గత ఏడాది ప్రపంచ బిలియనీర్ల సంపద 2 లక్షల కోట్ల డాలర్ల (రూ.173 లక్షల కోట్లు) మేర పెరిగి మొత్తం 15 లక్షల కోట్ల డాలర్లకు (రూ.1,298 లక్షల కోట్లు) చేరుకుందని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ అధ్యయన నివేదిక వెల్లడించింది....
పశుపోషణ రైతుల ఆర్థికాభ్యున్నతికి దోహదం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో పశు వైద్య శిబిరాన్ని, అవగాహన
రాష్ట్రంలో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలు మళ్లీ పెరుగుతున్నాయి. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, హెర్బల్, హెల్త్కేర్, గృహోపకరణాలు, క్రిప్టో కరెన్సీ అమ్మకాల పేరిట పిరమిడ్ తరహాలో ఈ మోసాలు జరుగుతున్నాయి.
మహాకుంభమేళా సందర్భంగా ఉత్తరాది భక్తుల కోసం ప్రయాగ్రాజ్లో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసినట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. నమూనా ఆలయాన్ని ఆయన
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ హక్కు ఉద్యమకారుడు నరేంద్రసింగ్ బేడీ(87) ఇక లేరు. శ్రీసత్యసాయి జిల్లా గుట్టూరులోని ఫామ్హౌ్సలో సోమవారం ఆయన తుదిశ్వాస విడిచారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆయన 55 సంవత్సరాల క్రితం గుట్టూరులో యంగ్ ఇండియా సంస్థను
ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన వ్యాపార, పారిశ్రామిక ప్రస్థానాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. జీవిత అనుభవాలతోనే ఎవరికైనా వివేకం వస్తుందన్నారు....
పది రోజులపాటు తిరుమలలో జరిగిన వైకుంఠ ద్వార దర్శనాలు ఆదివారం అర్ధరాత్రితో ముగిశాయి. సోమవారం వేకువజాము నుంచి సాధారణ దర్శనాలు మొదలయ్యాయి. కాగా, పది రోజుల్లో 6,83,304 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని, వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు.
అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ ఇండియాలో బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోయాయి. అయితే ఎంత తగ్గాయనేది ఇక్కడ చూద్దాం.
ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 29,39,432 టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ ధాన్యం విక్రయించిన 5,99,952 మంది రైతులకు 24
నూతన రేషన్కార్డు కోసం, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు ఇప్పుడు కూడా వార్డు సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(In-charge Minister Ponnam Prabhakar) సూచించారు.
కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్.. హైదరాబాద్లో కొత్త డేటా సెంటర్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ సమీపంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్న చందన్వల్లి ఇండస్ట్రియల్ పార్క్లో 40 ఎకరాల విస్తీర్ణంలో...
‘‘నేను టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ని. మీ ఆసుపత్రి ఖర్చులకు సాయం చేస్తా. ముందు మీరు బ్యాంకు రెమిటెన్స్ చార్జీలను నాకు పంపితే, మీ అకౌంట్లో సొమ్ములు జమ చేస్తా’’ అంటూ వైద్య సహాయం పేరుతో నమ్మించి మోసాలకు పాల్పడుతున్న సైబర్
పోలీసు కుటుంబాల వైద్యానికి నిధులు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం క్షోభ పెడుతున్నది. పోలీసు ఆరోగ్య భద్రత పథకం కింద ఈ నెల 20 నుంచి వైద్యసేవలు అందించబోమని తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఈ న�
శతాబ్దకాలానికి పైగా భారత్ను పాలించిన బ్రిటన్ మన దేశ సంపదను భారీగా కొల్లగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. భారత్ నుంచి బ్రిటన్ ఎంత మేర దోచుకుందనే విషయంపై ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ బయటపెట్టింది...
‘కాకినాడ సీ పోర్టు’ మళ్లీ అసలు యజమాని కేవీ రావుకు దక్కింది. వైసీపీ హయాంలో బలవంతంగా వాటాల బదిలీ... కూటమి సర్కారు వచ్చాక దీనిపై సీఐడీకి కేవీరావు ఫిర్యాదు... ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగిన సమయంలో విషయం కీలక మలుపు
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బెయిల్ను రద్దుచేయాలని.. ఆయనపై నమోదైన అక్రమాస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ ఎంపీ, ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్
నిధుల దుర్వినియోగం కేసులో సీఐడీ మాజీ చీఫ్ ఎన్. సంజయ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. సోమవారం ఈ పిటిషన్ విచారణకు రాగా
గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ను చూసి పరిశ్రమలతోపాటు, పక్షులు కూడా పారిపోయాయని జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కేంద్రంగా సోమవారం
త్వరలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. ముసాయిదా
సూక్ష్మ పరిశ్రమల స్థాపన, సేవల కార్యకలాపాలపై ఔత్సాహికులకు నైపుణ్య ఆధారిత శిక్షణ ఇవ్వడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఎంఎ్సఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్
[06:19]వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ.. నిందితుడితో కుమ్మక్కైందని, అందుకే వారు ఏ వాయిదానూ వ్యతిరేకించడం లేదని ఏపీ శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
[06:19]ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెలుగు ప్రజల ముద్ర ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గ్లోబల్ లీడర్లుగా తెలుగు ప్రజలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు.
[06:18]‘వరుస వివాదాలతో పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న మీ తీరు పట్ల అధినేత చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మీ చర్యలు పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నాయి.
[06:18]‘రాష్ట్రాభివృద్ధిలోనే కాదు.. రాజకీయంగా మీ నుంచి సూచనలు చాలా అవసరం. ఒకవేళ మేం దారి తప్పుతున్నట్లు అనిపిస్తే.. సరైన దారిలో పెట్టే బాధ్యత కూడా మీపై ఉంది.
ఆర్థిక ఇక్కట్లతో రెండేళ్ల క్రితం విమాన సర్వీసులు నిలిపివేసిన గో ఫస్ట్ విమానయాన సంస్థపై దివాలా ప్రక్రియ చేపట్టాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) సోమవారం ఆదేశించింది....
టీవీఎస్ మోటార్ కంపెనీ విద్యుత్ త్రి చక్ర రంగంలోకి ప్రవేశించింది. తొలి విద్యుత్ త్రీ వీలర్ కింగ్ ఈవీ మ్యాక్స్ను మార్కెట్లో విడుదల చేసింది. ఢిల్లీలో దీని ఎక్స్షోరూమ్ ధర...
జపాన్కు చెందిన ఫైనాన్షియల్ గ్రూప్ ఓరిక్స్ కార్పొరేషన్కు కంపెనీలో ఉన్న 20 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు గ్రీన్కో ఎనర్జీ హోల్డింగ్స్ వ్యవస్థాపకులు 80 కోట్ల డాలర్ల (రూ.6,920 కోట్లు) రుణ...
కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం కీలకమైన అజెండాలతో మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని జలసౌధలో జరగనుంది. ఇప్పటికే రెండుసార్లు సమావేశం వాయిదా
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ఇటీవల యూజీ, పీజీ కోర్సులకు సంబంధించి ‘కనీస బోధనా ప్రమాణాల’ ముసాయిదా నిబంధనలు –2024ను తీసుకువచ్చింది. విద్యార్థులకు విద్యా సంబంధమైన...
[05:56]డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టడంతో సరైన పత్రాలు లేని ప్రవాసుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పలువురు అమెరికాలో పుట్టిన కారణంగా దేశ పౌరసత్వం పొందిన తమ పిల్లల్ని సంరక్షులకు అప్పగించి స్వదేశానికి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు.
‘తెలంగాణ సోదరా తేల్చుకో నీ బతుకు, మోసపడితివా నీవు గోస పడతవు’ అంటూ మేల్కొలుపు పాడిన ఆ గొంతుకు సరిగ్గా 92 ఏళ్లు. దోపిడీ, వివక్ష, అణచివేత, అవమానాలకు వ్యతిరేకంగా సాగిన మహత్తర ప్రత్యేక తెలంగాణ...
ఛత్తీస్గఢ్ -తెలంగాణ సరిహద్దుల్లోని మారేడుబాక అడవుల్లో ఈ నెల 16న జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
కల్వకుంట్ల కవిత ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం (‘కాంగ్రెస్ దిగజారుడు రాజకీయం’ –జనవరి 8) ముగింపులో ‘రామన్న’ పై అక్రమ కేసులు పెట్టారని, అట్టి కేసులను తెలంగాణ ప్రజలు వ్యతిరేకించాలని...
ఐదు, ఎనిమిది తరగతులకు మళ్ళీ ‘డిటెన్షన్’ విధానం తీసుకురావాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచన... భారత పార్లమెంటు చేసిన విద్యాహక్కు చట్టం–2009కి పూర్తి విరుద్ధమయిన చర్య! ఈ చట్టంలోని...