జూబ్లీహిల్స్లో ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ వినూత్న తరహాలో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘మాట-ముచ్చట’ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లనున్నది. జనంతో మ�
[03:38]ఎప్పుడూ గంభీరంగా ఉండే హర్మన్ప్రీత్ మ్యాచ్ ముగియడానికి ముందే కన్నీళ్లు పెట్టేసుకుంది. మ్యాచ్ అయ్యాక ఆమెలో ఉద్వేగం కట్టలు తెంచుకుంది. అంత విలువైన విజయం ఇది మరి! ఇక గెలుపు పరుగు పూర్తయ్యాక జెమీమాలో మొదలైన కన్నీళ్లు.. అరగంట తర్వాత కూడా ఆగలేదు.
రాష్ట్రంలో మూడు రోజులుగా భారీ వర్షాలకు కారణమైన మొంథా తుఫాను బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉత్తరాంధ్ర తీరం, ఈశాన్య తెలంగాణలో కేంద్రీకృతమైన తీవ్రవాయుగుండం... తీవ్ర అల్పపీడనం�
మొంథా తుఫాన్ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో హనుమకొండ, వరంగల్ పట్టణాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. పలు కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడం, రోడ్లపైకి డ�
వరద బాధితులను ఆదుకుంటామని చెప్తూనే... వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి విడుదల చేసిన వీడియో వివాదాస్పదమవుతున్నది. అధికారపార్టీ ఎమ్మెల్యే అయి ఉండి, ప్రభుత్వం నుంచి �
మొంథా తుపాన్ రైతులను నిండా ముంచింది. బుధవారం పడిన భారీ వర్షం, ఆరుగాలం శ్రమను నీళ్లపాలు చేసింది. చేతికొచ్చే దశలో కన్నీళ్లు మిగిల్చింది. ఓపక్క కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకున్న ధాన్యాన్ని తడిపి, ముద్దచేసి
[03:30]మేటి జట్లు భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 వినోదానికి సిద్ధమైన అభిమానులకు కాన్బెర్రాలో వరుణుడు షాకిచ్చాడు. మ్యాచ్ను ఘనంగా ఆరంభించిన భారత జట్టుకు అడ్డుకట్ట వేశాడు.
[03:28]తమిళనాడులోని నైవేలి వద్ద ఉన్న 250 మెగావాట్ల లిగ్నైట్ ఆధారిత విద్యుత్తు కేంద్రాన్ని ఎంఈఐఎల్ (మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) గ్రూపు సొంతం చేసుకుంది.
[03:29]అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూపు 2006 నుంచి తన కంపెనీలకు రూ.41,921 కోట్ల నిధులను మళ్లించడం ద్వారా భారీ ఆర్థిక మోసానికి పాల్పడిందని కోబ్రాపోస్ట్ ఆరోపించింది.
[03:27]ఎరువులు, సస్యరక్షణ ఉత్పత్తుల సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.9,513 కోట్ల ఆదాయాన్ని, రూ.816 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
[03:26]కోల్కతా మెట్రో రైల్వే ఉత్తర- దక్షిణ మార్గంలో (బ్లూలైన్) ఐపీ ఆధారిత సీసీటీవీ సర్వైలెన్స్ సిస్టమ్ను నవీకరించే నిమిత్తం బృహస్పతి టెక్నాలజీస్కు రూ.25.34 కోట్ల కాంట్రాక్టు లభించింది.
[03:26]భారత్లో అదనంగా 5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.44,000 కోట్లు) మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు లాజిస్టిక్స్ సంస్థ డీపీ వరల్డ్ గురువారం ప్రకటించింది.
[03:25]ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ను ప్రకటించింది. అమెరికాలో పనిచేస్తోన్న కొంతమంది ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీలను ఆఫర్ చేసింది.
అజారుద్దీన్కు మంత్రి ఇవ్వడంపై కాంగ్రెస్లో ముసలం మొదలైంది. అసలు రేసులోనే లేని అజారుద్దీన్కు జూబ్లీహిల్స్ ఎన్నికల పుణ్యమా అని కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రి పదవిని కట్టబెట్టింది. దీంతో ఎప్పుటినుంచో క�
రెండేండ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి ఎంఐఎం తమ అభ్యర్థిని పోటీలో నిలబెట్టింది. కాంగ్రెస్ తరఫున ముస్లిం అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్ను ఓడించేందుకు పని చేసింది. ఇప్పుడు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మొంథా తుపాన్ పంజా విసిరింది. అన్నదాతలకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకూ ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో భారీ వర్షం పడగా, వేలాది ఎకరాల్లో �
[03:26]ప్రపంచ క్రికెట్లో అత్యంత విషాదకరమైన మరణాల్లో ఫిల్ హ్యూస్ది ఒకటి. 2014లో ఓ ఫస్ట్క్లాస్ మ్యాచ్ సందర్భంగా ఓ బౌన్సర్ తల వెనుక భాగంలో బలంగా తాకడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.
