Mumbai Indians: ముంబై ఇండియన్స్ పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. గాయం కారణంగా ఈ సీజన్ ఆరంభంలో కొన్ని మ్యాచులకు దూరమయ్యాడు బుమ్రా. అయితే లేట్గా ఎంట్రీ ఇచ్చినా ప్రత్యర్థి బ్యాటర్లకు పోయిస్తున్నాడు. ఈ తరుణంలో అతడి ఫ్యామిలీ ట్రోలింగ్కు గురవడం చర్చనీయాంశంగా మారాయి.
గతంలో విచారణ సందర్భంగా అల్హాబాదియా విదేశీ ప్రయాణాలపై నిషేధం విధిస్తూ, పాస్పోర్ట్ను సీజ్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తన పాస్పోర్ట్ను రిలీజ్ చేయాలని అల్హాబాదియా సుప్రీంకోర్టుకు తిరిగి అశ్రయించారు.
CM Revanth: కేసీఆర్ గత ప్రభుత్వంలో పేరుకి అనేక పథకాలు తీసుకొచ్చి.. వాటిని వెంటనే క్లోజ్ చేశారని సీఎం రేవంత్ మండిపడ్డారు. తాను అలాంటి పనులు చేయనని, చెప్పిందే చెస్తానని.. ఈ నమ్మకం ప్రజల్లో కలిగేలా పనిచేస్తా అని ఆయన అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో ఆ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం రేవంత్ స్పందించారు.
Tirupati Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ఉన్న నిరుపేదలు 807 మందికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 75 గజాల చొప్పున ఇంటి స్థలం ఇచ్చింది. ఆ లబ్ధిదారులకు ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇ�
భారతీయులు తామేంటో చూపిస్తే, విదేశీయులు భారత్ పై ఉన్న నమ్మకాన్ని అణువంత కూడా సడలించుకోలేదు. భారత సర్కారుపై ఉన్న అచంచల విశ్వాసం.. వాళ్ల నడక, నడవడికలో కనిపిస్తున్నాయ్..
Supreme Court: సోషల్ మీడియాతోపాటు ఓటీటీ చానెల్స్లో లైంగిక అసభ్యకమైన కంటెంట్ ప్రసారమవుతోంది. ఈ నేపథ్యంలో దీనిని నియంత్రించాలంటూ పలువురు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
Supreme Court: ఓటీటీల్లో సెక్సువల్ కాంటెంట్ స్ట్రీమింగ్ అంశంపై కేంద్ర ప్రభుత్వ వివరణ కోరింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు కొన్ని సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు కూడా ఇచ్చింది.
Kashmiri Student Assaulted యూనివర్శిటీ క్యాంపస్లో కశ్మీరీ విద్యార్థిపై దాడి జరిగింది. దీంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థిపై దాడి సంఘటనను ఖండించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఒక వ్యక్తిని అదుపు�
Metro సాధారణంగా ప్రయాణ సమయంలో ఆకలేస్తే తినడం సర్వసాధారణమే. అయితే, రూల్స్ పాటింకపోతే అధికారుల ఆగ్రహానికి గురికాక తప్పదు. తాజాగా ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
Minister Nimmala Ramanaidu: వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రైతు సమస్యలను పరిష్కరించడంలో జగన్ విఫలం అయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
రోజూ ఎంత సేపు ఎక్సర్సైజులు చేయాలనేది చాలా మందికి కలిగే సందేహం. దీన్ని నిర్ధారించేందుకు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
[14:13]‘కన్నప్ప’ను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు కథా నాయకుడు మంచు విష్ణు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలోనూ ప్రచారానికి సిద్ధమయ్యారు.
Bus Accident సింగారం నుంచి బస్సులో 42 మందితో రజతోత్సవ సభకు బయలు దేరారు. బస్సు ముస్తాబాద్ మండల కేంద్రానికి చేరుకోగానే వెనక టైర్ల నుంచి మంటలు వచ్చాయి. ఇది గమనించిన వాహన దారులు బస్సులో ఉన్న వారికి తెలిపే ప్రయత్నం చే�
మే 2న ప్రధాని మోదీ అమరావతికి వస్తున్నారని, ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశానని, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేదని, ఇప్పుడు...
పహల్గాం దాడి నేపథ్యంలో భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య పాక్ సైన్యంలో రాజీనామాల ఊహాగానాలు వ్యాపించాయి. ఐఎస్పిఆర్ ద్వారా క్రమశిక్షణ, ఐక్యతను పాటించాలని, రాజీనామా చేస్తే చర్యలు తప్పవని సైన్యానికి హెచ్చరిక జారీ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల ప్రామాణికత ఇంకా నిర్ధారణ కాలేదు.
MP Kesineni Shivnath: ఏపీ భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెడుతామని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు, ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధివిధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు.
NPCIL Executive Trainee Recruitment 2025: నిరుద్యోగులు గుడ్ న్యూస్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టైపెండ్ రూ.74,000. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
Indian Premier League: ఐపీఎల్-2025 ఆరంభంలో వరుస విక్టరీలతో దుమ్మురేపిన లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్కు ముందు డీలాపడింది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ ఆ టీమ్ను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాడ్ ఫామ్ ఓ రీజన్ అనే చెప్పాలి.
Pahalgam Terror Attack: పహల్గంలో ఉగ్రదాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి జరిగిన అనంతరం తొలిసారిగా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సోమవారం సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనపై స్పందించారు.
Bhoodan Land iInvestigation: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారంలోని 181, 182 సర్వే నెంబర్లో సుమారు 103 ఎకరాల భూదాన్ భూమి ఉంది. అయితే ఈ భూమిపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఇందులో సుమారు 50 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్లు తెలుస్తోంది.