Bengaluru cash van loot కొందరు వ్యక్తులు ప్రభుత్వ అధికారులుగా పేర్కొన్నారు. బ్యాంకు నుంచి డబ్బు తరలిస్తున్న వ్యాన్ను అడ్డుకున్నారు. డబ్బుతో సహా సిబ్బందిని తమ కారులో ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత సిబ్బ�
కారేపల్లి మండల పరిధిలోని లింగం బంజరలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం పేరు మీద గల 3 ఎకరాల 8 గుంటల భూమి ఉందని, దేవాదాయ శాఖ అనుమతి లేకుండా ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తీసుకోనున్నట్లు..
Yashwanth Reddy పార్టీ మారుతారా? లేదా చైర్మన్ పదవిని కోల్పోతారా? అని ఎన్ని ఒత్తిడులకు గురిచేసినా ఏ మాత్రం తలొగ్గకుండా తాము నమ్ముకున్న పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి హైకోర్టులో న్యాయం లభించింది.
కారేపల్లి కస్తూర్భాగాంధీ విద్యాలయంలో బుధవారం బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చైల్డ్ రైట్ కన్వెషన్ వీక్ ను పురష్కరించుకుని విద్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
Kubeer నిర్మల్ జిల్లా కుభీర్ మండలం నిఘ్వ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ చైర్మన్ కడారి నరేష్ రూ. 10 వేలు విలువ చేసే టై,బెల్ట్, ఐడీకార్డులను విద్యార్థులకు అందజేశారు.
Quality education ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు గుణాత్మకమైన విద్యనందించాలని సమగ్ర గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్ ఉపాధ్యాయులకు సూచించారు.
Omar Abdullah ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో కశ్మీర్ ప్రజలంతా దోషులే అన్న వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోందని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. ఉగ్రవాద దాడిలో కొంతమంది వ్యక్తులు పాల్గొన్నందున
World Fishermens Day ఈనెల 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మత్స్యకార సంఘం గౌరవ సీనియర్ నాయకులు, డాక్టర్ పగిడాల శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా ఈరోజు వరకు రోడ్లపై తట్టెడు మట్టి పోయట్లేదు, కొత్త రోడ్ల నిర్మాణం చేయడం లేదని ఆరోపిస్తూ బుధవారం బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్ష
కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో మహిళల ఓట్లు దండుకోవడానికే ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఆరోపించారు. బుధవారం మండల�
[18:49]వెస్టిండీస్ కెప్టెన్, వికెట్కీపర్ షైయ్ హోప్ (Shai Hope) క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం టెస్టు హోదా కలిగిన అన్ని జట్లపై అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా అవతరించాడు.
కొండమల్లేపల్లి మండల పరిధిలో గల చెన్నారం గేటు వద్ద దేవరకొండ ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం వాహనాల తనిఖీ చేపట్టారు. చెన్నారం గేట్ నుండి కొండమల్లేపల్లికి వెళ్లే రోడ్డు మార్గంలో వెళ్తున్న..
Gold-Silver Rate బంగారం ధరలు కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. ధరలు తగ్గినట్టే తగ్గి మరోసారి పైకి కదిలాయి. మార్కెట్లో మంగళవారం ధర భారీగా దిగివచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం మళ్లీ పెరిగింది. డిమాండ్ బల