[11:55]Tesla: భారత్లోకి టెస్లా ప్రవేశం సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. మంగళవారం చేసిన ఓ కీలక ప్రకటనే అందుకు కారణం. ఆ ప్రకటనేంటి? దానికీ.. కంపెనీ భారత ప్రణాళికలకు సంబంధం ఏంటో చూద్దాం!
Aparna Das కోలీవుడ్ హీరోయిన్ అపర్ణా దాస్ పెళ్లి పీటలెక్కింది. తన ప్రియుడు నటుడు దీపక్ పరమాతో కలిసి బుధవారం ఏడడుగులు వేసింది. తన పెళ్లికి ముందు హల్దీ వేడుక, సంగీత్ ఫంక్షన్లు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున�
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారయ్యింది. ఈనెల 30, మే 3, 4 తేదీలలో మోదీ పర్యటించనున్నారు.
మధుమేహం(Diabetic).. ఈ వ్యాధి గురించి తెలియని వారుండరు. దేశంలో ప్రతి 11 మందిలో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నారు. షుగర్ అదుపులో ఉండకపోతే గుండె, మూత్రపిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే డయాబెటిస్ వచ్చే కొన్నేళ్ల ముందే రోగి ప్రీ డయాబెటిక్ పరిస్థితిని ఎదుర్కుంటాడు. ప్రీ డయాబెటిక్తో పోరాడుతున్నట్లు తెలుసుకోకపోవడంతోనే చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు.
Telangana Inter Results 2024: తెలంగాణ ఇంటర్ పలితాలను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ, ఒకేషనల్ పలితాలు ప్రకటించారు.
Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు మెట్రో అధికారులు శుభవార్త అందించారు. రేపు (25న) ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ మైదానంలో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు..
ఈ ఏడాది మలయాళం సినిమాలు అదరగొడుతున్నాయి .అదిరిపోయే కంటెంట్ తో తెరకెక్కుతున్న మలయాళ సినిమాలు అన్ని భాషల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఈ ఏడాది మలయాళంలో తెరకెక్కిన మంజుమ్మేల్ బాయ్స్, ప్రేమలు, ది గోట్లైఫ్ వంటి సినిమాలు అద్భుత విజ�
సుమన్ తేజ్, గరీమ చౌహాన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో ‘సీతా కళ్యాణ వైభోగమే’ అనే సినిమా తెరకెక్కింది. రాచాల యుగంధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు సిని
Kangana Ranaut బాలీవుడ్ ఫైర్బ్రాండ్గా పేరుగాంచిన ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ (Kangana Ranaut) లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది.
[11:30]నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
కేరళలో బర్డ్ఫ్లూ(Bird flu) కారణంగా కోళ్లు, బాతులు వందల సంఖ్యలో చనిపోవడంతో ఆ వ్యాధి రాష్ట్రంలో ప్రవేశించకుండా ఉండేందుకు 12 చోట్ల వెటర్నరీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఏప్రిల్ నెల ముగిసేందుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. మరికొన్ని రోజుల్లో మే నెల మొదలు కానుంది. అయితే ఈసారి మే(May 2024) నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు బంద్(Bank Holidays) కానున్నాయి. ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Andhrapradesh: రాష్ట్రంలో ఐదేళ్లు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని టీడీపీ నేత బోండా ఉమా విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నాయకులను పోలీసులు వేధించారన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక, నామినేషన్లు వేశాక కూడా పోలీసులు అరాచకాలు ఆగలేదన్నారు.
‘‘పర్యావరణ సంస్థల నుంచి పేజీల కొద్దీ రిపోర్టుల కంటే ఇలాంటి ఒక్క ఫోటో చాలా చెప్పగలదు. దీని చరిత్ర, శక్తిమంతమైన సందేశం వల్ల నేటికీ ప్రజల్లో పర్యావరణ చైతన్యం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతోంది.’’
ఐపీఎల్-2024 కీలక దశకు చేరుకుంది. అన్ని జట్లూ తమ సత్తా మేరకు ఆడుతూ విజయం కోసం శ్రమిస్తున్నాయి. మంగళవారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా లఖ్నవూ సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
Gangs of Godavari టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak Sen) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే గామి సినిమాతో హిట్ కొట్టిన ఈ కుర్ర హీరో తాజాగా మరో సినిమాను విడుదలకు రెడీ చేశాడు.
వేసవిలో ఎదురయ్యే కంటి సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్స్ క్లినికల్ సర్వీసెస్ రీజినల్ హెడ్ డాక్టర్ సౌందరి తెలిపారు. ఈ మేరకు వేసవిలో నేత్రాలకు ఎదురయ్యే సమస్యలను వివరిస్తూ తేలికపాటి చిట్కాలు పాటించాలని కోరారు.
TS Inter Results తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు (TS Inter Results-2024) వెల్లడయ్యాయి. ఇవాళ (బుధవారం) ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్య�
Rahul Gandhi: బిలియనీర్ మిత్రులకు ప్రధాని మోదీ సుమారు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ నేరానికి పాల్పడిన ప్రధాని మోదీని ఈ దేశం ఎన్నటికీ క్షమించదు అని ఆయన అన్నా�
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు(Telangana Inter Results) వచ్చేశాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి రిలీజ్ చేశారు. ఈ ఫలితాలను ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. అలాగే.. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in, results.cgg.gov.in లో విద్యార్థులు తమ మార్కులను చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు(Telangana Inter Results) విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి విడుదల చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు((Telangana State Board of Intermediate Education) కార్యాయలంలో విద్యాశాఖ చీఫ్ సెక్రటరీ శృతి ఓజా ఈ ఫలితాలను..
[10:59]శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది.