అండర్-19 విభాగంలో జరిగిన తొలి టీ20 ప్రపంచక్పలో భారత అమ్మాయిల విజృంభణ అందరినీ ఆకట్టుకుంది. కేవలం ఒక్క మ్యాచ్లోనే ఓడిన ఈ జట్టు టైటిల్ను దక్కించుకుంది.
ఏ రకమైన యాంటాసిడ్ అయినా పొట్టలోని ఆమ్లాన్ని స్థిరం చేయగలుగుతుందే తప్ప దాని ఉత్పత్తిని తగ్గించలేదు. ఆమ్లం ఉత్పత్తి కారణంగా తలెత్తే అల్సర్కైతే యాంటాసిడ్లను వాడినా ఫర్వాలేదు.
ట్రాక్టర్తో ఇంటింటా సేకరించిన చెత్తను డంప్యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ సేంద్రియ ఎరువు తయారీపై ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రద్ధ చూపడంతో సత్ఫలితాలు వస్తున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పైసా ఖర్చు లేని పటిష్ఠమైన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) ప్రకటించింది.
అది చేనేత జౌళిశాఖ కార్యాలయం. కడప కలెక్టరేట్ సముదాయ భవనంలో ఓ విభాగంగా సేవలందిస్తోంది. జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. వాటిని అందిపుచ్చుకుని
[04:34]దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల నుంచి హజ్ యాత్రకు బయలుదేరొచ్చని. త్వరలో దరఖాస్తులు ఉచితంగా అందుబాటులోకి తెస్తామని అల్పసంఖ్యాక వర్గాల మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.
[04:34]పెంపుడు శునకం ఒకరిని కరవడమే కాకుండా.. దాని పట్ల అజాగ్రత్తగా ఉన్నందుకు యజమానికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది మహారాష్ట్రలోని గిర్గావ్ కోర్టు. 2010లో.. నిందితుడు హొర్ముస్జి, కేస్రీ ఇరానీ అనే ఇద్దరు వ్యక్తులు ముంబయిలోని నేపియన్సీ వద్ద నిలబడి గొడవ పడుతున్నారు.
[04:34]భారత్-చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలని, దానివల్ల ఆసియాకే కాకుండా యావత్ ప్రపంచ భద్రతకూ ఎంతో లబ్ధి కలుగుతుందని మన దేశంలో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ చెప్పారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని (ఆర్ఐఎన్ఎల్, వైజాగ్ స్టీల్).. సెయిల్ లేదా ఎన్ఎండీసీల్లో విలీనం చేయాలని కోరుతూ ప్రభుత్వానికి పలు అభ్యర్థనలు అందాయని ఉక్కు శాఖ...
చిన్న పిల్లల్లో సాధారణంగా కనిపించే అలర్జీ...‘ఎటోపిక్ ఎగ్జిమా’. దురదతో, దద్దుర్లతో కూడిన ఈ అలర్జీ పుట్టిన సంవత్సరంలోపు కనిపిస్తే ఆ పిల్లలకు ముందు రోజుల్లో నాసల్ అలర్జీ, తర్వాత ఆస్తమా రాబోతోందని గ్రహించాలి.
ఒళ్లంతా గుబురు ముల్లులతో ఉండే ఈ అందమైన చిట్టిజీవి పేరు ‘హెడ్జ్హోగ్’. ఇవి పొదల్లో, పచ్చికబయల్లో కట్టుకోవడంతో పాటు వరాహంలా శబ్దం చేస్తుంది కాబట్టి వీటికి ఆ పేరు వచ్చింది. ఈ జాతిలో దాదాపు 17 రకాలుంటాయి.
దేశంలోని కోట్లాది ప్రజలకు ఉపాధి కల్పించడమే కాక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం...
[04:19]పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకున్నారు. శాంతి కోసం భారత్తో చర్చలకు సిద్ధమని గత నెల ప్రకటించిన ఆయన.. ఇప్పుడు భారత్పై బెదిరింపులకు దిగారు.
వడ్డించేవాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఒకటే.. అని పెద్దల మాట. ఇది ఇప్పుడు రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు సరిగ్గా సరిపోతుంది...
ఐదుదశాబ్దాల క్రితం భారతీయ ప్రజాస్వామ్యం ‘చీకటి రోజుల’ను చవిచూసింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1975 జూన్ 25న ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి)ని విధించారు...
[04:12]ఎవరైనా కుడి లేదా ఎడమ చేత్తో రాస్తారు. రెండు చేతులతోనూ ఏకకాలంలో రాసే సాధనతో ఓ మెరుపు మెరుస్తోంది కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 17 ఏళ్ల బాలిక ఆదిస్వరూప.
[04:16]విజయనగరం జిల్లా భామిని మండలంలో ఏనుగుల గుంపు కదలికలను గమనిస్తూ.. వాటిని దూరంగా తరిమే విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ (26) అనే ట్రాకర్ దురదృష్టవశాత్తు వాటి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
[04:11]పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్(79) అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దుబాయ్లో మరణించిన ఆయన భౌతికకాయాన్ని ఛార్టెర్డ్ విమానంలో సోమవారం రాత్రి కరాచీ విమానాశ్రయానికి తీసుకొచ్చారు.
[04:11]భారీ ఎత్తున ప్రాణనష్టాన్ని మిగిల్చిన పెనుభూకంపాలు ప్రపంచ చరిత్రలో చాలానే ఉన్నాయి. రికార్డుల్లో అధికారికంగా నమోదై పెను విధ్వంసం సృష్టించిన కొన్ని భూకంపాల వివరాలివీ...
[04:02]అదానీ గ్రూపులో అవకతవకలు, ఆ కంపెనీ షేర్ల భారీ పతనంపై ‘సంయుక్త పార్లమెంటరీ సంఘం’ (జేపీసీ) ద్వారా విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు తమ డిమాండును గట్టిగా వినిపించడంతో వరసగా మూడోరోజూ పార్లమెంటు స్తంభించిపోయింది.
[04:02]మచిలీపట్నం నగరం నడిబొడ్డున ఉన్న రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ప్రాణాలైనా ఒడ్డుతామని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు.
[03:17]బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మొదలవ్వడానికి కొన్ని వారాల ముందే ఈ సిరీస్లో పిచ్లు ఎలా ఉండబోతున్నాయనే చర్చ మొదలైపోయింది. ఆస్ట్రేలియా కోసం విపరీతంగా స్పిన్ తిరిగే పిచ్లను భారత్ సిద్ధం చేస్తోందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
[03:14]ఆ రెండు రేసులూ ఒకేలా కనిపిస్తాయి.. ట్రాక్పై రయ్మంటూ కార్లు దూసుకెళ్తాయి. కానీ పోల్చి చూస్తే ఫార్ములావన్, ఫార్ములా-ఈ మధ్య ఎన్నో తేడాలు. కొన్ని సారూప్యతలు.
[03:12]అది 2009.. మొట్టమొదటి మహిళల టీ20 ప్రపంచకప్.. టైటిల్ ఫేవరెట్గా కనిపించిన ఆ జట్టు సెమీస్లోనే నిష్క్రమించింది. ఓటమి భారంతో ఇంగ్లాండ్ నుంచి స్వదేశం బాట పట్టిన ఆ జట్టు.. కసితో రగిలింది.
[01:29]వేసవి వస్తుందంటే చాలు.. అగ్ర తారల చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు సినీప్రియులు. పసందైన వినోదాలు పంచిచ్చేదెవరు? రూ.వందల కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ను మోత మోగించేదెవరు? సరికొత్త రికార్డులతో కాలరెగరేసెది ఎవరు? అంటూ ఆరాలు మొదలైపోతాయి.
[01:27]‘‘చిత్రసీమలో కళా దర్శకులున్నారు. వ్యాపారాత్మక దర్శకులున్నారు. కానీ, ప్రజా దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ఒక్కరే’’ అన్నారు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం.
[01:25]‘‘కుటుంబమంతా కలిసి చూడాల్సిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’’ అని ప్రశంసించారు హీరో మహేష్బాబు. సుహాస్ కథానాయకుడిగా షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన చిత్రమిది.
[01:24]‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ విజయాలతో జోరు మీదున్నారు రవితేజ. ఇప్పుడీ జోష్లోనే ‘రావణాసుర’గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్నారు.
[01:23]తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేసే కంగన మరోసారి ఓ స్టార్ జంటను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. బాలీవుడ్లో కాసనోవాగా పిలుచుకొనే వ్యక్తి, అతని భార్య కలిసి తనపై నిఘా పెట్టారని ఆరోపించింది.
[01:22]‘లైగర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన బాలీవుడ్ అందం అనన్యా పాండే. ఇప్పుడు ఆమె నుంచి ఓ సైబర్ థ్రిల్లర్ చిత్రం రాబోతుంది. నికిల్ అడ్వాణీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విక్రమాదిత్య మొత్వానీ దర్శకత్వం వహిస్తున్నారు.
[02:07]ఏసీలు ఉత్పత్తి చేసే సంస్థ బ్లూస్టార్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో కొత్తగా నిర్మించిన ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించింది. 26.5 ఎకరాల్లో రూ.350 కోట్ల పెట్టుబడితో దీన్ని నిర్మించారు.
[02:07]సమీప- మధ్య కాలంలో దేశీయ ఐటీ సేవల పరిశ్రమ రంగ వృద్ధి నెమ్మదించవచ్చని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. అమెరికా, ఐరోపా లాంటి కీలక విపణుల్లో స్థూల ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ఐటీ కోసం వెచ్చించడం తగ్గే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది.
[01:58]వచ్చే ఏడాది సెప్టెంబరుతో గడువు తీరిపోయే తనఖా షేర్లను ముందస్తుగా విడిపించేందుకు సుమారు రూ.9,200 కోట్లు (1,114 మి.డాలర్లు) చెల్లించనున్నట్లు అదానీ గ్రూపు తెలిపింది.
[01:57]అంతర్జాతీయ విపణుల్లో దేశీయ తయారీ రంగ పోటీ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) ద్వారా రూ.45,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, మూడు లక్షల ఉద్యోగాలను సృష్టించిందని నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ తెలిపారు.
[01:57]క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగంపై లభించే రివార్డు పాయింట్లను వాడుకోవడానికి సరికొత్త లాయల్టీ కార్యక్రమాన్ని యాక్సిస్ బ్యాంకు ఆవిష్కరించింది.
ప్రభాస్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో ‘సలార్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా భారీ హంగులతో తెరకెక్కిస్తున్నారు. కొద్ది నెలల క్రితం స�
నగరం అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే పర్యావరణ పరిరక్షణలో ముందంజలో ఉన్నది. హైదరాబాద్లో ఉపాధి, ఉద్యోగావకాశాలతో పాటు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ త�
చిత్రసీమలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నా..ఇప్పటికీ వన్నె తరగని అందంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది చెన్నై సోయగం త్రిష. కెరీర్ ఆరంభంలో దక్షిణాదిలో అగ్ర తారగా ఓ వెలుగువెలిగిందీ భామ. ప్రస్తుతం సినిమా
అదానీ కంపెనీల షేర్ల విలువలు వ్యాపారంతో సంబంధం లేకుండా కృత్రిమంగా పెరిగిపోయాయని అంతర్జాతీయ వాల్యుయేషన్ గురు అశ్వథ్ దామోదరన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత రూ. 1,531 ధర వద్ద అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు చాలా అధ