హైదరాబాద్, వెలుగు: మావోయిస్టుల నెట్ వర్క్ కూలిపోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గడ్చిరోలిలో 61 మంది మావోయిస్టుల లొంగుబాటు నక్సల్
నేడు శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటన.. ఉదయం 9.50కి కర్నూలు ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న ప్రధాని.. ఉదయం 10.35కి సుండిపెంట హెలిప్యాడ్కు ప్రధాని మోడీ.. ఉదయం 10.55కి శ్రీశైలం భ్రమరాంబ అతిథి గృహం చేరుకోనున్న ప్రధాని.. ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 12.05 వరకు శ్రీ భ్రమ�
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి, వెలుగు: ప్రపంచ శాంతి పరిరక్షణలో భారత్ పాత్ర కీలకమైందని పెద్దపల్లి ఎంపీ గడ్
కొన్ని ప్రాంతాలలో సిల్వర్ బార్స్ పూర్తిగా అయిపోయాయని, ముందస్తు ఆర్డర్ ఉంటేనే కొనుగోలు చేయగలమని ఆభరణాల వ్యాపారులు చెబుతున్నారు. మరి దొరక్కపోయినా కస్టమర్ల నుంచి వెండి కోసం ఎందుకంత డిమాండ్?
హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పలు సర్కారు బడుల్లో అవసరమైన టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. ఎందుకు కట్టడం లేద
సిద్దిపేట రూరల్, వెలుగు: తల్లిని చంపిన కేసులో కొడుకుతో పాటు అతని ఫ్రెండ్ కు జీవితఖైదు, రూ. 22 వేల జరిమానా విధిస్తూ సిద్దిపేట డిస్ట్రిక్ ఫస్ట్ అడిషనల్
మునిపల్లి, వెలుగు : ఒడిశా నుంచి మహారాష్ట్రకు ఎండు గంజాయిని తరలిస్తుండగా సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 260 కిలోల సరకుతో పాటు రూ
[07:37]పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ వ్యాఖ్యలను విమర్శించినందుకు గాను ఒడిశాకు చెందిన అత్యాచార బాధితురాలి తండ్రి క్షమాపణలు చెప్పారు.
షాద్ నగర్, వెలుగు: ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పాలన సాగిస్తోందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు
బీహార్లో బీజేపీ చాలా దూకుడుగా కనిపిస్తోంది. బీజేపీ పూర్తిగా తన అభ్యర్థు�
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం మూడో రోజు బుధవారం 12 మంది 13 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. షేక్ పేట్ లోని ఆర్వో కార్యాలయంలో ఆర్వ
మద్దతు ప్రకటించిన కుల సంఘాలు ముషీరాబాద్, వెలుగు:ఈ నెల 18న బీసీలు తలపెట్టిన రాష్ట్ర బంద్ కు అన్ని విద్యాసంస్థలతో పాటు స్టూడెంట్స్ తల్లిదండ్రుల
ఐదు తులాల గోల్డ్ చైన్ తో పరార్ శాలిగౌరారం (నకిరేకల్), వెలుగు: రోడ్డుపై వెళ్తున్న మహిళకు గుర్తు తెలియని వ్యక్త
న్యూఢిల్లీ: తమిళనాడులో హిందీ భాషను నిషేధిస్తూ తీసుకురావాలనుకున్న బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో దానిన
నార్త్ ఇండియాలో ప్రతి సంవత్సరం కర్వా చౌత్ పండగ జరపుకుంటారు. ఈ పండగలో భార్య
[07:22]చికెన్ వ్యాపారంలో అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడంతోపాటు, కొత్తగా లైసెన్సింగ్ విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ నిర్ణయించింది.
కూసుమంచి, వెలుగు: ఉపాధి హామీ కూలీ పనులు చేస్తూ ఒకరు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. తోటి కూలీలు తెలిపిన ప్రకారం.. కూసుమంచి గ్రామానికి చె
దాదాపు10 వేల మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు జాబ్ మేళాకు హాజరు కానున్న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు క్యూ ఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే 57 మంది అభ్యర్థుల పేర్ల జాబితాను నితీశ్ కుమార్&zw
రెండేండ్ల కింద పార్టీషన్స్ ఏర్పాటు చేసిన ఆర్టీసీ సగం బస్సులు స్క్రాప్కు వెళ్లడం,4 సీట్లు తొలగించాల్సి రావడంతో వెనక్కి..
