కర్నూలు: ఈనెల 26వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదని ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు జగన్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లకు గతేడాదికంటే రూ.272 కోట్లు అధికంగా కేటాయించింది. గత బడ్జెట్లో ఆసరా పెన్షన్లకు రూ,11,728 కోట్లు కేటాయించగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆ మొత్తాన్ని రూ.12000 కోట్లకు పెంచింది.
Earthquake in Syria, Turkey:టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. సుమారు 300 మందికిపైగా మరణించారు. రెండు వేల మందికిపైగా గాయపడ్డారు.
[12:24]‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తోంన్నందుకు చాలా గర్వంగా ఉందని కృతి సనన్ (Kriti Sanon) తెలిపింది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఒక విజువల్ వండర్గా అలరిస్తుందని ఆమె పేర్కొంది.
సినీ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri TarakaRatna) ఆరోగ్య పరిస్థితిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మొదట్లో హెల్త్ బులిటెన్లు విడుదల చేసిన నారాయణ హృదయాలయ వైద్యులు ప్రస్తుతం ఏ అప్డేట్ బయటకు..
చిన్న సినిమాను ఒక పెద్ద హీరో ప్రశంసిస్తే అందులో ఉండే కిక్కే వేరు. ప్రస్తుతం అదే కిక్కును ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ హీరో సుహాస్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'రైటర్ పద్మభూషణ్'.
Telangana Budget 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్థానిక సంస్థలకు శుభవార్త వినిపించారు.
[12:08]భారత్(Team India)కు బ్యాటింగ్లో బలమైన రిజర్వు ఆటగాళ్లు ఉండటంతో ఇప్పుడు తుది జట్టులోకి ఎంపిక సవాలుగా మారనుంది. శ్రేయస్ గాయం కారణంగా ఖాళీ అయిన స్థానంలోకి సూర్యకుమార్ వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి.
TS Budget 2023-24 సొంత జాగా ఉండి ఇల్లు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.
Telangana Budget రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆర్థిక మంత్రి హరీశ్రావు శుభవార్త వినిపించారు. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరణ చేస్తున్నట్ల