తెలంగాణలో మళ్లీ లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(LRS)ను అమల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మీడియాకు కీలక ప్రకటన జారీ చేసింది. ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో విధివిధానాలు ఖరారు కోసం మంత్రులు మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఇతర ఉన్నతాధికారులతోసమీక్షా సమావేశం నిర్వహించారు
Central budget కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో(Central budget) తెలంగాణకు(Telangana) తీరని అన్యాయం జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి (Julakanti Rangareddy )విమర్శించారు.
Virat Kohli భారత క్రికెట్ జట్టును అత్యున్నత స్థానాన నిలపడంలో మాజీ సారథి విరాట్ కోహ్లీ పాత్ర ఎంతో ఉంది. అతడి హయాంలో టీమ్ఇండియా.. టెస్టులలో వరుసగా నాలుగేండ్ల పాటు ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగిం
Hyundai Creta - 2024 గత జనవరిలో మార్కెట్లో హ్యుండాయ్ ఆవిష్కరించిన న్యూ ఎస్యూవీ - క్రెటా 2024 కారు కేవలం ఆరు నెలల్లో లక్ష యూనిట్ల మైలురాయిని దాటేసింది.
ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ను భారీ స్థాయిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మిజోరాం శాంతి భద్రతల ఐజీ శుక్రవారం సిల్చార్లో వెల్లడించారు.
Volunteer System ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై కొనసాగుతున్న సందిగ్ధతపై క్లారిటీ వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఈ నే�
ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య వైరం కేవలం రాజకీయంగానే కాదట... కాలేజీనాటిది కాదంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేసారు.
Cellphone charging తడి చేతులతో సెల్ఫోన్ చార్జింగ్(Cellphone charging )పెడుతూ విద్యుత్ షాక్కు (Electric shock) గురై బాలిక మృతి (Girl dies)చెందింది. ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుక�
Robbery హోటల్లో దొంగతనానికి వచ్చిన ఓ చోరుడు.. అక్కడ ఎంతసేపు వెతికినా చిల్లిగవ్వ కూడా దొరక్కపోవడంతో 'పాపం, ఇది పేద హోటల్ లాగా ఉంది. మనమే దానం చేసి పోదాం' అని తన జేబులో ఉన్న రూ. 20 నోటు తీసి టేబుల్పై పెట్టి వెళ్ల�
‘‘ఐకమత్యమే మహా బలం’’.. అని పెద్దలు అంటుంటారు. కానీ ప్రస్తుత సమాజంలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఎవరికి వారే యుమునా తీరే.. అన్న చందంగా తయారైంది. సాటి మనిషి ఏమైపోయినా మాకు పర్లేదు.. అన్న రీతిలోనే...
ఖతర్లోని ఒక అరబ్బు ఇంట్లో పని చేయడానికి వచ్చి మోసపోయి సౌదీ అరేబియాలోని సువిశాల ఎడారిలో ఒంటెల కాపరిగా మారిన ఏపీ వాసిని సారెళ్ళ వీరేంద్రకుమార్ ఎట్టకేలకు మంత్రి నారా లోకేశ్ జోక్యం, అరబ్బు తెగల ప్రయత్నంతో శుక్రవారం స్వదేశానికి చేరుకున్నాడు.
Madigadda జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (Madigadda)బరాజ్కు వరద ప్రవాహం(Heavy flood) పెరుగుతోంది. శుక్రవారం బరాజ్ ఇన్ఫ్లో 9,54,300 క్యూసెక్కులకు పెరిగింది.
శివభక్తులైన కన్విరియాలు ఏటా చేపట్టే కావడి యాత్ర మార్గంలో తినుబండారాల దుకాణాల వద్ద యజమానుల పేర్లు ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలపై ఇచ్చిన 'మధ్యంతర స్టే'ను సుప్రీంకోర్టు శుక్రవారంనాడు పొడిగించింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది.
Paris Olympics : విశ్వ క్రీడల్లో పతకం సాధిస్తే అథ్లెట్లు ప్రపంచాన్ని గెలిచినంత సంతోషిస్తారు. ఇక అక్కడే జీవిత భాగస్వామి కూడా దొరికిందంటే వాళ్ల సంతోషం వెయ్యి రెట్లు అవుతుంది. తాజాగా ఓ ప్రేమజంట ఒలింపిక్ విలేజ�
Narayanapet నారాయణపేట(Narayanapet) జిల్లా నారాయణపేట మండలం కోటకొండ రూట్లో బస్సులను(Bus facility) పునరుద్ధరించాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పీడీఎస్యూ(PDSU) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్త
YS Jagan ఇండియా కూటమి నేతలతో చర్చలకే జగన్ ఢిల్లీ వెళ్లారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలని ఆయన అన్నారు. వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా రావడానికి ఇంకో పదేండ్లు పడ�
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అధిక వడ్డీతో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రుణాలు తీసుకున్నారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) విమర్శించారు.
Road rage incident కర్ణాటక రాజధాని బెంగళూరులోని రహదారులపై ట్రాఫిక్ రద్దీతోపాటు అవారాల ఆగడాలు కూడా పెరిగిపోతున్నాయి. నగరంలో ఇటీవల కొత్తగా నిర్మించిన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్పై అలాంటి మరో దౌర్జన్య ఘటన చోటుచేసుక
కెరీర్ ఆరంభం నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ లో తనదైన మార్క్ ప్రదర్శిస్తూనే ఉన్నాడు. అయితే సరైన హిట్లు పడడం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్ కావడం లేదు.