ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో లోపం బయటపడింది. వ్యక్తిగత, గ్రూప్ చాట్లో షేర్ అవుతున్న ఒక లింక్ను క్లిక్ చేస్తే వాట్సాప్ యాప్ క్రాష్ అవుతున్నట్టు ఓ వ్యక్తి గుర్తించి ట్వీట్ చేశాడు. వాట్సాప�
[04:49]విద్వేషాలు పెంచేవారికి, కుట్రదారులకు, వారి సహాయకులకు ప్రసార సమయం కేటాయించకుండా బహిష్కరించాలంటూ పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్ఏ) దేశంలోని శాటిలైట్ టీవీ ఛానళ్లను కోరింది.
[04:49]పాకిస్థాన్ ఆర్థికవ్యవస్థ కోలుకునేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి రుణ సేకరణ కోసం గతంలో చేసుకొన్న ఒప్పందం పునరుద్ధరణకు పాక్ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఈ ఒప్పందం గడువు దాదాపు ముగింపునకు వచ్చింది.
[04:49]భూముల విలువలు పెంచినప్పుడల్లా.. పుర, నగరపాలక సంస్థల్లో ఆస్తి పన్ను పెరగదనే హామీని ప్రజలకు ప్రభుత్వం ఎందుకివ్వడం లేదని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబు ప్రశ్నించారు.
[04:49]‘మీరు ప్రవేశపెట్టిన మద్యం విధానం అంత మంచిదైతే ఎందుకు వెనక్కి తీసుకున్నారు? దీనికి నిర్ధిష్టమైన సమాధానం ఇవ్వండి’ అని దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాను హైకోర్టు ప్రశ్నించింది.
[04:49]కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి(జీజీహెచ్)లోని మెడికల్ వార్డు ఐసీయూలో విద్యుత్తు షార్ట్సర్క్యూట్ కారణంగా పొగలు వ్యాపించి.. రోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు.
[04:43]అంగారక గ్రహంపైకి రెండో యాత్ర చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రణాళికలు రచిస్తోంది. సంబంధిత మిషన్ ప్రస్తుతం అధ్యయన దశలో ఉన్నట్లు ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త, యూఆర్ రావు ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్ ఎం.శంకరన్ గురువారం తెలిపారు.
[04:43]పోక్సో కేసుల్లో విచారణ నిమిత్తం సీబీఐ సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించే నోటిఫికేషన్ జారీ ప్రతిపాదనకు ఆమోదం తెలియజేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా ఇచ్చిన ఆదేశాలపై ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నది. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నది. కానీ, కాంగ్రెస్, బీజేపీల కండ్లుమండుతున్నయ్. తమ రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వా
ఎక్సైజ్ చట్టం, ఇతర సాధారణ కేసులు నమోదైనప్పుడు పీడీ యాక్ట్ను ప్రయోగించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రజా జీవనానికి విఘాతం కలిగించేలా చర్యలు ఉన్నప్పుడే
గ్రేటర్ హైదరాబాద్లో వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనందించి, వారిలో జీవన ప్రమాణాలను పెంపొందించడంలో జీహెచ్ఎంసీ ఉత్తమ పనితీరును ప్రదర్శించింది. వీధి వ్యాపారులకు రుణాల అందజేతలో ప్రతి విడతల్లో మెరుగైన ప�
[04:34]మద్యం కేసు విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకొచ్చే సమయంలో భద్రతా సిబ్బంది తనపై చేయిచేసుకున్నారంటూ దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా చేసిన ఆరోపణలపై ఇక్కడి రౌజ్ ఎవెన్యూకోర్టు స్పందించింది.
[04:32]హిందూ దేశాన్ని తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ‘సెంగోల్’ చేతపట్టుకుని పార్లమెంటులో మతపెద్దలతో కార్యక్రమాన్ని నిర్వహించారని, ఇది ‘నవ భారత్’కు చిహ్నమని సీపీఎం విమర్శించింది.
[04:32]వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు వ్యవహారంపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యుడు బుద్ధా వెంకన్న అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నడిబొడ్డున ఆర్అండ్బీకి రెండెకరాల స్థలం ఉంది. మార్కెట్ విలువ ప్రకారం దాని ధర దాదాపు రూ.100 కోట్లు. దీనిపై అధికార పార్టీ నేతల కన్ను
రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో బ్రాహ్మణ సదన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణులకు వరాల జల్లు ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్లా �
మానసిక స్థితి సరిగాలేని ఓ వ్యక్తి నల్లపూసల దండ మింగేశాడు. మూడు నెలలపాటు అలాగే తిరిగాడు. ఇటీవల కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరడంతో అసలు విషయం గుర్తించిన వైద్యులు ఎలాంటి ఆపరేషన్
రైతు భరోసా చెల్లింపులు, ధాన్యం కొనుగోళ్లలో జరిగిన దోపిడీని త్వరలోనే ప్రజల ముందు పెడతామని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖ అద్వితీయమైన విజయాలను నమోదు చేసింది. తొమ్మిదేండ్లలోనే 102లక్షల చదరపు అడుగుల మేర భవనాలు, 8,578 కిలోమీటర్లమేర రోడ్లు, 382 వంతెనలను నిర్మించి తనకు మరే రాష్ట్రమూ సాటిరాదని నిరూపించింది.
వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్నది. వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఏ పంట ఎప్పుడు వేసుకోవాలో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమే సాగు చేస్తూ అన్నదాతలు నష్టపోతున్నారు. అయితే అదును చ
ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర దీర్ఘకాల అపరిష్కృత సమస్యలపై ఇప్పటి వరకు స్పష్టతనివ్వకుండా దోబూచులాడుతున్న సర్కారు రూటు మార్చింది. ఉద్యోగ సంఘాలు కోరినట్టుగా లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వటానికి కూడా ససేమిరా అన్న సర్కార్ ..
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు, 11వ పీఆర్సీలోని అన్ని అంశాలు, సీపీఎస్ రద్దు, తమకు రావాల్సిన, ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆర్థిక, ఆర్థికేతర
మన శరీరంలో ఉండే మంచి కొవ్వు.. క్యాలరీలను కరిగించి ఉష్ణోగ్రతగా మార్చి ఊబకాయంతో పోరాడడంలో ప్రధానపాత్ర పోషించే కీలక ప్రొటీన్ ఆకృతిని శాస్త్రజ్ఞులు గుర్తించారు.
ఈఎస్ఐ పేరుతో మందులు కొనుగోలు చేసి...వాటిని మార్కెట్లో అమ్ముకుని కోట్లు కొల్లగొట్టిన వ్యవహారం రాష్ట్రమంతటా కలకలం రేపుతోంది. ఇదే కుంభకోణంలోని మరోకోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఉండాల్సిన మందులు మార్కెట్కు ఎలా చేరాయని
యాసంగి పంటలు పూర్తి కావడం.. రోహిణి కార్తె రావడంతో రైతులు వానకాలం పంటకు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్నడం, నార్లు పోయడం, తదితర పనులను చేస్తున్నారు. ఈ క్రమంలో మండలానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలను అధిక
దేశంలో ఐదో పెద్ద నగరం.. నాలుగు జిల్లాల పరిధి.. ఐదు పార్లమెంట్ స్థానాలు.. 25 అసెంబ్లీ నియోజకవర్గాలు.. కోటికిపైగా జనాభా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వరూపమిది. ఇంతటి మహానగరానికి మౌలిక సదుపాయ�
థాయ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక సత్తాచాటుతున్నది. వైదేహి చౌదరీతో కలిసి రష్మిక టోర్నీలో క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది.
[03:33]సాధారణ వ్యక్తులతో పోలిస్తే.. గుండెపోటు బారిన పడ్డవారిలో మేధో సామర్థ్యాలు వేగంగా క్షీణిస్తాయని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ పరిశోధకులు తాజాగా గుర్తించారు.
[03:55]సూడాన్లో సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు అక్కడి ప్రజల పాలిట శాపమైంది. అంతర్యుద్ధం కారణంగా లక్షల మంది ప్రజలు వలసబాట పట్టారు.
[03:55]అమెరికాలోని కొలరాడో రాష్ట్రం కొలరాడో స్ప్రింగ్స్లో అమెరికా వైమానిక దళ అకాడమీలో గురువారం జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకల్లో అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నారు.
[03:55]పొరుగు దేశం నేపాల్తో స్నేహ బంధాన్ని మరింత దృఢపర్చుకోవాలనుకుంటున్నట్లు భారత్ స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్యనున్న సాంస్కృతిక, చారిత్రక సంబంధాలు పురాతనమైనవే కాకుండా బలమైనవనీ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
[01:46]ఫ్రెంచ్ ఓపెన్లో ఇగా స్వైటెక్ (పోలెండ్) దూసుకెళ్తోంది. ఈ డిఫెండింగ్ ఛాంపియన్ పెద్దగా కష్టపడకుండానే మూడో రౌండ్ చేరింది. గురువారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్సీడ్ స్వైటెక్ 6-4, 6-0తో క్లెయిర్ లూ (అమెరికా)ను ఓడించింది.
[01:58]జూన్ 23, 2013.. ధోని సారథ్యంలోని టీమ్ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తేదీ. అది జరిగి.. ఇప్పుడు పదేళ్లు కావస్తోంది. మధ్యలో రెండు వన్డే ప్రపంచకప్లు వెళ్లిపోయాయి. నాలుగు టీ20 పొట్టి కప్పులూ జరిగాయి. ఓ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా నిర్వహించారు.
[03:49]ఉన్నత చదువులు చదివిన గ్రామీణ యువత ఉద్యోగాలు లేక హైదరాబాద్లో వలస కూలీలుగా మారుతున్నారని, సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులైన కేటీఆర్, కవిత, హరీశ్రావు, సంతోష్లకు మాత్రం పదవులు దక్కాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.
