Telangana రాష్ట్రంలో మెడికల్ పీజీ విద్య యాజమాన్య కోటాలో 85 శాతం సీట్లు ఇక తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు రెండు జీవోలు జారీ చేసింది. ఈ జీవో కారణంగా ఈ ఏడాది రాష్ట్ర విద�
Chevella Accident చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటనపై ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో �
సంక్షేమ హాస్టల్లో వసతి పొందే విద్యార్థినీలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, అమ్మాయిలు అఘాయిత్యాలకు, కిడ్నాప్లకు గురికాకుండా బాధ్యతగా చూసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ
bus overturns in Jhansi వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పింది. జాతీయ రహదారి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. అందులో ఉన్న ప్రయాణికుల్లో సుమారు 30 మంది గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్
Hanumakonda Bus Stand ఈ రోడ్డు వెంట వెళ్లాల్సి వస్తే జరభద్రంగా ప్రయాణించండి.. ఆదమరిచారో అంతే సంగతులు.. నిత్యం వేలాది మంది ప్రయాణించే ప్రధాన రహదారిపై గుంతలు పడి ప్రమాదకరంగా మారింది.
[20:19]నీటిని స్పాంజ్ పీల్చుకున్నట్లు వరదను రోడ్లే పీల్చుకుంటే..! ఈ నీరే భూగర్భంలో నిలిచి తిరిగి కరవు సమయంలో ఉపయోగపడితే..? చైనా రూపొందించిన ‘స్పాంజ్ సిటీ’ ఆవిష్కరణ సరిగ్గా ఇలాగే ఉంటుంది!!
[20:15]చేవెళ్ల బస్సు దుర్ఘటనపై తెలంగాణ ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ ప్రమాదంలో 19మంది దుర్మరణం చెందడంపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది.
[20:11]Surat Businessman: తల్లి వర్ధంతి రోజున అన్నదానాలు, వస్త్ర దానాలు నిర్వహిస్తుంటారు. పేదరికంలో ఉండేవారికి ఎంతోకొంత ఆర్థిక సాయం చేయడమూ చూస్తుంటాం. కానీ సూరత్కు చెందిన వ్యాపారవేత్త బాబూ భాయ్ జిరావాలా కొత్త ఆలోచన చేశారు.
Laura Wolvaardt : ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిపై కెప్టెన్ లారా వొల్వార్డ్త్ (Laura Wolvaardt) స్పందిస్తూ తమకు భారత స్టార్ బౌలింగ్ తమకు పెద్ద సర్ప్రైజ్ అని వెల్లడించింది.
CM Chandrababu in London: ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. లండన్ లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జార్ల్డ్ తో చంద్రబాబు భేటీ అయ్యారు.. లండన్ లో అతిప�
Hinduja Group యూకే పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హిందుజా గ్రూప్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని హిందుజా గ్రూప్ నిర్ణయించింది.