‘పోలవరం-బనకచర్ల’ పనులను టర్మినల్ ఫేజ్, ప్రాజెక్టు పేరు మార్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర జల్�
చర్లపల్లికి చెందిన కుందూరు లింగారెడ్డి అనే రైతు ఇటీవల అదే గ్రామంలోని హాకా కేంద్రంలో ధాన్యం విక్రయిస్తే 140 బస్తాలు అమ్మినట్లు సెంటర్ నిర్వాహకులు ఆయనకు ఆధార్ కార్డులో రాసి ఇవ్వటంతో పాటు వారి వద్ద ఉన్న ర�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వరుసగా రెండో రోజు కూడా సీసీఐ కేంద్రాల వద్ద పత్తి రైతులకు పడిగాపులు తప్పలేదు. పత్తి కొనుగోళ్లను తగ్గించడమే లక్ష్యమన్నట్లుగా కాటన్ క
మాజీ ప్రధాని షేక్ హసీనా వాజెద్కు బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ వ్యవహారాల కోర్టు మరణశిక్ష విధించినట్టు వెలువడిన వార్త ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఆమె ప్రభుత్వాన్ని అస్థిరపరి చిన శక్తులు ఇప్పుడు ఆమె ప్రాణాల�
దాదాపు రెండుమూడేళ్లుగా ‘కాంతార: చాప్టర్ 1’ పనుల్లో క్షణం తీరిక లేకుండా గడిపారు దర్శక, నటుడు రిషబ్శెట్టి. ఎట్టకేలకు గత నెలలో ‘కాంతార: చాప్టర్ 1’ విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది.
మావోయిస్టు పార్టీకి ఇటీవల జనరల్ సెక్రటరీగా ఎన్నికైన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నాడా? ఏపీలో పట్టుబడిన వారిలోని నలుగురు కీలక నేతల్లో అతను కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్త
నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా లొంగుబాట పట్టారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ నేతృత్వంలో భారీగా క్యాడర్ లొంగిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్ట
బీహార్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఐదింట నాలుగు వంతుల మెజారిటీతో తిరుగులేని విజయం సాధించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా గఠ్ బంధన్ (ఎంజీబీ) మట్టికరిచింది. ఊహించని విజయం కానప్పటికీ, గెలిచిన స
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సోమవారం సుప్రీంకోర్టులో రెండు విధాలుగా భంగపాటు ఎదురైంది. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాల్సిందేనని, ల�
కొత్త ఉద్యోగ నియామకాల కోసం భారతీయ కంపెనీల నుంచి హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరంలో పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే వీసా దరఖాస్తులు 37 శాతం తగ్గిపోయినట్లు అమెరికా ప్రభుత్వ డాటాను ఉటంకిస్తూ �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఓ బూటకమని తెలంగాణ పౌరహక్కుల సంఘం అభిప్రాయపడింది. కోవర్టు ఆపరేషన్తోనే వారిని మట్టుబెట్టారని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన మహేష్బాబు-రాజమౌళి సినిమా తాలూకు ‘గ్లోబ్ట్రాటర్' ఈవెంట్కు దేశవ్యాప్తంగా భారీ అటెన్షన్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. సినిమాలో రామాయణ ఘట్టం కీలకంగా ఉంటుందని, ఆ ఎపిసో
రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ విధించే చలానాలు ఇప్పుడు పేద, మధ్యతరగతి ప్రజల రోజువారీ ఖర్చులో భాగమైపోయాయి. కష్టపడి సంపాదించిన డబ్బుతో కడుపు నింపుకోవడం, ఇంటి అద్దె కట్టడం, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించడం.. �
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజలపై మరో మోయలేని భారాన్ని మోపింది. వాహనాల ఫిట్నెస్ టెస్ట్ ఫీజులను ఏకంగా 10 రెట్లు పెంచుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంగళవారం ప్రకటించింది. ఈ ఫీజుల పెంపు తక్షణమ
క్లౌడ్, నెట్వర్క్, సీడీఎన్ సర్వీసులను అందించే ప్రఖ్యాత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ క్లౌడ్ఫ్లేర్ సేవల్లో మంగళవారం సాయంత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా సోషల్మీడియా వేదిక ఎక్స్, ఏఐ చాట్బ
సాధారణంగా సినీరంగంలో విజయాలను బట్టే అవకాశాలొస్తుంటాయి. కానీ తెలుగు సొగసరి శ్రీలీల మాత్రం అందుకు మినహాయింపు. సక్సెస్ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.
