సీపీఆర్ (కార్డియా పల్మనరీ రిసోసియేషన్) పై అందరు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ ప్రాథమిక వైద్యాధికారి వెంకటేశ్ అన్నారు. సీపీఆర్ అవగాహన వారోత్సవాల సందర్భంగా గురువారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్
వెల్లుల్లిని మనం నిత్యం వంటల్లో ఉపయోగిస్తుంటాం. దీన్ని వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. వెల్లుల్లిని చాలా మంది నేరుగా కూడా తింటుంటారు. వెల్లుల్లిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్
BANW vs AUSW : వరల్డ్ కప్లో రెండో విజయం కోసం శ్రమిస్తున్న బంగ్లాదేశ్ స్వల్క స్కోర్కే పరిమితమైంది. ఈ వరల్డ్ కప్లో మొదటిసారిగా ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయింది ఆసీస్.
రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, మల్లికార్జున విద్యా సంస్థల అధినేత మారేపల్లి మల్లారెడ్డికి ఉత్తను ఉపాద్యాయ అవార్డు దక్కింది.
Harish Rao మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చొరవతో.. జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది గల్ఫ్ కార్మికులు వారం రోజుల్లో తెలంగాణకు చేరుకోనున్నారు.
School Van Falls Off Bridge విద్యార్థులను స్కూల్ నుంచి ఇంటికి తరలిస్తున్న వ్యాన్ వంతెన పైనుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో పది మంది స్కూల్ పిల్లలు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ICC : అంతర్జాతీయ క్రికెట్లో అదరగొడుతున్న భారత క్రికెటర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma), స్మృతి మంధాన (Smriti Mandhana) ఐసీసీ అవార్డుల్లోనూ సత్తా చాటారు. ప్రతినెలా అందించే 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డును గెలుచుకున్నారు.
Digital Arrest: ముంబైకి చెందిన ఓ వ్యాపారి డిజిటల్ అరెస్టుకు గురయ్యాడు. అతని వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు సుమారు రూ.58 కోట్లు కాజేశారు. ఈడీ, సీబీఐ అధికారులని చెప్పి వివిధ బ్యాంకు అకౌంట్లకు డబ్బును బదిలీ చేయిం�
మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని ఖమ్మం జిల్లా సంక్షేమ అధికారి కె.రామ్ గోపాల్ రెడ్డి, ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి అన్�
[18:06]Eternal Q2 results: జొమాటో మాతృ సంస్థ ఎటెర్నల్ లిమిటెడ్ (Eternal ltd) రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.65 కోట్లుగా ప్రకటించింది.
Gold శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. కువైట్ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 7 బంగారు కడ్డీలు బయటపడ్డాయి.
[18:00]Infosys Q2 results: ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 13.2 శాతం వృద్ధితో రూ.7,364 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
భూదాన్ పోచంపల్లి మండలంలోని భీమనపల్లి ప్రాథమికోన్నత పాఠశాల నుండి ఇద్దరు టీచర్లను డిప్యూటేషన్పై వేరే గ్రామానికి పంపిస్తున్నారని, డిప్యూటీషన్ ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ భీమనపల్లి గ్రామానికి చెందిన
Bihar polls బీహార్లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. ఎన్డీయే కూటమి (NDA alliance) అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
నూతనంగా నిర్మిస్తున్న ఇంటి స్లాబ్ కు వాటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి భవనం నుంచి కింద పడటంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన భూదాన్ పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
Teacher తోగుట మండల పరిధిలోని వెంకట్రావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ముక్కరమేష్ సుమారు 20 వేల రూపాయల విలువ గల క్రీడాదుస్తులను ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు అందజేయడం జరిగింది.