విద్యుత్తు బిల్లుల భారం నుంచి సర్కార్ బడులను బయటపడేసేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని 9,937 బడులను సోలార్ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించింది.
వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్కుమార్ దీప క్ సూచించారు. శుక్రవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని నస్పూర్లోని సమీకృత కలెక్టరేట్లో నిర్
రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్(1-10 తరగతులు) సిలబస్ మార్పు ఆలస్యం కానున్నది. దీనిపై విద్యాశాఖ కసరత్తు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. పరిస్థితిని బట్టి చూస్తే 2027-28లోనే కొత్త పుస్తకాలు అందుబాటులోకి రానున్న
రూ.కోట్లలో వ్యాపారం..లక్షల్లో చెల్లింపులు..! తక్కువ విస్తీర్ణాన్ని చూపుతూ బల్దియా ఖజానాకు గండి రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలకు నోటీసులు సంస్థ ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్న తీరుపై విమర్శలు సిటీ�
వానకాలంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అంతంత మాత్రంగానే జరుగుతున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంకా పూర్తిస్థాయిలో కేంద్రాలు ప్రారంభించలేదు. అక్కడక్కడా కొనుగోళ్లు జరుగుతున్నా ధాన్యాన్ని మిల్లింగ్ చేస�
రైళ్లలో ప్రయాణించే సాధారణ ప్రయాణికులు జనరల్ టికెట్ కోసం స్టేషన్ బుకింగ్ కౌంటర్ వద్ద ఇక వేచి చూసే అవసరం లేకుండా రైల్వే అధికారులు సెల్ఫోన్లో ప్రత్యేక యాప్ను రూపొందించారు. యూటీఎస్ యాప్ను డౌన్ల
‘ఈ సినిమా ైక్లెమాక్స్ హార్డ్హిట్టింగ్గా ఉంటుందని మేము ప్రమోషన్లో చెబితే అది పబ్లిసిటీ స్టంట్ అని కొందరన్నారు. కానీ ఇప్పుడు వారే సినిమా ఎమోషనల్గా ఉందని, మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. సినిమాకు అంత�
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగిన ఏసీబీ అధికారుల దాడుల్లో డాక్యుమెంట్ రైటర్ల వద్ద దొరికిన దస్తావేజులపై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
విఖ్యాతనటుడు కమల్హాసన్ కలల ప్రాజెక్ట్ అనగానే.. ఠకీమని గుర్తొచ్చే పేరు ‘మరుదనాయగం’. శతాబ్దాల కిందటి ఈ ద్రవిడ మహాయోధుడి కథను తెరకెక్కించాలనేది కమల్హాసన్ దశాబ్దాలనాటి కల. 1996లోనే దీనికి ఆయన అంకురార్పణ
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టపోయాయి. వరుసగా రెండు రోజులు లాభపడిన సూచీలు.. శుక్రవారం కూడా అదే ఊపులో ఆల్టైమ్ హై రికార్డు స్థాయిల్లోకి వెళ్తాయనుకున్నారంతా. అయితే మదుపరులు అమ్మకాల ఒత్తిడిలోకి వెళ్ల�
నాణ్యమైన భోజనం అందించాలని కేసముద్రం మండలం కల్వల మోడల్ స్కూల్ ఎదుట డెమోక్రటిక్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. బాలబాలికలు పస్తులు ఉండడానికి గల కారకులైన
అగ్ర నిర్మాత దిల్రాజు ‘అర్జున’ పేరుతో ఓ టైటిల్ను ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించారట. ఇప్పుడు దీనిమీద సోషల్మీడియాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ టైటిల్ రిజిస్టర్ చేసింది ఏ హీరో కోసం? అనే ప్రశ్
‘సాంకేతికత సమాజానికి ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా చేస్తుంది. మనసుల్లో మలినం పేరుకుపోయిన మనుషుల చేతికి సాంకేతిక వస్తే అది సమాజానికే ప్రమాదం.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ‘మహానటి’ కీర్తిసురేశ్. ఆమె తాజ�
సూపర్హీరో థ్రిల్లర్ ‘లోహ్' (తెలుగులో ‘కొత్తలోక’) చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది మలయాళీ సోయగం కళ్యాణి ప్రియదర్శన్. ఈ సినిమాలో మానవరూపంలో ఉన్న యక్షిణి పాత్రలో ఆమె అభినయానికి మంచి ప్రశంసలు దక్కాయి. �
ఇటీవల జరిగిన గ్లోబ్ట్రాటర్ ఈవెంట్లో తాను దేవున్ని నమ్మనంటూ అగ్ర దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ ఈవెంట్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో చిరాకుపడిన రాజమౌళి ‘నేను దేవున్ని నమ్మను. అ
విద్యుత్శాఖలో ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి, డిప్యూటీ అధికారుల ఫోర్జరీ సంతకాలతో కనెక్షన్లు తీసుకున్న వైనంపై నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం సంచలనం రేపుతుంది. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్న�
మోసం, వృథా, పాలసీ ఉల్లంఘనలు తదితర వ్యవస్థీకృత లీకేజీలతో దేశీయ బీమా రంగం ఏటా రూ.10,000 కోట్ల మేర నష్టపోతున్నదని ఓ తాజా రిపోర్టు వెల్లడించింది. దీంతో బీమా రంగంలో విశ్వసనీయత నిశ్శబ్దంగా అంతరించిపోతున్నదని సదరు �
దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఈక్విటీ షేర్ల విభజన జరుగబోతున్నది. 1:5 నిష్పత్తిలో స్టాక్ సబ్-డివిజన్కు తమ బోర్డు ఆమోదించిందని శుక్రవారం బ్యాంక్ తెలియజేసింది. మెరుగైన �
ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్కు హాజరు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పౌల్ట్రీ ఇండియా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం రేవంత్ను ఇండస్ట్రీ ప్రతినిధులు హై
[23:54]అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ భేటీ కానున్నారు. న్యూయార్క్ ఎన్నికల తర్వాత తొలిసారి జరగనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
డిజిటల్ గోల్డ్ లేదా ఈ-గోల్డ్ ఉత్పత్తులను నియంత్రించే ఆలోచనేదీ తమకు లేదని మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ శుక్రవారం స్పష్టం చేసింది. అది మా పరిధిలోకి రాదని, అందుకే దాన్ని రెగ్యులేట్ చేయాలని చూడటం లేదన