నటుడు శివబాలాజీ తన సినీ జీవితం, పాత్రల ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కన్నప్ప’ చిత్రం ఒక అనుకోని అవకాశం కాగా, జీవితంలో హ్యాపీనెస్నే నిజమైన సక్సెస్గా భావిస్తున్నానంటున్నారు.
YSRCP అధినేత జగన్ చంద్రబాబు, లోకేశ్లపై 10వ తరగతి పరీక్షల నిర్వహణలో విఫలమై విద్యారంగం భ్రష్టు పట్టిందని తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు క్షోభకు గురైనందుకు తప్పిదానికి బాధ్యులైన వారికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంత్రి సవిత మంత్రి చంద్రబాబు, లోకేశ్లను అభివృద్ధి బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటించి, జగన్మోహన్రెడ్డిని ప్రజలను మోసం చేసే పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు.
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రజల ముందుముఖంగా వైసీపీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలు వైసీపీని విస్మరిస్తున్నారని, వారి ప్రయత్నాలు విఫలమవుతాయని తెలిపారు.
శరీరంలోని సున్నితమైన భాగాలను పదేపదే సబ్బుతో కడగడం ఆరోగ్యానికి హానికరం. ముఖం, ముక్కు, కళ్ల చుట్టూ భాగాలు మరియు జననేంద్రియాలను తరచుగా శుభ్రం చేయడం వల్ల చర్మ సమస్యలు మరియు ఇన్ఫెక్షన్లు రావచ్చు.
తిరుమల క్యూలైన్లో భక్తుల నినాదాల కారణంగా టీటీడీ దృష్టి సారించింది. నినాదాలు చేసిన వ్యక్తి క్షమాపణలు కోరగా, టీటీడీ అధికారులు క్యూలైన్ సౌకర్యాలు మరింత మెరుగుపరుస్తామని తెలిపారు.
తెలంగాణ తన పాలనను తాను చేసుకుంటూ స్వపరిపాలనతో తనను తాను తీర్చిదిద్దుకునేందుకు జరిగిన మహోద్యమ విజయం జూన్ 2వ తేదీ. అది చరిత్రకే చరిత్రనందించిన చరిత్రాత్మక రోజు. ఈ మలిదశ మహోద్యమంలో చీమలదండులా కదిలిన జనప్ర
డాలస్లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ప్రతీ తెలంగాణ బిడ్డకు గర్వకారణం. ఈ ఉత్సవాలకు తెలంగాణ అభివృద్ధి ప్రదాత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానుండటం దీని ప్రాధాన్య�
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారీని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అభినందించారు. ఈ మేరకు శనివారం జరిగిన ప్ర�
నల్లగొండ జిల్లావ్యాప్తంగా సోమవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివా
కేసీఆర్ పాలనలో గంగపుత్రుల అభివృద్ధికి రూ. 1000 కోట్ల ఖర్చు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం గంగపుత్రుల అభివృద్ధికి రూపాయి నిధులు ఖర్చుచేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్
శాంతి భద్రతల సమస్య లేదా ఏదైన ఆపత్కాల పరిస్థితులు ఎదురైనప్పుడు డయల్ 100 నంబర్కు కాల్ చేయాలి.. అగ్ని ప్రమాదం జరిగితే 101కు కాల్ చేయాలి.. వైద్య సేవలు, అంబులెన్స్ కోసం 108కు, పిల్లల భద్రత కోసం 1098కు, ఏవైన ప్రకృతి వ�
నికార్సయిన తెలంగాణ బిడ్డలు రాజకీయ పార్టీలకు అతీతంగా తమ ఉద్యమ వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పుకొనే అంశాలు ఎన్నెన్నో! నెహ్రూ చేసిన అన్యాయపు విలీనం, తుంగలో తొక్కిన ముల్కీ నిబంధనలు, పెద్ద మనుషుల ఒప్పంద�
అందం, మానసిక పరిపూర్ణత అలంకారాలుగా చేసుకున్న నటి రష్మిక మందన్నా. బాలీవుడ్లో ఆమె నటించిన, యానిమల్, చావా చిత్రాలు భారీ విజయాలను నమోదు చేయగా, సల్మాన్ఖాన్తో ఆమె నటించిన ‘సికిందర్' సినిమా మాత్రం చేదు అనుభ
‘హరిహరవీరమల్లు’ను దృష్టిలో పెట్టుకొని థియేటర్ల బంద్ జరుగుతున్నదని, అందులో కుట్ర ఉందని.. కుట్రదారులెవరో తెలుసుకోవాలని స్వయంగా పవన్కల్యాణ్ ఆఫీస్ నుంచి ప్రకటన రావడం ఏ మాత్రం సమంజసంగా లేదని అన్నారు దర
నరేష్ అగస్త్య నటిస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’. విపిన్ దర్శకత్వంలో ఉమాదేవి కోట నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్లో ఏర్ప
‘భైరవం’ చిత్రానికి అన్ని కేంద్రాల్లో అద్భుతమైన ఆదరణ లభిస్తున్నది. ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. మా ముగ్గురి పాత్రల్లోని కొత్తదనం ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది’ అన్నారు చిత్ర హీరోలు
‘ధర్మచక్రం’ పేరుతో ఓ రాజకీయ చిత్రం రూపొందుతున్నది. SIFFAA సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకటరమణ పసుపులేటి దర్శకుడు. ఏపీ రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నదని మేకర్స్ తెలిపారు.
