వర్షాభావ పరిస్థితులు అనుకూలించడంతో జిల్లావ్యాప్తంగా పత్తి, వరి పంటలను గణనీయంగా సాగుచేశారు. కాని, పంట చేతికందే సమయంలో ప్రభుత్వాల నిబంధనలతో రైతులకు గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి ఏర్పడింది. ఈ ఖరీఫ్ సీజన�
పాతగుట్ట రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి స్పష్టం చేశా
గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును సూర్యాపేట రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 9మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ప
సౌదీ బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు భరోసా ఇచ్చారు. ప్రమాదంలో మృతి చెందిన ముషీరాబాద్ ప్రాంత కుటుంబ సభ్యులను ఆయన గురువారం పరామర్శ�
హైడ్రా అధికారులు చట్టవిరుద్ధంగా చేపడుతున్న చర్యల వల్ల అనేక మంది పేద ప్రజలు రోడ్డున పడ్డారని హైడ్రా బాధితులు పేర్కొన్నారు. మాదాపూర్లోని సియేట్ మారుతి హిల్స్ కాలనీలోని సర్వే నంబర్ 12, 12ఏ, 13 లో 15.4 ఎకరాల స్�
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ట్రాఫిక్ విధుల్లో మంచి పనితీరు కనబరిచే సిబ్బందికి గుర్తింపు ఇస్తూ.. రోడ్లపై అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమి�
ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేటు ఎదుట ఉన్న 4 చిల్లీస్ రెస్టారెంట్లో బిర్యానీలో కోడి ఈకలు వచ్చాయి. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు గురువారం మధ్యాహ్నం బిర్యానీ తినేందుకు రెస్టారెంట్కు వెళ్లారు. బిర�
[02:46]సిరీస్లో వెనుకబడ్డ టీమ్ఇండియా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. కోల్కతాలో స్పిన్కు విపరీతంగా సహకరించిన పిచ్పై ఆతిథ్య జట్టు అనూహ్యంగా బోల్తా కొట్టిన నేపథ్యంలో రెండో టెస్టు వేదిక గువాహటిలో పిచ్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
[02:43]దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆడే అవకాశాలు దాదాపుగా లేనట్లే. అతడి స్థానంలో రిషబ్ పంత్ జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నాడు. కానీ మ్యాచ్కు అందుబాటులో ఉండేందుకు చివరి ప్రయత్నంగా గిల్ శుక్రవారం ఫిట్నెస్ పరీక్షకు హాజరుకానున్నాడు.
[02:34]భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన వివాహం త్వరలోనే జరగనుంది. తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ఆమె గురువారం ఓ ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా ప్రకటించింది.
[02:33]గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య పునరాగమనం మరింత ఆలస్యం కాబోతోంది. ఈనెల 30న దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీస్లో హార్దిక్ ఆడతాడని అనుకున్నా అది సాధ్యం అయ్యేలా లేదు.
[02:41]టెస్టు క్రికెట్లో యాషెస్ సిరీస్కు ఉన్న ప్రత్యేకతే వేరు. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య నువ్వానేనా అన్నట్లు సాగే ఈ సమరాన్ని చూసి తీరాల్సిందే. ఈ రెండు జట్లు తలపడే అయిదు టెస్టుల సిరీస్కు శుక్రవారమే తెరలేవనుంది.
[02:30]ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి.. సాత్విక్ సాయిరాజ్- చిరాగ్శెట్టి ముందంజ వేశారు.
[02:29]భారత్-ఎ జట్టుకు పరీక్ష.. శుక్రవారం జరిగే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్-ఎతో భారత్ తలపడనుంది. ఫామ్లో ఉన్న వైభవ్ సూర్యవంశీపైనే జట్టు ఆశలు పెట్టుకుంది. ఈ సిరీస్లో 201 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అతడు రెండో స్థానంలో ఉన్నాడు.
[02:28]‘భారత్-అమెరికా మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరబోతోంద’ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంలోని కీలక అధికారి, యూఎస్ నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హస్సెట్ పేర్కొన్నారు.
[02:27]అగ్రగామి 100 అంతర్జాతీయ బ్యాంకుల జాబితాలో, మనదేశం నుంచి త్వరలోనే మరిన్ని ప్రభుత్వ/ప్రైవేటు బ్యాంకులు చోటు దక్కించుకుంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆశాభావం వ్యక్తం చేశారు.
