[13:42]తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించేందుకు జరగనున్న అన్ని కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సమగ్ర సర్వే షెడ్యూల్కు సంబంధించిన వివరాలను గవర్నర్ జిష్టుదేవ్ వర్మకు వివరించినట్లు బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ తెలిపారు.
[13:42]మూడు టెస్టుల సిరీస్లో భారత్కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. కివీస్ చేతిలో టీమ్ఇండియా పరాజయం చవిచూసింది. దీంతో 36 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్కు భారత గడ్డపై టెస్టు విజయం దక్కింది.
నీరు నిలిచిన ప్రదేశాల్లో ఉన్న కరెంట్ స్తంభాల దగ్గర నడిచేటపుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రాణాలు కోల్పోయేంత ప్రమాదం ఎదురవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి హల్చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన భయంతో హడలిపోతున్నారు.
రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి పరిష్కారం కోసం తాను దేవుడిని ప్రార్థించానని, విశ్వాసం ఉంటే దేవుడు మార్గాన్ని చూపిస్తాడని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.
Dharma Productions కరణ్ జోహార్ (Karan Johar) ధర్మా ప్రొడక్షన్ (Dharma Productions)లో 50 శాతం వాటాలను టీకాల తయారీ సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా (Adar Poonawalla) కొనుగోలు చేశారు.
సోషల్ మీడియా ద్వారా ఎన్నో ఫన్నీ వీడియోలు, ఎన్నో ఆశ్చర్యకర వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే ఎన్నో యాక్సిడెంట్ వీడియోలు కూడా చూసి ఉంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని యాక్సిడెంట్ దృశ్యం చూస్తే షాకవ్వాల్సిందే.
ఎన్నో ఉద్రిక్తతల నడుమ ఎట్టకేలకు తెలంగాణ గ్రూప్- 1 పరీక్షలు మరో అరగంటలో ప్రారంభ కానున్నాయి. జీవో 29 రద్దు చేయాలని, మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు కొన్ని రోజులుగా నిరసనలు, ఆందోళనలు, ధర్నాలతో హైదరాబాద్ నగరాన్ని హోరెత్తించారు.
Delhi Blast: ఢిల్లీ స్కూల్ పేలుడుతో లింకు ఉన్న టెలిగ్రాం యాప్ మెసేజ్పై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఆ పేలుడుతో ఖలిస్తానీ లింకు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కూడా ఆ కోణంలో పోల�
Amit Shah దేశంలో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఇవాళ ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన ప్ర�
టీమిండియా ఈ మ్యాచ్ లో ఓటమిని చూసినప్పటికీ సర్ఫరాజ్ ఖాన్, పంత్ భాగస్వామ్యం అందరినీ ఆకట్టుకుంది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి వచ్చి 99 పరుగులతో మంచి స్కోర్ ని అందించాడు.
Warangal వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు(Warangal Enumamula Agriculture Market) తెల్ల బంగారం పోటెత్తింది. రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ.7,521 పలికినట్లు అధికారులు తెలిపారు.
Matka Movie రాయే రాయే రాయే రాయే రాయే సలోని జాము రాతిరేలా సందుచూసి జంప్ జిలాని అంటూ కుర్రకారుని ఉర్రుతలు ఊగించిన టాలీవుడ్ భామ సలోనీ చాలా రోజులకు తెరపై కనిపించబోతుంది. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న తాజా చి�
వర్షాకాలం, చలికాలంలో ఇంట్లోకి విపరీతంగా పురుగులు వస్తుంటాయి. ఈ పురుగులు ఇంట్లో ఉన్న లైట్ చుట్టూరా చేరుతుంటాయి. ఇవి ఫుడ్ పై పడటమే కాకుండా.. నిద్రపోయిన తర్వాత చెవుల్లోకి వెళతాయన్న భయం కూడా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే బల్బుల దగ్గరికి ఒక్క పురుగు కూడా రాదు.
Andhrapradesh: హనీ ట్రాప్ కేసులో ఓ అటవీ శాఖ అధికారికి సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి సదరు అధికారిని ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లో రెండు రోజుల పాటు పోలీసులు విచారించారు. అయితే విచారణ అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన అటవీశాఖ అధికారి.. ఆ తరువాత పత్తాలేకుండాపోయారు.
Air quality దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి నాణ్యత (Air quality) దారుణంగా పడిపోతున్నది. సోమవారం ఉదయానికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 349కి పడిపోయింది. దాంతో కాలుష్య నియంత్రణ మండలి ఈ పరిస్థితిని 'వెరీ పూర్ (Very poor)' కేటగిరిగా �
Manchu Lakshmi సినీ నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) జోగులాంబ గద్వాల జిల్లాలో(Gadwal) పర్యటిస్తున్నారు. గట్టు మండలం ఆలూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు జిల్లా కేంద్రానికి విచ్చేశారు.
[13:11]తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు కూడా నిరాకరించింది.
Group-1 Mains గ్రూప్-1 మెయిన్స్ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ తెలిపింది. గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు కూడా త్రిసభ
[13:06]గుర్తింపు లేని మదార్సాల విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు తరలించాలని, మదార్సా బోర్డులకు రాష్ట్రాలు నిధులు ఇవ్వొద్దని ఎన్సీపీసీఆర్ చేసిన సిఫార్సులపై సుప్రీం కోర్టు స్టే విధించింది.
మరోవైపు పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు జీవో 29పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1 బాధితుల పిటిషన్పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలను వాయిదా వేయలేమని పేర్కొంది. భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో టీజీపీఎస్సీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మరికాసేపట్లో..