వారానికి 72 గంటల పని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భారత్లోని యువతకు వారానికి 72 గంటల పని దినాలు ఉండాలని మరోసారి పేర్కొన్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ నారాయణమూర్తి అభివృద్ధి చెందిన దేశాల సరసన భా�
బీజేపీ పాలిత మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో రైతుల మరణ మృదంగం వినిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 899 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలే పంటకు గిట్టుబాటు ధరలు లేకపోయినా ఎలాగోలా న
‘ప్రాపర్ క్రైమ్ కామెడీ ఇది. ప్రతి సిట్యువేషన్లోనూ ఫన్ ఉంటుంది. కథనం కొత్తగా ఉంటుంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అనుకున్నదానికంటే గొప్పగా సినిమా వచ్చింది.’ అని రాజ్తరుణ్ అన్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్యరాజేష్ జంటగా నటిస్తున్న తమిళ చిత్రం ‘తీయవర్ కులై నడుంగ’ చిత్రం తెలుగులో ‘మఫ్టీ పోలీస్' పేరుతో ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తున్నది.
కేరళ, రాజస్థాన్లో రెండు ఆత్మహత్యలు, పశ్చిమ బెంగాల్లో ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం, బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ) నిరసనల కారణంగా ఈ మూడు రాష్ర్టాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు అడ్డంకులు ఏర
ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తునకు సంబంధించి అల్-ఫలాహ్ వర్సిటీ వ్యవస్థాపకుడు జావెద్ అహ్మద్ సిద్దిఖీని ఈడీ మంగళవారం అరెస్టు చేసింది. అల్-ఫలాహ్ గ్రూప్తో సంబంధమున్న కార్యాలయాల్లో సోదాల అనం
సినీ పైరసీ దారుడు ఐ బొమ్మ రవిని హైదరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పైరసీ అరికట్టడంతో కీలకపాత్రను పోషించిన హైదరాబాద్ పోలీసులకు తెలుగు చిత్రపరిశ్రమ కృతజ్ఞతలు తెలియజేసింది.
కరడు గట్టిన నేరస్థుడు లారెన్స్ బిష్ణోయ్ సోదరుడైన గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ను అమెరికా అధికారులు మంగళవారం భారత్కు అప్పగించారు. దీంతో అతడు భారత్కు చేరుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తన పెళ్లి విషయంలో ఓ క్లారిటీ ఇచ్చేశారు పూణే భామ భాగ్యశ్రీ బోర్సే. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? లేక అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడగ్గా.. ‘లవ్ మ్యారేజే చేసుకుంటా’ అంటూ తడు�
2025 సంవత్సరానికి గాను కేంబ్రిడ్జ్ నిఘంటువు ఈ ఏడాది పదంగా ‘పారాసోషియల్' నిలిచింది. ఈ సంవత్సరం విద్యా బోధనలో పాటు సామాన్యులు కూడా ఈ పదాన్ని తమ సామాజిక మాధ్యమ పోస్టుల్లో ఎక్కువగా వాడారు.
కృత్రిమ మేథ (ఏఐ) చెప్పేదంతా గుడ్డిగా నమ్మొద్దని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ యూజర్లను హెచ్చరించారు. సృజనాత్మకంగా రాయడానికి ఏఐ టూల్స్ ఉపయోగపడతాయని, అయితే ఇది ఎందుకు వాడుతున్నామన్నది గుర్తించాలని, ఏది ప
ఎరుపెక్కిన ఆకాశం.. రక్తపు జల్లులతో తడుస్తున్న రణరంగం.. యుద్ధభూమిలో తలపడుతున్న సైన్యం.. చుట్టూ ఎత్తయిన ప్రాకారాలు.. ఈ భీతిగొల్పే వాతావరణం మధ్య గంభీరంగా చూస్తున్న ఓ వీరనారి.. ఆ వీరనారిగా లేడీ సూపర్స్టార్ నయ
‘తొలి సినిమా చేస్తున్నప్పుడు ఎవరికైనా టెన్షన్ కామన్. మా దర్శకుడు నాని కాసరగడ్డకి ఇది ఫస్ట్ సినిమా. కానీ తనకి ఎక్కడా టెన్షన్ లేదు. అంత కాన్ఫిడెన్స్గా తానుండటానికి కారణం ఈ ప్రొడక్టే. సాంకేతికంగా అందర�
ప్రేమికులు తమ ప్రేమకోసం ఎంత బలంగా నిలబడతారో అనే అంశాన్ని ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంలో భావోద్వేగభరితంగా ఆవిష్కరించారని చెప్పారు చిత్ర నాయకానాయికలు అఖిల్రాజ్, తేజస్విని. సాయిలు కంపాటి దర్శకత్వంలో �
తమిళ అగ్ర హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మకుటం’. ప్రతిష్టాత్మక సూపర్గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.