కాంగ్రెస్ సర్కారు తీరు ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టు ఉన్నది. ఫ్యూచర్సిటీ అంటూ ఊదరగొడుతూ గత బీఆర్ఎస్ సర్కారు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములనే గ్లోబల్ సమ్మిట్కు వినియోగించుకుంటున్నది.
మొంథా తుపాను వరద బాధితులను కాంగ్రెస్ సర్కారు మరింత కష్టాలు పెడుతున్నది. హామీలను, సంక్షేమాన్ని వాయిదా వేస్తున్న ప్రభుత్వం.. వరద బాధితులకు అందించే తక్షణ సాయాన్ని ఆలస్యం చేస్తున్నది.
[04:46]ఆయన వయసు 83. మాస్టర్ అథ్లెటిక్స్లో హ్యామర్ త్రో, షాట్పుట్, డిస్కస్ త్రో పోటీల్లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకు వివిధ స్థాయుల్లో 122 పతకాలు సాధించారు.
[04:45]రెండు దశాబ్దాల క్రితం కొంతమంది రైతులకు వచ్చిన ఆలోచన ప్రస్తుతం ఆ గ్రామ స్వరూపాన్నే మార్చేసింది. పందిరి విధానంలో కూరగాయలు సాగు చేస్తూ వారి ఆర్థిక స్వయం సమృద్ధికి బాటలు వేసింది.
[04:38]ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ అధికారికంగా తిరుపతిలో, అనధికారికంగా విజయవాడలో కొనసాగుతుందని తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్ శరత్చంద్ర వెల్లడించారు.
నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం వడ్వాట్లోని బసవేశ్వర జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి రైతులతో కలిసి ఈ నెల 17న జాతీయ రహదారిపై ధర్నా
అప్పుల బాధతో వ్యవసాయ కూలీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. దుబ్బాక మండలం ఆకారం గ్రామానికి చెందిన డప్పు చంద్రం (50) వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున�
పంచాయతీ పోరుకు రంగం సిద్ధమవుతున్నది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసి, వచ్చే డిసెంబర్ రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసులు ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ధర్మయుద్ధం సభ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. కాంగ�
[04:13]అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బయో డీజిల్ కేంద్రంలో మంటలు చెలరేగడంతో ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. పల్నాడు జిల్లాలోని మాచర్ల - దాచేపల్లి రహదారి పక్కన ఈ ఘటన చోటుచేసుకుంది.
[04:21]పరోపకారమే పరమావధిగా తన బోధనలు, ఎన్నో సామాజిక కార్యక్రమాలతో భక్తుల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించిన సత్యసాయి ప్రపంచానికే స్ఫూర్తిప్రదాత అని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పేర్కొన్నారు.
[04:26]దేశంలోనే మొదటి క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతిలో ఏర్పాటు చేయనుండటం ఏపీ ప్రభుత్వం వేస్తున్న గొప్ప ముందడుగు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ క్వాంటమ్ కంప్యూటర్లున్నాయి. అందరూ వాటిపైనే ఆధారపడుతున్నారు.
[04:23]మీరు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నారా? సొంతిల్లు లేదా? అయితే దరఖాస్తు చేసుకునేందుకు మరో 6 రోజులే గడువుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(గ్రామీణ)- ఎన్టీఆర్ పథకాన్ని అమలు చేస్తున్నాయి.
[04:27]ప్రధాన కూడళ్లు, ప్రదేశాల్లో అనుమతులు తీసుకోకుండా, పట్టణ స్థానిక సంస్థలకు ఫీజు చెల్లించకుండా హోర్డింగులు, ఫ్లెక్సీలు పెడతామంటే ఇకపై కుదరదు. కచ్చితంగా లైసెన్సులు తీసుకుని నిర్దేశించిన ఫీజులు చెల్లించాల్సిందే.
ఒక ఊర్లో ఓ పాల వ్యాపారి ఉండేవాడు. చుట్టుపక్కల ఉన్న పశువుల యజమానుల దగ్గరికి వెళ్లి పాలు సేకరించి పట్టణానికి పంపేవాడు. దానిద్వారా అతనికి మంచి ఆదాయం వచ్చేది. చాలా ఆస్తులు సంపాదించాడు.
[04:12]సెలవు రోజైన ఆదివారం సరదాగా గడుపుదామని పర్యాటక ప్రదేశాలకు వెళ్లిన పలువురిని జలాశయాలే మృత్యుసుడులుగా మారి ముంచేశాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఘటనల్లో నీట మునిగి ఇద్దరు మృతి చెందగా, 9 మంది గల్లంతయ్యారు.
[04:09]సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా సోమవారం జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
[04:10]శ్రీకాకుళం జిల్లా ఎత్తురాళ్లపాడు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు.
[04:08]ప్రభుత్వ వ్యతిరేక తీర్పులిస్తేనే న్యాయమూర్తులు తమ స్వతంత్రతను నిరూపించుకున్నట్లని ప్రచారంలో ఉన్న అభిప్రాయం తప్పని, అలా వెళ్లాలనుకోవడమూ సరైనది కాదని ఆదివారంతో పదవీకాలం ముగిసిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్.గవాయ్ అభిప్రాయపడ్డారు.
[04:09]అల్లూరి సీతారామరాజు జిల్లా తులసిపాక చెక్పోస్టు వద్ద ఆదివారం మధ్యాహ్నం అక్రమంగా తరలిస్తున్న 248 తాబేళ్లను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
[04:08]హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దేశంలోనే ఓ ప్రముఖ పబ్లిక్ లిమిటెడ్ సంస్థను తప్పుడు ఈమెయిల్తో బోల్తా కొట్టించి ఏకంగా రూ.150 కోట్లు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించిన ఉదంతం వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
రాష్ట్రంలో ఈవెనింగ్ బీటెక్, డిప్లొమా కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతున్నది. ఈ కోర్సుల నిర్వహణకు సాక్షాత్తు రాష్ట్ర సర్కారే అనుమతిని ఇవ్వడం లేదు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పర్మిష�
[04:07]దిల్లీలో వాయు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ స్థానికులు ఆదివారం ఇండియా గేట్ సమీపంలో ఆందోళన నిర్వహించారు.
విద్యార్థుల సంఖ్య పెరిగినా, వసతుల కొరత సమస్య పీడిస్తున్నా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ) బడ్జెట్ మాత్రం అంతగా పెరగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటికింకా అరకొర నిధులే కేటాయిస్తున్న�
[04:06]మహారాష్ట్ర రాజధాని ముంబయిలో జరిగిన 26/11 దాడికి ‘ఆపరేషన్ సిందూర్’లా బుద్ధిచెప్పి ఉంటే.. మరోసారి మన దేశాన్ని ఎవరూ లక్ష్యం చేసుకోవడానికి సాహసించేవారుకారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అన్నారు.
[04:06]దిల్లీ పేలుడు ఘటన ఉగ్ర డాక్టర్లకు అడ్డాగా మారిన హరియాణాలోని అల్ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలో భూగర్భ(అండర్గ్రౌండ్) మదర్సాను గుర్తించడం సంచలనంగా మారింది.
[04:04]ఐబొమ్మ రవి కేసు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. మూడు నెలల పాటు అతని కదలికలపై నిఘా ఉంచిన నగర సైబర్క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
[04:06]లైంగిక సమస్యను నయం చేస్తానంటూ ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ను నమ్మించి రూ.48 లక్షలు మోసగించాడో నకిలీ వైద్యుడు. లైంగిక సామర్థ్యం పెంచే మందుల వినియోగంతో మూత్రపిండాల సమస్య తలెత్తడంతో బాధితుడు చివరికి పోలీసులను ఆశ్రయించాడు.
[04:02]డబ్బు వివాదం ముందు పేగు బంధాలు చిన్నబోయాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో చూస్తే తలపడుతున్నది ఎవరు ఎవరితో అన్నది కూడా వారు మర్చిపోయారేమో అనిపించింది.
[03:59]ఇంటిపై తీసుకున్న రుణం చెల్లించాలని ప్రైవేట్ బ్యాంకు, ఫైనాన్స్ నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్లో ఆదివారం చోటుచేసుకుంది.
[03:58]అమెరికా వీసా రద్దు కావడంతో ఓ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న ఉదంతమిది. గుంటూరుకు చెందిన కాకు రోహిణి(38) కిర్గిస్థాన్లో ఎంబీబీఎస్ చేసి మూడేళ్ల కిందట హెచ్1బీ వీసాపై అమెరికా వెళ్లారు.
[03:57]రాష్ట్రంలో ఏపీకే ఫైల్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు అలజడి సృష్టిస్తున్నారు. ‘ఆధార్తోపాటు ఇతర నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాలు అప్డేట్ చేసుకోని కారణంగా ఈరోజు రాత్రి నుంచి మీ బ్యాంకు ఖాతా బ్లాక్ చేస్తున్నాం.
సింగూరు ప్రాజెక్టు భద్రతపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వగా, సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది.
[03:54]ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సంస్కరణలు తీసుకురావడం ఇక ఎంతమాత్రం ఐచ్ఛికం (ఆప్షన్) కాదని, అది తప్పనిసరి అని భారత ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంచేశారు.
[03:54]తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు.