Drugs మత్తు పదార్థాలకు బానిస అయితే జీవితాలను కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయని.. వాటికి దూరంగా ఉండాలని అన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరం ఉండాలని జెడ్పీసీఓ ఎల్లయ్య సూచించారు.
పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ గుర్రం అచ్చయ్య అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం గ్రామంలో..
Crime news ఎవరైనా తమ పిల్లలు సన్మార్గంలో నడవాలని, విద్యాబుద్ధులు నేర్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటారు. కానీ ఆ తల్లి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. తన రెండో భర్తతో కలిసి క�
X Down ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) మళ్లీ మొరాయిస్తున్నది. సాయంత్రం 5గంటల భారత్లో ‘ఎక్స్’ పని చేయడం లేదు. డిజిటల్ ప్లాట్ఫాట్స్ ట్రాకర్ వెబ్సైట్ అయిన డౌన్డెటెక్టర్లో వేలాది �
Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్యాలతో వార్తల్లో నిలిచిన మను భాకర్(Manu Bhaker) మళ్లీ ఆ స్థాయిలో రాణించలేకపోతోంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పతకాల వేట కొనసాగిస్తుందనుకుంటే అనూహ్యంగా ఖాళీ చేతులతో నిష్�
Dev Ji మావోయిస్టుల అగ్ర నేత హిడ్మా ఎన్కౌంటర్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తూ పలువురిన�
Illegal Affair ఆరు సంవత్సరాల క్రితం షారూఖ్ అన్సారీ సంగారెడ్డి జిల్లాగుమ్మడిదల మండలంలోని దోమడుగు గ్రామానికి ప్లంబర్ పని చేసేందుకు వెళ్లాడు. పని చేస్తున్న ఇంటి పక్కనే ఉన్న ఎండీ సల్మాబేగంతో షారూఖ్ అన్సారీకి పరిచ�
[18:19]X Faces Outage: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్ (గతంలో ట్విటర్)’ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఫీడ్ చూడలేకపోతున్నామని, పోస్ట్ చేయలేకపోతున్నామని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు.
IRCTC Tour ఈ ఏడాది క్రిస్మస్ కోసం విదేశాలకు ట్రిప్ ప్లాన్ చేస్తున్న పర్యాటకులకు ఐఆర్సీటీసీ గుడ్న్యూస్ చెప్పింది. నేపాల్లో సందర్శన కోసం అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ప్రపంచంలోని అత్యంత అం�
[17:49]పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం పేరు మార్చి చేపడుతోందని, ఆ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకించామని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు.
Suicide ప్రియుడు వదిలేసి వెళ్లాడని ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలోని అరుమనై సమీపంలోని పున్నియం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
INDW vs BANW : వన్డే వరల్డ్ ఛాంపియన్గా స్వదేశంలో తొలి సిరీస్ ఆడాలనుకున్న భారత మహిళల జట్టుకు షాక్. సొంతగడ్డపై డిసెంబర్లో బంగ్లాదేశ్తో జరగాల్సిన వైట్బాల్ సిరీస్(White Ball Series) వాయిదా పడింది.