పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి అకాల వర్షంతో దెబ్బతిన్న పత్తిని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమ�
AP News విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో దారుణం జరిగింది. దొంగ పోలీసు ఆట ఆడుదామని చెప్పి అత్తను కుర్చీకి కట్టేసి ఓ కోడలు నిప్పంటించింది. అత్త మరణించిన తర్వాత దీపం అంటుకుని చనిపోయిందని కుటుంబసభ్యులతో పాటు �
[18:35]ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మెయిన్గేట్ సమీపంలో స్త్రీ శక్తి హస్తకళ స్టోర్ను ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో వివిధ పాఠశాలల నుండి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొ�
Allu Arjun షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకున్న అల్లు అర్జున్ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సోమశిలలో సందడి చేశాడు.
ఇందిరమ్మ గృహ నిర్మాణాల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని గృహ నిర్మాణ సామగ్రి రేట్లను వ్యాపారులు అమాంతం పెంచడం పట్ల అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడ�
[18:26]పైకి ఎంత గంభీరంగా కనిపించినా భయంలేని మనుషులే ఉండరు. కొంతమందిలో మాత్రం అది తీవ్రమై ఫోబియాగా మారుతుంది. మనసు పొరల్లో అలజడి రేపి ఆత్మహత్య దాకా తీసుకెళుతుంది. అందుకే అతిగా భయపడేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి...
Pawan Kalyan తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. అడవిలో రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించిన ప్రతి చెట్టు వివరాలను అడిగి తెలు
కమిటీల పేరుతో సింగరేణి యాజమాన్యం కాలయాపన చేయవద్దని, కార్మిక సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మెకు సైతం వెనుకాడబోమని ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య అన్నారు. శనివారం కొత్తగూడెం ఏర�
Harish Rao మందిని తొక్కడం.. మాట తప్పడం రేవంత్ రెడ్డి నైజం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని చేయ�
11వ జోనల్ స్థాయి క్రీడా పోటీలు ఖమ్మం జిల్లా వైరాలో గల టిజిఎస్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాల (బాలికలు)లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడా ప్రారంభోత్సవ వేడుకకు జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి మ
[18:03]ఆ రెండు జిల్లాలు.. బిహార్లో ఉత్తర, దక్షిణాల్లో ఉంటాయి. ఒకటి నేపాల్కు సరిహద్దులో ఉంటే.. మరొకటి ఝార్ఖండ్ పొరుగున ఉంటుంది. అవే ఉత్తరాన ఉన్న సుపోల్, దక్షిణాన ఉన్న జముయీ.. ఈ రెండు జిల్లాల్లో గత ఎన్నికల్లో ఎన్డీయేదే ఆధిపత్యం.
వర్షం కారణంగా రద్దైన ఐదో T20 మ్యాచ్.. సిరీస్ భారత్ కైవసం భారత్- ఆస్ట్రేలియాల మధ్య 5T20 సిరీస్ జరిగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు T20 సిరీస్లోని ఐదవ, చివరి మ్యాచ్ (నవంబర్ 8) బ్రిస్బేన్లోని గబ్బాలో జరిగింది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి�
Drugs నర్సాపూర్ ఎక్సైజ్ పరిధిలోని తూప్రాన్ మండలం మనోహరాబాద్ జాతీయ రహదారి -44 టోల్ ప్లాజా వద్ద శనివారం రాజస్థాన్ బస్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసకున్నారు.
Sharwanand యంగ్ హీరో శర్వానంద్ తన కొత్త సినిమా ‘బైకర్’ కోసం అద్భుతమైన మేకోవర్తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రంలో ఆయన యువ బైక్ రేసర్గా కనిపించబోతున్నారు.
[17:41]SEBI on Digital Gold: మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కీలక ప్రకటన చేసింది. డిజిటల్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో లభించే గోల్డ్ ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వినియోగదారులకు సూచించింది.