Niranjan Reddy రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటి విలువ, నీటి విలువ తెలియదు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి విమర్శించారు. 60 ఏండ్ల కలను సాకారం చేసిన కేసీఆర్ గురించి సీఎం రేవంత్ రెడ్డి అడ్డ
Satyanarayana Vratham కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమాలను ఈ సారి కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు గణేష్ శర్మ, మహేష్ పాటలు శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతర�
ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని 20 మంది ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్ వర్కర్లకు మంగళవారం బీఆర్ఎస్ నాయకుడు, కల్లుగీత కార్మిక సంఘం మండలాధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ పోస్టల్ బీమా చేయి
Hyderabad హైదరాబాద్ రాయదుర్గంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ భూ వివాదానికి సంబంధించి రాయదుర్గం పీఎస్ పరిధిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కర్నూలుకు చెందిన కృష్ణ అనే వ్యక్తి గాల్లోకి కాల్పులు జ�
[17:36]బిహార్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల (Assembly Elections) ప్రచార గడువు నేటితో ముగిసింది. 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు గురువారం (నవంబర్ 6న ) పోలింగ్ జరగనుంది.
ECB : యాషెస్ సిరీస్ సమీపిస్తున్న వేళ ఆటగాళ్లలో ఉత్సాహం నింపింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB). జాతీయ జట్టు విజయాల్లో కీలకం అవుతున్న క్రికెటర్లకు బోర్డు మంగళవారం సెంట్రల్ కాంట్రాక్ట్ (Central Contracts)లు ప్రకటించింది.
అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులు పలువురికి చేతి వేళ్లు అరిగిపోయి వేలి ముద్రలు పడక, కండ్లు స్కాన్ కాకపోవడంతో గత మూడు, నాలుగు నెలల నుండి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆసరా పింఛన్లు కోల్పోతున్నారని తెలంగాణ ప్ర
CWC 2025 ఐసీసీ వుమెన్స్ వన్డే ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులోని సభ్యులను ఘనంగా సత్కరించడంతో పాటు నజరానా ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వన్డే ప్రపంచకప్లో భారత్ చారిత్రాత్మక విజయం నమోదు చేస
Rakesh Reddy ఆయనో గొప్ప క్రీడాకారుడు.. కానీ క్రీడా మంత్రిగా అనర్హుడు అని మంత్రి అజారుద్దీన్కు కేటాయించిన శాఖను ఉద్దేశించి బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఆయన మైనార్టీ, ఆ మైనార్ట�
రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం పర్యావరణ హిత ఎకో బజారును నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు రాహత్ ఖానం మాట్లాడుతూ.. విద్యార్థుల్లో వ్యాపార నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం, పర్యా�
Niranjan Reddy ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్కు నీటి విలువ, నోటి విలువ తెలియదు అని ధ్వజమెత్తారు.
Train accident ఛత్తీస్గఢ్ (Chattishgarh) లోని బిలాస్పూర్ (Bilaspur) లో ఘోర రైలు ప్రమాదం (Train accident) జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న కోర్బా ప్యాసింజర్ రైలు.. జయరామ్ నగర్ స్టేషన్ వద్ద ఎదురుగా వచ్చిన గూడ్స్ రైలును ఢీకొట్టింది.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. మంగళవారం మండలంలోని చెర్వు అన్నారం ఉన్నత పాఠశాలలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉమ్మడి న�
మొంథా తుఫాన్ ప్రభావంతో పత్తి, వరి పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సిపిఐ జిల్లా కార్య�
Spirit పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ “స్పిరిట్” చివరికి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యాక్షన్,
Road rash రోడ్ ర్యాష్ (Road rash) వీడియో గేమ్ను రియల్ లైఫ్లో అమలు చేశాడో యువకుడు. తన స్కూటీపై సింగిల్గా వెళ్తున్న అతను పక్కన స్కూటీపై వెళ్తున్న ఫ్రెండ్స్ను కాలితో తన్నాడు. ఆ తర్వాత మరోసారి ప్రయత్నం చేస్తుండగా �