[21:45]‘రథ సారథి’, ‘ఆకాశ వీధిలో’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి రవీనా టాండన్. బాలీవుడ్లో తనకు ఎదురైన విమర్శల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
సెల్ఫోన్ చూడొద్దంటూ తల్లి మందలించిందన్న కోపంతో.. ఏకంగా ప్రాణాలే తీసుకుంది ఓ కూతురు. ఈ ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
అగ్గి తెగులును సకాలంలో గుర్తించి, నివారణకు చర్యలు తీసుకోకుంటే వరిపైరుకు నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్కుమార్ తెలిపారు. మండలంలోని వల్లూరులో సోమవారం వరిపొలాలను ఆయ
ఎన్నారై యూకే, యూరోప్ విభాగానికి చెందిన తెలుగుదేశం ముఖ్య నాయకులు శ్యామ సుందర్ ఊట్ల వివేక్ కరియవుల.. పూతలపట్టు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఈ క్రాప్ నమోదును వేగవంతం చేయాలని కలెక్టరు చక్రధర్బాబు తెలిపారు. మండల పరిధిలోని పార్లపల్లి, విడవలూరు, ఊటుకూరు గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ క్రాప్ నమోదుపై రైతులతో, అధికారులతో మా
Srisailam శ్రీశైల మహాక్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్, ఎస్పీలను ఈవో లవన్న ఆహ్వానించారు.
: పంచాయతీ, సచివాలయ కార్యదర్శులు మార్చి చివరి నాటికి ఇంటి, ఇతరత్రా పన్నులు నూరుశాతం వసూలు చేయాలని కావలి డీఎల్పీవో ఆదినారాయణ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని శకునాలపల్లి, పుల్లాయపల్లి గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం సచివాలయాలను తనిఖీ
ఉదయగిరిలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను సోమవారం ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఆంధ్రజ్యోతిలో ఈనె 3న ‘మద్యం దుకాణాల్లో నిబంధనలకు నీళ్లు’ అనే కథనం ప్రచురితం కావడంతో స్పందించిన ఆ
మండలంలోని వరికుంటపాడు, తూర్పుబోయమడగల, జడదేవి రేషన్ దుకాణాలపై సోమవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారి విష్ణురావు ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం అందుకున్న అధికారులు తెల్లవారు జామునుంచే ప్రత్యేక నిఘాతో దాడులు చేపట్టి అవినీతి డీ
సీతారామపురం పంచాయతీలోని సర్వే నెంబరు 1లో గల 431. 29 ఎకరాల మేతపోరంబోకు భూమిని కొందరు ఆక్రమించారు. వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు గతంలో ఆందోళన చేశారు. అయితే అక్రమార్కులపై జిల్లా ఉన్నతాఽధికారులు చర్యలు ఎప్పుడు తీసుకుంటారని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేతపోరం