ఏలూరు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీక రణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ వెల్లడించారు. అభ్యర్థులంతా ఎన్నికల సంఘం జారీ చేసిన నియమావళికి లోబడే నామినేషన్లు దాఖలు చేయాలని, దీనిపై వారికి అవగాహన వచ్చేలా అధికారులను అందుబాటులో ఉంచా మని స్పష్టం చేశారు.
త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపునూ ఎవరూ ఆపలేరని, డ్రామాల జగన్కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని పత్తికొండ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు అన్నారు.
భానుడి ఉగ్రరూపంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రజలు విలవిల్లాడారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 44.8, సూర్యాపేట జిల్లాలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
అంబేడ్కర్ రచించిన దేశ రాజ్యంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తే రాజకీయ పుట్టగతులు ఉండవని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు దేవ సహాయం, ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి మల్లెల ఆల్ర్ఫెడ్ రాజు అన్నారు.
జిల్లావ్యాప్తంగా వెయ్యిమందికి పైగా రాజీనామా రిజైన్ చేసి ప్రచారంలోకి రావాలంటూ వైసీపీ నాయకుల ఒత్తిడి రెండు నెలలకు రూ.20 వేలు ఆఫర్తో పాటు జూన్లో మళ్ళీ కొనసాగింపు హామీ
జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో చిరుద్యోగులు అభద్రతతో వణికిపోతున్నారు. ఉద్యోగం పర్మినెంట్ అవుతుందన్న ఆశతో ఉన్న వారిని ఉన్న ఉద్యోగం ఊడిపోతుందన్న భయం వెంటాడుతోంది.
నామినేషన్ల స్వీకరణ మొదలై ఈ నెల 25వ తేదీ గురువారం వరకు కొనసాగనుంది. ఈ మేరకు జిల్లాలోని నరసాపురం పార్లమెంట్తోపాటు ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు తగిన ముహుర్తాలను పెట్టుకుం టున్నారు.
అధికారం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాం.. వారధి, హార్బర్ కట్టి చూపుతాం.. పట్టణంలో కంపోస్టు యార్డు సమస్యను శాశ్వతంగా పరిష్క రిస్తాం, ఇవి ముఖ్యమంత్రి జగన్, నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలు. ఐదేళ్లు గడిచిపోయాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి తణుకు మండలం తేతలిలో బస చేశారు. సాయంత్రం భీమవరంలో మేము సిద్ధం బహిరంగ సభ ముగించుకుని ఇక్కడకు వచ్చారు.
సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టినా.. అసలైన సమరం ఇప్పుడే మొదలవబోతోంది. ఇక్కడి నుంచి పోలింగ్ రోజు వరకు ప్రతి క్షణమూ విలువైనదే. నామినేషన్ దాఖలు నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు అటు ఓటరు కరుణ పొందడానికి ప్రయత్నించడంతో పాటు ఇటు ఎన్నికల నిబంధనలు పాటించడం వరకూ అప్రమత్తంగా ఉండాల్సిందే.
వృత్తి విద్యా కోర్సులు చేసే విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ప్రొఫెసర్ జ యశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పాలిటెక్నిక్ డైరెక్టర్ డాక్టర్ జమునారాణి, ప్రాంతీయ వ్య వసాయ పరిశోధన పాలెం డైరెక్టర్ డాక్టర్ మల్లారెడి అన్నారు.
యాదగిరిక్షేత్రంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి అనుబంధ శివాలయంలో ఈ నెల 9 నుంచి చేపట్టిన వసంతోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం సీతారాముల కల్యాణం కమనీయంగా నిర్వహించారు.
చారిత్రక మహోద్యమానికి భూదాన్పోచంపల్లి నాంది పలికింది. గాంధీజీ ఆశయాలు, సర్వోదయ సిద్ధాంతాలను ప్రచారం చేయడంకోసం ఆచార్య వినోబాభావే దేశమంతటా పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామి నేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్కుమార్ వెల్లడించారు.
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధంగా ఉన్నామని కలెక్టర్, ఎన్నికల అధికారి నిశాంత్కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. గురువారం నోటిఫికేషన్ విడుదలవుతుండ గా, ఆ రోజు నుంచి ఈనెల 25 వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని బోడికొండను ఆనుకొని నిర్మిస్తామని చెప్పిన బైపాస్ రోడ్డుకు బైబై చెప్పేసినట్టేనా? దీని నిర్మాణంపై ఎంఎల్ఎ బడ్డుకొండ అప్పలనాయుడు ఇచ్చిన హామీ ఐదేళ్లుగా అలాగే ఉండిపోయింది.
విజయనగరం చారిత్రక పట్టణం. జిల్లా కేంద్రంగా... కార్పొరేషన్గా అభివృద్ధి చెందింది. పూసపాటి రాజుల పరిపాలనా కేంద్రం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1951లో విజయనగరం నియోజకవర్గం ఏర్పడింది. విజయనగరం జిల్లా కేంద్రంగా 1979 జూన్ 1న ఆవిర్భవించింది.
ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచాలని, రైతులు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోళ్లు చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు.
[00:37]‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది.
[00:36]‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్.
[00:36]కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభంకానుంది. మైకుల మోతలు.. ప్రచార హోరుతో నామినేషన్ల పర్వం మొదలు కానుంది. ఇప్పటికే వేడెక్కిన వాతావరణం.. మరింత ఉద్విగ్ఘంగా మారనుంది. ప్రతిపక్షాల ఆరోపణలు.. అధికార పక్షం ఎదురు దాడులతో రసవత్తరం కానుంది.
ఈసారి ఎన్నికల్లో రాజకీయ నాయకులు ముందుగానే ప్రలోభాలకు తెరతీశారు. మద్యాన్ని కీలక అస్త్రంగా వాడుకుం టున్నారు. ఎరగా వేసి కీలక వ్యక్తులను గుప్పిట్లో పెట్టుకుం టున్నారు.
కెనడాలోని టొరంటో వేదికగా జరుగుతున్న క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భాగంగా టైటిల్ రేసులో ఉన్న భారత గ్రాండ్మాస్టర్లు కీలకపోరుకు సిద్ధమవుతున్నారు. గురువారం జరుగబోయే 11వ రౌండ్లో గుకేశ్.. టాప్సీడ్ ఫాబ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా కొనసాగింది. రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పెండ్లితంతు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షామీయాలలో కూ�
సింగరేణిలో మరోసారి కార్మిక వర్గం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నామని, రాజకీయ పంథాలో కాకుండా కార్మిక సంఘంగా కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని టీబీజీకేఎస్ కేంద్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డ
ఎన్నికల కోడ్ వేళ ఎవ్వరూ రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లడానికి వీళ్లేదు. సరైనా ఆధారాలు లేకుండా డబ్బులు తీసుకెళ్తే వాటిని అధికారులు సీజ్ చేస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రం ఈ విషయంలో మినహాయింప�
[00:34]విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు.
[00:33]‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం.
సీపీఎం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి ఎండి.జహంగీర్ నామినేషన సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో ఈ నెల 19న నిర్వహిస్తున్న రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు వనం ఉపేందర్ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ కోరారు. బుధవారం నగరంలోని 24వ వార్డు లక్ష్మినగర్, మద్దూర్ నగర్లలో టీజీ భరత్ భరోసాయాత్ర నిర్వహించారు.
[00:29]‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు.
[00:28]రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు.
టీడీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే, శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.
పిఠాపురం, ఏప్రిల్ 17: పట్టణంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో మే 1వ నుంచి 15వ తేది వరకూ వేసవి ఉచిత శిక్షణా తరగతులు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్లను బుధవారం మిత్రమండలి ప్రతినిధులు ఆవిష్కరించారు. స్పోకెన్ ఇంగ్లీషు, గ్రామర్, వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మక కళలు
[00:26]‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు.
భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం తథ్యమని కాంగ్రెస్ పార్లమెంట్ ఇనచార్జ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు.
