Electric Vehicles Funding గతంతో పోలిస్తే 2022లో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ రంగంలో నిధుల సేకరణ 117 శాతం గ్రోత్ నమోదైంది.
కొనసాగుతున్న అప్లికేషన్ల ప్రక్రియ జిల్లాలో కొనసాగుతున్న అప్లికేషన్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఎస్టీలకే ఫస్ట్ ప్రయారిటీ అంటున్న అధికారు
పసుపు ఉత్పత్తి, వినియోగంలో ప్రపంచంలో భారత దేశం(82 శాతం) అగ్రగామి. చైనాలో మన ఉత్పత్తిలో10 శాతం కూడా ఉండదు. పసుపు ఉత్పత్తిలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ ప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చింది. టీచర్ల పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్త
మంత్రి మేరుగ నాగార్జునపై మాజీ సర్పంచి భర్త ఆరోపణలు గుప్పించారు. కాంట్రాక్టు పనుల బిల్లులు చెల్లించనివ్వకుండా నాగార్జున అడ్డుపడుతున్నారని.. దళితులను వేధిస్తున్నారంటూ ముల్పూరు మాజీ సర్పంచ్ భర్త మాణిక్య రావు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
New PF Rules ఈపీఎఫ్ తో పాన్ కార్డు లింక్ చేయని వారు ఆ ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేస్తే వసూలు చేసే టీడీఎస్ 30 నుంచి 20 శాతానికి తగ్గనున్నది. ఈ రూల్ వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు రైటర్గా పని చేసిన అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రుద్రంగి’. జగపతి బ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (సోమవారం) శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు
ముంబై: ముంబై ఇండియన్స్ విమెన్ టీమ్.. తమ కోచింగ్ సిబ్బం
గంపెడాశలతో పత్తి పండించిన రైతన్న చిత్తవుతున్నాడు. గిట్టుబాటు ధర లభిస్తుందన్న ఆశతో పండించిన పంటను ఇళ్లలోనే నిల్వ చేశారు. అయితే ఎప్పటికప్పుడు ధర తగ్గుతూ
నాగ్పూర్: ఐదు నెలల తర్వాత మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకోవడం చాలా ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇస్తున్నాయని ఆ
జైపూర్: స్పోర్ట్స్ను కెరీర్గా ఎంచుకునేలా యువతను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, దేశంలో ఆటలను ప్రభుత్వాల వైపు నుంచి కాకుండా అథ్లెట్ల కోణం నుంచి చూడటం
మరో ఐసీసీ ట్రోఫీని కోల్పోలేమన్న బీసీసీఐ న్యూఢిల్లీ: ఓవైపు టీమిండియా ప్రతిష్టాత్మక బోర్డర్&z
న్యూఢిల్లీ: విదేశాల్లోని అమెరికన్ ఎంబసీల్లో కూడా ఇండియన్లు వీసా అపాయింట్మెంట్లు తీసుకుని, అక్కడి నుంచి కూడా ఇకపై ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని ఢిల్
న్యూఢిల్లీ: బిస్కెట్లు, సబ్బులు, షాంపూలు, టూత్పేస్టుల వంటి ఫాస్ట్మూవింగ్ కన్జూమర్ ప్రొడక్టులకు (ఎఫ్ఎంసీజీ) గత కొన్ని క్వార్టర్లలో గిరాకీ తగ్గింది
రజినీకాంత్ బ్లాక్బస్టర్ సినిమా ‘‘పడయప్ప’’ పేరునే దీనికి పట్టారు. ఇది తెలుగులో నరసింహాగా విడుదలైంది.
అఫ్గానిస్తాన్లో ప్రజల వార్షిక తలసరి ఆదాయం 30 వేల రూపాయలకు పడిపోయింది. దాంతో, ఇది అత్యంత పేద దేశాల్లో ఒకటిగా మారిపోయింది. ఇక్కడి తాలిబాన్ పాలకులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెగడపల్లి, వెలుగు: కల్వకుంట్ల కుటుంబానికి వందల ఎకరాల భూమి, ఫామ్ హౌస్ లు ఉన్నాయన
Top