అప్పులపై సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రతినెల అప్పుల వడ్డీ రూ పంలో రూ.2,300 కోట్లు మాత్రమే కడు తూ రూ.7 వేల కోట్లు చెల్లిస్తున్న
Horoscope జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
కన్న కొడుకులు తనను పట్టించుకోకపోవడంతో కొడుకులకు రాసిచ్చిన ఆస్తిని ఓ తండ్రి రద్దు చేశాడు. నల్లగొండ జిల్లా రాజుపేటకి చెందిన లోకాని కొండయ్య ఇద్దరు కొడుకులకు ఒక్కొక్కరికి 1.17 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి సేల్�
బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి ఆరు రోజులకే అమ్మకానికి పెట్టింది. హైదరాబాద్లో డీల్ కుదుర్చుకొని కరీంనగర్లో సేల్ చేస్తుండగా, అధికారులు పట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలో అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి, మెదక్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లికి చెందిన అబ్బెంగుల ర�
సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే నోట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట రావడం, అన్నదాతల మనసుల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచారంటూ ఆయనే స్వయంగా గుర్తుచేయడం వంటి మాటలు సభికుల్లో ఉత్సాహాన్ని నింపిన ఘటన భద్రా
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న ‘దీక్షా దివస్'ను ఘనంగా నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత కేసీఆర్.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడ
ఐబొమ్మ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవిని పోలీసులు వరుసగా మూడోరోజు శనివారం కూడా ప్రశ్నించారు. సైబర్క్రైమ్ కార్యాలయంలో జరుగుతున్న ఈ విచారణలో ఎటువంటి విషయాలు బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్�
సరైన వైద్యం అందక ఓ బాలుడి ప్రాణం పోయింది. 16 గంటల పాటు మూడు పెద్ద దవాఖానలు తిరిగినా ఆ తల్లిదండ్రులకు పుత్రశోకమే మిగిలింది. సీఎం సొంత జిల్లాలోనే జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల దుస్థితికి అద్దం పడు�
రాష్ర్టాన్ని కాంగ్రెస్ సర్కారు అప్పుల కుప్పగా మార్చేస్తున్నది. సగటున రోజుకు రూ.252.10 కోట్లు అప్పులు తెస్తున్నది. అలా ఏడాదిలో సమీకరించాల్సిన రుణాలను కేవలం 7 నెలల్లోనే తీసుకున్నది.
రాష్ట్ర దేవాదాయ శాఖలో అధికారుల బదిలీలపై రచ్చ జరుగుతున్నది. ఏడీసీలు, డీసీల బదిలీలు ఇంకా మొదలవకముందే ఈ ప్రక్రియలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు.
‘రిటైర్డ్ ఉద్యోగుల కన్నీళ్లు.. ఆవేదన కనిపించడం లేదా రేవంత్' అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. రిటైర్డ్ బెనిఫిట్స్ రాక కలత చెందిన ఓ విశ్రాంతి ఉద్యోగి మాట్లాడిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేస్తూ
అందెశ్రీ నాకు అత్యంత అప్తుడు.. నా మనస్సుకు దగ్గరివాడని.. అమాయకంగా కనిపించినా అవసరమైనప్పుడు పోరాట పటిమను ప్రదర్శించేవారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత డా.అందెశ్రీ స
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జారీచేసిన జీవో 46లోని మార్గదర్శకాలు అస్పష్టంగా, గందరగోళంగా ఉన్నాయన్న ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సినిమాల పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం నిర్వహించిన ప్రెస్మీట్, చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
[05:12]రాజస్థాన్లోని భరత్పుర్లో గల కొలడియో జాతీయ పార్కులో ప్రతిష్ఠాత్మక బర్డ్ రింగింగ్ స్టడీ ప్రాజెక్టు 35 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ మొదలైంది. పక్షుల జీవనశైలి, వలసలు, బరువు, ఆహారపు అలవాట్ల వంటి అంశాల ప్రాతిపదికన ఈ అధ్యయనం జరుగుతుంది.
[05:11]విద్యుదుత్పత్తి, వైద్య చికిత్సలు తదితర పౌర అవసరాలకు అణు శక్తి వినియోగం, ఆయా రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించేలా ప్రైవేటు సంస్థలను అనుమతించే కీలకమైన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది.
[05:10]చిరుత తనపై దాడి చేసినా భయపడకుండా ఓ పదకొండేళ్ల బాలుడు ధైర్య సాహసాలు ప్రదర్శించి దాన్ని తరిమి కొట్టి ఔరా అనిపించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా మాలా పద్వీపడా సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగింది.