గత పదేళ్లలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ సర్కారు గిరిజనుల కోసం సబ్ప్లాన్ నిధులను ఏ మాత్రం ఖర్చు చేయలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.17,169కోట్లను కేటాయించామని డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా చీపురుగూడెం గ్రామానికి చెందిన యువ రైతు చెల్లు లీలా కృష్ణప్రసాద్ కలుపు మందు టీషర్ట్పై పడిన తర్వాత గుంగెల్లో ప్రభావం ఏర్పడి చికిత్స పొందుతూ మరణించాడు. అతని అకాల మరణంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి మండలంలోని పెట్రోల్ బంకులో పంప్ బాయ్ ఫకృద్దీన్ను నిర్వాహకులు అర్ధనగ్నంగా చేసి స్తంభానికి కట్టేసి హింసించారు. పోలీసులు మేనేజర్, ఇతర ఉద్యోగులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలోని చాలా మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లోకి వచ్చారని.. అలా జరిగిన ప్రతిసారీ కేసీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశమై కమలంతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి వారిని కాషాయ గూటికి రాకుండా చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
కర్నూలు జిల్లా ఆదోని వన్టౌన్ పోలీసులు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న 7 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రూ.91 లక్షల నగదు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారు నేషనల్ ఎక్స్చేంజ్-9, రాధే ఎక్స్చేంజ్, వజ్రా ఎక్స్చేంజ్ వంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసు వెల్లడించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ జాతిపిత అని, ఆయనకు నోటీసులు ఇవ్వడమంటే యావత్తు తెలంగాణకు నోటీసులిచ్చినట్లేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ను ప్రభుత్వం బదిలీ చేసి సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. విపత్తుల నిర్వహణలో విఫలమై, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను తప్పించి ఆర్టీజీఎస్ సీఈవో ప్రభాకర్ జైన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీలలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులకు దరఖాస్తు గడువును జూన్ 10 వరకు పొడిగించారు. ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల సర్టిఫికెట్ పరిశీలన ప్రక్రియ శనివారంతో పూర్తైంది.
ఏపీ సీఎం చంద్రబాబు ‘అవినీతి రహిత పాలనకు శ్రీకారం చుడుతున్నాం’ అంటూ ప్రజావేదికలో చెప్పారు. పింఛన్లు, ఉచిత సిలిండర్లు, సోలార్ ప్యానెల్లు, గంజాయి నియంత్రణ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
లోకల్ ఏరియా డెవల్పమెంట్ ప్లాన్(ఎల్ఏడీపీ)కు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ మహా నగర విస్తరణలో పక్కగా ఎల్ఏడీపీని అమలు చేయడానికి అధ్యయనం చేస్తోంది.
మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి తన ప్రాణాలకే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఐటీ విచారణలో నలుగురు కీలక నిందితులు సరైన సమాధానాలు ఇవ్వక మౌనం వహించినట్లు సమాచారం.
[03:27]నగదు రహిత చెల్లింపులు బాగా పెరిగాయి. వీటిని నిర్వహించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) యాప్లు, వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక సేవలను తీసుకొస్తున్నాయి. ఇందులో ప్రధానమైనది బ్యాంకు ఖాతాలో ఎంత నగదు నిల్వ ఉందో తెలుసుకోవడం.
[03:26]ముడి పామాయిల్, ముడి సోయాబీన్ నూనె, ముడి సన్ఫ్లవర్ నూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 20% నుంచి 10 శాతం తగ్గించి, 10 శాతానికి పరిమితం చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
నీటి పారుదల శాఖలో ఈఎన్సీ(ఇంజనీర్ ఇన్ చీఫ్)గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన ఓ అధికారి.. సాయంత్రానికల్లా పదవీ విరమణ చేశారు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న వి.మోహన్కుమార్ నిబంధనల ప్రకారం ఈఎన్సీగా పదోన్నతిని అందుకోవాల్సి ఉంది.
టీడీపీ కార్యాలయం దాడి కేసులో సీఐడీ విచారణకు హాజరైన ఆళ్ల రామకృష్ణారెడ్డి తనపై ఆరోపణలను ఖండించారు. దాడికి తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ రోజు తాను పొలంలో ఉన్నానని వెల్లడించినట్లు సమాచారం.
[03:25]అమెరికాలోకి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై గతంలో విధించిన 25% టారిఫ్ను రెట్టింపు చేసి 50 శాతానికి చేరుస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. పెన్సిల్వేనియా ఉక్కు కార్మికులతో మాట్లాడుతూ ఉక్కు అంశాన్ని, తన సామాజిక మాధ్యమం ట్రూత్లో అల్యూమినియం అంశాన్ని ఆయన ప్రస్తావించారు.
[03:23]రాబోయే అయిదేళ్లలో (2030 నాటికి) దేశీయ గనులు, నిర్మాణ సామగ్రి (ఎంసీఈ) రంగం 19% వార్షిక వృద్ధి రేటుతో 45 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3,85,000 కోట్ల) స్థాయికి చేరే అవకాశం ఉందని ఓ నివేదిక తెలిపింది.
[03:22]ఈ ఏడాదితో పాటు వచ్చే సంవత్సరంలోనూ దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిరేటు నమోదు చేయొచ్చనే ఆశాభావాన్ని ప్రపంచవ్యాప్త ముఖ్య ఆర్థికవేత్తలు వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని ఓ మండలానికి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత పేరు పెట్టింది. ములుగు జిల్లాలో కొత్తగా ఏర్పడిన మల్లంపల్లి మండలం పేరును జేడీ మల్లంపల్లిగా రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసింది.
[03:22]టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా, మార్చి త్రైమాసికంలో రూ.7,166 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. 2023-24 ఇదే కాల నష్టం రూ. 7,674.6 కోట్లు కావడం గమనార్హం. ఇదే సమయంలో ఆదాయం మాత్రం 3.8% పెరిగి రూ.11,013.5 కోట్లకు చేరింది.
[03:21]రుణ వడ్డీ రేట్ల విషయంలో పారదర్శకత పెంచడం, ద్రవ్య విధాన ప్రక్రియను మరింత సరళం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక చర్యలు చేపట్టనుంది.
[03:20]బ్యాంక్ రుణాల్లో మహా నగరాల (మెట్రోల) వాటా గత ఆర్థిక సంవత్సరం చివరకు 58.7 శాతానికి పరిమితమైంది. అయిదేళ్ల క్రితం ఇది 63.5 శాతమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
[03:18]కెనరా బ్యాంకు ఖాతాదార్లకు శుభవార్త. అన్నిరకాల పొదుపు (సేవింగ్స్) బ్యాంకు ఖాతాలు, శాలరీ అకౌంట్లు, ఎన్నారైల ఎస్బీ అకౌంట్లు, మరికొన్ని ఇతర ఖాతాలకు కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్) ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది.
థాయ్లాండ్కు చెందిన సుచాత షుంగ్సిరి మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని సొంతం చేసుకోగా.. ఆఫ్రికాలోని ఇథియోపియాకు చెందిన హస్సెట్ దెరెజ్ రన్నర్పగా నిలిచారు.
వైసీపీ నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపడం ద్వారా ప్రతిపక్షాన్ని బలహీనపర్చాలన్న ప్రయత్నం జరుగుతోందని సజ్జల ఆరోపించారు. కాకాణిని కలిసిన అనంతరం, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తారుమారైందని, ఇది భవిష్యత్కు ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
[01:14]కళా విభాగానికి ప్రత్యేకమైన కళని తీసుకొచ్చిన అనుభవశాలి ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి. వర్తమానమైనా గతమైనా... చరిత్ర అయినా, కాల్పనిక ప్రపంచమైనా... కథ సాగే ఆ కాలాన్ని ఒడిసిపట్టి తన కళతో పక్కాగా ఆవిష్కరిస్తారు.
మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేలో భాగంగా నిర్వహించిన ‘ఈవినింగ్ గౌన్’ రౌండ్ అందాల భామలకు పరీక్ష పెట్టింది. వివిధ దేశాల నుంచి వచ్చిన పోటీదారులను పరిచయం చేస్తూ సాగిన ఈ రౌండ్లో పోటీదారులు భారీ డిజైనర్ గౌన్లు ధరించిర్యాంప్ వాక్ చేశారు.
జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ మళ్లీ ప్రారంభం కానుంది. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే సరుకులు అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ఫైబర్నెట్ సేవల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీ పాలనలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది.
మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్గా తన నియామకం పట్ల మేఘా ఇంజనీరింగ్ సంస్థ డైరెక్టర్ సుధా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.
మోడల్ కాకుండా ఉండిఉంటే.. తాను కచ్చితంగా రాజకీయాల్లో ఉండేదాన్నని, థాయ్లాండ్కు అంబాసిడర్గా సేవలందించడమే తన కర్తవ్యమని మిస్ వరల్డ్-2025 టైటిల్ విజేత ఓపల్ ఉద్ఘాటించారు.
మిస్ వరల్డ్ పోటీల ముగింపు కార్యక్రమం అదుర్స్ అనిపించింది. దాదాపు నెల రోజులుగా వివిధ రకాల పోటీలు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అందాలభామల పర్యటనలతో అలరించిన 72వ ప్రపంచ సుందరి పోటీల ముగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
జూన్లో పీఎఫ్, క్రెడిట్ కార్డులు, ఆధార్ అప్డేట్, ట్యాక్స్ చెల్లింపు వంటి ఆర్థిక విధానాల్లో కీలక మార్పులు అమలులోకి రానున్నాయి.క్రెడిట్ కార్డుల లాంజ్ యాక్సెస్ నిబంధనలు, PF క్లెయిమ్ ప్రక్రియ, ఆధార్ అప్డేట్ గడువు, అడ్వాన్స్ ట్యాక్స్ వంటి మార్పులు ప్రధానంగా ఉంటాయి.