Telangana: నామినేటెడ్ పదవుల్లో మహిళా రిజర్వేషన్పై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించినట్లు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలంభ ఆదేశాలతో ఈ నెల 29న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Chandrababu ఏపీలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని.. వైసీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాజకీయ హత్యలపై ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్
ఈ వర్షాకాలం కొన్ని రాశులపై చాలా గట్టి ప్రభావమే చూపించనుందట. ఈ ప్రభావాన్ని నివారించలేము కానీ కొన్ని నివారణలను తెలుసుకోవడం ద్వారా దీనిని తగ్గించవచ్చు. మరి, ఏ రాశివారిపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం..
Raayan కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటించిన చిత్రం రాయన్ (Raayan). ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్తో స్క్రీనింగ్ అవుతోంది. మాస్ సినిమా
Cancer భారత్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని (Cancer Cases Rising) కేంద్రం తెలిపింది. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన జేపీ నడ్డా (JP Nadda).. భారత్లో ఏటా క్యాన్సర్ కేసులు 2.5 శాతం పెరుగుతున్నట్లు వెల్లడించారు.
కాఫీ ఎంత టేస్టీగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఉదయం, సాయంత్రం వేళల్లో ఖచ్చితంగా కాఫీని తాగుతుంటారు. మీకు రోజూ కాఫీ తాగే అలవాటుంటే.. మీరు కాఫీని తాగడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Leopard మెదక్ జిల్లాలో ఓ చిరుత పులి కలకలం సృష్టించింది. రామాయంపేట మండల పరిధిలోని తొణిగండ్ల గ్రామ సమీపంలో చిరుత పులి.. బర్రెపై దాడి చేసి చంపింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Asia Cup 2024 semi-final : ఆసియా కప్ 2024 తొలి సెమీ ఫైనల్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమిండియా అద్బుత విజయాన్ని అందుకుంది. దీంతో భారత జట్టు ఫైనల్ కు చేరుకుని మరో రికార్డును సృష్టించింది.
YS Jagan హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసంతో ఏపీ రివర్స్ డైరెక్షన్లో వెళ్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారే ఉండకూడదనే రీతిలో రాష్ట్రంలో అణచివేత పాలన కనిపిస్తోందని అన్
Samajwadi Party chief : యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాషాయ పాలకులు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు ప్రతి వ్యవస్ధనూ నిర్వీర్యం చేశారని, ప్రతి విభాగాన్నీ ధ్వంసం చేశారని ఆరోపించారు.
నిరంతరం ఏసీ గదుల్లో గడపడం, ఏసీలు ఆన్లో ఉంచే నిద్రించడంతో పలు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటి బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ఈ సోమవారాల్లో శివయ్యను పూజించి ...కొన్ని పనులు చేయడం వల్ల.. జీవితంలో ఉన్న కష్టాలు తీరి.. కోరుకున్నవన్నీ జరుగుతాయట. మరి... ఏ రాశివారు ఏం చేస్తే.. వారు కోరుకున్నది జరుగుతుందో చూద్దాం..
సైన్యంలో సంస్కరణల కోసం అగ్నిపథ్ పథకం తీసుకువచ్చామని, విపక్షాలు మాత్రం ఈ పథకంపై యువతను తప్పుదారి పట్టించేలా విమర్శలు చేస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'కార్గిల్' దివస్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టారు. మోదీ ఆబద్ధాలు వ్యాప్తి చేస్తూ, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు.
Stock Markets దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. పార్లమెంట్లో కేంద్రం బడ్జెట్ (Budget) ప్రవేశపెట్టిన నాటి నుంచి వరుసగా మూడు రోజులు నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్లు.. ఇవాళ భారీగా ల�
పంజాబ్ పఠాన్కోట్ జిల్లాలోని ఫాంగ్టోలి గ్రామంలో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు స్థానిక మహిళ గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లింది. దాంతో పోలీసులతోపాటు భద్రతాధికారుల వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ క్రమంలో ఉన్నతాధికారులు జమ్మూలో హై అలర్ట్ ప్రకటించారు.
Paris Olympics : విశ్వ క్రీడల్లో పతకంపై కన్నేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zarin)కు కఠినమైన డ్రా లభించింది. శుక్రవారం పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు బాక్సింగ్ డ్రా విడుదల చేశారు. జూలై 27వ తేదీ శనివారం �
Asia Cup 2024 semi-final : ఆసియా కప్ 2024 తొలి సెమీ ఫైనల్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 80 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Telangana: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ట్రాస్.. గ్యాస్ అని ఈస్ట్మన్ కలర్ మాదిరిగా చెప్పారని.. ఓ కథ చెప్పినట్లు ఉందంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ... 2023లో రెండు లక్షల తొంభై వేల కోట్లు ఖర్చు చేసిట్టు కేసీఆర్ ప్రజలకు చూపించారని.. ఆదాయాన్ని ఎక్కువగా చూపించి ప్రజలను మోసం...
[16:01]ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక ప్రామాణిక కాపీని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
Padmanabham పద్యం మీద ఉన్న ఆసక్తితో నటనా రంగంలో అడుగుపెట్టారు స్వర్గీయ పద్మనాభం (Padmanabham) . . ఆయన సహజ సిద్దమైన నటనతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసేవారు. ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో చేసి తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చే