YV Subba Reddy తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పుడు ప్రచారానికి ముగింపు పలకాలని తెలుగుదేశం ప్రభుత్వానికి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. న్యూఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల
ఏఆర్టీ చట్టంలోని సెక్షన్ 21లో.. ట్రాన్స్జెండర్ పురుషుడు, ట్రాన్స్జెండర్ మహిళను పూర్తిగా మినహాయించారని, దీని వల్ల ట్రాన్స్జెండర్ వ్యక్తులు తమ సంతానోత్పత్తి సంరక్షణతో సహా సంతానాన్ని పొందే హక్కులను కోల్పోతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. మరి ప్రభుత్వం ఏం చెబుతోంది?
Kantara Chapter 1 భారతీయ సినీ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన ‘కాంతార చాప్టర్ 1’ మరోసారి వార్తల్లో నిలిచింది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ ప్రీక్వెల్, 2022లో విడుదలైన ‘కాంతార’ కథకు ముందు జరిగిన సంఘటనల నేపథ్యంలో రూపొందింది.
PM Modi హైదరాబాద్ రావిల్యాలలోని స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి ప్రైవేటు కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ఆవిష్కరిం�
[12:18]Mahindra XEV 9S: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఎక్స్ఈవీ 9ఎస్ పేరుతో దీన్ని ఆవిష్కరించింది.
మీరు కొత్త స్మార్ట్ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో జరుగుతున్న సేల్ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ను నిర్వహిస్తోంది. నవంబర్ 23న మొదలైన ఈ సేల్ నవంబర్ 28
TGPSC Group 2 Case: గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.. 2015 లో నిర్వహించిన గ్రూప్ 2కు 2019లో TGPSC సెలక్షన్ లిస్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ సెలక�
Adilabad: తెలంగాణ పల్లెల్లో ప్రజాస్వామ్య ఎన్నికల సందడి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడంతో రాష్ట్రం మొత్తం ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించింది. జిల్లాల వారీగా ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే సిద్ధమవ్వగా, తొలి దశకు �
West Bengal: ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా అయిన వెస్ట్ బెంగాల్లోని సోనాగాచిలో కొత్త చిక్కు వచ్చి పడింది. అక్కడున్న సెక్స్ వర్కర్లు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు వాళ్లు పాత పెట్టెలు, బీరువాలను తెరుస్తున్నారు. ఇక్కడున్న ప్రతి సెక్స్ �
టాలీవుడ్లో వరుసగా సెలబ్రేటీలు జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభిస్తున్న తరుణంలో, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా తన ప్రేయసి హరిణ్యను వివాహం చేసుకుని కొత్త జీవితం లోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, పెద్దల ఆశీర్వాదాల �
కన్నడ సినీ పరిశ్రమ నుంచి విడుదలైనప్పటికి.. దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించిన డివోషనల్ యాక్షన్ డ్రామా “కాంతారా చాప్టర్ 1” ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి స్వయంగా ఈ కథను నిర్మించి, దర్శకత్వం వహించి
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్–డ్రామా సిరీస్ ‘దల్దాల్’ నుంచి ఫస్ట్ లుక్ను, ఇటీవల గోవాలో జరిగిన.. 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫ్ఫీ)లో విడుదల చేశారు. అమృత్ రాజ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో భ�
భారత రాజ్యాంగం.. ప్రపంచంలోనే అతి పొడవైన రాజ్యాంగం. నవంబర్ 26న దేశమంతా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంది. నవంబర్ 26, 1949న రాజ్యాంగాన్ని ఆమోదించారు. జనవరి 26, 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకుడు, అన్నాడీఎంకే బహిష్క్రత నేత సెంగోట్టయన్ టీవీకే గూటికి చేరారు.
హరిష్ ధనుంజయ.. నువ్ ఇంకా చిన్నోడివి కాదని, ఇంకొన్నాళ్లు పొతే మేము సపోర్ట్ చేయం అని హీరో శ్రీ విష్ణు సరదాగా అన్నారు. హరీష్కి మంచి టైమింగ్ ఉంటుందని, సరైన సినిమా పడితే ఎక్కడికో వెళ్లిపోతాడన్నారు. హరీష్ మొన్నటివరకు స్లోగా సినిమాలు చేశాడని, ఇకపై
కొత్త డైరెక్టర్ చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మరువ తరమా’. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్.వి. విజయ్కుమార్ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో హరిష్ ధనుంజయ హీరోగా నటించగా.. అతుల్య �
మన వంటకాలలో సాధారణంగా చక్కెర, బెల్లం రెండింటినీ ఉపయోగిస్తుంటాం. కొందరు బెల్లం ఆరోగ్యానికి మంచిదని, చక్కెర మాత్రం అంత మంచిది కాదని అంటుంటారు. అయితే ఈ మాటలన్నిటిని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పాల్ మాణిక్యం తిప్పికొడుతున్నారు. బ్రౌన్ షుగ�
ఇండోనేషియాను భారీ భూకంపం హడలెత్తించింది. సుమత్రా ద్వీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని.. సునామీ వచ్చే అవకాశం లేదని జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది.
మగువలకు శుభవార్త. బంగారం ధరలు గురువారం తగ్గాయి. రెండు రోజుల పాటు భారీగా పెరిగిన ధరలు.. ఈరోజు మాత్రం కాస్త ఉపశమనం కలిగించింది. బంగారం ధరలు రోజుకో మాదిరిగా ఉంటున్నాయి.
Mahindra XEV 9s: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహీంద్రా XEV 9S ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను (ఎక్స్-షోరూమ్) రూ. 19.95 లక్షలుగా ప్రకటించింది. భారతదేశపు మొట్టమొదటి టాప్-3 స్థానంలో SUV XEV 9S చోటు దక్కించుకుంది. అయితే, ఈ కారును ప్రత్యేకమైన INGLO ప్లాట్
Tirumala laddu controversy: తిరుమల లడ్డూ వివాదంలో ప్రస్తుత ప్రభుత్వం నా మీద విష ప్రచారం చేస్తోంది అని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలుగుతోందని సుప్రీం కోర్టులో నేను పిటీషన్ దాఖలు చేశాను.. కోట్లాది మంది హిందూ భక్తుల
Ajay Bhupathi ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’, ‘మంగళవారం’… చేసింది మూడు సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకులలో అజయ్ భూపతి ఒకరు.
Sohail బిగ్ బాస్ సీజన్ 9 తుది దశకు చేరుకుంది. మరో 20 రోజులలో ఈ సీజన్కి పులిస్టాప్ పడనున్న నేపథ్యంలో ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేస్తున్నారు.
Stranger Things Grand Finale ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను ఉర్రూతలూగించిన నెట్ఫ్లిక్స్ మెగా హిట్ వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్' చివరి సీజన్ (సీజన్ 5) ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.