[10:56]డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు కూడా పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
Andhrapradesh: రాజమండ్రిలోని ఆంధ్రా పేపర్ మిల్కు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. గురువారం పేపర్ మిల్లు గేట్లకు యజమాన్యం తాళాలు వేసింది. దీంతో కార్మికులు గేటు బయటే వేచి ఉన్నారు. ఉన్నట్టుండి పేపర్ మిల్కు లాకౌట్ ప్రకటించడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పేపర్ మిల్లు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Telangana Youth Congress: ఉప్పల్ క్రికెట్ స్టేడియం ను ముట్టడిస్తామని సాట్ చైర్మన్.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టికెట్స్ అమ్మకాల్లో భారీ అక్రమాలకు నిరసనగా ఉప్పల్ స్టేడియంను ముట్టడిస్తామని తెలిపారు.
Gujarat Titans Captain Shubman Gill on Impact Player: ‘ఇంపాక్ట్ ప్లేయర్’ ఉంటాడనే ధైర్యంతోనే బ్యాటర్లు ఇన్నింగ్స్ చివరి వరకు విరుచుకుపడుతున్నారని, అందుకే ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. బౌలర్లను ధా�
ఈరోజు బంగారం కొంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో భారీగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.. ఈరోజు తులం బంగారం పై 350 రూపాయలకు పైగా తగ్గగా, కిలో వెండి పై 400 లకు పైగా తగ్గింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర
చంద్రబాబు కన్నీటికి కారణమైన గన్నవరం నియోజకవర్గంలో నా విజయంతో ప్రజలు చంద్రబాబుకి గిఫ్ట్ గా ఇస్తారని నమ్ముతున్నాను అని యార్లగడ్డ వెంకట్రావ్ వెల్లడించారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో ముడిపడిన మనీల్యాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
ఆంధ్రా పేపర్ లిమిటెడ్ (ఏపీఎల్) యాజమాన్యం ఏప్రిల్ 2 నుండి కొనసాగుతున్న సమ్మె ప్రభావాన్ని చూపుతూ ఏప్రిల్ 24 (బుధవారం) తన రాజమహేంద్రవరం యూనిట్కు ‘లాకౌట్’ ప్రకటించింది. ఏపీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ జైన్ జారీ చేసిన అధికారిక లేఖ ప్రకారం, �
బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ సినిమాల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఇటీవల విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న సినిమా ఓ మై గాడ్ 2.. ఈ సినిమా కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. దాంతో ఈ సినిమా భ�
Tamannaah : ప్రముఖ నటి తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ఇరవై ఏళ్లుగా ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దేవదాసు మూవీ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత పోకిరి సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ అందుకొని ఎన్నో సూపర్ హిట్స్ �
ఏ రాజకీయ పార్టీ అయినా తన సొంత అభ్యర్థికే ఓటు వేయొద్దని ప్రచారం చేస్తుందా? అసలు అలాంటి సందర్భం ఎప్పుడైనా చోటు చేసుకుందా? గతం సంగేతేమో కానీ.. తాజాగా 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా అలాంటి విచిత్ర పరిణామం వెలుగు చూసింది. రాజస్థాన్లోని గిరిజనులు అధికంగా..
పార్లమెంట్ పరిధిలోని ప్రజలను పూర్తిస్థాయిలో కలిసేలా అభ్యర్థులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంటింటి ప్రచారం ఏ ప్రాంతాల్లో చేయాలి, వాకర్లు, కాలనీ, బస్తీ సంఘాలతో సమావేశాలు ఎప్పుడు నిర్వహంచాలి, అగ్రనేతలతో రోడ్ షోలు, క్షేత్రస్థాయి ప్రచారం ఎక్కడ చేయాలి అన్న దానిపై ముఖ్యనేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు.
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలకే కాదు.. పెద్ద గొడవలు వచ్చినా సరే.. వారి బంధం పదిలంగా ఉండాలంటే ఇద్దరిలో ఈ 5 అలవాట్లు ఉంటే చాలంటున్నారు రిలేషన్ షిప్ నిపుణులు. వైవాహిక బంధాన్ని పదిలంగా ఉంచే ఆ అలవాట్లు ఇవే..
JDU Leader బీహార్ (Bihar) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీయూకి చెందిన యువ నేత (JDU Leader) దారుణ హత్యకు గురయ్యాడు (shot dead).
Metro Trains ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 25న రాయల్ చాలెంజర్ బెంగళూరు – సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు(Metro Rail) సమయం పొడిగించారు.
Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కమలం పార్టీ స్పీడప్ చేసింది. తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ.. అందుకు తగిన ప్రణాళికలను రూపొందించింది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటనలు నిర్వహించేలా ప్లాన్ సిద్ధం చేసింది. అందులో భాగంగా తెలంగాణలో బీజేపీ జాతీయ నేతలు వరుసగా పర్యటించనున్నారు.
[10:28]Rahul Gandhi-Priyanka: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ త్వరలో అయోధ్య రామమందిర దర్శనానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అమేఠీ, రాయ్బరేలీ నుంచి వారి నామినేషన్లకు ముందు ఈ పర్యటన ఉండొచ్చని సమాచారం.
Viral Video: ఉత్తరప్రదేశ్లోని(Uttar Pradesh) బల్లియాలో(Ballia) షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెళ్లి ఊరేగింపు(Wedding Procession) జరుగుతుండగా.. ఓ యువతి పెళ్లి కూతురు దుస్తుల్లో వచ్చి వరుడిపై యాసిడ్తో దాడి(Acid Attack) చేసింది. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారంతా..
యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆ ప్లాంట్లో విద్యుత్తు ఉత్పత్తికి లైన్ క్లియర్ చేసింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ బుధవారం మినిట్స్ను విడుద�
Traffic Restrictions ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట
Jio Cinema Premium భారతీయులు అమితంగా ఇష్టపడే వాటిలో సినిమాలు ఒకటి. వారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు ఏవేవి రిలీజవుతున్నాయా అని అటు థియేటర్తో పాటు ఇటు ఓటీటీలో ఎదురు చూస్తుంటారు. సినిమా టాక్ బాగుంటే.. భాషతో సంబంధ�
Bheema Movie టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించగా.. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీ�
Baby John Movie బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం బేబీజాన్(Baby John). ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh), వామిక గబ్బి కథనాయికలుగా నటిస్తుండగా.. కోలీవుడ్ �
ప్రముఖ నటి తమన్నా భాటియాకు (Tamannaah Bhatia) మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీచేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ 2023 (IPL) మ్యాచ్లను ఫెయిర్ప్లే యాప్లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకుగాను ఈ నెల 29న విచ
ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జాతీయ కుల గణణ చేపడతామని, ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకుంటామని కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ``సామాజిక న్యాయ్ సమ్మేళన్``లో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు.
Andhrapradesh: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గురువారం ఉదయం 47 డివిజన్ కొండ ప్రాంతంలో సుజనాచౌదరి పర్యటించారు. ఈ సందర్భంగా కొండ ప్రాంత ప్రజలు సమస్యలు ఏకరువు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ప్రత్యేక కార్యాచరణతో సమస్యలు పరిష్కరిస్తామని సుజనా చౌదరి హామీ ఇచ్చారు.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత(BJP candidate Kompella Madhavilatha) బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Rajasingh) ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.