కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయని, ప్రతి క్వింటాకు రెండు కేజీల తరుగు తీస్తున్నారని, కమీషన్ ఇవ్వకుంటే ధాన్యం కదలనివ్వమని హుకుం జారీ చేస�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గల కొనుగోలు కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనతో మొక్కజొన్న రైతులు అవస్థలు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో సీసీ రోడ్లు గుంతలమయంగా మారాయి. ప్రజలు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాహనదారులు నడుంనొప్పి వస్తుందని, వాహనాలు మరమ్మతులకు వస్తున్నాయని పేర్కొంటున్నారు.
[02:45]దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థలైన మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటర్ ఇండియా, టాటా మోటార్స్ తమ ఉత్పత్తిని 20-40% పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.
[02:42]ఎగుమతిదార్లకు లబ్ధి కలిగేలా రూ.45,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన రెండు పథకాల వల్ల, దేశీయ ఎగుమతులకు ఊతం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
[02:43]బీమా రంగంలోకి అడుగుపెడుతున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా గురువారం ప్రకటించింది. ఇందుకోసం కెనడాలోని టొరొంటో ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న మనులైఫ్తో కలిసి సంయుక్త సంస్థ (50:50 భాగస్వామ్యం) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
[02:41]అంతర్జాతీయ కారణాలతో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర 4202 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
[02:40]రోజంతా ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో, సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ సెంటిమెంట్ స్తబ్దుగా ఉండటం, విదేశీ మదుపర్ల అమ్మకాలతో మార్కెట్ల జోరుకు కళ్లెం పడింది.
[02:04]‘లిటిల్ హార్ట్స్’ లాంటి విజయం తర్వాత ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న మరో చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. అఖిల్, తేజస్వి రావ్ జంటగా నటించిన ఈ సినిమాని సాయిలు కంపాటి తెరకెక్కించారు.
[02:38]విద్యుత్తుతో నడిచే మానవ రహిత వైమానిక వాహనం (యూఏవీ), ప్రయోగాత్మక పరీక్షకు సిద్ధమవుతోందని ఎటర్నల్ (గతంలో జొమాటో) వ్యవస్థాపకులు దీపిందర్ గోయల్ వెల్లడించారు.
[02:37]మనదేశంతో పాటు జపాన్లో కణజాల పునరుత్పత్తి వైద్య ఉత్పత్తులు, శరీరంలో అమర్చే వైద్య ఉపకరణాలను అందుబాటులోకి తెచ్చేందుకు జపాన్ ఫార్మా సంస్థ టెయిజిన్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్కు చెందిన బయోటెక్నాలజీ సంస్థ బయోవరం తెలిపింది.
[02:36]జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో రూ.35.06 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాలంలో కంపెనీ రూ.428.77 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.
[02:35]ఏసీలు, ఎల్ఈడీ లైట్ల వంటి ఉత్పత్తుల తయారీ కోసం, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద మరో 13 దరఖాస్తులు అందుకున్నట్లు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ప్రకటించింది.
[02:34]కేంద్ర మంత్రిమండలి ప్రకటించిన ఎగుమతిదార్ల రుణ హామీ (క్రెడిట్ గ్యారెంటీ) పథకానికి ప్రభుత్వం త్వరలోనే రూ.2,000 కోట్లు కేటాయించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
[02:34]వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల కోతతోనే అక్టోబరులో రిటెయిల్ ద్రవ్యోల్బణం 85 బేసిస్ పాయింట్లు (0.85%) తగ్గి రికార్డు కనిష్ఠమైన 0.25 శాతానికి పరిమితం అయ్యిందని విశ్లేషకులు వెల్లడించారు.
ఇల్లు పూర్తయినా బిల్లు రాకపోవడంపై ఇందిరమ్మ లబ్ధిదారు వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లికి చెందిన ఈశ్వరమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాసర్రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్నది.
ఈ ఏడాది శీతాకాలం ప్రా రంభం నుంచే చలి తీవ్రత అధికమైంది. దీంతో వారంరోజులుగా అనేక ప్రాంతా ల్లో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కొన్ని చోట్ల సింగిల్ డిజిట్, చాలా ప్రాంతాల్లో 12డిగ్రీల కంటే తక్కువగా
అతి చిన్న వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన గిరిపుత్రిక మాలావత్ పూర్ణ, ఇటీవల తన తండ్రిని కోల్పోగా ఆమెను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం పరామర్శించారు.
ధిక్కారానికి ప్రజాకవి కాళోజీ ప్రతీక అని, ఆయన ప్రజా ఉద్యమాలకు జీవితాన్ని ధారబోసిన గొప్ప వ్యక్తి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీర్తించారు. కాళోజీ వర్ధంతి సందర్భంగా గురువారం ఎక్స్ వేది
హైదరాబాద్లో గురువారం జరిగిన ఓ వివాహ వేడుకలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. నగరంలో మధ్యాహ్నం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ వివాహానికి హాజరయ్యారు.
[02:01]రజనీకాంత్ తన 173వ చిత్రం కోసం కమల్హాసన్తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకి సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.
[02:03]శ్రీలీల ప్రస్తుతం శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ చిత్రంతో తమిళంలోకి తొలి అడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. సుధా కొంగర దర్శకత్వంలో ముస్తాబవుతున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి రానుంది.
[01:58]‘‘సినిమాలో ఏదో ఒక అంశం బలంగా నచ్చితే చాలు... ప్రేక్షకులు థియేటర్కి వెళ్లి చూస్తారు. హీరో, దర్శకుడు ఎవరనేది కూడా చూడరు. అదే మన తెలుగు ప్రేక్షకుల ప్రత్యేకత.
[01:56]‘‘కమర్షియల్ సినిమాల్లో ‘బాషా’ ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో.. ఆధ్యాత్మిక చిత్రాల్లో ‘అనంత’ అలాంటి ట్రెండ్ సెట్ చేస్తుంది’’ అన్నారు దర్శకుడు సురేశ్ కృష్ణ. ‘‘ఈ సినిమాతో బాబా ప్రేమతత్వం మరింత మందికి చేరువవుతుంద’’ని తెలిపారు.
[01:55]కథానాయిక కీర్తి సురేశ్ నటించిన మహిళా ప్రాధాన్య చిత్రం ‘రివాల్వర్ రీటా’. కె.చంద్రు దర్శకత్వం వహించారు. రాధికా శరత్కుమార్, సునీల్, అజయ్ ఘోశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.