రామతీర్థంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. భక్తిప్రపత్తులతో జైశ్రీరాం నినాదాల నడుమ ఒక్కో ఘట్టం కమనీయంగా సాగింది. విశ్వక్షేణ పూజతో ప్రారంభమైన కల్యాణోత్సవం తలంబ్రాల తంతు వరకు మూడున్నర గంటలసేపు ఎంతో వైభవంగా నడిచింది. జీలకర్ర బెల్లం ఘట్టం, మంగళసూత్రధారణ, తలంబ్రాలను చల్లుకునే ప్రక్రియలను చూసి భక్తులు పులకించారు. కల్యాణోత్సవాన్ని ఆద్యంతం భక్తులు కనులార్పకుండా చూసి ఆనంద పరవశులయ్యారు.
ప్రత్తిపాడు, ఏప్రిల్ 17: వైసీపీ దళిత ద్రోహుల పార్టీ అని ప్రత్తిపాడు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజా విమర్శించారు. బుధవారం స్థానిక
కరప, ఏప్రిల్ 17: జగన్ పాలనలో వ్యవసాయ రంగం కుదేలైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.20వేలు వంతున ఏటా రైతులకు పెట్టుబడి సాయమందిస్తామని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్తిబాబులు పేర్కొన్నారు. మండలంలోని పెనుగుదురులో బుధవారం టీడీపీ
యండపల్లి (కొత్తపల్లి), ఏప్రిల్ 17: రైతుల పక్షాన ఆలోచించి, కష్టాలను అర్ధం చేసుకోగల నిజమైన నాయకుడు జనసేన పార్టీ అఽధ్యక్షుడు పవన్కల్యాణ్ అని ఆపార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు అన్నారు. యండపల్లిలో బుధవారం అన్నదాతలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పలువురు రైతులు కష్టనష్టాల
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్ తేదీ, ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారిక గెజిట్ నోటిఫికేషన్ను ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ జారీచేయనుంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిం దంటే అసలుసిసలు ఎన్నికల వేడి ప్రారంభమైనట్టుగా పార్టీలు భావిస్తాయి.
ఎన్నికల ప్రధాన ఘట్టానికి కొద్ది గంటల్లో కీలక అడుగు పడనుంది. ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. ఇందుకోసం జిల్లా ఎన్నికల అధికారి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
పిఠాపురం, ఏప్రిల్ 17: పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణంలోని బైపాస్రోడ్డులో పాదగయ క్షేత్రం సమీపంలో ఉన్న మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోనే రిటర్నింగ్ అధికా రి కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇక్కడే నామినే
గొల్లప్రోలు, ఏప్రిల్ 17: రాష్ట్రాన్ని జగన్ అప్పులో ఊబిలోకి నెట్టేశారని, ఐదేళ్లలో అప్పులను రూ.4లక్షల కోట్లు నుంచి 11లక్షల కోట్లుకు పైగా తీసుకువెళ్లారని కేంద్ర మాజీ మంత్రి, కాకినాడ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎంఎం.పళ్లంరాజు విమర్శించారు. ఇన్ని అప్పులు చేసినా అభివృద్ధి అనేది ఎక్కడా లేదని వాఖ్యానించా
ఈసారి ఎన్నికల్లో రాజకీయ నాయకులు ముందుగానే ప్రలోభాలకు తెరతీశారు. మద్యాన్ని కీలక అస్త్రంగా వాడుకుంటున్నారు. ఎరగా వేసి కీలక వ్యక్తులను గుప్పిట్లో పెట్టుకుంటున్నారు.
ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు.. ఎన్నెన్నో వాగ్దానాలు. ఓట్లు వేయించుకున్నారు. గెలిచారు.. అధికారం చేపట్టారు. ప్రజలను మాత్రం మర్చిపోయారు. హామీలు, వాగ్దానాలు గాలికొదిలేశారు. ఇవి ఒకటి, రెండు కాదు.. వందల సంఖ్యలో ఉన్నాయి. గద్దెనెక్కి ఐదేళ్లు పూర్తవుతున్నాయి. ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. రోడ్లూ వేయలేదు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాలకులు మాట ఇచ్చి తప్పిన వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు..
