పెన్పహాడ్ మండల పరిధిలోని మాచారం వద్ద 1 కేజీ 400 గ్రాముల గంజాయిని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎస్ఐ కాస్తల గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిన్న గారకుంట తండాకు చెందిన దారవత్ నాగరాజు..
Car Plunges Into Gorge కొండ ప్రాంతంలోని ఘాట్ రోడ్డులో ప్రయాణించిన కారు అదుపుతప్పింది. రోడ్డు నుంచి జారి పక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది. పలుసార్లు పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తు ఆ కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డ
[20:29]వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని మూడేళ్ల కూతురిని అతి కర్కశంగా హతమార్చిన తల్లికి, సహకరించిన మరో వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ వరంగల్ జిల్లా ప్రధాన న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం తీవ్రత, పెల్లుబికుతున్న నిరసనల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చలికాలంలో నగరం గ్యాస్ ఛాంబర్లా మారిన వేళ ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యో�
బీసీ సమాజానికి చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు తమ పోరాటం ఆగదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను..
జిల్లాలో నీటి సంరక్షణకు చేపట్టిన ప్రతి కార్యక్రమం అధికారుల నిబద్ధత, గ్రామస్థాయి వర్గాల ప్రాముఖ్యతతో విజయవంతమైందని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా నీటి సంరక్�
Indiramma Sarees ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పాఠశాలల ముందు పంపిణీ చేస్తుంటే సంబంధిత అధికారులు నిద్రపోతున్నారా..? అంటూ అధికారుల తీరుపై గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Kabaddi World Cup : క్రికెట్లోనే కాదు కబడ్డీలోనూ భారత మహిళలు జగజ్జేతలుగా నిలిచారు. కబడ్డీ ప్రపంచకప్(Kabaddi World Cup)లో తమకు తిరుగులేదని చాటుతూ వరుసగా రెండో ఏడాది టైటిల్ కొల్లగొట్టారు.
కార్మికులకు నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
[19:50]తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. చాగల్లు రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన ఆయన.. మండలంలో పలువురి రైతులకు ఆధార్ అప్డేట్ కాకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
[19:58]గోవా షిప్యార్డు రూ.6వేల కోట్ల పెట్టుబడితో మచిలీపట్నంలో ఒక షిప్యార్డు పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
కార్మికుల భద్రతను బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యంగా ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, అనుకోని మరణాల సమయంలో కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించే దిశగా బీమా మొత్తం పెంపు ఒక చారిత్రాత్మ