తెలంగాణ రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ బోర్డు పరీక్షల పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది.
Kavitha : తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని వ్యాఖ్యానించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇవాళ ఆమె మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని, ఇంకా నేను ప్రజల్లో తిరగాలన్నారు. నా జనంబాట కార్యక్రమంలో.. మహిళల నుం�
మాజీ మంత్రి హరీష్ రావు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికే ల్యాండ్ స్కాం బయట పెట్టిన తమ పార్టీ, ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న పవర్ స్కాంను వెలుగులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు.
WTC Final Chances: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో 0-2 తో వైట్ వాష్ ఎదుర్కొన్న టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ రేసులో భారీ దెబ్బతిన్నది. గౌహతిలో జరిగిన రెండో టెస్టులో 408 పరుగుల పరాజయం భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్ర�
Biker: స్టార్ హీరో శర్వానంద్ నటిస్తున్న కొత్త చిత్రం ‘బైకర్’. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర డైరెక్ట్. తెలుగులో తొలిసారి ఓ బైక్ రేస్ చిత్రం వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంట�
Rabri Devi Bungalow: రబ్రీ దేవి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలనే చర్య రాజకీయ ప్రతీకార చర్య అని ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు మంగని లాల్ మండల్ ఒక కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము ఏమైనా చేస్తామని, కానీ బంగ్లాను మాత్రం ఖాళీ చేయమని స్పష్టంగా ప్
Keerthy Suresh: కీర్తి సురేశ్… ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. మహానటి సినిమాతో అభిమానుల మనుసులు దోచుకున్న ఈ అందాల భామ తన కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ నెల 28న కీర్తి సురేశ్ కొత్త సినిమా ‘రివాల్వర్ రీటా’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ �
Fancy Number: దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ రికార్డు తాజాగా హర్యానాలో నమోదైంది. తాజాగా నిర్వహించిన VIP నంబర్ ప్లేట్ల ఆన్లైన్ వేలంలో ‘HR88B8888’ అనే నంబర్ రూ. 1.17 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడబోయింది. బుధవారం ముగిసిన ఈ వేలంలో 45 మంది బిడ్డర్లు పోటీలో పాల్
2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించే హక్కులు భారత్ కు దక్కాయి. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం తర్వాత అహ్మదాబాద్ను ఆతిథ్య నగరంగా ప్రకటించారు. 20 సంవత్సరాల విరామం తర్వాత భారతదేశం కామన్�
ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. తక్కువ ధరలో లభించడం, మెయిన్ టెనెన్స్ ఖర్చులు కూడా తక్కువగా ఉండడంతో ఎలక్ట్రిక్ ఆటోలకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో, బెస్ట్ డ్రైవింగ్ రేంజ్ తో �
ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు భారీ డిస్కౌంట్లతో లభిస్తున్నాయి. రిలయన్స్ డిజిటల్ ఆపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M1 పై క్రేజీ డీల్ను అందిస్తోంది. ఈ ఆఫర్తో, మీరు ఆపిల్ M1 చిప్తో కూడిన మ్యాక్బుక్ ఎయిర్ ల్యాప్టాప్ను రూ. 50,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవ�
India slams Pak: అయోధ్య రామ మందిరంలో ప్రధాని నరేంద్రమోడీ కాషాయ జెండా ఎగరేయడంపై పాకిస్తాన్ అనుచిత వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారత్ బుధవారం తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస�
26/11 Mumbai Attack: 26/11 ముంబై దాడులను ఈ దేశం ఎప్పుడూ మరిచిపోదు. ఈ దాడి జరిగి నేటికి 17 ఏళ్లు. లష్కరే తోయిబాకు చెందిన పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత ఆర్థిక రాజధాని ముంబైపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 175 మంది మరణించారు.
IBomma Ravi : తెలంగాణలో సంచలనం రేపుతున్న ఐ బొమ్మ రవి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రవిని మళ్లీ పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకు చేసిన వినతిపై నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. కేసు దర్యాప్తు కొనసాగించేందుకు అవసరమైన వివరాలు సేకరించాల్సి ఉం
Hero Xtreme 160R 4V: భారత మార్కెట్లో హీరో మోటోకార్ప్ కొత్తగా Xtreme 160R 4V క్రూజ్ కంట్రోల్ వేరియంట్ను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్లో కూడా ఇప్పటి వరకు ఉన్నట్లుగానే 163.2cc సింగిల్-సిలిండర్, ఎయిర్ లేదా ఆయిల్ కూల్డ్ ఇంజిన్నే అందిస్తున్నారు. ఇది 8,500rpm వ
Rain Alert: రైతులకు గుండెదడ రప్పించిన ‘సెన్యార్’ తుఫాన్ సముద్రంలోనే బలహీన పడి ఈశాన్య ఇండోనేషియా దగ్గర తీరం దాటింది. దీని ప్రభావం మీద అనేక అంచనాలు వుండగా అండమాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించక ముందే గమనాన్ని మార్చుకుంది. తీరం దాటే సమయంలో గాలులు వే�
Fake Liquor Case: నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్ ను ఎక్సైజ్ పోలీసులు తొలిరోజు కొద్దిసేపు మాత్రమే విచారించారు. కేసులో ఏ18గా జోగి రమేష్, ఏ19గా జోగి రాము ఉన్నారు. ఇద్దరినీ 4 రోజులపాటు విచారించటానికి ఎక్సైజ్ కోర్టు అనుమతి ఇవ్వటంతో నెల్లూరు సెంట్రల్ జ�
[20:48]ఐక్యరాజ్యసమితి అనుబంధ వన్యప్రాణి సంస్థ సైట్స్ (CITES) వన్యప్రాణి సంరక్షణ, పునరావాస కేంద్రమైన వంతారాకు చట్టబద్ధమైన, అంతర్జాతీయ స్థాయి సంరక్షణ కేంద్రంగా గుర్తించింది.
Rabri Devi బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ భార్య రబ్రీ దేవి రెండు దశాబ్దాలకు పైగా నివసిస్తున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయబోరని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఏం చేసుకుంటారో చేసుకోండని తెగేసి చె�
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పర్సనల్ జనరల్ మేనేజర్లు జి.వి. కిరణ్ కుమార్ (వెల్ఫేర్ & CSR), ఏజీఎం మురళీధర్ ర�
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం కొత్తగూడెం ఏరియా ఆర్సీహెచ్పీలో ఘనంగా నిర్వహించారు. RCHP హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎస్ఈ అజ్మీర శ్రీనివాస్ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల�
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవరాం జీఎం కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు. అనంతరం ఎస్ ఓ టు జీఎం కోటిరెడ్డికి మెమ�
Kalabhairava Swamy లభైరవ స్వామి వారిని ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. గణపతి పూజా యాగశాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Gold Rate బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. నిన్న ఒకే రోజు భారీగా పెరిగిన ధర.. తాజాగా మరోసారి ఢిల్లీలో పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో లాభాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గిం
కారేపల్లి ఎస్ఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న మైనార్టీ గురుకుల విద్యాలయాన్ని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవిబాబు బుధవారం సందర్శించారు. గురుకులంలో వసతి సౌకర్యాలను పరిశీలించారు.