ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్ను భద్రతా బలగాల భారీ సక్సెస్గా కేంద్ర హోం మంత్రి అమిత్షా సామాజిక మాధ్యమంలో అభినందించారు.
బోనులో ఉన్న పులిని అంతా ఆసక్తిగా గమనిస్తుంటారు. ఇంతలో పిల్లాడు అక్కడికి వస్తాడు. పులిని ఆసక్తిగా గమనిస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సడన్గా పిల్లాడి చొక్కాను పులి పట్టేసుకుంది. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..
తోటి ప్రయాణికుడి ఫోన్ చార్జర్ను అనుమతి లేకుండా తీసుకుందో మహిళ. ఇది దొంగతనం అని బాధితుడు అంటే తను చేసింది తప్పేకాదని ఆమె వితండవాదానికి దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
India vs England: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా కటక్లోని బారాబతి స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేస్తూ మరో రికార్డు సాధించాడు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఎన్డీయే ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. అందులో భాగంగానే గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, నిర్ణయాధికారం కల్పించిందని అన్నారు.
Minister Satya Kumar: క్యాన్సర్ను 63 శాతం నివారించవచ్చని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ తెలిపారు. గుండె జబ్లుకు రూ. 45 వేల విలువైన ఇంజెక్షన్ను రాష్ట్రంలోని అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రభుత్వం ఉచితంగా అందించే ఏర్పాటు చేస్తుందన్నారు.
Passengers Barge Into Train Engine కుంభమేళా నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో కొందరు ప్రయాణికులు ట్రైన్ ఇంజిన్ క్యాబిన్లోకి ఎక్కారు. లోపల నుంచి డోర్ లాక్ చేశా�
ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీచేసి ఉంటే దిల్లీ ఫలితాలు మరోలా ఉండేవా? 14 స్థానాలలో ఫలితాల సరళి ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే ఆప్ మూడోసారి గెలిచేదని చెప్పాయా?. ఆ 14 స్థానాలలో ఆప్ ఓడిపోయిన తేడా, కాంగ్రెస్కు వచ్చిన ఓట్లను బేరీజు వేస్తే ఏం తేలిందంటే..
KTR తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలుకుంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల వరకు బీసీలకు 50 శాతానికి మించి సీట్లు కేటాయించిన పార్టీ కేవలం బీఆర్ఎస్సే అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ �
Anganwadi Workers భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 9 : కాంగ్రెస్ సర్కార్ అంగన్ వాడీలకు చుక్కలు చూపెడుతుంది. మినీ అంగన్వాడీ లు మెయిన్ కేంద్రాలు ఐనప్పటికీ మినీ జీతాలతో సరిపెడుతున్నారు. దీంతో 11 నెలలుగా పనిభారంతో సతమతం అవ
శనివారం వెల్లడించిన ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. సుమారు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బిజీపే అధికారంలోకి వచ్చింది. ఇదిలా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓటమి పాలవ్వడం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.
[16:12]సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఈసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నెల 14న సినిమా రానున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో టీమ్ సందడి చేసింది.
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార 40 ఏళ్ళు వచ్చిన ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా మెయింటేన్ చేస్తోంది. సీనియర్ హీరోల జంటగా నటిస్తోంది. తాజాగా ఈ తార 73 ఏళ్ళ సీనియర్ హీరోలకు జంటగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరో..?
Mufasa The Lion King హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ అప్డేట్ని ప్రకటించారు మేకర్స్.
రుచిలో, పోషకాల్లో అద్భుతమైన పదార్థాల్లో తేనె ఒకటి. ఆరోగ్యానికి మంచిదని, బరువు తగ్గడంలో, జీర్ణక్రియలో అనేక విధాలా సాయపడుతుందని ఎక్కువ మందిని వాడుతుంటారు. అయితే, తేనెను ఈ పదార్థాలతో తింటే చాలా హానికరం. అవేంటో తెలుసుకుందాం..
IND vs ENG: ఇంగ్లండ్తో జరుగుతున్ రెండో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. లెజెండ్ కపిల్దేవ్ను అతడు గుర్తుచేశాడు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ కేంద్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సీఎం రేసులో ముగ్గురు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తు్న్నాయి. ఈ ముగ్గురిలో పర్వేష్ వర్మ ముందున్నారు.
Badradri Kothagudem కరకగూడెం : పర్యావరణహితమే లక్ష్యంగా ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు సైకిల్పై బయలుదేరాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన గూడవల్లి కృష్�
Chhattisgarh: కాల్పుల మోతతో దండకారణ్యం మళ్లీ దద్దరిల్లింది. మావోయిస్టులకు మళ్లీ గట్టి దెబ్బ తగిలింది. ఈ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణిస్తే.. ఇద్దరు భద్రత సిబ్బంది సైతం కన్నుమూశారు. మరో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా కటక్లోని బారాబతి స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు.