AP News ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. కేవలం ప్రచారం మాత్రమే కాకుండా నామినేషన్ల సమయంలోనూ తమ బలాన్ని చూపించుకునేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శింగనమల టీడీపీ అభ్యర్థి బండార
మిల్కీ బ్యూటీ తమన్నాకు పోలీసులు సమన్లు జారీ చేశారు. 2023 ఐపీఎల్కు సంబంధించి మ్యాచ్లను ఫెయిర్ ప్లే యాప్లో ప్రదర్శించారు. ఆ యాప్ మహదేవ్ ఆన్ లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ. ఇందులో ఐపీఎల్ మ్యాచ్ ప్రసారం చేసేందుకు హక్కు లేదు.
ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు నిరసనలు తెలపడం సహజమే. అందరికి భిన్నంగా కొందరు వినూత్నంగా నిరసనలు తెలుపుతారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కూడా సమస్య పరిష్కారానికి డిమాండ్ చేస్తూ.. వినూత్నంగా నిరసన తెలిపారు. సంబంధిత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మంగళగిరి నియోజకవర్గంలో తాగునీటి సరఫరాకు ట్యాంకర్లను అనుమతించాలంటూ గుంటూరు కలెక్టర్కు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) లేఖ రాశారు. వేసవి కారణంగా తలెత్తిన తీవ్ర తాగునీటి ఎద్దడిని ప్రభుత్వం పరిష్కరించకపోగా ఎన్నికల కోడ్ సాకుతో సేవా కార్యక్రమాలు అడ్డుకోవడం తగదని లేఖ రాశారు.
Vishal Vs Udhayanidhi తమిళనాట సినిమా ఇండస్ట్రీతో రాజకీయాలు పెనవేసుకుపోయాయి. ఈ క్రమంలో సినిమాల విడుదల విషయంలో పంచాయితీ కొనసాగుతూ వస్తున్నది. నటుడు విశాల్, మంత్రి ఉదయనిధి స్టాల్ మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం కొనసాగుత
[17:29]మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు.
Loksabha Elections 2024 : ప్రధానిగా రెండుసార్లు అవకాశం వచ్చినా నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని ఆర్జేడీ నేత, పాటలీపుత్ర నుంచి ఆ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన మిసా భారతి ఆరోపించారు
కొందరు బస్సు, కారు, ఆటో డ్రైవర్ల వాహనం నడిపే సందర్భాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తూ ఉంటాం. బస్సు తోలుతూ హుక్కా తాగే వారు కొందరైతే.. మరికొందరు లారీ నడుపుతూనే మరోవైపు స్నానం కూడా చేసేస్తుంటారు. ఇంకొందరు వాహనం నడుపుతూనే అసభ్యకర పనులు కూడా చేసేస్తుంటారు. ఇలాంటి..
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్ కు కాంగ్రెస్ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు శోభారాణి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ రెండు మూడు రోజులుగా మాజీ ప్రధాని పై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆయన �
కొమురం భీం కాలనీ వాసుల ది న్యాయమైన డిమాండే అని ప్రొఫెసర్ కోదండ రామ్ అన్నారు. మావల శివరులోని కొమురం భీం కాలనీలో ఆదివాసీలు వేసుకున్న గుడిసెల ప్రాంతంలో తుడుం దెబ్బ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కొమురం భీం కాలనీ వాసుల ది న్యాయమైన డిమాండే అన�
కారులో ఆడుకుంటుండగా డోర్స్ లాక్స్ అయి.. ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన సెంట్రల్ ముంబైలో చోటు చేసుకుంది. అనోట్ప్ హిల్ వద్ద పార్కింగ్ చేసిన కారులో చాలా గంటల పాటు పిల్లలు ఉండటంతో ఊపిరాడక పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్�
CM Revanth Reddy టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ను(Madhu Yashki Goud) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గురువారం పరామర్శించారు.
ఎక్కువ శాతం ముస్లింలు, క్రిస్టియన్లు బీజేపీ (BJP)ని వ్యతిరేకించడం లేదని విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి అభ్యర్థి శ్రీభరత్ (Sri Bharat) అన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ముస్లిం, క్రిస్టియన్ సోదరులతో గురువారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమికి పూర్తి మద్దతును ముస్లింలు, క్రిస్టియన్లు తెలియజేశారు.
రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరాగాళ్ల ఉచ్చులో చిచ్చుకునే ప్రమాదం ఉంది. తాజాగా, నగర వాసికి ముంబై సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో నేరగాళ్లు టోకరా వేశారు..
[17:09]హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు.
పొద్దున్నే స్నానం చేయకపోతే రోజంతా ఏదోలా ఉంటుంది అనే మాట చాలామంది నుంచి వింటూనే ఉంటాం. అసలు రోజూ స్నానం చేయాల్సిన అవసరం ఉందా? రోజూ స్నానం చేయడం ఆరోగ్యానికి హానికరమా.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
Ind-Pak భారత్తో వాణిజ్య చర్చలు ప్రారంభించాలని పాక్ వ్యాపారవేత్తలు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కి విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా ఉన్న దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పాక్ ఆర్థిక రాజధాని కరాచ
Guy Whittall : జింబాబ్వే మాజీ క్రికెటర్ గయ్ విట్టల్(Guy Whittall) ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. చిరుత పులి (Leaopard) దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో, అతడిని హుటాహుటిన హెలిక్యాప్టర్లో ఆస్పత్రికి తర�
Vidadala Rajini ఏపీ ఎన్నికల వేళ నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థిని కిడ్నాప్ చేయడం గుంటూరులో కలకలం సృష్టించింది. గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ తరఫున విడదల రజినీ పోటీ చేస్తోంది. ఈ క్రమంలోనే అదే పేరు ఉన్న మరో మహి