[03:58]‘ప్రశ్నించే గొంతు అని చెప్పుకొన్న రేవంత్రెడ్డిని గత ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా గెలిపిస్తే ఆయన ఈ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి. మల్కాజిగిరి ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవినిచ్చింది.. ముఖ్యమంత్రిని చేసింది.
[03:57]తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కేరళ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బుధవారం పాల్ఘాట్ జిల్లాలోని అలత్తూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రమ్య హరిదాస్కు మద్దతుగా ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు.
[03:56]తమ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరిన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను స్పీకర్ స్వీకరించడం లేదని పేర్కొంటూ కుత్బుల్లాపూర్ భారాస శాసనసభ్యుడు వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
‘‘తెలంగాణలో రెండెంకల స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. కేసీఆర్ కుటుంబం పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకుంటే.. కేంద్రలో బీజేపీ పదేళ్ల పాలనలో వివక్షకు తావులేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం.. కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం బీ టీంగా ఉంది.
[03:55]భారాస ఎమ్మెల్యే కె.టి.రామారావు ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మంత్రి కొండా సురేఖపై భారాస అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై ఈనెల 26లోగా తగిన ఉత్తర్వులు వెలువరిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది.
యాదాద్రి థర్మల్ పవర్ కేంద్రానికి రెండో దశ పర్యావరణ అనుమతులు సిఫారసు చేస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ(ఈఏసీ) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5న ఈఎసీ సమావేశం
ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు బుధ వారం ఓ ప్రకటనలో సూచించారు.
ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసిన అనంతరం రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 22 వరకు 62,571 మంది వలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) హైకోర్టుకు నివేదించింది.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. బుధవారం జనగామ మండలం పెంబర్తి, లింగాలఘణపురం మండలం నెల్లుట్లతో
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు కేటాయించిన సీటును వారికి ఇవ్వడంలో నిర్లక్ష్యం చేసిన ఆర్టీసీ ఉద్యోగులపై శాశ్వత లోక్ అదాలత్ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
సుదీర్ఘ పోరాటం తర్వాత టీఎ్సఆర్టీసీ సీసీఎ్స(ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సంఘం)కు బకాయి పడిన నిధుల్లో రూ.150 కోట్లు విడుదలయ్యాయి. అలాగే ఆర్టీసీ యాజమాన్యం పూచీకత్తుపై మరో రూ.150 కోట్లు జాతీయ బ్యాంకులు రుణంగా సమకూర్చడానికి
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని విద్యాసంస్థల ఛైర్మన్
పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ సంస్థ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సుష్మ వెల్లడించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు 26 మంది 468 మార్కులు సాధించారని, అలాగే 422 మంది 467 ఆపైగా, 1,100 మంది 466
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల్లోని వివిధ పరికరాల తయారీ, సరఫరాదారుల సమాచారాన్ని బహిర్గతం చెయ్యలేమని ఈసీఐఎల్, బీఈఎల్ సంస్థలు స్పష్టం చేశాయి. సమాచార హక్కు చట్టం కింద తమకు అందిన దరఖాస్తులకు ఈ మేరకు వేర్వేరుగా ఒకే రకమైన సమాధానం ఇచ్చాయి.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో వైసీపీ అధ్యక్షుడు/సీఎం జగన్మోహన్రెడ్డి, ఆ పార్టీ నేతలపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ ఏవీశేషసాయి,
[03:41]ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది.
అతివేగం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. బుధవారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లా ముసునూరు వద్ద ఆగి ఉన్న కంటైనర్ లారీని అతి వేగంగా కారు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
[03:33]గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు.
[03:30]వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది.
[03:27]ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
[03:21]చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
[03:18]ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు.
[03:17]‘‘కాళేశ్వరానికి పోదాం. అక్కడే కూర్చుందాం. నిపుణులను పిలిపిద్దాం. తెలంగాణ సమాజం వస్తుంది. మీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయతీ ఉంటే కాళేశ్వరం వద్దే చర్చ పెడదాం.
ఐపీఎల్లో ప్రతీ మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్గా సాగుతూ ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తోంది. 225 పరుగుల భారీ ఛేదనలోనూ గుజరాత్ టైటాన్స్ పట్టు వదలకుండా పోరాడి.. ఆఖరి బంతి వరకు ఢిల్లీ క్యాపిటల్స్కు వణుకు పుట్టించింది...
[03:10]నామినేషన్ల పర్వం పూర్తవుతున్న నేపథ్యంలో అగ్రనేతల ప్రచారానికి భాజపా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్షా సిద్దిపేట బహిరంగ సభలో పాల్గొంటారు.
[03:09]కాంగ్రెస్ అధిష్ఠానం పెండింగ్లో ఉన్న మూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఎట్టకేలకు ఖరారు చేసింది. ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా పాతతరం కాంగ్రెస్ నాయకుడు రామసహాయం సురేందర్రెడ్డి కుమారుడు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడైన రఘురాంరెడ్డిని ఖరారు చేసింది.
సొంతగడ్డపై మరోసారి పరుగుల సునామీని సృష్టించేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు సిద్ధమవుతున్నారు. గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తో తలపడేందుకు...
[03:07]‘1956 నుంచి ఈనాటి వరకు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే శత్రువు. ఇక్కడి ప్రజలు వద్దంటున్నా ఏపీలో కలిపి 58 ఏళ్లు గోస పెట్టారు. ఇప్పుడు అడ్డగోలు హామీలతో మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ దూకుడుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆ జట్టు నమ్మశక్యంగాని రీతిలో ఆడుతోందని చెప్పాడు...
వరల్డ్కప్ కాంపౌండ్ ఆర్చరీలో జ్యోతి సురేఖ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. పురుషుల టీమ్ కూడా తుది పోరుకు చేరుకొంది. మరోవైపు రికర్వ్ విభాగం క్వాలిఫికేషన్ రౌండ్లో ధీరజ్ బొమ్మదేవర...
[03:04]కేసీఆర్ వల్లనే మేడిగడ్డ నాశనమైందని, భారాస పాలనలో కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన టీ20 వరల్డ్కప్ జట్టును ప్రకటించాడు. అయితే, ఇందులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కక పోవడం ఆశ్చర్యం కలిగించింది...
[03:00] ‘కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు చేస్తోంది. పేదల కష్టార్జితంపై కన్నేసింది. వారు ఎంతో కష్టపడి సంపాదించిన సొత్తును ఆ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న వారికి పంచాలని చూస్తోంది’ అని కేంద్ర మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ అన్నారు.
[02:59]సీఎం రేవంత్రెడ్డి ఏ జిల్లాలో పర్యటించినా అక్కడి ముఖ్య దేవుళ్లపై ఒట్టు వేసి హామీలు అమలు చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు.
[02:58]కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు మ్యానిఫెస్టోలో వారికిచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ తెలిపారు.
[02:57]‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నా. పంద్రాగస్టు నాటికి ఏకకాలంలో రూ.2 లక్షల పంట రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలను అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.