[19:50]ట్రంప్ విమర్శకులుగా పేరున్న అమెరికా వైద్య నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లె తదితరులకు ముందస్తు క్షమాభిక్షకు జోబైడెన్ నిర్ణయం తీసుకున్నారు.
Harish Rao కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. రైతన్నకు క‘న్నీటి’ గోసను తెచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. పంట పొలాలకు నీళ్ల కోసం రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిని దుస్థితిని కల్పించిందని విమర్�
Gold Rates అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఫ్లాట్గా కొనసాగింది.
BRS రాష్ట్రంలో ఆందోళనకర స్థాయికి చేరిన రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితులపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 9 మందితో కూడిన అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకట
MLC Kavitha ఎమ్మెల్సీ కవిత ఫోటోలను మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్కు తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఫిర్యాదు చేసింది. @AravindAnnaArmy అనే హ్యాండిల్ తో పాటు దీని వెనక ఉన్న వాళ్లపై కేసు నమోదు చేయాలని �
Muslim Man Converts To Hinduism To Marry Lover పదేళ్లుగా ప్రేమించిన హిందూ మహిళను పెళ్లాడేందుకు ఒక ముస్లిం వ్యక్తి మతం మారాడు. హిందూ మతాన్ని స్వీకరించడంతోపాటు తన పేరును కూడా మార్చుకున్నాడు. హిందూ ఆచారం ప్రకారం ప్రియురాలిని పెళ్లి చ
Nara Lokesh నారా లోకేశ్ను డిప్యూటీ సీఎం చేయాలని తెలుగు తమ్ముళ్ల డిమాండ్ ఎక్కువవుతున్న నేపథ్యంలో ఏపీ మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడు నారా లోకేశ్ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు.
Lucknow Super Giants: ఐపీఎల్-2025కు ముందు లక్నో సూపర్ జియాంట్స్ కీలక ప్రకటన చేసింది. తమ జట్టుకు కొత్త కెప్టెన్గా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ను నియమిస్తున్నట్లు అనౌన్స్ చేసింది.
Minister Nadendla Manohar: ఏపీలో ధాన్యం అమ్మకాలపై రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక సూచనలు చేశారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జామ చేస్తున్నామని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
Intra Circle Roaming కేంద్రం ఏర్పాటు చేసిన డిజిటల్ భారత్ నిధితో నిర్మించిన 4జీ మొబైల్ టవర్తో సిమ్ సిగ్నల్ లేకున్నా ఇంట్రా సర్కిల్ రోమింగ్ సౌకర్యంతో ఏ నెట్వర్క్ నుంచైనా కాల్ చేసుకునే సౌకర్యం కేంద్ర టెలికం �
మనోజ్ చాలా రోజుల తర్వాత వరుస చిత్రాలతో బిజీ అయ్యారు. ఒకవైపు మిరాయి చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. తాజాగా భైరవం చిత్రంలో కూడా నటించారు. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఇది.
TG Governor తెలంగాణ గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ 2024 అవార్డులను సోమవారం ప్రకటించారు. ఎక్సలెన్స్ అవార్డుకు ఎనిమిది మంది ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను గణతంత్ర
AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే పలు సేవలను మరింత సులభతరం చేస్తోంది. అందులోభాగంగా ఇప్పటికే రైతులు ధాన్యం విక్రయించేందుకు వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తీసుకు వచ్చింది.
Ram Gopal Vamra రాంగోపాల్ వర్మ (Ram Gopal Vamra) ఎమోషనల్ అయిన సందర్భా్న్ని మాత్రం చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా వర్మ డైరెక్ట్ చేసిన సత్య రీరిలీజ్ అయిన క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. రాంగోపాల్ వ
CM Chandrababu: తెలుగువారు ఎక్కడైనా రాణించగలుగుతారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.తెలుగు వారికి నైపుణ్యం, పట్టుదల ఎక్కువ అని చంద్రబాబు తెలిపారు. తాను జైలులో ఉన్నప్పుడు మీరంతా మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు.