[03:29]పేస్కు స్వర్గధామమైన పెర్త్లో తొలి టెస్టు. ఊహించినట్లే తొలి రోజు పేసర్లు బ్యాటర్లను వణికించారు. కానీ ఊహించని విధంగా ఆట మొదటి రోజే దాదాపుగా రెండు ఇన్నింగ్స్ ముగిసిపోయాయి.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సర్వం సిద్ధంచేస్తున్నది. గ్రామ పంచాయతీ(జీపీ)లు, వార్డు స్థానాల రిజర్వేషన్లకు సంబంధించిన విధివిధానాలను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ఆర్డీ) ఇప�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మిక లోకం తీవ్రంగా ప్రభావితం కాబోతున్నదని ట్రేడ్, లేబర్ యూనియన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల పొట్టగొట్టి కార్పొర�
కర్ణాటక నుంచి ధాన్యం లారీల్లో తెలంగాణలోకి యథేచ్ఛగా తరలిస్తున్నది. తెలంగాణ-కర్ణాటక బార్డర్లో చెక్ పోస్టులు ఉన్నా సంబంధిత అధికారులు నామ మాత్రపు తనిఖీలు నిర్వహిస్తుండడంతో నిత్యం పదుల సంఖ్యలో లారీల్లో �
[03:26]మెడ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన టీమ్ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ జట్టు నుంచి విడుదలయ్యాడు. ఫిట్నెస్పై సందేహాలున్నప్పటికీ అతను కోల్కతా నుంచి రెండో టెస్టు వేదికైన గువాహటికి వెళ్లిన సంగతి తెలిసిందే.
[03:25]భారత్తో తమ టెస్టు సిరీస్ను రెండు మ్యాచ్లకు పరిమితం చేయడంపై దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ల మధ్య శుక్రవారం మొదలైన అయిదు టెస్టుల యాషెస్ సిరీస్ను చూస్తే తనకు అసూయ కలిగిందని అతనన్నాడు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో శుక్రవారం జరిగిన దుబాయ్ ఎయిర్ షో-2025లో పాల్గొన్న భారతీయ వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. అందులోని పైలట్ మరణించాడు. పైలట్ను వింగ్ కమాండర్ �
[03:23]మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచి కల నెరవేర్చుకున్న భారత ఓపెనర్ స్మృతి మంధాన.. ఇదే నెలలో పెళ్లి పీటలు ఎక్కేస్తోంది. కొన్నేళ్లుగా తాను ప్రేమలో ఉన్న సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ను ఆదివారం ఆమె పెళ్లాడబోతోంది.
[03:22]స్పెయిన్లో జరుగుతున్న ప్రపంచ మహిళల టీమ్ చెస్ ఛాంపియన్షిప్లో భారత్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. పుల్-బి చివరి పోరులో ఉజ్బెకిస్థాన్ను 2.5-1.5తో ఓడించింది. మూడు గేమ్లు డ్రా కాగా..
[03:20]డెఫ్లింపిక్స్లో యువ షూటర్ శౌర్య సైని మెరిశాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో రజతంతో సత్తాచాటాడు. శుక్రవారం జరిగిన పోటీల్లో శౌర్య 450.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దళిత నాయకులు, స్వేరోస్ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్ల కార్డులతో నిరసన చేపట్టార
2019-2020లో పార్లమెంట్ ఆమోదించిన నాలుగు కొత్త లేబర్ కోడ్లను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్టు శుక్రవారం కేంద్రం ప్రకటించింది. 29 కార్మిక చట్టాల స్థానంలో ఈ నాలుగు లేబర్ కోడ్లను నోటిఫై చేసినట్టు వెల్లడి�
[03:08]ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) డెరివేటివ్స్ విభాగంలో ట్రేడ్ చేస్తున్న మదుపర్లలో దాదాపు 90% మంది నష్టపోతున్నారని సెబీ అధ్యయనం చెబుతోంది.
భారత్-చైనా సంబంధాలు క్రమంగా గాడిలో పడుతున్నట్లు కనిపిస్తున్నది. భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఎంబసీలు, కాన్సులేట్లలో చైనా జాతీయులకు టూరిస్ట్ వీసా సేవలను పునఃప్రారంభించింది.
[03:06]టాటా గ్రూపు సంస్థల్లోనూ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఐటీ సేవల దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో 12,000 మందిని తొలగించారనే వార్తలతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
ఢిల్లీ పేలుళ్ల నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ ఫరీదాబాద్లోని దౌజ్ గ్రామంలో పిండి మరను రసాయన వర్క్ షాప్గా మార్చుకొని బాంబుల తయారీకి పాల్పడినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
[03:05]డిజిటల్ పసిడి లేదా ఇ-పసిడి పథకాలను నియంత్రించాలని తాము భావించడం లేదని, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే శుక్రవారం స్పష్టం చేశారు. డిజిటల్ పసిడి/ఇ-పసిడి పథకాలు తమ పరిధిలోకి రావని అన్నారు.
[03:04]కృత్రిమ మేధ (ఏఐ) రంగంలోని అమెరికా దిగ్గజ సంస్థ ఓపెన్ఏఐ, తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్కాన్తో కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
[03:03]భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఎయిర్ కార్గో సేవలు త్వరలో ప్రారంభమవుతాయని విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ ప్రకాశ్ శుక్రవారం వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి అల్-హజ్ నూరుద్దీన్ అజీజీ భారత పర్యటనలో భాగంగా ఆనంద్ ప్రకాశ్ ఈ ప్రకటన చేశారు.
[03:02]సూచీల రెండు రోజుల వరుస లాభాలకు వారాంతంలో అడ్డుకట్ట పడింది. విదేశీ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో శుక్రవారం మన స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు ఆజ్యం పోశాయి.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్థానంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను నియమించాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై ఒత్తిడి తెచ్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ చే�
ప్రభుత్వ విధానపరమైన లోపాలు , జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వెరసి..బల్దియా ఖజానాపై తీవ్ర భారం పడుతుంది..నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను ఏళ్ల తరబడి సాగదీసి...అంచనా వ్యయాలను ప�
[02:59]వినికిడి, దృష్టి లోపం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఆడియో-విజువల్ కంటెంట్ను అందుబాటులోకి తీసుకురావాలంటూ ఆన్లైన్ క్యూరేటెడ్ కంటెంట్ (ఓటీటీ ప్లాట్ఫామ్స్)కు తెచ్చిన యాక్సెసబిలిటీ నిబంధనలను అమలు...
బీహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రులకు శాఖలను కేటాయించారు. దాదాపు 20 ఏండ్లుగా హోం శాఖను తనవద్దనే పెట్టుకున్న నితీశ్కుమార్ ఈ సారి ఆ శాఖను వదులుకున్నారు.
[02:57]రైలు ప్రయాణికులు ఆర్డరు ఇస్తే, వారి కోచ్ దగ్గరకే ఆహారాన్ని అందించే సేవను 122 రైల్వేస్టేషన్లకు విస్తరిస్తున్నట్లు ఆహార డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ శుక్రవారం తెలిపింది.
[02:56]భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)ని, యూరోపియన్ చెల్లింపుల వ్యవస్థ టార్గెట్ ఇన్స్టంట్ పేమెంట్ సెటిల్మెంట్ (టిప్స్)తో అనుసంధానం చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది.
[02:56]విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై, అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు 2035 వరకు కొనసాగితే అమెరికా వాణిజ్యలోటు 3 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.264 లక్షల కోట్ల) మేర తగ్గుతుందని అమెరికా బడ్జెట్ ఆఫీస్ తాజాగా అంచనా వేసింది.
[02:54]అదానీ విల్మర్ లిమిటెడ్లో తనకు మిగిలిన 7% వాటాను బ్లాక్ డీల్ ద్వారా అదానీ గ్రూపు విక్రయించింది. ఈ వాటా విక్రయానికి సంస్థాగత మదుపర్ల నుంచి విశేష గిరాకీ లభించింది.