Harish Rao ప్రజా భవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు... కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 50 ఏళ్లుగా చేసిన మోసాలకు కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ప�
[12:43]ఢాకా వేదికగా మరో రెండు వారాల్లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీ జరగనుంది. అయితే, అక్కడి రాజకీయ అనిశ్చితి కారణంగా ఇప్పుడు పరిస్థితి సందిగ్ధంలో పడింది.
ప్రధాన రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొంపల్లి 44వ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకొని దూలపల్లి నుంచి నర్సాపూర్ రాష్ట్ర రహదారికి వెళ్లే ప్రధాన దారిలో అనధికారికంగా
వైఎస్ జగన్ పర్యటనలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్.. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ పరామర్శ పేరుతో దండయాత్రలు చేస్తున్నారని విమర్శించారు.. పోలీసులు రక్షణ ఇవ్వకపోతే ఇవ్వలే
Shruti Haasan on Marriage పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తమిళ నటి, సింగర్ శ్రుతి హాసన్. వివాహ బంధం పట్ల తనకు భయం ఉందని, అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని ఆమె వెల్లడించారు.
Harish Rao కాళేశ్వరం మీద ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్ను తప్పుదోవ పట్టించేలా వివరాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందనే అనుమానం మాకు ఉంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
Pakistan Actor: పాకిస్థాన్ నటి హుమైరా ఆస్గర్ అలీ 9 నెలల క్రితం మరణించినట్లు నిర్ధారించారు. కరాచీలోని అపార్ట్మెంట్లో ఆమె బాడీని గుర్తించారు. కుళ్లిన శరీరానికి పోస్టు మార్టమ్ నిర్వహించిన తర్వాత ఈ నిర�
గ్యాస్ ట్రబుల్ సమస్య సహజంగానే చాలా మందికి ఉంటుంది. గ్యాస్ రావడం అన్నది ఎవరికైనా సాధారణమే. కొందరికి నోట్లో నుంచి త్రేన్పుల రూపంలో గ్యాస్ బయటకు పోతుంది. కొందరికి వెనుక నుంచి గ్యాస్ వస్తుం�
Governor Jishnu Dev Varma తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన సతీమణి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం గవర్నర్ సతీమణి అమ్మవారికి బోనం సమర్పించారు.
[12:10]ఎయిర్ ఇండియా విమానం ఏఐ-171 ప్రమాదంలో ఇంధనం సరఫరా చేసేందుకు వినియోగించే స్విచ్లను ఆఫ్ చేసినట్లు సందేహాలను వ్యక్తం చేస్తూ అమెరికా పత్రిక వాల్స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది.
Sanjay Dutt బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు హిందీ చిత్రాలలో నటించి అలరించిన సంజయ్ ఇప్పుడు సౌత్ పరిశ్రమలో కూడా నటిస్తూ అరిస్తున్నాడు.
Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన విచారణ కమిషన్కు సంబంధించి మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కమీషన్ చైర్మన్ పీసీ ఘోష్ తో జరిగిన జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు ప్రాజెక్టు పనులు పూర్తిగా క్యాబినెట్ ఆమోద�
పెండింగ్ బిల్లుల కోసం మధ్యాహ్న భోజన కార్మికులు (Mid Day Meal) పోరుకు సిద్ధమవుతున్నారు. అప్పులు చేసి పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేస్తున్న కార్మికులకు బిల్లులు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
CM Siddaramaiah కర్ణాటకలో ముఖ్యమంత్రి (Karnataka CM) ని కాంగ్రెస్ అధిష్ఠానం మారుస్తుందని, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను సీఎంను చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
రైతుల ఆందోళనలో అర్థం ఉందని.. ఏడాదికి రెండు మూడు పంటలు పండే పొలాలు పోతే ఎవరికైనా బాధనిపిస్తుందని.. అందుకే మూడు పంటలు పండే పొలాలను భూసేకరణ నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి విజ్ఞప్తి చేశానని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ‘బీబీసీ’తో అన్నారు.