Suicide Prevention Committee జీవితం జీవించడానికే ఉందని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కష్టాలు ఎదురైనప్పుడే ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ కోరారు.
Covid-19 Cases భారత్లో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్నది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3వేలు దాటింది. అత్యధికంగా కేరళలో 1,336 కేసులు ఉన్నట్లుగా కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తర్వాత మహారాష్ట్ర, �
MLA Harish Rao నారాయణరావుపేట మండల పరిధిలోని గుర్రాలగొంది గ్రామంలో జరుగుతున్న మహంకాళీ దేవాలయ ఉత్సవాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ.. రేవంత్రెడ్
[19:28]పాకిస్థాన్తో ఇటీవల జరిగిన ఘర్షణల్లో భారత వాయుసేనకు కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ.. వెంటనే వాటిని అధిగమించి.. శత్రుమూకలపై తీవ్రంగా విరుచుకుపడ్డామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు.
మిస్ వరల్డ్ ఫైనల్స్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. శనివారం నాడు ఈ పోటీల ఫైనల్స్ జరుగుతున్నాయి. హైటెక్స్ వేదికగా ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పలువురు అందాల భామలు పాల్గొని కనువిందు చేస్తున్నారు.
Rehabilitation ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయే రైతులు ప్రభుత్వం నుంచి పునరాశ్రయ ప్రయోజనాలు పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఆర్డీవో రామచందర్ నాయక్ అన్నారు.
Chain snachers ఉప్పల్ (Uppal) లో మహిళా చైన్ స్నాచర్ (Chain snachers) లు కలకలం రేపారు. ఇద్దరు మహిళా చైన్ స్నాచర్లు ఓ దుకాణంలో చొరబడి, ఆ దుకాణం నిర్వహిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు లాక్కెళ్లారు.
AC Explodes ఏసీ కంప్రెసర్లో గ్యాస్ నింపుతుండగా అది పేలింది. (AC Explodes) ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
GHMC గోషామహల్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు ఎం.ఆనంద్ కుమార్ గౌడ్ అధికారులను కోరారు. ఈ మేరకు ఆయన జీహెచ్ఎంసీ 14వ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ మ
సింగరేణి సంస్థ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలి�
MLA Madhavaram krishna rao పదేళ్ల పాలనలో అవినీతికి తావు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్దేనన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.
తలలో పేలు ఏర్పడడం అనేది సహజంగానే చాలా మందికి జరుగుతుంది. స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. జుట్టును ఎక్కువగా పెంచుకునే పురుషులు కూడా ఈ సమస్యతో అప్పుడప్పుడు బాధపడుతుంటారు.
గుంతలమయంగా మారిన రోడ్లకు ప్యాచ్వర్క్ పనులను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు గొంది ప్రవీణ్రెడ్డి అన్నారు. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 122 నుంచి ఇందిరాగాంధీ విగ్ర�
Gas Delivery Boy: మహేష్ ఇంట్లోకి వెళ్లగానే ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించటం మొదలెట్టాడు. అరిస్తే కత్తితో పొడుస్తానని బెదిరించాడు. ఆమెపై అత్యాచారం చేయడానికి చూశాడు. ముఖంపై కూడా కొట్టాడు. కత్తితో పలు చోట్ల గాయపరిచాడు.
Venus Transit శుక్రుడు ఆనందం, విలాసం, అందం, కళలు, సాహిత్యం, భౌతిక సుఖాలకు అధిపతి అని జ్యోతిషశాస్త్రం చెబుతున్నది. ఒక వ్యక్తి జన్మ జాతకంలో శుక్రుడి స్థానం చాలా కీలకమైంది. ప్రత్యేకమైంది కూడా. ఎవరి జాతకంలోన�
టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే నిలుపుదల చేయాలని, సర్దుబాటు పేరుతో ప్రాథమిక పాఠశాలల మూసివేత సరికాదని టీపీటీఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ హరిలాల్ నాయక్ అన్నారు.
HMDA చారిత్రాత్మక గోల్కొండ కోట, కటోరా హౌస్, సెవెన్ టూంబ్స్ ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపడానికి హెచ్ఎండీఏ నుంచి 75 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఈ మేరకు శనివారం హెచ్ఎండీఏ అధికారులతో కార్వాన్ ఎమ్మెల్య
[19:01]ప్రపంచ సుందరి-2025 ఫైనల్ పోటీలు ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ తారల ప్రదర్శనల నడుమ హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా ఈ పోటీలు జరుగుతున్నాయి.
సరిహద్దుల వెంబడి పాక్ ప్రయోగించిన 600 డ్రోన్లలో సుమారు 40 శాతం, అంటే 2000 వరకూ డ్రోన్లు గుజరాత్ భూభాగంలోకి ఎలాగో ప్రవేశించినప్పటికీ ఎలాంటి మరణాలు కానీ, నష్టం కానీ సంభవించలేదని గుజరాత్ బీఎస్ఎఫ్ ఐజీ పాఠక్ వివిరించారు.
ప్రజల భద్రతల సంరక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఏసీపీ సతీశ్ బాబు అన్నారు. శనివారం స్థానిక పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంయుక్తంగా పరకాల పట్టణంలోని పాత సీఎంఎస్ గోడౌన్స్ నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా
ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో జూన్ 2వ తేదీ నుంచి వంద రోజుల పాటు ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్రెడ్డి తెలిపారు.