[03:49]ఉస్మానియా కళాశాలకు అనుబంధంగా ఉన్న 10 ఆసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
[03:48]జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్ర ఖజానాకు రూ.5వేల కోట్ల ఆదాయ నష్టం వాటిల్లుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అయినా ప్రజల మేలు కోసం రేట్ల సవరణకు మద్దతివ్వాలని మంత్రివర్గం విధాన నిర్ణయం తీసుకుందని వివరించారు.
[03:47]దేశ, విదేశాల్లోని అమరావతి ప్రాచీన శిల్ప సంపదను వెనక్కు తెప్పించాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
[03:46]ప్రధాన రాజకీయ పార్టీలు బుధవారం సెప్టెంబరు 17ను తెలంగాణ విలీన, విమోచన, సమైక్యతా దినంగా పాటించనున్నాయి. విలీనం పేరుతో కాంగ్రెస్, వామపక్షాలు.. విమోచన దినోత్సవం పేరుతో భాజపా..
[03:43]ఆసియా కప్ టీ20 టోర్నీలో గ్రూప్-ఎ నుంచి ఇప్పటికే భారత్ సూపర్-4 చేరింది. బుధవారం జరిగే పాకిస్థాన్, యూఏఈ మ్యాచ్తో రెండో బెర్తు కూడా ఖరారైపోతుంది.
[03:44]కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక సిఫారసుల ఆధారంగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్ జోషిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
[03:42]రాష్ట్రంలో జీఓ 317 ద్వారా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులను జిల్లాలు, జోన్లకు కేటాయించిన నేపథ్యంలో నష్టపోయిన వారికి ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కలిగించింది.
[03:39]వచ్చే రెండున్నరేళ్లలోగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని కీలక(కోర్ అర్బన్) ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ కేబుల్(లైన్ల) నిర్మాణం పూర్తిచేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆయన విద్యుత్శాఖ పనితీరుపై సమీక్షించారు.
[03:39]కేంద్ర విద్యాశాఖ ఏటా ఇచ్చే జాతీయ ర్యాంకింగ్లలో ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు తమ స్థానాన్ని గణనీయంగా మెరుగుపరచుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర విద్యాసంస్థలను కిందికి నెట్టి పైకి ఎగబాకుతున్నాయి.
[03:39]అలిసన్ పెద్దవాడైనా చిన్నప్పటి ప్రమాదం తాలూకా గుర్తులు అలాగే ఉన్నాయి. తల, నుదురు, ముఖంపై కాలిన గాయాలు ఇంకా కనబడుతూనే ఉంటాయి. ఒకానొక సమయంలో తాను సమాజంలో బతకగలనా అనుకున్నాడు..
[03:43]రాబోయే నెలల్లో మన దేశం వెండిని భారీగా దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఈ లోహంపై పెట్టుబడులు భారీగా పెరుగుతుండటం, పారిశ్రామిక గిరాకీ ఇందుకు దోహదపడొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
[03:36]ఎయిర్టెల్ నెట్వర్క్ వినియోగదారులకు స్పామ్ కాల్స్/సంక్షిప్త సందేశాలపై చేస్తున్న హెచ్చరికల వల్ల సైబర్ నేరాలు గణనీయంగా తగ్గాయని భారతీ ఎయిర్టెల్ తెలిపింది.
[03:30]రాష్ట్రంలో మైనర్లు.. ద్విచక్రవాహనాలు, కార్లు డ్రైవింగ్ చేస్తున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వారికే కాకుండా రోడ్లపై ఇతరుల ప్రాణాలకూ ముప్పుగా పరిణమిస్తోంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం, రోడ్డు భద్రత చట్టాల పట్ల నిర్లిప్తత రహదారులపై ప్రమాదకర పరిస్థితుల్ని పెంచేస్తున్నాయి.