[05:07]రైలు ప్రయాణికుల భద్రతను ఫణంగా పెట్టే పరిణామం మహారాష్ట్రలో వెలుగుచూసింది. ఓ మహిళా ప్రయాణికురాలు రైల్లో నూడుల్స్ వండుతున్న వీడియో కలకలం సృష్టిస్తోంది.
[05:09]ప్రవాస భారతీయుడైన అమెరికా పారిశ్రామికవేత్త రామలింగరాజు మంతెన కుమార్తె వివాహానికి రాజస్థాన్లోని ఉదయ్పుర్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్, అతని స్నేహితురాలు.. శనివారం మేవాఢ్ రాజకుటుంబికులతో భేటీ అయ్యారు.
సర్కారు బడులపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటు నత్తను తలపిస్తున్నది. సర్కారు నిర్లక్ష్య వైఖరి ఫలితంగా పట్టాలెక్కలేదు. ఈ రెండేండ్లలో ఒక్కటంటే ఒక్క ముందడుగు పడలేదు.
[05:06]దేశ న్యాయవ్యవస్థ అధినేతగా తన ముందు రెండు ప్రాధాన్యాలు ఉన్నాయని ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో 2024 అక్టోబర్ నెలలో స్పోర్ట్స్ కోటా టీచర్స్ రిక్రూట్మెంట్లో అనేక అక్రమాలు జరిగాయి. మొదట సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరపకుండానే ఉద్యోగాలను భర్తీచేశారు.
విలువైన పారిశ్రామిక వాడల భూములను తనవారికి అప్పనంగా కట్టబెట్టాలనే ముఖ్యనేత ప్రతిపాదన మంత్రివర్గంలో మంటలు రేపిందా? ఈ విషయంలో మంత్రులు రెండుగా చీలిపోయారా?
[04:50]సింగూరు ప్రాజెక్టు ఆనకట్టకు మరమ్మతుల నేపథ్యంలో జలాశయంలోని నీటిని ఒకేసారి ఖాళీ చేయబోమని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) జనరల్ అంజద్ హుస్సేన్ తెలిపారు.
[04:49]వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కోరింది.
[04:48]తాపేశ్వరం కాజా.. ఆత్రేయపురం పూతరేకులంటే తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్. ఇదే తరహాలో మేడ్చల్ జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) సభ్యులు తయారు చేస్తున్న తినుబండారాల బ్రాండింగ్ కోసం గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కృషిచేస్తున్నారు.
[04:46]మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆదివాసీ నాయకుడు హిడ్మాను పోలీసులు అంతమొందించి.. ఎన్కౌంటర్లో చనిపోయినట్లు చిత్రీకరిస్తున్నారని పౌరహక్కుల సంఘం నాయకులు ఆరోపించారు.
[04:45]ఒకటి నుంచి ఇంటర్ వరకు పాఠ్య పుస్తకాల కవర్ పేజీ(ముఖచిత్రం) ఇక చిరిగిపోదు. అందుకు అవసరమైన నాన్ టియరబుల్ పేపర్ను వాడాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఒకరకంగా ఇది ప్లాస్టిక్ మాదిరిగా ఉంటుంది.
[04:44]సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నగరవాసులకు శనివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. మదీనాలో మహమ్మద్ ప్రవక్త సహచరులు, ఆయన కుటుంబసభ్యులను ఖననం చేసిన జన్నతుల్ బాకీ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు జరిగాయి.
[04:31]బెంగళూరులో శనివారం నిర్వహించిన సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫినాలే పోటీలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
[05:05]సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ తన ఆరు నెలల పదవీకాలంలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన పది మంది, వెనుకబడిన తరగతులకు చెందిన 11 మంది న్యాయమూర్తులను వివిధ రాష్ట్రాల హైకోర్టులకు నియమించారు.
[05:04]కరోనా సమయంలో రోగులను పరామర్శించడానికి అత్యవసర గదిలోకి ఎమ్మెల్యే వచ్చిన సమయంలో లేచి నిలబడలేదంటూ విధుల్లో ఉన్న వైద్యుడిని తొలగించడంపై పంజాబ్, హరియాణా హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.
[05:03]కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్ను కూడా తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించింది.
[05:04]కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్ల ద్వారా కార్మికులకు తీవ్ర అన్యాయం జరగనుందని, వారి హక్కులను కాలరాసే ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు.
[05:03]సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఐపీఈటీ)-విజయవాడ, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్-బెంగళూరు సంయుక్త ఆధ్వర్యంలో 120 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనతో ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ సీహెచ్ శేఖర్ తెలిపారు.
వైద్యారోగ్య శాఖలోని డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ విభాగాల్లో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహను �