[11:51]కేంద్ర, రాష్ట్ర తప్పుడు విధానాలు, సీసీఐ తుగ్లక్ నిర్ణయాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో కరెంటు నుంచి కాంట దాకా అన్నీ సమస్యలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సమయానికి ఎరువులందవు, కరెంటు సరిగ్గా రాదు, రైతుబంధు రాదు, రుణమాఫీ లేదు, బోనస్, పంటల బీమా ఊసేలేదని మండ�
Delhi Blast ఢిల్లీ పేలుడు (Delhi Blast) కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఎర్రకోట (Red Fort) వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీకి (Dr Umar un Nabi) చెందిన సంచలన వీడియో బయటకు వచ్చింది.
[11:35]కోల్కతా టెస్ట్ మ్యాచ్ ఓటమితో టీమ్ఇండియా ఉలిక్కిపడింది. విజయానికి చేరువగా వచ్చి చతికిలపడింది. స్వదేశంలో సింహనాదం చేసే భారతజట్టు.. సఫారీల చేతిలో ఓటమి పాలైంది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్లో ఫైనల్కు అర్హత సాధించాలంటే.. ఇకపై టీమ్ఇండియాకు ప్రతి మ్యాచూ కీలకమే.
JBL Cinema SB560: ఇంట్లోనే థియేటర్ స్థాయి సౌండ్ కోరుకునే వినియోగదారుల కోసం JBL కంపెనీకి చెందిన Cinema SB560 Dolby Audio Soundbar బెస్ట్ ఆప్షన్ గా చూడవచ్చు. హోం థియేటర్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే సౌండ్ సిస్టమ్గా ఇది నిలుస్తోంది. ఈ సౌండ్ బార్ ఏకంగా 250W భారీ ఆడియో అవుట్
వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని బాలయ్యతో మరో సినిమా చేస్తున్నాడు. వీరసింహారెడ్డిలో బాలయ్య లుక్, గెటప్ ఓ రేంజ్ లో ఉందని ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు గోపీచంద్ మలినేని. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా రాబోయే ఈ సినిమా
సీసీఐ ప్రవేశపెట్టిన నూతన నిబంధనల నేపథ్యంలో కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ బందుకు పిలుపునిచ్చారు. దీంతో రెండో రోజు రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల బంద్ కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ తో పాటు అన్ని మార్కెట్
ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత అనేక కథనాలు వెలువడ్డాయి. కొందరు ఆత్మాహుతి దాడి అని.. ఇంకొందరు పొరపాటున కారు బ్లాస్ట్ జరిగిందని వాదనలు వినిపించాయి. ఇలా రకరకాలైన కథనాలు వచ్చాయి.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొద్దిరోజులుగా కుర్చీ పంచాయితీ నడుస్తోంది. సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. గతంలో హైకమాండ్ ఫుల్స్టాప్ పెట్టినా.. తాజాగా మరోసారి రచ్చ రేపుతోంది.
సినీ పరిశ్రమలో నటీనటులు కానీ, ఇతర టెక్నీషియన్లు కానీ రిటైర్మెంట్ తీసుకోవడం సాధారణమే. కానీ, వారు ఏదీ అంత త్వరగా అధికారికంగా ప్రకటించరు. అయితే, ప్రముఖ నటి తులసి మాత్రం తాను ఈ ఏడాది డిసెంబర్ 31తో నటనకు రిటైర్మెంట్ ఇస్తున్నానంటూ అధికారిక ప్రకటన చ�
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల గ్లొబ్ త్రొటర్ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించి వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ టైటిల్ ను ప్రకటి�
రోజురోజుకు మానవత్వం మంట కలిసిపోతుంది. ఓ వ్యక్తి ప్రాణాలు పోతున్న పట్టించుకోకుండా.. అలానే చూస్తూ ఉండిపోయారు. అయితే .. గుంటూరు జిల్లా కూరగల్లులో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి.. ట్రిప్పర్ ను ఓవర్ టేక్ చేస్తుండగా.. చక్రాల కింద పడిపోయాడు. అయితే టి�
Encounter in AP: ఆంధ్రప్రదేశ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది.. ఏకంగా ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.. వీరిలో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఈ రోజు ఉదయం జరిగిన ఎదురుకా�
[11:05]అది 1963 జనవరి 27.. దిల్లీలోని నేషనల్ స్టేడియంలో ‘ఏ మేరీ వతన్కే లోగోన్’ అంటూ పాడిన లతా మంగేష్కర్ ఆర్ధ్రత నిండిన స్వరంతో.. అక్కడ ఉన్న ప్రతీఒక్కరి కళ్లూ చెమర్చాయి.