ఐదేళ్లకోసారి ఎన్నికల వేళ.. నేతలు మారుతున్నారు. కానీ, జిల్లావాసుల తలరాతలు మాత్రం మారడం లేదు. ప్రతిసారీ ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం పరిపాటిగా మారింది.
ఉద్దాన ప్రాంత ప్రజల ఏకైక సాగునీటి వనరు జంతిబంద. సముద్ర పాదభాగానికి ఆనుకొని ఉన్న కొండల ప్రాంతం నుంచి సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఒడిసి పట్టుకుంటే ఉద్దానం ఉద్యానవనంగా మారనుంది. దీనికి గాను జంతిబందను రిజర్వాయర్గా మలిచేందుకు ఆరు దశాబ్దాలుగా ముఖ్యమంత్రులు, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీలు గాలిలో కలిసిపోయాయి. ప్రతిపాదనలు జరిగాయి. గత టీడీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరై టెండర్ల ప్రక్రియలోనే నిలిచిపోగా.. ఐదేళ్లు గడిచినా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. ప్రతిపక్షనేత హోదాలో రిజర్వాయర్ ప్రతిపాదిత స్థలం పక్క రోడ్డునుంచే పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్ సీఎం అయి ఐదేళ్లు పూర్తయినా జంతిబంద ఊసేలేదు. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో జంతిబంద రిజర్వాయర్ మళ్లీ ప్రజలమధ్య నానుతోంది.
ఆర్బీఐ ఆయా రుణాల నిబంధనల్ని మారుస్తున్నది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుంచి పొందే వ్యక్తిగత, విద్య, వాహన తదితర రిటైల్ లోన్స్తోపాటు ఎంఎస్ఎంఈల లోన్లకు సంబంధించిన రూల్స్ ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి మారుతున�
అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఫైర్ అధికారి రాజేందర్ అన్నారు. అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా చెన్నూర్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బుధవారం అగ్ని ప్రమాదాలు సంభవ
‘పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కేసీఆర్ గ్రాఫ్ పెరుగుతోంది. పెద్దపల్లి అభ్యర్థిగా నన్ను చూసినప్పుడు నేను సింగరేణి కార్మికుడిని, ఉద్యమ కారుడ
ఇప్పల బోగుడ సమీపంలో గతేడాది రూ.3 కోట్ల పనులకు మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ శంకుస్థాపన చేశారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
‘పార్వతీపురం పట్టణానికి బైపాస్ రహదారి నిర్మిస్తాం..వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కిస్తాం.’ ఇదీ గత ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ. అయితే ఐదేళ్లు గడుస్తున్నా.. నేటికి అది కార్యరూపం దాల్చలేదు. హామీ నెరవేరలేదు.
పట్టణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకే అర్బన్ హెల్త్ సెంటర్లను మంజూరు చేస్తున్నట్లు వైసీపీ సర్కారు గొప్పలు చెప్పుకుంది. కానీ మూడేళ్లు గడుస్తున్నా... శాశ్వత భవన నిర్మాణాలను మాత్రం పూర్తి చేయించలేకపోయింది.
