Minister Seethakka ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో సోమవారం ఇందిరమ్మ చీరెలను పంపిణీ చేసేందుకు వెళ్లిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు బీసీ రిజర్వేషన్ సెగ తగిలింది. బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన భీ�
" నా బిడ్డకు చూపు లేదని తెలిసినప్పుడు...కంటి చూపులేకపోతే ఈ భూమి మీద ఎన్ని కష్టాలు పడాలో! అంత కంటే చనిపోతే నయం కదా...ఏ బాధ ఉండదని అనుకున్నాను" అని బాధతో చెప్పారు.
46 GO కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రెండూ కూడా దొంగ వైఖరి వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాకుండా అడ్డుకట్ట వేస్తున్నాయని.. ఒకవైపు రాష్ర్టప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీలో చట్టంచేసి �
China చైనా మంగళవారం విజయవంతంగా షెన్జౌ-22 వాహకనౌకను విజయవంతంగా ప్రయోగించింది. ఇటీవల అంతరిక్ష కేంద్రం వద్ద ఢీకొట్టిన స్పేస్క్రాఫ్ట్ స్థానంలో మంగళవారం విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంత
విటమిన్ డి మనకు సూర్యరశ్మి ద్వారా లభిస్తుందన్న విషయం తెలిసిందే. రోజూ కాసేపు ఎండలో నిలుచుంటే ఈ విటమిన్ను చాలా సులభంగా పొందవచ్చు. పూర్వం ప్రజలు రోజూ ఎండలో శారీరక శ్రమ అధికంగా చేసేవారు.
Ration Rice సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రామారం కేంద్రంగా గత కొన్ని సంవత్సరాల నుంచి అక్రమ రేషన్ బియ్యం దందాను రైస్మిల్ వ్యాపారులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు వ్యాపారులపై టాస్క్ఫోర్స్ అధి
[19:54]మహిళలు, బాలికలపై ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ప్రతి నిమిషానికి ఒక మహిళ లేదా బాలిక ఇంట్లో వాళ్ల వల్లే హత్యకు గురవుతోందని వెల్లడించింది.
T20 World Cup 2026 : భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు అరుదైన గౌరవం లభించింది. నిరుడు టీమిండియాకు పొట్టి వరల్డ్ కప్ అందించిన హిట్మ్యాన్ను ఐసీసీ అంబాసిడర్గా నియమించింది.