టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ బుధవారం ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం మరియు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
టీటీడీ చిన్నపిల్లల వైద్యసేవల కోసం ప్రత్యేక ట్రస్టు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో మెరుగైన చికిత్సల కోసం ఎయ్ ఓ శ్యామలరావు సమీక్ష నిర్వహించారు.
ఛత్తీస్గఢ్లో మరో భీకర ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మిలిటరీ కమిషన్ సభ�
పాకిస్థాన్ గూఢచారి అలి హసన్తో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా నిర్వహించిన వాట్సాప్ చాటింగ్ బయటపడింది. భారత నిఘా సమాచారాన్ని కోడ్ భాషలో పంచుకున్నట్లు ఆరోపణల మధ్య, దుబాయ్ నుంచీ లావాదేవీలు జరిపిన బ్యాంకు ఖాతాలు కూడా పోలీసులు గుర్తించారు.
కోల్కతాలో ప్రముఖ ప్రాంతాలపై డ్రోన్ల మాదిరి వస్తువులు సంచరించడంతో భద్రతా సంస్థలు అలర్ట్ అయ్యాయి. హేస్టింగ్స్ ప్రాంతం, విద్యాసాగర్ సేతు, ఫోర్ట్ విలియం మీదుగా ఇవి ఎగిరాయని అధికారులు తెలిపారు.
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణిపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాలోచిత నిర్ణయాలతో గురుకుల వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మ�
సీపీఐ మావోయిస్టుల కొత్త ప్రధాన కార్యదర్శి ఎవరు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. వేణుగోపాల్, రాజన్లలో ఒకరు లేదా గణపతికే మళ్లీ బాధ్యతలు ఇవ్వవచ్చని చర్చ సాగుతోంది.
దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. లక్షణాలు కనిపించగానే పరీక్షలు చేయించుకొని హోం ఐసోలేషన్లో ఉండాలని, ప్రయాణాల సమయంలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపింది.
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కోసం భారత్-అమెరికా మధ్య జరుగుతున్న చర్చలు తుది దశకు చేరాయి. దీంతో జూలై 8వ తేదీ లోపే రెండు దేశాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరే అవకాశం...
వేతన పెంపు రోజుకు ముందే రిటైర్ అయ్యే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నోషనల్ ఇంక్రిమెంట్ వర్తిస్తుందని డీవోపీటీ స్పష్టం చేసింది. జనవరి 1, జూలై 1 తేదీల్లో వేతన పెంపు అమలయ్యే నేపథ్యంలో, డిసెంబరు 31, జూన్ 30న రిటైర్ అయ్యేవారికి ఇది ప్రయోజనం కలిగించనుంది.
[05:40]పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిదాడిగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గౌరవార్థం ఆగ్రాలోని ఆరుగురు ముస్లిం కళాకారుల బృందం ప్రధాని నరేంద్ర మోదీ రాతి చిత్రపటాన్ని తయారుచేసిందని అధికారులు తెలిపారు.
[05:40]భారతదేశం 2024లో జీవ వైవిధ్యానికి ఆలవాలమైన 18,200 హెక్టార్ల ప్రాథమిక అడవుల(సహజ సిద్ధంగా విత్తనవ్యాప్తి ద్వారా పెరిగినవి)ను కోల్పోయిందని గ్లోబల్ ఫారెస్ట్ వాచ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్లు అందించిన నివేదిక వెల్లడించింది.
[05:39]సెలవు రోజుల్లో పని చేయడానికి ఇష్టపడనిది న్యాయవాదులేనని, కానీ కోర్టుల్లో కేసులు పేరుకుపోవడంపై న్యాయమూర్తులను నిందిస్తారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం కార్యాలయంలో పనిచేసే సిబ్బంది బాధలు వర్ణణాతీతంగా ఉన్నట్టు సమాచారం. ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి షెడ్యూల్లో సమయపాలన లేకపోవడంతో సిబ్బంది తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసిం�
[05:39]కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థను రాష్ట్రాల గొంతు నొక్కడానికి, ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు అవరోధాలు సృష్టించడానికి ఉపయోగించుకుంటోందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు.
[05:38]హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు వైద్య సదుపాయాలు, ఇతర అలవెన్సులు అందించే విషయంపై తాను జారీచేసిన ఆదేశాలు పాటించని ఆరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు బుధవారం కోర్టు ధిక్కార నోటీసులు జారీచేసింది.
[05:38]మద్యం డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్ల నెట్వర్క్లో కీలకం కెసిరెడ్డి రాజశేఖరరెడ్డి (రాజ్ కెసిరెడ్డి) అయితే.. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా హవాలా మార్గంలో విదేశాలకు డబ్బు తరలింపు వ్యవహారంలో పాత్రధారులు మరికొందరు ఉన్నారు.
తెలుగు శాస్త్రవేత్తలు చెన్నుపాటి జగదీశ్, మల్లికార్జున్ తాటిపాములకు రాయల్ సొసైటీ ఫెలోగా అరుదైన గౌరవం లభించింది. వీరిద్దరూ ఐఐటీ హైదరాబాద్కు మద్దతు ఇచ్చిన పరిశోధకులు.
బాతులు మేపే పనికి అడ్వాన్సుగా తీసుకున్న డబ్బు తిరగక చెల్లించలేక గిరిజన మహిళ తన తొమ్మిదేళ్ల కొడుకును తాకట్టు పెట్టింది. తమిళనాడులో బాతులు మేపుతూ అనారోగ్యంతో మృతి చెందిన బాలుడి అస్థిపంజరం, పోలీసుల విచారణలో బయటపడింది.
[05:34]ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు విక్టర్ యానుకోవిచ్కు సలహాదారుగా ఉన్న ఆండ్రీ పోర్ట్నవ్ (51)ను బుధవారం మాడ్రిడ్లోని అమెరికన్ స్కూలు వెలుపల దుండగులు కాల్చి చంపారు.
[05:36]గ్రూప్-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై విజయవాడ సూర్యారావుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
[05:34]దశాబ్దాలుగా అటవీ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్న వైకాపా కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏళ్ల తరబడి సజ్జల కుటుంబసభ్యుల ఆధీనంలోని 63.72 ఎకరాలను రెవెన్యూశాఖ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
[05:33]ఉక్కు కర్మాగారంలో తొలగించిన 2వేల మంది ఒప్పంద కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు ఒక్కరోజులోనే భగ్నం చేశారు.
[05:33]పెద్ద కుమారుడిలా జీవితాంతం అండగా ఉంటానని గత వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ గూండాల చేతిలో హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల తెదేపా మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.
[05:35]పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్రంలో ‘స్లీపర్ సెల్స్’గా వ్యవహరిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు విచారణ జరపాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకొని స్లీపర్సెల్స్పై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
[05:36]నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే సమయం దగ్గరపడుతున్న కొద్దీ వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వేడి, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు వర్షాలతో ఉపశమనం కలుగుతోంది.
[05:34]రానున్న రోజుల్లో రాష్ట్రంలో యోగాను పాఠశాలల సిలబస్లో చేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జూన్ 21న పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామన్నారు.
జువెలరీ సంస్థ జోస్ అలుక్కాస్.. పెళ్లిళ్ల సీజన్ను పురస్కరించుకుని శుభమాంగళ్యం పేరుతో వివాహ ఆభరణాల ఉత్సవాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా...
విజయనగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రసానుభూతి పరుడు సిరాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐఈడీ బాంబులు సిద్ధం చేస్తూ పట్టుబడిన అతను, సోషల్ మీడియాలో పరిచయాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలవైపు మోజు చూపాడు.
[05:32]రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ దేశంలోని కస్క్ ప్రాంతాన్ని సందర్శించారని క్రెమ్లిన్ బుధవారం ప్రకటించింది. గత నెలలో రష్యా ఈ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ బలగాలను తరిమికొట్టింది.
[05:28]రాష్ట్రస్థాయి కార్యాలయాలు కొలువైన గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్లోని నిధి భవన్లో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐదు అంతస్తులు గల ఈ భవనంలో ఆర్థిక శాఖకు సంబంధించిన వివిధ కార్యాలయాలు ఉన్నాయి.
భారత్ బయోటెక్ త్వరలో మరో వినూత్న వ్యాక్సిన్ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. కలరా మహమ్మారిని అడ్డుకునేందుకు కంపెనీ అభివృద్ధి చేస్తున్న...ఇవీ చదవండి: Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.. Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
దేశంకాని దేశానికి పోయి.. అక్కడి చట్టాలు తెలియక జైలుపాలై.. చిమ్మచీకట్లు కమ్ముకున్న తెలంగాణ బిడ్డల జీవితాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త వెలుగులు నింపారు. విదేశీ జైలు గోడల మధ్య మగ్గి
[05:26]దక్షిణ భారతదేశ బాలికలు, మహిళల ఆవేదన, పోరాటాలను ప్రతిభావంతంగా వివరించిన కథల సంకలనం ‘హార్ట్ ల్యాంప్’ (ఆంగ్ల అనువాదం)కు ప్రతిష్ఠాత్మకమైన బుకర్ పురస్కారం వరించింది.
కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు వక్ఫ్ ఆస్తులపై హక్కులు ప్రభుత్వానికి ఉన్నాయని, వక్ఫ్ ‘ప్రాథమిక హక్కు’ కాదని స్పష్టంచేశారు. వక్ఫ్ సవరణ చట్టంపై విచారణ జరుగుతుండగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేసవి సెలవుల్లో కేసులు ఆలస్యం అవుతున్నదానిపై న్యాయవాదులను విమర్శించారు.
కస్టమర్లు వేగవంతంగా సర్వీస్ కావాలనుకుంటే అడ్వాన్స్గా టిప్ ఇచ్చే విధంగా ఒత్తిడి చేస్తున్నందుకు ఉబర్కు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) నోటీసు జారీ చేసింది....
ఈక్విటీ మార్కెట్లో మూడు రోజుల వరుస నష్టాలకు తెర పడింది. హెచ్డీఎ్ఫసీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు బుధవారం మార్కెట్ను లాభాల బాట పట్టించాయి. ప్రధానంగా...
గత నెల 27న ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ నెల మొదట్లోనే మరి కొంతమంది కార్యదర్శులతోపాటు జిల్లా కలెక్టర్ల బదిలీలు కూడా ఉంటాయనే సంకేతాలను ప్రభుత్వం ఇచ్చింది.
[05:18]నూతన సమాచార కమిషనర్గా వైష్ణవి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్లోని ఆర్టీఐ కార్యాలయంలో రాష్ట్ర సమాచార కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.
[05:18]జిల్లా అధికార యంత్రాంగం ముందుండి ఓ అనాథ యువతి వివాహాన్ని ఘనంగా జరిపించింది. జిల్లా కలెక్టరే పెళ్లి పెద్దగా మారారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులంతా బంధువులయ్యారు.
[05:16]రాష్ట్రంలో ఆకస్మిక వరదలు, భారీ వర్షాల సమయంలో బాధితులను ఆదుకోవడంతోపాటు సహాయ చర్యల కోసం రాష్ట్ర, జాతీయ స్థాయి విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక, హైడ్రా బృందాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ తెలిపారు.
[05:16]‘రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను అక్షర దేవాలయాలుగా మలిచి, వృత్తినే దైవంగా భావించి, తెలంగాణ బిడ్డల భవితను తీర్చిదిద్దే ప్రతి గురువుకి నా హృదయపూర్వక అభినందనలు’ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
[04:33]పాకిస్థాన్ ప్రాయోజిక తీవ్రవాదం, ఆపరేషన్ సిందూర్పై వివిధ దేశాలకు వివరించడానికి పార్లమెంటు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలు ఆయా దేశాలకు పయనమయ్యాయి.
[05:22]తమ రాష్ట్రానికి విద్యా నిధులు మంజూరు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. పీఎంశ్రీ పథకం కింద తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం నిధులు కేటాయించలేదని పేర్కొంది.
[05:07]విజయనగరం నేరవార్తా విభాగం: ఉగ్రవాద భావజాలంతో హింసాత్మక ఘటనలు పాల్పడేందుకు వివిధ ప్రయోగాలు చేసి చిక్కిన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్కు దేశవిదేశాల్లో ఉన్న సంబంధాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దృష్టి సారించింది.
[05:20]రాష్ట్రంలో మదపుటేనుగుల కారణంగా వందల ఎకరాల్లో పంటలు నాశనమవుతున్నాయని, పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయని... కర్ణాటక ప్రభుత్వం అందించిన కుంకీ ఏనుగుల వల్ల ఈ సమస్య సమసిపోతుందని భావిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ చెప్పారు.