ఈ ఎన్నికల్లో వైసీపీ మూలపేట పోర్టును రాజకీయంగా వాడు కుంటుంది. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ పార్టీ నాయకులు గ్రామాల్లో జరుగుతున్న ప్రచారాల్లో ఢంకా కొడుతున్నారు. అయితే మూలపేట పరిధిలో భూములు దారపోసిన రైతులకు, ఆ గ్రామ యువతకు కనీసం ఇప్పటివరకు జరగని న్యాయం, ఇప్పుడు ఎన్నికల వేళ ఏమి చేస్తారులే అంటూ అధికార పార్టీకి చెందిన నాయకులే కొందరు పెదవి విరుస్తున్నారు. ఎన్నికలకు కొద్దిరోజులు సమయం ఉండగా ఎమ్మెల్సీ, టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ తన అనుచరగణంతో పోర్టు అభివృద్ధి పరిశీలన పేరిట పర్యటనలు చేస్తూ ఈ ప్రాంత ప్రజానీకానికి నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు గుసగుసలాడుతున్నారు. వైసీపీ నాయకుల మాయమాటలు నమ్మవద్దని, అవన్నీ అబద్ధాలేనని ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు పలు సమావేశాల్లో వెల్లడించారు. పోర్టును పార్టీ ఎన్నికల కార్యాలయంలా వాడుకుంటున్నారని, జెండా, అజెండాలకు అక్కడ నుంచే అధికార పార్టీ కార్యాచరణ ప్రణాళిక చేస్తుందని ఎంపీ రామ్మోహన్నాయుడు సైతం ఆరోపించారు. పోర్టులో కేజీఎఫ్ తరహా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన అన్నారు. అయితే వైసీపీ మాత్రం పోర్టును ఎలాగైనా ఎన్నికల్లో వాడుకోవాలని చేయని ప్రయత్నాలంటూ లేవు. వారి బూటకపు మాటలు నమ్మవద్దంటూ టీడీపీ నాయకులు సైతం బదులిస్తున్నారు. కేవలం ఎన్నికల్లో ప్రచారం కోసం అధికార పార్టీ పోర్టును వాడుకుంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13వ తేదీన జరిగే పోలింగ్ కోసం అవసరమైన ఈవీఎంలు, ఈవీప్యాట్లు బుధవారం రాత్రి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు చేరుకున్నాయి. వీటిని సంబంధిత అధికారులు స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపరించారు. పలాస నియోజకవర్గంలో 284 పోలింగ్ కేంద్రాలు ఉండగా అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలకు 684 ఈవీఎంలు వచ్చినట్లు పలాస ఎన్నికల రిటర్నింగ్ అధికారి భరత్నాయక్ తెలిపారు. వాటిని టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన పార్టీల నాయకుల సమక్షంలో పలాస జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన స్ర్టాంగ్ రూమ్లో భద్రపర్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం లను రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆర్వో బి.సుదర్శన్ దొర, తహసీల్దార్ విజయ్కుమార్ సోంపేట జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. మొత్తం 299 పోలింగ్ బూత్లకు సంబంధించి 38బాక్సుల్లో ఈవీప్యాట్లు, ఈవీఎంలు చేరుకున్నాయి.
కొత్తచెరువు/ నల్లమాడ, ఏప్రిల్ 17: పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థిగా పల్లె సింధూరా రెడ్డి గురువారం నామినేషన దాఖలు చేయనున్నారని, ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలందరూ పెద్దఎత్తున తరలిరావాలని టీడీపీ మండల,పట్టణ కన్వీనర్లు రామకృష్ణ, ఒలిపిశీన పిలుపునిచ్చారు.
ధర్మవరం: పట్టణంలోని 3, 6వ వార్డులకు చెందిన వైసీపీ నాయకులు బీజేపీలోకి చేరారు. వైసీపీ నాయకుడు భాస్కర్యాదవ్ ఆధ్వర్యంలో 50మంది వైసీపీ కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
కదిరి, ఏప్రిల్ 17: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లను దాఖలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అఽధికారి వంశీకృష్ణ బుధవారం తెలిపారు.
గంజాయి విక్రయాల్లో పార్వతీపురానికి చెందిన ఓ మహిళా వలంటీర్ కీలకపాత్ర పోషించడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆమె పోలీసులకు పట్టుబడడంతో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
అమ్మఒడి రూ.15 వేలు పేరుతో ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13 వేలు వేసి మోసం చేసిన ఘనత జగనరెడ్డికి దక్కుతుందని టీడీపీ కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు.
స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటైంది. కాలానుగుణంగా అవసరం మేరకు మార్పులు, చేర్పులకు, లోపాల సవరణకు రాజ్యాంగం మనకు వెసులుబాటు కల్పించింది. ఇందులో నియోజకవర్గాల పునర్విభజన ఒకటి. జనాభా పెరుగుదలకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన నిర్ణీత కాలవ్యవధిలో చేస్తుంటారు.
సీతారాముల కల్యాణం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బుధవారం కన్నుల పండువగా జరిగింది. జిల్లాలోని వివిధ దేవాలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీరామనవమిని పురస్కరించుకొని పట్టణ పరిధిలోని సూగూరు ఆయంజనేయస్వామి దేవాలయ ప్రాంగణం, దండురోడ్డులోని బైలాంజనేయా ఆలయ ప్రాంగణంలో ఉట్లపరుష కోలాహలంగా జరిగింది.
శ్రీరామ నవమి ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీరామందిరంలోని పోస్టాఫీసు, బహార్పేట్ హనుమాన్ దేవాలయాల్లో అర్చకులు సీతారాముల కల్యాణం వేదమంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరిపించారు.
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డిని కేంద్ర ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయని బీజేపీ మండలాధ్యక్షుడు రమేశ్రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లేశ్యాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని కోటమర్పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆత్మీయ కా ర్యక్రమాల్లో పాల్గొని, స్థానికులు, భక్తులతో ఆత్మీయంగా మాట్లాడారు. మండల పరిధిలోని బోయినవారిపాలెంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవ ప్రత్యేక పూజల్లో కొండయ్య పాల్గొన్నారు.
ఇంకొల్లు మండలంలో టీడీపీలోకి వలసలు పెరిగాయి. ఇప్పటివరకు వైసీపీలో ఉన్న ప్రముఖ నేతలు ఆ పార్టీని వీడి పసుపు కండువాను కప్పుకున్నారు. పార్టీ మం డలాధ్యక్షుడు నాయుడు హనుమంతరా వు, మరికొందరు నేతలు మండలంలోని ఇడుపులపాడులో 40 మంది బీసీలు సైకిల్ ఎక్కారు.
యూపీఎస్సీ నిర్వహించిన జాతీయ స్థాయి సివిల్స్ పరీక్షలో 231వ ర్యాంకు సాధించిన తరుణ్కు పలువురు అభినందనలు తెలిపారు. పూడూరు మండలం మంచన్పల్లి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన తరుణ్ తొలి ప్రయత్నంలోనే మెరుగైన ర్యాంకు సాధించారు.
వైద్య వృత్తిలో ఎలాంటి అనుభవం లేకున్నా ఎంబీబీఎస్ డాక్టర్లమంటూ రోగులకు వైద్యం అందిస్తున్న ఇద్దరు నకిలీ డాక్టర్లపై పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.
సార్వత్రిక ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైంది. గురువారం ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు ఖరారు కాగా.. ఎన్నికల ప్రచారం మరింత హోరెత్తనుంది.
ఆర్థిక ఇబ్బందులతో క్రిమిసంహారక మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చౌడాపూర్ మండలం వీరాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వీరాపూర్కు చెందిన యువకుడు రెబ్బనమోని శ్రీనివాస్(37) మద్యానికి బానిసయ్యాడు. దాంతో తెలిసిన వారి వద్ద అప్పు చేశాడు.
మేడ్చల్ పోలీస్టేషన్ పరిధిలో ఓ గర్తు తెలియన మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డబీల్పూర్ శివార్లలోని ఓ వెంచర్లో స్థానికులకు బుధవారం కుళ్లిపోయిన మహిళ మృతదేహం కనబడటంతో పోలీసులకు సమాచారమిచ్చారు.
పశువులను కబేళాకు తరలిస్తున్న కంటైనర్ను అదుపులోకి తీసుకొని నలుగురిపై కేసు నమోదు చేసిన సంఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సైదులు తెలిపిన ప్రకారం..
స్వర్గీయ ఎన్టీఆర్ నాలుగు దశాబ్దాల క్రితం తెలుగుదేశం పార్టీని స్థాపించి బీసీలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారని టీడీపీ కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మండలంలోని ముప్పవరం గ్రామంలో పార్టీ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం రాత్రి జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు.