ఆయిల్పామ్ దిగుమతులపై ఇటీవల తగ్గించిన సుంకాలను మళ్లీ పెంచేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
: సీజనల్ వ్యాధుల వల్ల పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశమున్నదని, సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సోమవారం టీజీఎంఎస్ఐడీసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
కన్నెపల్లి పంప్హౌస్ మోటర్లు ఆన్చేసి పొ లాలకు నీటిని అందించాలని, లేదంటే సంబంధిత మంత్రి నిర్లక్ష్యంతో వచ్చే కృత్రిమ కరువుకు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీ మంత్రి, బాల్కొం
గ్రేటర్ ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్లతో కొంతమంది ఆర్టీఏ సిబ్బంది కుమ్మక్కై దరఖాస్తులను తీసుకొస్తున్న వారికి పరీక్ష నిర్వహించకుండానే లెర్నింగ్ లైసెన్స్లు జారీ చేస్తున్నారని ‘నమసే’్తశనివారం కథనం ప
సాధారణంగా నాణ్యతతో రోడ్డు వేస్తే కొన్నేండ్ల పాటు పటిష్ఠంగా ఉండాలి. కానీ నాసి రకంగా నిర్మిస్తే అది కొన్ని నెలలకే గుంతలు తేలుతుంది. బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరీ విడ్డూరంగా ఓ రోడ్డు నెల రోజులకే ఆమ్లేట్లా
ముంబై 26/11 పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన తహవ్వూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు నేరాన్ని అంగీకరించినట్టు తెలిసింది. ముంబై ఉగ్రదాడి వెనుక తన పాత్ర ఉందన్న సంగతిని ఎన్ఐఏ విచారణలో అతడు అంగీకరించినట్టు జాతీయ
మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లా తీరంలో భారత నౌకాదళ రాడార్ సముద్రంలో ఒక అనుమానాస్పద నౌకను గుర్తించింది. అది పాకిస్థాన్ నౌక అయి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
‘విచారణ ఖైదీకి బెయిల్ మంజూరు చేయడం ఓ నిబంధన, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వారిని జైలుకు పంపించవచ్చు’ అనేది ఓ సూత్రం అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. గత కొంత కాలం నుంచి ఈ సూత్రా
‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అంటారు. మన శరీర అవయవాలన్నిటిలో కండ్లు చాలా ప్రధానమైనవి. కారణాలేవైనా సరే కంటిచూపు లేకపోతే మనం ఈ వైవిధ్య భరితమైన ప్రపంచాన్ని చూడలేం. జీవితం అంధకార బంధురమైపోతుంది. అంతటి విలు
మనదేశంలో ఎండకాలం తర్వాత వానకాలం రాకతోనే అనేక రకాల సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. పిల్లల్లో ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. వానకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, గొంతువాపు, విరేచనాలు, యూరిన్ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల
కుక్క కరిచిందంటే ఎంతో ఆందోళనగా ఉంటుంది. పిల్లలకు ఈ ప్రమాదం మరీ ఎక్కువగా పొంచి ఉంటుంది. కుక్క కాటుకు గురైనప్పుడు ఆందోళన చెందకూడదు. ఇన్ఫెక్షన్ను నివారించుకోవడానికి వీలైనంత త్వరగా వైద్య సహాయం పొందాలి.
కేసీఆర్ను, కేసీఆర్ కుటుంబాన్ని వెంటాడి వ్యతిరేకించే మీడియా ఎంతకైనా బరితెగించి ఏమైనా అనొచ్చు. కానీ, ఎదిరించి మాత్రం ఎవరూ ఏమనకూడదు. ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమకారులు అభిమానులు ఇదేమనడిగితే ఆ మీడియా దృష్�
అవును, కొందరికి ప్యాంటు తడుస్తున్నది. తెలంగాణ వాదం మళ్లీ ముందుకు వస్తున్నదనే భయం పట్టుకున్నది. తెలంగాణ అస్తిత్వం అణగారి పోలేదని బెంగ కలుగుతున్నది. పరోక్షంగానైనా తెలంగాణను గుప్పిట్లో ఉంచుకోవాలనే ఆశ ఆవి�
[01:53]‘కాంతార’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రిషబ్ శెట్టి. ఆయన హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన ఈ విజయవంతమైన సినిమాకి ఇప్పుడు ప్రీక్వెల్ సిద్ధమైంది.
[01:51]మరికొద్ది రోజుల్లో ‘వార్ 2’తో ప్రేక్షకుల్ని పలకరించడానికి సన్నద్ధమవుతోంది బాలీవుడ్ అందాల తార కియారా అడ్వాణీ. ఈ చిత్రంతో పాటు ఈమె ఖాతాలో ‘డాన్ 3’ కూడా ఉన్న సంగతి తెలిసిందే.
[01:50]‘డాన్’ ఫ్రాంచైజీలో వస్తున్న ‘డాన్ 3’ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి బాలీవుడ్లో ఓ ఆసక్తికర విషయం వినిపిస్తోంది.
కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన గురుకుల విద్యార్థులు.. ఇప్పుడు ఉరికంబా నికి వేలాడుతున్నారని స్వేరోస్ ఫౌండర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. గత ప్రభుత్వ
కాకతీయ విశ్వవిద్యాలయం 23వ స్నాతకోత్సవ వేడుకలు సోమవారం సంబురంగా జరిగాయి. కేయూ ఆడి టోరియంలో నిర్వహించిన ఈ కార్య క్రమానికి యూనివర్సిటీ చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు శాంతిస్వరూప్ భట్నాగర్�
ఇటీవలే మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న మంత్రి వాకిటి శ్రీహరి అప్పుడే తనకు కేటాయించిన శాఖలపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘అది నా దురదృష్టమో.. అదృష్టమోగానీ, నాకు ఇచ్చినవన్నీ గడబిడ శాఖలే’ అని నిష్ఠూరాలాడ�
జిల్లాలో 15 ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. దీనికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, విద్యాశాఖ తదితర అంశాలపై అదనపు కలె�
బీహార్లో ఓటర్ల జాబితా పునఃపరిశీలన పేరిట చేపట్టిన తతంగం తేనె తుట్టెను కదిపినట్టే కనిపిస్తున్నది. కమిషన్ ప్రత్యేకమైన తీక్షణ పునఃపరిశీలన కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేపట్టడం అనుమానాలకు �
సంక్షేమ హాస్టళ్లకు విజయ పాలు సరఫరా చేసే ఏజెన్సీలు కోట్ల రూపాయాలు లూటీ చేస్తున్నాయి. మార్కెట్లో లీటర్ ధర రూ.60 ఉంటే, సంక్షేమ హాస్టళ్లకు రూ.62 చొప్పున సరఫరా చేస్తూ విజయ డెయిరీ గుర్తింపు పొందిన ఏజెన్సీల నిర్�
రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు 10 గంటలు పనిచేయాలని జీవోనెంబర్ 282ను విడుదల చే యడం దుర్మార్గమని సీఐటీయూ కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోషే అన్నారు. జి ల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌ�
వారం వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంపై ప్రజలకు విశ్వాసం కల్పించాలని, వారు సమర్పించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మంది
‘తమిళంలో ‘జో’ అనే సినిమా చేశాను. అందులో నా అభినయం చూసే ఈ సినిమాకు సెలక్ట్ చేశారు. ముఖ్యంగా ఈ కథ నాకు బాగా నచ్చింది. అందుకే నేనూ ఓకే చెప్పాను. చాలా భిన్నమైన కథ ఇది. ఇందులో నా పాత్ర పేరు సత్యభామ.
జిల్లాలోని అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీపీ భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ఆశీష్సింగ్తో కలిసి అధికార�
భద్రాది కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన భూములు ఆంధ్రప్రదేశ్లో యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయి. తాజాగా సోమవారం పురుషోత్తపట్నంలో ఉన్న దేవస్థానం భూముల్లో �
విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా ప్రకటించిన నాటి నుంచి ఫిల్మ్ వర్గాల్లో ఈ సినిమా ఓ ఆసక్తికరమైన టాపిక్గా నిలిచింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందా! అని సినీ ప�
ఆసిఫాబాద్ నియోజక వర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమారను ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని సెక్రెటేరియేట్లో ఆయనను కలిస