[03:24]భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు విరామ సమయాల్లో బీసీసీఐ కొన్ని మార్పులు చేయనుంది. శీతాకాలం కావడం.. ఈశాన్య భారతంలో త్వరగా చీకటి పడే అవకాశం ఉండటంతో సమయాన్ని ఆదా చేయడం కోసం టీ విరామాన్ని కాస్త ముందుకు జరపాలని ఆలోచిస్తోంది.
[03:23]కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ప్రధాన కోచ్గా అభిషేక్ నాయర్ ఎంపికయ్యాడు. మూడు సీజన్ల పాటు చీఫ్ కోచ్గా వ్యవహరించిన చంద్రకాంత్ పండిట్ స్థానంలో నాయర్ నియమితుడయ్యాడు.
భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్గా, క్రికెట్ ఆటగాడిగా దేశానికి ఎంతో సేవ చేసిన అజారుద్దీన్ లాంటి విఖ్యాత క్రీడాకారుడికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తుంటే బీజేపీ అడ్డుకుంటున్నదంటూ డిప్య�
జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షం కర్షకులకు కన్నీళ్లు మిగిల్చింది. చేతికొచ్చిన వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జరిగిన పంటనష్టాన్ని వ్యవసాయాధికారులు గురువారం �
రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వొద్దని బీజేపీ ఎమ్మెల్యే పాయల్శంకర్, మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి, పార్టీ ఎలక్షన్ కమిషన్ అఫైర్స్ కమిటీ మెంబర్ ఆంథోనిరెడ్�
[03:22]పక్కటెముక గాయం నుంచి కోలుకుంటున్నానని భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో అలెక్స్ కేరీ క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్ పక్కటెముకకు గాయమైంది. ‘‘ప్రస్తుతం నేను కోలుకుంటున్నా.
[03:10]రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూసే వారి కోసం రూపొందించిన ‘నైపుణ్యం’ పోర్టల్ ఉద్యోగాల గేట్వేగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
[03:09]మొంథా తుపాను వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు తగ్గించి ప్రజలకు త్వరగా ఉపశమనం లభించేలా అవేర్ 2.0 పేరుతో ఆధునిక సాంకేతికతను వినియోగించినట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ వెల్లడించారు.
[03:10]ఆధార్ సంస్థ(యూఐడీఏఐ) నవంబరు 1 నుంచి కొన్ని కొత్త నిబంధనలను అమలు చేయనుంది. అందులో భాగంగా ఆధార్ కార్డు వివరాల అప్డేట్ను మరింత సులభతరం చేసింది.
రాష్ట్ర మంత్రివర్గంలో ఏం జరుగబోతున్నదో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు కనీస సమాచారం లేదని, ఆయన కంటే ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వద్దే స్పష్టమైన సమాచారం ఉన్నదని కాంగ్రెస్ నేతలు సెట�
అజారుద్దీన్కు మంత్రి పదవి కంటితుడుపు చర్యేనని, దానితో ఇప్పుడు ముస్లింలకు ఒరిగేదేమీ లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు షేక్ అబ్దుల్లా సోహైల్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్ మరింత దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగనుండడంతో కారు పార్టీ ప్రచారపర్వం మరింత హోరెత్తనున్నద�
మొంథా తుపాన్ ధాటికి జిల్లా రైతాంగం తీరని నష్టాన్ని చవిచూసింది. ముఖ్యంగా చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి చేలను తుపాన్ తీవ్రంగా దెబ్బతీసింది. వరి కోత లు జరుగుతున్న సమయంలో రెండు రోజుల పాటు కురిసిన వర్షంతో
[02:57]అమరావతి, గన్నవరంలలో మెగా టెర్మినళ్లు నిర్మించేందుకు రైల్వేశాఖ ప్రణాళిక సిద్ధంచేసింది. అమరావతి మీదుగా భవిష్యత్లో పెద్దఎత్తున రైళ్ల రాకపోకలు సాగనుండటంతో.. వాటికి అనువుగా 8 ప్లాట్ఫాంలతో టెర్మినల్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు.
[02:58]తుపాను ప్రభావంతో రాష్ట్రంలో 1.38 లక్షల హెక్టార్లలోని పంటలకు నష్టం వాటిల్లగా అందులో కృష్ణా జిల్లాలోనే 46 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు.
[02:59]దేశంలోని ఏ ఇతర రాష్ట్రం, ప్రపంచంలోని ఏ ఇతర దేశంలో లేని తరహాలో అద్భుత టెక్నాలజీ సాయంతో తొలిసారి తీవ్ర తుపానును సమర్థంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికే పనికిరాని అజారుద్దీన్ ఇప్పుడు కాంగ్రెస్కు పెద్ద దిక్కయ్యారా? నియోజకవర్గంలోని ముస్లిం ఓట్ల కోసమే ఆయనకు పదవి కట్టబెడుతున్నారా? ఈ వ్యవహారంపై ఎంఐఎం కన్నెర్ర చ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ కుటుంబ అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది. గల్లీలు దాటనీయం, ఇండ్లలో ఉండనీయబోమంటూ నవీన్యాదవ్ హెచ్చరించిన కొద్ది గంటలకే ఆయన తమ్ముడు వ