ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 42వ మ్యాచ్ కోలకత్తా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఇక కోలకత్తా నైట్ రైడర్స్ ప్రస్తుతం 7 మ్యాచ్ల్లో 5 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్ల్లో రెండు గెలిచి 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది.
కొమురం భీం: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బెజ్జురు మండలం, పోతేపల్లి సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయి.
కొన్ని తరాల జ్ఞాపకాలను నింపుకున్న ఆ గూడెం మరో ఏడాది కల్లా నిర్మానుష్యంగా మారుతుంది. అడవి బిడ్డ అర్కలచ్చుకు అదొక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇకపై ఆయన తాను పుట్టి పెరిగిన గూడెంను, తన పూర్వీకుల సమాధులను చూడలేరు.
Lok sabha election 2024 : రెండో దశ లోక్సభ ఎన్నికలలో 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు శుక్రవారం (ఏప్రిల్ 26న) పోలింగ్ జరగనుంది. రెండవ దశలో కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం కూడా ఉంది.
NTV Daily Astrology As on 26th April 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
Sri Mahalakshmi Stotram: లక్ష్మీ కటాక్షం కలగాలంటే శుక్రవారం నాడు ఈ స్తోత్రాలు తప్పనిసరిగా వినండి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్ లను క్లిక్ చేయండి.
Lakshmi Stotram: శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్ర పారాయణం చేస్తే సకల సంపదలు చేకూరుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్ లను క్లిక్ చేయండి.
Sri Lalitha Sahasranama Stotram: లలితా సహస్రనామ స్తోత్రం వింటే సకల శుభాలు కలుగుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్ లను క్లిక్ చేయండి.
కర్ణాటకలో ఓబీసీల(OBC) రిజర్వేషన్లు తొలగించి ముస్లింలకు ఇచ్చారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య(Sidda Ramaiah) తీవ్రంగా స్పందించారు. మోదీ(PM Modi) చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని.. ఓబీసీల రిజర్వేషన్లు తొలగించలేదని స్పష్టం చేశారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఖరారైంది. మే నెల 3, 4 తేదీల్లో ఆయన ఏపీలో పర్యటిస్తారు. 3న పీలేరు, విజయవాడలో మోదీ పర్యటిస్తారు. పీలేరులో మధ్యాహ్నం 2.45 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు.
[07:14]Lok Sabha Elections: రెండో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 88 స్థానాల్లో ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
ఐపీఎల్ 2024(ipl 2024)లో నిన్న 41వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)ను 35 పరుగుల తేడాతో ఓడించింది. అయితే ఆర్సీబీ జట్టు ఈ మ్యాచ్ గెలిచినా కూడా పాయింట్ల పట్టికలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
మార్చి 19న దేశంలోని 102 స్థానాలకు తొలి దశ ఎన్నికలు జరగ్గా.. 65.5 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశ పోలింగ్లో బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నుంచి సీనియర్ నేతలు బరిలో ఉన్నారు. వారెవరో, వారి నియోజకవర్గాలేంటో తెలుసుకుందాం.