మంత్రి శ్రీధర్బాబుకు మాల సంఘాల జేఏసీ వినతి ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరుగుతుందని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించక
10 వేల కోట్ల పెండింగ్తో 15 లక్షల మంది స్టూడెంట్ల జీవితాలు ఆగమయ్యాయని కామెంట్ మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో బకాయి ఉన్న రూ.10 వేల
[09:48]Stock Market Today: దేశీయ మార్కెట్ సూచీలు నేటి ట్రేడింగ్లో లాభాల బాటలో ఉన్నాయి.
[09:50]తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
యువత గంజాయి ఇతర మత్తుపదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచించారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు.
మియాపూర్, వెలుగు: మియాపూర్నడిగడ్డ తండా వాసులను సీఆర్పీఎఫ్, కస్టోడియన్అధికారులు ఇబ్బంది పెట్టొద్దని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్హుస్సేన్నాయక్
బషీర్బాగ్, వెలుగు: తక్కువ ధరకే బల్క్గా వస్తువులను అమ్ముతామని నమ్మించి, సిటీకి చెందిన యువ వ్యాపారిని సైబర్ చీటర్స్ మోసగించారు. మెహదీపట్నంకు చెందిన 28
Donald Trump: డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న బోటును అమెరికా పేల్చివేసింది. ఆ ఘటనకు చెందిన వీడియోను డోనాల్డ్ ట్రంప్ షేర్ చేశారు. అటాక్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
వారి నియామకం, తొలగింపుపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం: సుప్రీం జీవో 354ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత
మహిళలు, పిల్లల ఆరోగ్యం కోసం రేపటి నుంచి హెల్త్ క్యాంపులు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పథకం
హైదరాబాద్ , వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు రూ.1,435 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వ
హక్కులనేతగా, శాంతి చర్చల ప్రతినిధిగా, దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడు.. చుండూరు, కారంచేడు, లక్ష్మీపేట ఉద్యమాలను ముందుండి నడిపిన
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి హైదరాబాద్ లో దాడులకు దిగారు. మణికొండలో విద్యుత్ శాఖ ఏడీ అంబేడ్కర్ ఇంట్లో మంగళవారం (సెప్టెంబర్ 16) ఉదయం సో
[09:20]బిహార్లో ఎన్నికల నేపథ్యంలో మోసం చేసి రూ.200 తీసుకున్నారంటూ ఓ మహిళ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సహా పలువురిపై కేసు నమోదు చేశారు.
[09:30]సాయంసంధ్య వేళల్లో ఆకాశంలో వర్ణాలు, కదలికల కారణంగా మేఘాల రూపాలు ఎప్పటికప్పుడు మారుతూ నిత్యనూతనంగా కనిపిస్తాయి.
భూ సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వం ధరణి అనే వ్యవస్థను తీసుకువచ్చింది. దీంతో నేరుగా రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయంటూ చెప్పుకొచ్చి .. గ్రామీణ స్థాయి
జీడిమెట్ల, వెలుగు: ఢిల్లీ నుంచి వచ్చి, మహిళలే టార్గెట్ గా చైన్స్నాచింగ్కు పాల్పడుతున్న ఇంటర్ స్టేట్చైన్స్నాచింగ్ ముఠాను పేట్బషీరాబాద్ పోలీ
నోటిఫికేషన్ రిలీజ్ నేటి నుంచి 18వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2025–-26 విద్యా సంవత్సర
Alishan Sharafu : అంతర్జాతీయ క్రికెట్లో భారత మూలాలున్న ఆటగాళ్లు చాలామందే. ప్రస్తుతం పలు దేశాల జట్లలోని కనీసం ఒకరో ఇద్దరి ఆటగాళ్ల పూర్వీకులు భారతీయులే అనేది నిజం. ఈ జాబితాలో యూఏఈ ఓపెనర్ అలీషాన్ షరాఫు (Alishan Sharafu) కూడా ఒక�
Katrina Kaif ఇటీవలే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందడంతో మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. ఇదే సమయంలో బాలీవుడ్లోనూ మరో స్టార్ కపుల్ నుంచి గుడ్ న్యూస్ రానుందన్న టాక
ప్రపంచీకరణ మూలంగా యావత్ ప్రపంచం ఒక కుగ్రామంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న తరుణంలో కొన్ని దేశాల్లో జాతి వివక్ష, జాతి అహంకారం వంటి సమస్
హైదరాబాద్, వెలుగు: సెప్టెంబర్ 24న రవీంద్ర భారతిలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటలకు కవయిత్రులతో కవితా సమ్మేళనం నిర్వహించనుంది.
పెద్దమ్మతల్లి నవరాత్రి ఉత్సవాలకు రావాలని ఆహ్వానం జూబ్లీహిల్స్ బై పోల్పై ఇద్దరు నేతల చర్చ! హైదరాబాద్, వ
మల్కాజ్గిరి, వెలుగు: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ మేకల సునీత, ఆమె భర్త రాము అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని గౌతమ్ నగర్ డివిజన్
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతోంద
జర్నలిస్టుల ఆరోగ్య బీమా, వార్షిక అవార్డులపైనా అధికారులతో రివ్యూ హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి
ఇంటర్ ఎంప్లాయీస్కు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ ఈ నెలాఖరులోగా పది రకాల సేవలు అందుబాటులోకి ఏర్పాట్లు చేస్తున్న బోర్డు అధికారులు&nb
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో డబ్బులు ఇవ్వలేదని భక్తులపై హిజ్రాలు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వేఫేరర్ ఫిలిమ్స్ పై నిర్మించ�
మియాపూర్, వెలుగు: నడవలేక పోతున్నానన్న మనోవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మౌనిక తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్జిల్లాకు చెందిన ప్రదీప్రా
స్టేట్ ఇంజినీర్స్ అసోయేషన్ ఆధ్వర్యంలో ఇంజినీర్స్ డే వేడుకలు హైదరాబాద్, వెలుగు: విద్యుత్ ఇంజినీర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి
కోహెడ, వెలుగు: కోహెడ మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి శనిగరం ప్రాజెక్టు మత్తడి ప్రవాహం పెరిగింది. వరద నీరు పిల్లి వాగుపై ఉన్న లో లెవల్ వంతెన
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి నవజ్యోత్ స�
[08:59]నగరంలోని మణికొండలో విద్యుత్శాఖ ఏడీఈ అంబేడ్కర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
నల్గొండ అర్బన్, వెలుగు : పోక్సో కేసులో నిందితుడికి 21 ఏండ్ల జైలుశిక్ష, రూ. 30 వేల జరిమానా విధిస్తూ నల్గొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి రోజా రమణి
లేటెస్ట్ టెక్నాలజీ వాడేందుకు పలు సంస్థలతో ఒప్పందాలు పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్ రకాల సాగుకు ప్రోత్సాహం అధిక దిగుబడులు సాధించేందుకు యత్నాలు&n
బషీర్బాగ్, వెలుగు: మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలకు రావాలని తెలంగాణ అగర్వాల్ సమాజ్ ప్రతినిధులు సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్ లో
[08:56]దిశా పటానీ తండ్రికి ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోన్ చేశారు.
Top