[05:19]చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 295, 296లో తమకు చెందిన 75.74 ఎకరాల భూమి విషయంలో అధికారుల జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ మాజీ మంత్రి, పుంగనూరు వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
[05:18]అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. కాల్సెంటర్లు నిర్వహిస్తూ అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఈ-కామర్స్ యాప్లతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
[05:17]ఆంధ్రప్రదేశ్లోని మూలపేట పోర్టుకు సమీపంలో గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు కానుంది. నెదర్లాండ్స్లో జరుగుతున్న ప్రపంచ హైడ్రోజన్ సమిట్-2025లో బుధవారం ఇందుకు సంబంధించి భారత్కు చెందిన జునో జౌలె గ్రీన్ ఎనర్జీ ప్రై.లి., జర్మనీ ఎనర్జీ ట్రేడింగ్ కంపెనీ అనుబంధ సంస్థ సెలెక్ట్ న్యూ ఎనర్జీస్ జీఎంబీహెచ్ సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి.
[05:13]ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ బదిలీలు, పదోన్నతులూ జూన్ 11తో పూర్తి కానున్నాయి. ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఇలా ఉన్నాయి.
[05:11]మెజారిటీ లేకపోయినా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనైతిక రాజకీయానికి పాల్పడుతోందని వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలు, దాష్టీకాలను దీటుగా ఎదుర్కొంటామని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి నిర్మించిన రెండు భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కొన్నాళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి.. కమిషన్ల పేరిట హడావుడి చేస్తున్న వారికి దేశ సర్వోన్నత న్యాయస్�
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోనియా, రాహుల్ గాంధీలపై రూ.142 కోట్ల మనీలాండరింగ్ ఆరోపణలు చేసింది. యంగ్ ఇండియా కంపెనీని ఉపయోగించి కాంగ్రెస్ విరాళాలను ప్రైవేట్ ఆస్తులుగా మార్చినట్లు పేర్కొంది. కోర్టు విచారణ జూలై నెలకు వాయిదా వేసింది.
కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్లోని క్లస్టర్-2 ప్రాజెక్టు (కేజీ-డీడబ్ల్యూఎన్-98/2) ఉత్పత్తి పెంపుపై ఓఎన్జీసీ దృష్టి పెట్టింది. ఇందుకోసం తమతో భాగస్వామ్య పద్దతిలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న అంతర్జాతీయ...
సూర్యాపేటలో ఒక మహిళకు అనుమతుల్లేని ఆస్పత్రిలో అబార్షన్ చేయించడంతో తీవ్ర రక్తస్రావం సంభవించి ఆమె మృతి చెందింది. కుటుంబ సభ్యులు వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
చైనా, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ విదేశాంగ మంత్రులు బీజింగ్లో సమావేశమై సీపెక్ను అఫ్ఘానిస్థాన్ వరకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ కారిడార్ విస్తరణతో ఆ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తున్నారు.
హైదరాబాద్ గుల్జార్ హౌజ్లో ఇన్వర్టర్లో షార్ట్సర్క్యూట్ వల్ల ఏర్పడిన నిప్పురవ్వలు చెక్క ఫ్రేమ్పై పడిన మంటలతో 17 మంది దట్టమైన పొగ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాపక శాఖపై జరిగిన దశల వారీ పరిశీలనలో ఈ ప్రమాదం వివరాలు వెలువడ్డాయి.
కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ 2025 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. ఆమె కథల సేకరణ ‘హార్ట్ ల్యాంప్’కు ఈ పురస్కారం దక్కింది, ఇది కన్నడ సాహిత్యంలో తొలిసారి అందిన ఘనత.
అమెరికా డొనాల్డ్ ట్రంప్ ‘గోల్డెన్ డోమ్’ అనే అంతరిక్ష ఆధారిత క్షిపణి రక్షణ వ్యవస్థను మూడు సంవత్సరాల్లో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మాదిరిగానే శత్రు క్షిపణులను భూమి పక్కగా అంతరిక్షంలోనూ అడ్డుకునేందుకు ఉద్దేశించబడింది.
హైదరాబాద్ హయత్నగర్లో అతి వేగంతో ప్రయాణిస్తున్న కారులో ముగ్గురు యువకులు మూల మలుపు వద్ద లారీని ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల్లో 108 దేశాల నుండి 24 మంది అగ్రశ్రేణి అందగత్తెలు ఎంపికయ్యారు. భారత ప్రతినిధి నందినీ గుప్తా ఆసియా-ఓసియానా ఖండం నుంచి విజేతగా నిలవడానికి పోటీపడుతుంది.
కడప జిల్లాలో వైసీపీ నేత సజ్జల కుటుంబం ఆక్రమించిన 63 ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ భూముల్లో 52 ఎకరాలు అటవీ భూమి ఉండగా, అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు.