జిల్లాలో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు బాధ్యతతో పని చేయాలని, వారికి సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండా�
ఎన్నికల సమయం వచ్చినప్పుడే పథకాలు అమలు చేయడం, అనంతరం ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం కాంగ్రెస్ సర్కార్ నైజమని జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర�
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని రాజులమడుగు గ్రామానికి చెందిన గర్భిణి టేకం జంగుబాయి (30) ప్రసవ సమయంలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కన్నాపూర్ జీపీ పరిధి�
చెల్లాచెదురుగా ఉన్న కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా గుదిగుచ్చింది కేంద్ర ప్రభుత్వం. గత ఐదేండ్లుగా పెండింగ్లో ఉన్న ఈ కోడ్లపై బీహార్ విజయోత్సవ సంరంభంలో హడావుడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే సీఎం రేవంత్రెడ్డి జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలను విలీనం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
‘పెద్దవాగును రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ తోడేస్తున్నది.. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారు.. ఇదంతా అధికారుల అండలోనే కొనసాగుతున్నది’.. అంటూ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో పీజీ వైద్య విద్య పరీక్షల్లో నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాలను దిద్ది, ఓ విద్యార్థిని పాస్ చే యించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వివాదంలో తాజాగా లైంగిక వేధి�
ఈ నెల 29న దీక్షా దివస్ను బీఆర్ఎస్ ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతలక�
ఏండ్ల తరబడిగా సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇచ్చేదిలేదని రైతులు తేల్చి చెప్పారు. రంగారెడ్డిజిల్లా షాబాద్ మండలం మక్తగూడ, రేగడిదోస్వాడ, వెంకమ్మగూడ గ్రా మాల్�
పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా తనుగుల సరిహద్దులోని మానేరుపై నిర్మించిన చెక్డ్యాం పేల్చివేతపై రాజకీయ దుమా రం రేగుతున్నది. బీఆర్ఎస్ ఈ విషయాన్ని బట్టబయలు చేస్తుండగా, కాంగ్రెస్ కప్పిపుచ్చేందుకు ప్రయత్�
దళారుల చేతుల్లో పత్తి మిల్లులు ఉండటం తో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. చండూరు మండల పరిధిలోని మంజిత్ జిన్నింగ్ మిల్లులో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉ
నాడు ఉద్యమ నేతగా కేసీఆర్ చేపట్టిన దీక్ష యావత్ దేశాన్నే కుదిపేసిందని, అది తెలంగాణ చరిత్రలో దీక్షా దివస్గా నిలిచిపోయిందని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అభివర్ణించార�
మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేసే విధంగా బీఆర్ఎస్ నాయకులు సమష్టి విధానంతో పనిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహేశ్వర�
దీక్షా దివస్ను విజయవంతం చేయాడంతో పాటు నేటి తరానికి దాని ప్రాముఖ్యతను తేలియజేయాలని నిర్వహించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కోరారు. బుధవారం పార�
తమిళంలో సుపరిచితులైన సంగీత దర్శక ద్వయం వివేక్ అండ్ మెర్విన్ ‘ఆంధ్రకింగ్ తాలూకా’ చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. రామ్ హీరోగా మహేష్బాబు పి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల �
సాయికృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘పదహారు రోజుల పండగ’. సాయికిరణ్ అడివి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రదా పిక్చర్స్, సాయిసినీ చిత్ర సంస్థలు నిర్మిస్తున్నాయి. ముహూర్తపు సన్నివేశా�
అగ్ర హీరో బాలకృష్ణ గత కొన్నేళ్లుగా వరుస బ్లాక్బస్టర్ హిట్స్తో జోష్ మీదున్నారు. సినిమాల మధ్య ఏమాత్రం విరామం లేకుండా వెంటవెంటనే ప్రాజెక్ట్లను పట్టాలెక్కిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 111వ �
ైస్టెలిష్ యాక్షన్, గ్యాంగ్స్టర్ డ్రామాలతో దక్షిణాదిలో తనదైన ముద్రను వేశారు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఖైదీ, విక్రమ్, కూలీ వంటి చిత్రాలు ఆయన ప్రతిభకు అద్దం పట్టాయి. రజనీకాంత్తో ‘కూలీ’ తర్వాత ఆయన తమ�
మానవుని మెదడు అభివృద్ధిలో ఐదు ప్రధాన దశలు ఉంటాయని తాజా అధ్యయనం పేర్కొంది. ఒకటో దశ (0-9 ఏళ్లు)ను బాల్యం తొలినాళ్లుగా వర్గీకరించారు. ఈ దశలో బ్రెయిన్ రీవైరింగ్/అవసరం లేని నాడీ సంబంధాల తొలగింపు జరుగుతుంది. ని�
[00:50]‘‘పాటల్లోనూ... నేపథ్య సంగీతంలోనూ ఇదివరకెప్పుడూ వినని కొత్త సౌండ్స్ని మేం వినిపిస్తూ స్వరాల్ని సమకూర్చాం. థియేటర్లలో మా ప్రయత్నం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభవాన్ని పంచుతుంది’’ అన్నారు సంగీత దర్శకులు వివేక్ - మెర్విన్.
[00:53]‘‘నా కెరీర్లో ఎన్నో ప్రయోగాలు చేశా. ఎప్పుడూ విభిన్నమైన పాత్రలపైనే నా దృష్టి’’ అంటున్నారు కీర్తిసురేశ్. ఆమె ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ‘రివాల్వర్ రీటా’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.
కారు రిజిస్ట్రేషన్ నంబర్ హెచ్ఆర్88బీ8888 సరికొత్త రికార్డు సృష్టించింది. బుధవారం జరిగిన వేలంలో దీనికి రూ.1.17 కోట్లు పలికింది. మన దేశంలో అత్యంత ఖరీదైన కార్ నంబర్ ప్లేట్గా ఘనతను సొంతం చేసుకుంది.
[00:47]బాలీవుడ్ కథానాయిక భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ ‘దల్దాల్’. అమృత్ రాజ్ గుప్తా దర్శకత్వం వహించారు. ఇందులో డీసీపీ రీటా ఫెరీరా పాత్రలో కనిపించనుంది భూమి.
పంజాబ్ జైళ్లలోని ఖైదీలు మత్తులో తూగుతున్నారు. గంజాయి, డ్రగ్స్ను ఎవరో ఒకరు సరఫరా చేసి ఉంటారులే.. అనుకొంటున్నారా? కానేకాదు. జైలు గోడలపై పాకే బల్లులే దీనికి కారణం. వివరంగా చెప్పాలంటే..
[00:54]ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న సినిమాకి ‘డ్రాగన్’ అనే పేరు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ పేరుని ఇంకా ఖరారు చేయలేదని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన వై.రవిశంకర్ తెలిపారు.
[00:44]‘‘ప్రేమ పండగ మొదలు కావడానికి ఇంకా నెల రోజులే మిగిలి ఉంద’’ని అంటున్నారు బాలీవుడ్ కథానాయకుడు కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే. మరి ఈ జంట పంచే వినోదాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే ‘తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ’ సినిమా చూడాల్సిందే.
[00:46]‘వినాయకుడు’, ‘కేరింత’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సాయికిరణ్ అడివి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పదహారు రోజుల పండగ’. సాయికృష్ణ దమ్మాలపాటి కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.
[00:56]అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మరోసారి చారిత్రక నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. ఆయన 111వ సినిమా అది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.
మలేషియా పోలీసులు నల్లుల సాయంతో నేరగాళ్లను సులభంగా పట్టుకొంటున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజం. మనుషుల రక్తాన్ని నల్లులు పీలుస్తాయన్న విషయం తెలిసిందే.