[11:53]ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో భాజపా (BJP) విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు.
ప్రజల సొమ్ముతో ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ.. పార్టీ వాయిస్ వినిపించే సలహాదారుల నోటికి ఎన్నికల సంఘం తాళం వేసింది. ప్రభుత్వ సలహాదారులంతా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకునేవాళ్లు కావడంతో.. వారందరికీ ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఈసీ కీలక ఆదేశాలు జారీచేసింది. దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొంతమందికి బిగ్ షాక్ తగిలినట్లైంది.
Maharshi Raghava టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంకుకి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 1998 అక్టోబర్ 2వ తేదిన స్టార్ట్ అయిన ఈ బ్లడ్ బ్యాంక్ 26 ఏళ్లుగా లక్షలాది మంది�
బిడది సమీపంలో రోడ్డు పక్కన ఉండే ఆస్తిని రాయించుకునేందుకు 9ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన వారికి ఓటేస్తారా.. అంటూ డీసీఎం డీకే శివకుమార్పై పరోక్షంగా మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) ఆరోపించారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు సంబంధించి మరో కీలక ఘట్టం మొదలైంది. కాసేపటి క్రితమే ఏపీలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికల నిర్వహణపై నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నోటిఫికేషన్ జారీ చేశారు. నేటి నుంచి ఈనెల 25 వరకూ నామినేషన్ల ప్రక్రియ జరుగనుంది.
కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం, రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యమని మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KCR) అన్నారు. మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యామ్ కట్టి, మరమ్మతులు చేయాలని.. న�
Toshiba ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ పర్వం (Lay Offs) కొనసాగుతోంది. తాజాగా జపాన్ (Japan)కు చెందిన అతిపెద్ద సంస్థ తోషిబా (Toshiba) తాజాగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది.
[11:27]కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు.
శ్రీరామనవమి సందర్బంగా పశ్చిమ బెంగాల్లో ( West Bengal ) నిర్వహించిన రామనవమి ఊరేగింపులో జరిగిన ఘర్షణలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కారణం అని బీజేపీ మండిపడింది. రాష్ట్రంలోని ముర్షిదాబాద్లో బుధవారం రామనవమి ఊరేగింపు జరిగింది
పర్సనల్ లోన్స్(personal loans) వీటిని అనేక మంది ఉద్యోగులు ఎక్కువగా తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. సాధారణంగా లోన్స్ అవసరమైనప్పుడు మొదట బ్యాంకు వైపు చూస్తారు. ఎందుకంటే బ్యాంకులు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో రుణం ఇస్తాయి. కానీ ఈ రుణాలు ఎక్కువగా తీసుకోవద్దని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఎందుకు తీసుకోవద్దని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Palvai Harish: మంత్రి సీతక్కకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు బహిరంగ లేఖ రాశారు. మంత్రి సీతక్క పేరు చెప్పి అక్రమ వసూళ్ళకు కాంగ్రెస్ నాయకులు పాలడుతున్నారని ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన కోనప్ప, ఆయన అల్లుడు కలసి అక్రమ వసూళ్ళకు పాల్పడుత�
పరిస్థితులు ఏమైనా సరే కొంతమంది ఈ మధ్య కాలంలో క్షణికవేశంలో వారి తనువు చాలిస్తున్నారు. స్కూల్లో టీచర్ కొట్టిందని, లేక ప్రేమలో మోసపోయారని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలామంది రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వారి కుటుంబ సభ్యులు వారి�
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జూలై కోటాకు సంబంధింది పలు సేవల టికెట్లను అధికారులు విడుదల చేశారు. ఈ విషయాన్ని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. జూలై కోటాకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల చేశారు.
పసుపులేటి రమ్య పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హుషారు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మైల్స్ ఆఫ్ లవ్, ఫస్ట్ ర్యాంక్ రాజు వంటి సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇక పల�
Kollywood Actor Mansoor Ali Khan Hospitalized: కోలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్ ఆస్పత్రిలో చేరారు. వేలూరులో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనకు ఒక్కసారిగా ఛాతీ నొప్పి రావడంతో స్పృహతప్పి పడిపోయారు. పక్కనే ఉన్న వాలంటీర్లు మన్సూర్ను కేకే నగర్లోని ఓ ప్రైవేట్ �
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్.. ఈ సినిమాను కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించాడు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.సినిమాలో రవితేజ తన ఫర్మార్మెన్స్ తో అదరగొట్టాడు.అలాగ�
Nestle : నెస్లే కంపెనీకి చెందిన బేబీ ఫుడ్ ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోతున్న విషయం తెలిసిందే. రెండు బెస్ట్ సెల్లింగ్ ఉత్పత్తుల్లో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నట్లు ఓ రిపోర్టులో తేలింది. అయితే బ్రిటన్, జ�
[11:17]Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది.
కెనడాలోని గ్రేటర్ టొరంటోలో ఉగాది పండుగను (Ugadi Celebrations) ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంబురాలలో 1500 మందికిపైగా తెలంగాణ వాసులు పా�
నియోజకవర్గంలోని ఓ చిన్న గ్రామం బందలాయి చెరువు(Bandalaicheruvu). పేరుకి చిన్నదే అయినా రాజకీయ చైతన్యానికి కొదవలేదు. అవనిగడ్డ(Avanigadda) శివారు గ్రామంగా ఉన్న ఈ గ్రామం నుంచి దివంగత మాజీమంత్రి సింహాద్రి సత్య నారాయణరావు(Simhadri Satyanarayana Rao) వరుసగా మూడు సార్లు అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు
ఉమ్మడి కృష్ణాజిల్లాలో 2పార్లమెంటు, 16 అసెంబ్లీ స్థానాలుండగా జిల్లాల పునర్విభజన తరువాత కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చెరి పార్లమెంటు, చెరు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మిగతా రెండు ఏలూరు జిల్లాలో కలిసిపోయాయి. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికి వారే పోటీ చేయగా ఈసారి మాత్రం కూటమిగా పోటీ చేస్తున్నారు. ఈసారి కృష్ణాతీరం ఎవరివైపు మొగ్గుచూపబోతోందన్నది రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే అంశం...
అనుకున్నదొకటి.. అయ్యిందొకటి అన్నట్లు ఉందట ఏపీలో వైసీపీ పరిస్థితి. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేది తామేనని, వందకు పైగా సీట్లు సాధిస్తామని ఎన్నికల షెడ్యూల్కు ముందు వైసీపీ (YSRCP) నాయకులు లెక్కలు వేశారు. గత ఎన్నికల్లో 151 సీట్లు రావడంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కారణంగా 50 సీట్లు తగ్గినా.. వంద సీట్లు వస్తాయని అంచనా వేశారట. అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే మాత్రం వైసీపీ నాయకులకు నిద్ర పట్టడంలేదనే చర్చ జరుగుతోంది.
గ్రేటర్లో బస్సుల సంఖ్య పెంచుకోవడమే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. ఈ మధ్య అందుబాటులోకి తెచ్చిన 23 ఎలక్ర్టిక్ నాన్ ఏసీ బస్సుల్లో(Electric non AC buses) ఆక్యూపెన్సీ 80-90 శాతం నమోదవుతోంది.
UNSC ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (United Nations Security Council)లో భారత్కు శాశ్వత సభ్యత్వం (Permanent Seat)పై అమెరికన్ టైకూన్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) ఇటీవలే ప్రస్తావించిన విషయం తెల�
కొన్ని పుట్టగొడుగులు ముఖ్యంగా కార్డిసెప్స్ మెదడు పనితీరులో సహకరిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పుట్టగొడుగులు నరాల పెరుగుదలకు NGF ఉత్పత్తికి సహకరిస్తాయి. అవసరమైన ప్రోటీన్, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
సరికొత్త ఆవిష్కరణలు, కెరీర్ని మెరుగుపరచుకోవడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొస్తే.. కొందరు దుండగులు మాత్రం దానిని తప్పుడు పనుల కోసం వినియోగిస్తున్నారు. ముఖ్యంగా.. డీప్ఫేక్ వీడియోలతో వివాదానికి తెరలేపుతున్నారు. సాంకేతిక రంగంలో అల్లకల్లోల వాతావరణం సృష్టిస్తున్నారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. అభ్యర్థులు ఒక్కొక్కరుగా తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు వేస్తున్నారు. ఈరోజు మంచి రోజు కావడంతో పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం విజయవాడలో పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా చిట్టినగర్లో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.