అణ్వస్త్ర దాడిని తట్టుకుని నిలిచే తేలియాడే కృత్రిమ దీవిని చైనా నిర్మిస్తున్నట్లు తెలుస్తున్నది. దీనిని మెగా సైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చైనా ప్రభుత్వ పరిశోధకులు చెప్తున్నారు.
వచ్చే ఏడాది(2026)లో ప్రారంభం కానున్న 10వ తరగతి కోసం సవరించిన రెండు-పరీక్షల విధానం కింద రెండవ బోర్డు పరీక్షను రాసే విద్యార్థులకు కొన్ని స్పష్టమైన ఆంక్షలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)
‘ఫార్ములా ఈకార్ రేసుతో తెలంగాణ రాష్ర్టానికి వందల కోట్ల రూపాయల ఆదాయం, పెట్టుబడులు వచ్చాయి. ఈకార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ �
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. అయితే ఈసారి భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా నుంచి బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు వెలువడడం విశేషం. గురువారం ఐటీ సీటీలో ఓ టెక్ సదస్సునుద్దేశించి ప్ర�
నిత్యం ఆపరేషన్లు, రోగులు, చికిత్స, మందులు, ఇంజక్షన్లు వంటి మాటలు మాత్రమే వినిపించే దవాఖానలో పెండ్లి బాజాలు మోగాయి. ఎమర్జెన్సీ రూమే పెండ్లి మండపంగా మారింది.
ఆదివాసీ బిడ్డ, నిండు గర్భిణిని హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు.
హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి జ్ఞాపకశక్తి విషయంలో అద్భుతం జరిగింది. 16 ఏండ్ల వయస్సులో అతడు ఒక ప్రమాదంలో జ్ఞాపకశక్తి కోల్పోయి 45 ఏండ్ల పాటు కుటుంబానికి దూరంగా జీవించాడు.
కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కేంద్ర కార్యాలయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే పెద్ద టాస్క్గా మారుతున్నది. పీసీబీ అధికారిక కార్యక్రమాలు గోప్యంగా ఉంటున్నాయి. విధుల్లో భాగంగా అధికారులు చేసే పనులు రహస్య
గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. సంగారెడ్డి జిల్లాలో డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. 50శాతం రిజర్వేషన్లతోనే పంచాయతీ పో�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కొమురవెల్లి మండలంలోని అన్ని గ్రామా�
పాఠశాల, కళాశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు ఆపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. శుక్రవారం అయిజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దీపురం గ్రామంలోని అయిజ - కర్నూల్ అంతర్రాష్ట్ర రోడ్డుపై విద్యార్థులు, తల్లిదండ్రుల
ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పత్తిని అమ్ముకునేందుకు వస్తే అధికారులు పత్తిని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారని, కాళ్లు పట్టుకున్నా అధికారులు కనికరించడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న�
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ 1, 3, 5 రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 22 నుంచి డిసెంబర్ 16 వరకు నిర్వహించనున్నారు.
మెక్సికో అందాల భామ ఫాతిమా బాష్ మిస్ యూనివర్స్ కిరీటం కైవసం చేసుకుంది. థాయ్లాండ్ వేదికగా తీవ్ర ఉత్కంఠగా జరిగిన పోటీలలో మెక్సికో సుందరి విజేతగా నిలిచింది.
రాచకొండ కమిషనరేట్లో ముగ్గురు డీసీపీలు, ఒక అదనపు డీసీపీని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహేశ్వరం డీసీపీ సునీత వనపర్తి జిల్లా ఎస్పీగా, వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి మహేశ్వరం డీసీపీగా �
ప్లాస్టిక్ పోవాలి. పర్యావరణం బాగుండాలని నినాదాలు చేశాం. శ్రమదానాలు చేశాం. వ్యాసరచన పోటీలు పెట్టాం. అయినా పోలేదు. ప్రజల అవసరాలను, పరిస్థితులను సరిగా అర్థం చేసుకుని పనిచేస్తే ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదు
ప్రతిఒక్కరి వార్డ్రోబ్లో ఓ బ్లాక్ డ్రెస్ తప్పకుండా ఉంటుంది. ఔట్ఫిట్ను బ్లాక్ డ్రెస్ మరో మెట్టు ఎక్కిస్తుంది. అయితే, రెండుమూడు సార్లు వాష్ చేయగానే.. నలుపు రంగు వెలిసిపోయినట్లు కనిపిస్తుంది. ఎంత �
ఆహారం విషయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఏది తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ముఖ్యంగా, పండ్ల విషయంలో ఆచితూచి స్పందిస్తుంటారు. అయితే, అలాంటివారు ఎక్కువ ఫైబర్, తక్కువ ైగ్
‘నిద్ర’పై జపాన్ ప్రధానమంత్రి సనే తకైచి వ్యాఖ్యలు.. కొత్త చర్చకు దారితీస్తున్నాయి. తాను రాత్రిపూట రెండు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని తకైచి చెప్పుకొచ్చింది. నిజానికి ఆమె మాటలు జపాన్ పని సంస్క
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం ఖరీఫ్ సీజన్ ధాన్యం రాక ప్రారంభమైంది. తొలి రోజే 40,798 బస్తాల ధాన్యం వచ్చింది. మార్కెట్ మొత్తం వరి ధాన్యంతో నిండిపోయింది.