శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కుప్వారా జిల్లాలో శనివారం ఈ ఎన్కౌంటర్ జరిగింది. నియం
[09:48]పశ్చిమ బెంగాల్లో నాలుగేళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేసి.. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
[09:49]బాపట్ల జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సుమారు 5 గంటలపాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సోషల్ మీడియాలో చలాన్ ఫొటో వైరల్ పొరపాటున ఎక్కువ ఫైన్ పడిందన్న ట్రాఫిక్ పోలీసులు లక్నో: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్&z
[09:26]థార్ వాహనం నడిపేవాళ్లను ఉద్దేశించి.. హరియాణా డీజీపీ ఓపీ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి వ్యాఖ్య హైదరాబాద్, వెలుగు: భావప్రకటన స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం నిలవదని సు
సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన షోరూం నిర్వాహకులు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించిన బాధితుడు ఖమ్మం జిల్లాలో అపరిచితుడు సినిమా సీన్ ఖమ్మం
కైరో: ఇండియా వెటరన్ షూటర్ రవీందర్ సింగ్.. ఐఎస్&z
సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం ఉదయం కవలంపేట వద్ద వేగంగా దూసుకొచ్చిన తుఫాన్ వాహానం ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది.
.సహజ మరణానికి రూ.20 లక్షలు.. అమలు చేయాలని బ్యాంకర్లకు సీఎండీ బలరాం విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు రూ.50 లక్ష
ఎంటర్&
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు ఎన్ని గారడీలు చేసినా అక్కడ గెలిచేది అధికార కాంగ్రెస్ పార్టీనే. మంత్రాలకు చింతకాయలు రాలవు అన్
మేఘాలయ
2024, 2025 దావోస్ సదస్సు ద్వారానే 44 సంస్థలతో ఒప్పందం మూడేండ్లలో టీజీఐపాస్లో ఎంఎస్ఎంఈల ద్వారా రూ.48 వేల కోట్ల ఇన్వెస్ట్ మెంట్లు హైదరా
[09:20]తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ దర్శించుకున్నారు.
హైదరాబాద్: రాజస్తాన్తో శనివారం మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్–డి ఎలైట్&
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్, వెలుగు: తాము అభివృద్ధి చేసి మాత్రమే ఓట్లు అడుగుతున్నామని.. మరి బీఆర్ఎస్, ఇతర పార్టీలకు ఓట్లు ఎందుకు వేయాలో ప్రజలే
చంద్రయాన్ 2 రాడార్ ఇమేజెస్లో గుర్తించిన ఇస్రో అహ్మదాబాద్: చంద్రుడి ఉపరితలంపై వాటర్ ఐస్, ఖనిజ నిక్షేపాలకు సంబంధించి ఇండియన్ స్పేస్
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు జడ్జిలను బదిలీ (Judges Tranfer) చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం: కేటీఆర్ ఇందిరమ్మ రాజ్యం అంటే హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొట్టుడా? తోక జాడిస్తున్న పోలీసు
సీఎండీతో ఆ దేశ ప్రతినిధుల భేటీ కీలక ఖనిజాల్లో భాగస్వామ్యంపై ప్రకటన సింగరేణి విస్తరణకు ఇది శుభారంభం: సీఎండీ బలరామ్ హైదరాబాద్,
సాధారణంగా నేను క్రికెట్చూడను. మన ‘చిర్రగోనె’ను బ్రిటిష్ వాళ్లు క్రికెట్గా మార్చుకుని ఆడుతున్నారు. ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత బెర్నార
ODI Century Stars : ఫార్మాట్ ఏదైనా సెంచరీ కొడితే ఆ కిక్కే వేరు. వన్డేల్లో అయితే శతక వీరులకు ఓ క్రేజ్ ఉంటుంది. శుభారంభాన్ని యాభైగా .. ఆ ఫిఫ్టీని శతకంగా మలిచే అరుదైన ఆటగాళ్లు కొందరున్నారు. అలాంటి ఐదుగురు క్రికెటర్లలో మన �
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి గడువు ముగియనుంది. సాయంత్రం 5 తర్వాత మైకులు, నేతల ప్రచారాలు బంద్ కానున్నాయి, ఆంక్షలు మొదలు కానున్న�
వీణవంక, వెలుగు: ధాన్యం బస్తాలు లోడ్ చేయడానికి స్థానికంగా ఉన్న హమాలీలు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడంతో కొందరు రైతులు బిహార్ కూలీలతో కాంటాలు వేయించారు. స
న్యూఢిల్లీ: కమర్షియల్ వెహికల్స్ తయారు చేసే కంపెనీ ఇవేకోను టాటా మోటార్స్కు విక్రయించేందుకు ఇటలీ ప్రభుత్
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు న్యూఢిల్లీ, వెలుగు: బుల్లెట్ కంటే బ్యాలెట్ పవర్ ఫుల్ అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నక్
న్యూఢిల్లీ: హెల్త్ కేర్ సెక్టార్పై ఫోకస్ పెట్టే కొత్త ఫండ్ను బంధన్ ఏఎంసీ ఈ నెల 10న ప్రారంభించింది. నవంబర్
Top