[02:27]హోండా నుంచి విద్యుత్ కారును వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో మన విపణిలోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బేహి వెల్లడించారు.
[02:28]బయొలాజికల్ ఇ.లిమిటెడ్ (బీఈ) అభివృద్ధి చేసిన 14-వలెంట్ న్యూమోకోక్కల్ కంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ), న్యూబెవాక్స్ 14 (బీఈ-పీసీవీ-14)కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి ప్రీ-క్వాలిఫికేషన్ అర్హత లభించింది.
[01:33]‘‘ఏడాదికి నాలుగు సినిమాలు చేయడానికైనా నేను సిద్ధమే. కానీ ఇప్పుడు విడుదలలన్నీ ఓటీటీ వేదికలతో ముడిపడి ఉన్నాయి. నా నుంచి మునుపటిలా వేగంగా సినిమాలు రాకపోవడానికి కారణం అదే’’ అన్నారు అల్లరి నరేశ్.
[02:26]తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అనైతిక వ్యాపార విధానాల వంటి డార్క్ ప్యాటర్న్స్కు తమ ప్లాట్ఫామ్లు దూరంగా ఉన్నాయని ప్రభుత్వానికి జెప్టో, బిగ్ బాస్కెట్, జొమాటో, జియోమార్ట్ సహా 26 దిగ్గజ ఇ-కామర్స్ సంస్థలు వెల్లడించాయి.
[02:25]ఐటీ సేవల రంగంలో దేశీయ అతిపెద్ద సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ప్రైవేటు ఈక్విటీ దిగ్గజ సంస్థ టీపీజీ కలిసి డేటా కేంద్రాలపై రూ.18,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.
[02:25]జాతీయ రహదారుల ఆస్తుల నగదీకరణ కోసం పబ్లిక్ ఇన్విట్గా రాజ్మార్గ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఆర్ఐఐటీ)ను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) గురువారం ప్రకటించింది.
[02:24]సాంకేతికత, స్థిరాస్తి, లైఫ్స్టైల్, మొబిలిటీ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈబీజీ గ్రూపు హైదరాబాద్లో తన కార్యాలయం ఈబీజీ పవర్హౌస్ను ప్రారంభించింది.
[02:24]రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలపై జరుగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా, తాజాగా రూ.1,452 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ప్రకటించింది.
తెలంగాణలో గత ప్రభుత్వం ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసు ఒక్క సీజన్కే హైదరాబాద్లో రూ.700 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిర్వాహకుల అ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన హామీతో సిరిసిల్ల జిల్లా ఆటో డ్రైవర్లు ఆనందపడుతున్నారు. జిల్లాలోని 5వేల మంది ఆటోవాలాలకు 5లక్షల బీమా పాలసీ డబ్బులు తానే స్వయంగా చెల్లిస్తానని ఇటీవల ప్రక�
స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వా రా కలెక్టర్లు, పోలీసులు, అధికారులతో సమావేశం ని
ఎంతో మంది అత్యద్భుతమైన గొప్ప గొప్ప ఇంజినీర్లు, సైంటిస్టులను దేశానికి అందించిన విద్యావేత్త చుక్కా రామయ్య అని మాజీ మంత్రి హరీశ్రావు కొనియాడారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య 100వ జన్మదినోత్సవం సందర్భంగా గ�
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. గురువారం ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించి, ఓద�
‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఈ నెల 18న ప్రచురితమైన ‘సాగర్లో సందడేదీ’ వార్త కథనంపై పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ నెల 22వ తేదీ శనివారం నుంచి నాగార్జునసాగర్ టు శ్రీశైలంకు లాంచీ ట్రి�
ఆహార భద్రతలో భాగంగా దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది పేద ప్రజలకు ప్రతి నెలా ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద�
ప్రతి విద్యార్థీ చదువులో ఉన్నత స్థాయికి ఎదగాలని మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ (ఏడీ) ఎస్.శ్రీనివాసచారి ఆకాంక్షించారు. అందుకోసం ఎంఈవోలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అవిరళ కృషి చేయాలని సూచించారు. క్యాంప
హైదరాబాద్పై అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు గురిపెట్టాయి.. గతంలో హైదరాబాద్ వైపు చూడాలంటేనే భయపడే ఈ ముఠాలు... ఇప్పుడు నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నాయి. పెట్రోలింగ్ వ్యవస్థ అస్త