[03:49]బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నీతీశ్కుమార్ ఈ నెల 12న పట్నాలో నిర్వహిస్తున్న విపక్షాల సమావేశానికి హాజరవుతామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
[02:12]‘‘మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’’ అంటున్నారు బెల్లంకొండ గణేష్. ఆయన హీరోగా రాకేష్ ఉప్పలపాటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సతీష్ వర్మ నిర్మించారు.
[02:13]మంచి పాట ఏదైన వినిపిస్తే నేల మీద కాలు నిలువదు. అదే పాటకు నచ్చిన వ్యక్తితో కలిసి స్టెప్పులేస్తే ఆ ఆనందమే వేరు. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్కు తాజాగా అలాంటి ఆనందమే కలిగింది.
[02:16]సమంత, విజయ్ దేవరకొండ ‘ఖుషి’ కోసం తుర్కియేలో ఆటపాటలతో సరదాగా గడిపేస్తున్నారు. మధ్యలో చిత్రీకరణ నుంచి కాస్త విరామం దొరకడంతో ఈ ఇద్దరూ ఎంచక్కా లంచ్కు వెళ్లిపోయారు.
[02:16]‘‘2018’ సినిమా చూస్తున్నంత సేపు నేనొక తుపాన్లో ఉన్నట్లు అనిపించింది. దీంట్లో ఫైట్లు లేవు, డ్యాన్సులు లేవు. కేవలం బలమైన భావోద్వేగాలే ఉన్నాయి’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్.
[03:51]జంతర్మంతర్వద్ద ఆందోళన చేసుకునేందుకు రెజ్లర్లకు అనుమతివ్వాలని, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ, రెజ్లర్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండు చేసింది.
[03:51]‘మీరు ప్రవేశపెట్టిన మద్యం విధానం అంత మంచిదైతే ఎందుకు వెనక్కి తీసుకున్నారు? దీనికి నిర్దిష్టమైన సమాధానం ఇవ్వండి’ అని దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాను హైకోర్టు ప్రశ్నించింది.
[03:51]ప్రమాదానికి కారణమైన వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి డ్రైవింగ్ లైసెన్సు గడువు ముగిసిందన్న కారణంతో బాధిత కుటుంబానికి బీమా సంస్థ పరిహారం చెల్లించనంటే కుదరదని బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది.
[03:26]టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో కొత్త కోణాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇంతక్రితం దాకా టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచే ప్రశ్నపత్రాలు లీకైన విషయం వెలికి రాగా ఇప్పుడు పరీక్ష కేంద్రం నుంచి వాట్సప్లో కూడా బయటకు వచ్చినట్టు సిట్ బృందం నిర్ధారణకు వచ్చింది.
[03:51]ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు నష్టాల్లో ముగిశాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో బ్యాంకింగ్, లోహ, ఇంధన షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. డాలర్తో పోలిస్తే రూపాయి 35 పైసలు బలపడి 82.40 వద్ద ముగిసింది.
[03:51]కృత్రిమ మేధ(ఏఐ) తమ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా మారుతుందేమోనని భారత్లోని 74 శాతం సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మైక్రోసాఫ్ట్ తన సర్వేలో పేర్కొంది. గురువారం వెలువడ్డ ఈ సర్వే ‘మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2023’ ప్రకారం..
[03:51]వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు వరుసగా మూడో నెలా రూ.1.50 లక్షల కోట్లను అధిగమించాయి. గతేడాది మే నెలలో వసూలైన రూ.1.41 లక్షల కోట్లతో పోలిస్తే, ఈ ఏడాది మే నెలలో వసూళ్లు 12% పెరిగి రూ.1.57 లక్షల కోట్లకు చేరాయి
[03:51]వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు గురువారం ప్రకటించాయి. హైదరాబాద్లో ఈ సిలిండర్ ధర రూ.85 తగ్గి, రూ.1991కి పరిమితమైంది.
[03:51]ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశ వృద్ధిరేటు 6.5- 6.7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పరిశ్రమ సంఘం సీఐఐ అధ్యక్షుడు ఆర్.దినేశ్ అంచనా వేశారు. ప్రభుత్వ మూలధన వ్యయాలకు తోడు దేశీయంగా పటిష్ఠంగా ఉన్న ఆర్థిక కార్యకలాపాలు ఇందుకు అండగా నిలుస్తాయని అన్నారు.
పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (5/51) ఐదు వికెట్లతో చెలరేగాడు. దాంతో ఇంగ్లండ్తో గురువారం ఇక్కడ ప్రారంభమైన ఏకైక టెస్ట్లో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకు ఆలౌటైంది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ నుంచి స్టీవ్ స్మిత్, భారత్ నుంచి విరాట్ కోహ్లీ కీలకంగా వ్యవహరిస్తారని మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు. ‘ఈ ఇద్దరూ నాలుగో నెంబర్లోనే బరిలోకి దిగుతారు.