పైరసీ మూవీ రాకెట్ ఐ-బొమ్మ కీలక సూత్రధారి ఇమంది రవిని 5రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఎదుట హాజరుపర్చాల్సి ఉండట�
ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ జిల్లాలో పూర్తి పారదర్శకంగా చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతర�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు దీటుగా పత్తి కొనుగోళ్లు చేపడుతున్న జూలూరుపాడు సబ్ మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీని�
సినిమా పైరసీ కేసులో ‘ఐబొమ్మ’, ‘బప్పంటీవీ’ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసి గంటలైనా గడవకముందే ఇంటర్నెట్లో కొత్తగా ‘ఐబొమ్మ వన్' వెబ్సైట్ వెలుగులోకి వచ్చింది. ఐబొమ్మ మాదిరిగానే అందులోనూ కొత్త సినిమాలు
ఒకడిని అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ ఆగిపోదని, అతడి స్థానంలో మరొకడు వస్తాడని, సైబర్ నేరాలను పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదంటూ పైరసీ కేసును ఛేదించడంలో సీపీగా కీలక పాత్ర పోషించి, ప్రస్తుత హోంశాఖ కార్యదర్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) సభ్యత్వ నమోదు ప్రారంభమయ్యింది. నాంపల్లి ఎక్సైజ్శాఖ కమిషనర్ కార్యాలయంలో టీజీవో ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ ఈ సభ్యత్వ నమోదును ప్రారంభించారు.
ఎస్ఎన్డీపీ పనులు ఎందుకు నత్తనడకన నడుస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని నబిల్ కాలనీ, షాహిన్న�
పునరుత్పాదక ఇంధన రంగం లో సహకారం కోసం ఎన్టీపీసీ సంస్థతో సిం గరేణి జట్టుకట్టింది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్తో బుధవారం సింగరేణి సంస్థ ఎంవో యూ కుదుర్చుకున్నది. హైదరాబాద్లోని సింగరేణిభవన్లో సింగ
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ భవనంలోని మూడో అంతస్తులోని రూమ్ నంబర్ 13లో ఉన్న టౌన్ ప్లానింగ్ విభా
ఎంఎస్ఆర్ రైస్ మిల్లులో వే బ్రిడ్జి నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని మాగనూరు, వరూ రు, నేరడ్గం గ్రామాల రైతులు ఆరోపించారు. ఈ నెల 4, 5వ తేదీన ఇదే రైస్ మిల్లులో వే బ్రిడ్జి కాంటాలో అవకతవకలు ఉన్నాయని.. ఒకో రై
ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థా�
మతపర అల్ప సంఖ్యాక వర్గాలకు వ్యతిరేకంగా భారత్లోని రాజకీయ వ్యవస్థ పనిచేస్తోందని, అధికార బీజేపీ-రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) బంధం వివక్షాపూరితమైన చట్టాలను సృష్టిస్తోందని యునైటెడ్ స్టేట్�
భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి గనులపై భారీ చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. రెండు రోజుల క్రితం ఏరియా వర్షాప్, కేటీకే-5 ఇంక్లెయిన్ గని, కేటీకే ఓసీ- 2, వె య్యి క్వార్టర్స్ ప్రాంతాల్లో దొంగలు ప�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద పనిదినాలు రాన్రానూ తగ్గిపోతున్నాయి. సామాజిక కార్యకర్తలు, విద్యావంతులతో కూడిన లిబ్టెక్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2023
ముస్లింలలో విడాకుల అంశాన్ని సుప్రీంకోర్టు మరోమారు పరిశీలిస్తున్నది. ‘తలాక్-ఎ-హసన్' అనే ట్రిపుల్ తలాక్ పద్ధతి చట్టబద్ధతను సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ప్రశ్నించింది. ఈ పద్ధతి ప్రకారం ఒక ముస్లిం పుర�
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం, 2021ని బుధవారం సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
భర్త, సంతానం లేని హిందూ మహిళలు వీలునామా రాయాలని సుప్రీంకోర్టు చెప్పింది. వీలునామా రాయని హిందూ మహిళ మరణిస్తే, ఆమె పుట్టింటి వారు, అత్తింటి వారి మధ్య వివాదాలను నివారించడానికి వీలునామా ఉపయోగపడుతుందని తెలిప
రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడానికి సంబంధించి రాష్ట్రపతి సంధించిన 14 ప్రశ్నలపై సుప్రీంకోర్టు గురువారం తన అభిప్రాయాన్ని వెలువరించనున్నది
జేడీయూ అధినేత నితీశ్ కుమార్ గురువారం బీహార్ ముఖ్యమంత్రిగా 10వ సారి ప్రమాణం చేసి రికార్డు సృష్టించనున్నారు. ఎన్డీఏ నాయకుడిగా నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల �
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో ఘోరం చోటుచేసుకుంది. ఓ 28 ఏళ్ల మహిళను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, మత్తుమందిచ్చి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అలీగఢ్తోపాటు ఇతర ప్రదేశాలలో 48 రోజులపాటు తనను బంధ�
రైతు సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) వెల్లడించింది. రైతుల కోసం కేంద్రం చేసిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్
డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్(డీపీడీపీ) నిబంధనలు, 2025కు సంబంధించి కేంద్రం ఇటీవల జారీచేసిన నోటిఫికేషన్పై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈడీఐ),డిజీపబ్ (డిజిటల్ మీడియా సంస్థ ప్రతినిధుల సంఘం) తీవ్ర అభ�
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి త్వరలోనే తాను తొలగిపోనున్నట్టు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంకేతం ఇచ్చారు. తాను దిగిపోయినా పార్టీ ముందు వరుస నాయకత్వంలో మాత్రం ఉంటానని ఆయన కార్యకర్తలకు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో పత్తి రైతులకు తీరనినష్టం జరుగుతున్నదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. బు�
ఆస్ట్రియన్ చిత్రకారుడు గుస్తావ్ క్లిమ్ట్ గీసిన ఎలిజబెత్ లెడెరర్ పెయింటింగ్కు వేలంలో రూ.2,091 కోట్లు ధర పలికింది. వేలంలో అత్యధిక ధర పలికిన రెండో కళాఖండంగా నిలిచింది. అదేవిధంగా వేలంలో అత్యధిక ధరకు అమ్�
వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారత్ పనితీరు గణనీయంగా తగ్గిందని బ్రెజిల్లోని బెలెం నగరంలో జరుగుతున్న కాప్ 30 సమావేశంలో విడుదల చేసిన ‘వాతావరణ మార్పు పనితీరు సూచిక-2026’లో వెల్లడైంది. ఈ సూచికలో భారత్ 13 స