నిన్న మొన్నటి వరకు హెచ్-1బీ వీసా ఉద్యోగులంటేనే ఒంటికాలిపై లేచి వారిపై కఠిన ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మెల్లిమెల్లిగా తత్తం బోధపడుతున్నట్టుంది. విదేశీ ఉద్యోగుల అవసరం అమెరి
తాను బౌద్ధమతాన్ని ఆచరిస్తానని, కానీ అన్ని మతాలను నమ్మే నిజమైన లౌకిక వాదినని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు. ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్న ఆయనకు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డు అసోసి
మీ బంధువులనో, స్నేహితులనో కలవడానికి ఏదైనా హౌసింగ్ సొసైటీకి వెళ్లాలనుకుంటున్నారా, ఏదైనా రెస్టారెంట్లో జరిగే లైవ్ ఈవెంట్కు హాజరవ్వాలనుకుంటున్నారా? అయితే ఆయా ప్రదేశాలలోకి ప్రవేశించేందుకు మీరు నిర్వ
పాఠశాలలో ఉపాధ్యాయుల వేధింపులు భరించ లేక ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న 16 ఏండ్ల కొలంబో స్కూల్ పదో తరగతి విద్యార్థి.. టీచర్ల నుం
శబరిమలకు మంగళవారం ఒక్క రోజే రెండు లక్షల మంది భక్తులు పోటెత్తిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్(టీడీబీ) బుధవారం నుంచి భక్తుల రాకపై పరిమితి విధించింది. గురువారం కేరళ హైకోర్ట్ �
అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఇంటర్నెట్ సేవల కంపెనీ ‘క్లౌడ్ఫ్లేర్'లో తలెత్తిన సాంకేతిక లోపం.. గురువారం నాడూ కొనసాగింది. దీంతో అమెరికాలో వందలాది యూజర్లు ‘క్లౌడ్ఫ్లేర్' సేవల్ని అందుకోలేకపోయారు.
అన్నదమ్ము ల మధ్య భూ పంచాయితీ విషయంలో మధ్యవర్తుల జోక్యాన్ని జీర్ణించుకోలేని ఓ రైతు నాగర్కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసు�
ఆరుగాలం శ్రమించి పండించిన పత్తికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించిన ఘటన ఊట్కూర్ మండలకేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానికులు, బాధిత రైతు సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కుర్వ మల్�
న్యాయస్థానాల్లో వేలాది పెండింగ్ కేసుల వల్ల బాలలు కూడా అల్లాడుతున్నారని ఇండియా జస్టిస్ రిపోర్ట్ నివేదిక వెల్లడించింది. నెమ్మదిగా కదులుతున్న న్యాయ వ్యవస్థ కారణంగా 50 వేలకు పైగా పిల్లలు నిర్బంధంలోనే గ�
మండలంలోని అప్పాజిపల్లి ఆర్అండ్బీ రహదారి నుంచి దేవునిగుట్ట తండా వరకు బుధవారం వేసిన బీటీ రోడ్డు పనులు అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణలో బుధవారం వేసిన బీటీ రోడ్డు గురువారం ఉద�
బీహార్ శాసన సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోనందుకు బాధ్యత వహిస్తూ జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ గురువారం భితిహర్వా గాంధీ ఆశ్రమంలో మౌన వ్రతం పాటించారు.
హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు ఆగటం లేదు. గురువారం ఖాన్ యూనస్లో రెండు చోట్ల ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపగా.. ఐదుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
వాతావరణ మార్పులు, భూతాపంతో వస్తున్న మార్పులు దేశంలోని 91శాతం మందిపై ప్రభావం చూపుతున్నట్టు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. తీవ్రమైన వేడిగాలులు, భీకరమైన వర్షాలు, వరదలు, నీటి కొరతకు గురయ్యామని అనేక మంది భారతీ
సెక్స్ ట్రాఫికర్ జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన అన్ని ఫైళ్లను బహిర్గతం చేయడానికి సంబంధించిన బిల్లుపై సంతకం చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం తెలిపారు. ఇది పారదర్శకత కోసం వేసిన �
ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు ప్రధాన నిందితుల్ని జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) తాజాగా అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది.
మన దేశంలో పుట్టిన చీతా ముఖి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రాజెక్ట్ చీతాలో ఇది అనూహ్యమైన మలుపు అని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. తల్లీబిడ్డలు క్షేమం�
ఆరుగాలం కష్టపడి పంట పండించి విక్రయానికి మార్కెట్కు తరలించిన రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. అకాల వర్షాలు, తపాన్లు, తెగుళ్ల బారి నుంచి ఎంతో కొంత చేతికొచ్చిన పంటను విక్రయానికి తీసుకొస్తే అందిన కాడ�
మేధావులు ఉగ్రవాదులైతే, క్షేత్ర స్థాయిలో పని చేసేవారి కన్నా ఎక్కువ ప్రమాదకారులవుతారని ఢిల్లీ పోలీసులు గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులు ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్, �
ఉత్తరప్రదేశ్ మీరట్లోని ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యుడు తమ పిల్లవాడి గాయానికి కుట్లను వేయడానికి బదులు ఫెవిక్విక్ వాడారని ఓ కుటుంబం ఆరోపించింది. బాలుడి తండ్రి సర్దార్ జస్పిందర్ సింగ్ కథనం ప్రకారం పిల్
శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు వంటి ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించినపుడు అధికారులు గౌరవప్రదంగా ప్రవర్తించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
జిల్లా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి డిసెంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే ముక్కోటి అధ్యయనోత్సవాలను విజయవంతం చేయాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక
ప్రపంచంలో అత్యధిక జన సాంద్రత గల నగరాల జాబితాలో టాప్ టెన్లో బెంగళూరు ఉంది. ప్రపంచంలోని 33 మెగా సిటీల్లో ఐదు మన దేశంలోనే ఉన్నాయి. చైనాలో నాలుగు మెగా సిటీలు ఉన్నాయి.
ఏళ్ల తరబడి పోడు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, అటవీ అధికారుల వేధింపులు ఆపాలని, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివాసీ గిరిజనులు గుర�
నేపాల్లో మరోసారి జెన్ జీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. బారా జిల్లాలో జెన్ జీ ఆందోళనకారులు రెండో రోజైన గురువారం కూడా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడంతో పలు చోట్ల పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
బీహార్లో కొలువైన కొత్త శాసనసభలోని 243 మంది ఎమ్మెల్యేల్లో 130 (53 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 102 (42 శాతం) మందిపై హత్య, కిడ్నాప్ వంటి తీవ్రమైన నేరాభియోగాలున్నాయి.