోసుకెళ్లి పెద్ద ఇల్లు కట్టుకున్నానని చమత్కరించాడు.