[03:55]ఈ ప్రపంచంలోని ప్రతి గొప్ప ఆలోచనా ఆరంభంలో వ్యతిరేకతను ఎదుర్కొన్నదే. ప్రతి గొప్ప ఆవిష్కరణా తొలుత విమర్శలను చవిచూసినదే. వాటిని సృష్టించిన ఆవిష్కర్తలను పిచ్చోళ్లలా చూశారు. అయినప్పటికీ వారు తమ ఆలోచనలు, ఆవిష్కరణలపై అచంచల విశ్వాసంతో, సడలని సంకల్పంతో ముందుకెళ్లారు.
[03:51]అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ఆలంబనగా చేసుకుని అధికార మెట్లెక్కిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. అదే అవినీతి ఖడ్గానికి బలైపోయింది. దాదాపు దశాబ్దం కిందట ఆ పార్టీ ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడే ముగిసిపోయింది.
[03:48]దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సమష్టి నాయకత్వంతో భాజపా తిరుగులేని విజయం సాధించింది. పాత జాడ్యాలను వదిలించుకుని పక్కా లోకల్ ప్రణాళిక.. ఆప్పై అవినీతి ఆరోపణల ప్రచారం.. మోదీ కరిష్మా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆదాయపు పన్ను మినహాయింపులతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కంటే అధికంగా సంక్షేమ హామీలిచ్చి మరీ గెలిచింది.
[03:45]అది.. 2011 దిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతం.. అవినీతికి వ్యతిరేకంగా జన్ లోక్పాల్ వ్యవస్థను తీసుకురావాలని గాంధేయవాది అన్నా హజారే అక్కడ దీక్ష చేస్తున్నారు.. అదే వేదికపై కళ్లద్దాలు పెట్టుకుని అటు ఇటూ తిరుగుతున్న ఒక మధ్య వయస్కుడు మీడియా దృష్టిలో పడ్డారు.
[03:42]‘మోదీ గ్యారంటీ’ ఫలించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినా దిల్లీ శాసనసభలో మాత్రం అధికారం దక్కడం లేదనే కమలనాథుల వ్యథ తీరిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దిల్లీలోని ఏడు లోక్సభ స్థానాల్లోనూ విజయదుందుభి మోగించిన భాజపా ఇప్పుడు అసెంబ్లీలో పాగా వేసింది.
మూడు దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీతో న్యాయం జరిగిందని టీపీసీసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొండేటి మల్లయ్య పేర్కొన్నారు. నల్లగొండలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదిక తప్పులతడకని, మూడు గ్రూపులుగా వర్గీకరణను తాము వ్యతిరేకిస్తున్నామని మాల సంక్షేమ సంఘం, సమతా సైనిక్ దళ్, మాల సంఘాల జేఏసీ ప్రతినిధులు అన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ (ఆప్) పార్టీ ఓడిపోవటం ఊహించనిది ఏమీ కాదు. ఇతర రాజకీయ పార్టీల సంస్కృతికి భిన్నంగా రంగంపైకి వచ్చి ఎన్నో ఆశలురేపిన పార్టీ క్రమేపీ అదే సంస్కృతిని...
‘ఎక్కడికి పోవాలో తెలియక ఫిజీకి వెళ్లారు. ఎన్నో మూగజీవాల మాదిరిగా వారిని తోటలకు కేటాయించారు. ఇచ్చిన పని సంతృప్తికరంగా చేయకపోతే, వారిని తిట్టడం, కొట్టడం, జరిమానా...
ప్రపంచానికి హైదరాబాద్ వైద్య రాజధానిగా మారు తోంది. ఏటా వేలాది మంది విదేశీయులు హైదారా బాద్కు వచ్చి చికిత్సలు పొందుతున్నారు. హైదరాబా ద్లోని ఆసుపత్రుల్లో ఉన్న వైద్య నిపుణులు ఎంతో కఠినమైన, సున్నితమైన శస్త్ర చికిత్సలు చేసి వారికి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు.
ప్రయాగరాజ్లో అత్యంత వైభవంగా జరుగుతున్న కుంభమేళా నేపథ్యంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. దేశంలోనే ఆ మాటకొస్తే...
[03:09]భారత ఏఐ పరిశ్రమ కేవలం డీప్సీక్ విజయాన్ని ప్రతిబింబించడంతో ఆగిపోకుండా.. సరైన వ్యూహాత్మక నిధుల సహాయంతో ‘పతాక ఆవిష్కరణలు’ చేసే దిశగా పయనిస్తోంది.
[03:09]ఎడ్యుటెక్ అంకురం భాంజు వ్యవస్థాపకుడు, సీఈఓ నీలకంఠ భాను ‘ఫోర్బ్స్ 30 అండర్ 30-2025’ జాబితాలో స్థానం సంపాదించారు. 2022లో ఆసియా జాబితాలోనూ ఈయన పేరుంది.
[03:08]భారత్, దక్షిణాసియా విమానయాన సంస్థలు వచ్చే 20 ఏళ్లలో 2,835 కొత్త వాణిజ్య విమానాలను జత చేసుకోవచ్చని అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్ అంచనా వేసింది.
[03:08]ఇంట్లో భోజనం తయారీ వ్యయం ఈ ఏడాది జనవరిలో పెరిగిందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. బంగాళాదుంపలు, పప్పులు, చికెన్ ధరలు ఎక్కువ కావడమే ఇందుకు కారణమని పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అన్నింట్లో స్పష్టత ఉంది కానీ, వి‘చిత్రం’గా ఒక్క సినీరంగం విషయంలో మాత్రం ఇంకా అస్పష్టతే కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ తెలుగు చిత్రాలకు...
రెక్కాడితేగానీ డొక్కాడని చేనేత కార్మికులు.. అప్పు చేసి ముడిసరుకు తెచ్చుకుని వస్త్రం నేసి సొసైటీలకు ఇస్తే.. ప్రభుత్వ అవసరాలకు అధికారులు కొనుగోలు చేయడంలేదు.
[03:07]ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీల) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబరు కాలంలో 31.3 శాతం వృద్ధితో రూ.1.29 లక్షల కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
[03:06]ఇటీవల ప్రకటించిన ఆర్థిక, ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు.. వినియోగం, ప్రైవేటు పెట్టుబడులు పెరిగేందుకు ప్రోత్సాహం అందిస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం వెల్లడించారు.
[03:06]అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.3,272.47 కోట్ల ఆదాయంపై రూ.298.37 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
తెలంగాణలోని బీసీ జనాభాలో ముదిరాజ్లు సంఖ్యాపరంగా అగ్రస్థానంలో ఉన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో ముస్లిమేతర బీసీ జనాభా 46.25 శాతం ఉన్నట్టు ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో తేలింది.
వేసవి సమీపిస్తున్నప్పుడే మనకు నీటిచుక్క విలువ గుర్తుకు వస్తుంది. భానుడి భగభగలకు ఉన్న ఆ కాస్తనీరూ ఆవిరైపోతూంటే దాని సంరక్షణ విలువ తెలిసొస్తుంది. ప్రస్తుతం దేశంలో మూడింట ఒక వంతు జనాభా నీటి కొరతను...
దేశంలోని అన్ని వ్యవస్థల్లో జోక్యం చేసుకున్న బ్రిటిష్ వారు కూడా మన దేశంలోని దేవాలయాల పాలనలో జోక్యం చేసుకోలేదు. కారణం– కోట్లాది హిందూ ప్రజల మనోభావాలను గౌరవించటం వల్ల....