మీనరాశి వారికి నేడు కలిసిరానుంది. ఈరోజు వివిధ రూపాల్లో పెట్టుబడులు పెడుత�
సీసీఐకి నేరుగా పత్తి విక్రయిస్తే మద్దతు ధర ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వానాకాలం పంటల కనీస మద్దతు ధరపై వాల్పోస్టర్, పాంప్లేట్స్ఆవిష్కర
ముందుకు సాగని జూరాల రోడ్ కం హైలెవెల్ బ్రిడ్జి గద్వాల జిల్లా కోర్టు స్థల ఎంపికపై ఏడాదిగా వివాదం నడిగడ్డలోప్రతి డెవలప్&zw
Oppo Find X9, Oppo Find X9 Pro, Oppo Pad 5: ఒప్పో (Oppo) నేడు (అక్టోబర్ 16) కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్�
చెన్నై: తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాటకు తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయే కారణమని రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ర్యాల
భూసేకరణ విషయంలో కుదరని సయోధ్య మూడేళ్లుగా సాగుతున్న పనులు పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి టౌన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 దగ్గరపడుతోంది. ప్రతి సం�
మెదక్, వెలుగు: అవయవదానంపై జీవన్దాన్, లయన్స్ క్లబ్, రెడ్క్రాస్ సొసైటీ వంటి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ప్రచారం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తోంది. రోడ్డ
మళ్లీ రంగంలోకి ప్రస్తుత అధ్యక్షుడు శ్రీహరిరావు అభిప్రాయ సేకరణలో ఏఐసీసీ అబ్జర్వర్లు మీనాక్షి నటరాజన్ ఫార్ములాతో మారనున్న అంచనాలు ఎంపికపై సర్వత
ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు అపోహలు సృష్టిస్తున్నారు: ఉత్తమ్ ఏపీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు న్యాయపోరాటం చేస్తాం ఆల్మట్టి డ్యాం ఎత్తు &
PM Modi Tour: నేడు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన కొనసాగనుంది. ఉమ్మడి కర్నూలు జిల�
కాజీపేట, వెలుగు : సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ ఆర్. గోపాలకృష్ణన్ కాజీపేట రైల్వే స్టేషన్ ను బుధవారం తనిఖీలు చేశారు. అయోధ్యపురంలో నిర్మిస
మాదాపూర్, వెలుగు: మాదాపూర్లో ట్యూషన్కని వెళ్లిన ఇద్దరు చిన్నారులు మిస్సింగ్అయ్యారు. మాదాపూర్ నెక్టార్ గార్డెన్ సమీపంలో నివసించే బాలాజీ కొడుకు శ్యా
Modi Trump Meeting: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెల్లడించిన వివరాల ప్�
5వ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు అక్టోబర్ 16 నుంచి మూడు రోజులు నిర్వహణ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన
న్యూఢిల్లీ: జీఎస్టీ రేట్ల తగ్గింపు, పండుగల డిమాండ్ కారణంగా సెప్టెంబర్లో వెహికల్స్డిస్పాచ్లు (కంపెనీల నుంచి డీలర్లకు వచ్చినవి) పెరిగాయని ఆటోమొబైల్
కొచ్చి: కెన్యా మాజీ ప్రధాన మంత్రి రైలా ఒడింగా (80) కేరళలో మృతిచెందారు. ఆయుర్వేద చికిత్స కోసం ఇక్కడకు వచ్చిన రైలా ఒడింగా.. కూతట్టుకులంలో మార్నింగ్ వాక్
సిఫారసు చేసిన కామన్వెల్ స్పోర్ట్స్&zwnj
పాట్నా: జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్కిశోర్ పోలింగ్కు ముందే ఓటమిని ఒప్పుకున్నారని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ఎద్దేవా చేశ
తెలంగాణ అభ్యంతరాలకు స్పందన హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్ట్పై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతర
ముంబై: ‘మహాభారత్’ టీవీ సీరియల్లో కర్ణుడి పాత్రలో నటించి, మెప్పించిన పంకజ్ ధీర్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్కిశోర్ ప్రకటించారు. పార్టీ మంచి
Top