నేటితరం తల్లిదండ్రులు.. పిల్లలకు అధిక స్వేచ్ఛ ఇస్తున్నారు. దాంతో, వాళ్లు చిన్నవయసు నుంచే మొండిగా తయారవుతున్నారు. అదే తీరుగా పెరుగుతూ.. లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారు.
నూతన ఆవిష్కరణలకు వైజ్ఞానిక ప్రదర్శనలు చక్కటి వేదికని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పే ర్కొన్నారు. నస్పూర్ పట్టణంలోని సీసీసీ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో మంచిర్యాల జిల్లా స్థాయి ఇన్స్పైర్ బాల వైజ్ఞా�
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతీయ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మే 9న జమ్ము కశ్మీరులోని పూంచ్లో సరిహద్దుల అవతల నుంచి జరిగిన కాల్పులలో అమరుడైన అగ్నివీర్ ఎం మురళీ నాయక్ తల్లి జ్యోతిబాయి శ్రీ�
హ్యాండ్ బ్యాగ్ అంటే వందల్లోనో కాస్త బ్రాండ్ ఉండాలనుకుంటే వేలల్లోనో ఖర్చుపెట్టి కొనుక్కుంటాం. అయితే ఇక్కడ అచ్చం పాస్తాను తలపిస్తూ ఫంకీగా కనిపిస్తున్న ఈ హ్యాండ్బ్యాగ్ ధర మాత్రం నెటిజన్లను ఆశ్చర్య�
సభాధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాలను సభ లోపల, వెలుపల ఎవరూ విమర్శించకూడదని శీతాకాల సమావేశాలకు ముందు రాజ్యసభ జారీచేసిన బులెటిన్ స్పష్టం చేసింది. సభ లోపల థ్యాంక్స్, థ్యాంక్ యూ, జై హింద్, వందే మాతరం వంటి ఏ నినాదా�
ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటి ఆక్సిడెంట్లు, ప్రొటీన్, ఫైబర్తో నిండిన బాదం.. ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతారు. డైట్లో భాగం చేసుకోవాలని సూచిస్తారు. అయితే, కొందరిలో ఈ బాదం లేనిపోని ఇబ్బందులను తెస్
రీరం నుంచి వ్యర్థాలను తొలగించడానికి మూత్ర విసర్జన అనేది ఒక సాధారణ ప్రక్రియ. చలికాలంలో నీళ్లు తక్కువ తాగినా తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంటుంది. ఇలా ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడంతో చాలామంది ఆందోళన
అద్భుతాలేమీ జరుగలేదు! సొంతగడ్డపై 13 నెలల వ్యవధిలో రెండో వైట్వాష్ను తప్పించుకోవాలని చూసిన భారత ప్రయత్నాలేవీ ఫలించలేదు. రికార్డు ఛేదన (549)లో మరోసారి పేలవమైన బ్యాటింగ్తో టీమ్ఇండియా తమ టెస్టు క్రికెట్ చ�
ధూమపానం చేసేవారు.. ఆ అలవాటు అంత త్వరగా మానుకోలేరు. కాకుంటే, రోజువారీగా తాగే సిగరెట్ల సంఖ్యను తగ్గించుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నామని భావిస్తుంటారు. అయితే, ఇలా సిగరెట్లను తగ్గించడం వల్ల ఎలాంటి ప్ర�
భారత్ మరో మెగా క్రీడాటోర్నీకి వేదిక కాబోతున్నది. సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ ఆతిథ్య హక్కులను భారత్ సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా 2030 ఈ పోటీలు జరగనున�
చలికాలంలో ప్రతి ఇంట్లోనూ మాయిశ్చరైజర్ కనిపిస్తుంది. అయితే, ఒక్కదాన్నే ఇంటిల్లిపాదీ వాడుతుంటారు. కానీ, చర్మ తత్వాన్ని బట్టి.. మాయిశ్చరైజర్ వాడాలని నిపుణులు చెబుతున్నారు.
భారత యువ ప్యాడ్లర్లు సత్తాచాటడంతో రొమానియా లో జరుగుతున్న ఐటీటీఎఫ్ వరల్డ్ యూత్ చాంపియన్షిప్స్లో భారత్కు రెండు పతకాలు దక్కాయి. అండర్-19 బాయ్స్ విభాగంలో రన్నరప్గా నిలిచిన భారత్..
తెలంగాణలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు అన్నారు.
బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. దేశీయంగా పెండ్లిళ్ల సీజన్ కావడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి.
వచ్చేవారంలో రిజర్వు బ్యాంక్ తన పరపతి సమీక్షలో వడ్డీరేట్లను పావు శాతం తగ్గించనున్నప్పటికీ నికర వడ్డీ మార్జిన్ 3 శాతం సాధించడంపై గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి. డిసెంబర్
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. వచ్చే ఫెడ్ సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో సూచీలు కదంతొక్కాయి. లా�
ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ విమానాల విడిభాగాల తయారీ సంస్థ శాఫ్రాన్.. ప్రపంచంలోనే అతిపెద్ద లీప్(లీడింగ్ ఎడ్జ్ ఏవియేషన్ ప్రొపల్షన్) ఇంజిన్ మెయింటనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్(ఎంఆర్వో) సదుపాయాన