యెమెన్, ఒమన్ మీదుగాఉత్తర భారతంలోకి ప్రవేశం పలు విమాన సర్వీసులు రద్దు.. చైనా వైపు వెళ్లిన మేఘాలు యెమెన్, ఒమన్ మీదుగా ఉత్తర భారతంలో
సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్ పోలింగ్ రోజే కౌంటింగ్
రక్షణ చర్యలు తీసుకోకపోవడం సరికాదు: మంత్రి వివేక్ ఈఎస్ఐ హాస్పిటల్ ప్రమాద ఘటనలో గాయపడినవారికి పరామర్శ జూబ్లీహిల్స్, వెలుగు: హైదరాబాద్ సనత్&zwn
రామ్లల్లా ఆలయ గర్భగుడిపై కాషాయ జెండా ఎగరేసిన మోదీ గుడి నిర్మాణం పూర్తయిందనేందుకు గుర్తుగా ఆవిష్కరణ హాజరైన యూపీ సీఎం యోగి, గవర్నర్
Ntv Daily Astrology As On 26th November 2025
గతం.. వర్తమానం..భవిష్యత్తును ప్రచారం చేయాలి ఫారిన్ ఇన్వెస్టర్లలో విశ్వాసం కల్పించాలి: సీఎం రేవంత్రెడ్డి గతం.. వర్తమానం.. భవి
సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రూ.304 కోట్ల వడ్డీ డబ్బులు చెల్లింపు జిల్లాల్లో పండుగలా కార్యక్రమాలు..ప్రభుత్వానికి మహిళల కృతజ్ఞతలు రూ.3వేల కోట్ల
పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని వ్యాఖ్య త్వరలో సీఎం, పీసీసీ చీఫ్ను కలవాలని నిర్ణయం బీజేపీ, బీఆర్ఎస్ నేతలను సైతం కలిసేంద
ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు గ్రామ సేవకులు, అంగన్వాడీలకు నో చాన్స్ అభ్యర్థుల అర్హతలు, అనర్హతలు, నామినేషన్, డిపాజిట్, వ్యయ పరిమితులపై ఈసీ గై
బీజేపీ పునాదులను కదిలిస్త: మమత ఎలక్షన్ కమిషన్.. బీజేపీ కమిషన్గా మారిందని వ్యాఖ్య బెంగాల్లో ఒక్క ఓటు తొలగించినా ఊర
12,728 స్థానాల్లో మహిళలకు 5,849.. మొత్తంగా 46 శాతం కేటాయింపు ఎస్టీలకు 3,201, బీసీలకు 2,178, ఎస్సీలకు 2,110, జనరల్ 5,244 12 జిల్లాల్లో 200
జీహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనానికి కేబినెట్ ఓకే కొత్తగా మరో డిస్కమ్.. 3 వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు
దేశ జనాభాలో దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా ఆయా ప్రభుత్వాలు రిజర్వేషన్లను అమలు చేస్తూ వస్తున్నాయి.
సుదీర్ఘకాలంపాటు దేశాన్ని ఏలిన అనుభవం. రాజ్యాంగ మార్గదర్శకాలు.. సుప్రీంకోర్టు ఆంక్షలు.. అమల్లో ఉన్న చట్టాలు అన్నీ తెలుసు.
రిజర్వేషన్ల విషయంలో బీసీలకు కాంగ్రెస్ సర్కార్ మరోసారి నమ్మకద్రోహం చేసిందని శాసనమండలిలో ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు.
రాష్ట్రంలో పంచాయతీ పోరుకు నగారా మో గింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందు కు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది.
తెలంగాణ ఉద్యమాన్ని ఉధృ తం చేసిన చారిత్రక ఘట్టం నవంబర్ 29ని రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో దీక్షా దివస్గా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నిర్ణయించారు.
[05:57]‘చట్టాన్ని పునఃపరిశీలించాలి. చదువుకున్న వ్యక్తి ఏ చిన్న తప్పు చేసినా అలాంటి వారిపట్ల చదువులేనివారి కంటే కఠినంగా ఉండాలి.
[05:51]నకిలీ మద్యం కేసులో నిందితులైన మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రామును నాలుగు రోజుల కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఎక్సైజ్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
[05:51]రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దెందేరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆకుపై రాజముద్రను తీర్చిదిద్దారు.
[05:50]తన ఇష్టసఖి అయిన శ్రీపద్మావతి అమ్మవారికి శ్రీవేంకటేశ్వరస్వామి బంగారు ఆభరణాలు కానుకగా పంపారు.
[05:50]గ్రామ సచివాలయాల పనితీరు, వ్యవస్థ నిర్మాణంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆదేశించారు.
[05:49]డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ఏటా సంక్రాంతి పర్వదినాల్లో నిర్వహిస్తున్న జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
[05:49]వయసు పెరుగుతున్నా తనలోని జ్ఞానతృష్ణ తరిగిపోదని నిరూపిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్యులు కర్రి రామారెడ్డి.
[05:49]దేశంలో లింగ వివక్ష సామాజిక సమస్యగా మారిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తంచేశారు.
[05:48]పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు కృషిచేస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు.
Top