[03:32]ఆసియా కప్ టీ20 టోర్నీలో గ్రూప్-ఎ నుంచి ఇప్పటికే సూపర్-4 బెర్తును ఖాయం చేసుకున్న భారత్.. ఒమన్తో నామమాత్రమైన చివరి లీగ్ మ్యాచ్కు తుది జట్టులో ఒక మార్పు చేయనున్నట్లు సమాచారం.
[03:34]ఔషధ, మెడ్టెక్ రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించే పథకాన్ని ఈ నెలలోనే ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుందని ఔషధ శాఖ కార్యదర్శి అమిత్ అగర్వాల్ తెలిపారు.
[03:34]వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై చెల్లించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)పై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ప్రయోజనం బీమా సంస్థలకు దూరం కానుంది.
[03:33]ఔషధ తయారీదార్లకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. సెప్టెంబరు 22 లోపే మార్కెట్లోకి వెళ్లిన ఔషధాలను వెనక్కి పిలిపించడం(రీకాల్) లేదా వాటిపై ధరలకు సంబంధించి కొత్త స్టిక్కర్లు అంటించడం (రీ లేబుల్) అవసరం లేదని స్పష్టం చేసింది.
[03:33]జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వస్తువుల ధరలు తగ్గిన విషయాన్ని విక్రయ కేంద్రాల వద్ద వినియోగదార్లకు కనిపించేలా ప్రదర్శించాలని, ప్రకటనల ద్వారా కూడా తెలియజేయాలని వాణిజ్య శాఖ విక్రయ సంస్థలను ఆదేశించింది.
[03:33]అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావటం వల్ల ఇంధన రంగంలో సమీప భవిష్యత్తులో ఎన్నో మార్పులు రాబోతున్నాయని కన్సల్టింగ్ సేవల సంస్థ కేపీఎంజీ రూపొందించిన తాజా నివేదిక ఒకటి స్పష్టం చేసింది.
రోడ్డు ప్రమాదం యువ డాక్టర్ను చిదిమేసింది. మరో ఏడాదిన్నరలో వైద్య విద్య పూర్తి చేసి, వైద్య వృత్తిలోకి రానున్న యువతిని లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఆమెతో పాటు మరొకరు దుర్మరణం పాలయ్యారు.
[03:25]హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా కొనసాగుతున్న ఎన్వీఎస్ రెడ్డి... రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(పట్టణ రవాణా శాఖ)గా నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు.
[03:24]మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొంది.
[03:27]వారికి 2017కు ముందు అసలు భూములే లేవు. దస్త్రాల్లో ఎక్కడా వారి సమాచారం కూడా లేదు. కానీ, భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమాన్ని(ఎల్ఆర్యూపీ) ఆసరాగా చేసుకొని కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో ఏకంగా భూ యజమానులుగా మారారు.
సైఫాబాద్ పరిధిలో జరిగిన భారీ దోపిడీని సెంట్రల్జోన్, సీసీఎస్ పోలీసులు ఛేదించారు. ముంబైకి చెందిన దొంగల ముఠా సైఫాబాద్ పరిధిలోని జువెల్లరీ దుకాణంలో దోపిడీకి పాల్పడింది. రూ.కోటిన్నర విలువైన బంగారం, డైమ�
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా వైభవంగా నిర్వహించింది. పండుగ పూట అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జరుపుకునేందుకు బతుకమ్మ చీరలు పంపిణీ చే
[03:19]ప్రొ కబడ్డీ లీగ్లో మంగళవారం బెంగాల్ వారియర్స్ 41-37తో యూపీ యోధాస్పై నెగ్గింది. నాలుగు వరుస ఓటముల అనంతరం బెంగాల్కు లభించిన విజయమిది. విరామానికి యూపీ 18-13తో ఆధిక్యంలో నిలిచింది.
ప్రజల ప్రశ్నలను ఇవిగో సవాళ్లు అని మీడియా చూపిస్తున్నది. దాన్ని ప్రభుత్వం స్వీకరించి సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. అంతేకాదు అట్లా చూపించినవారిని, రాసిన వారిని ఓ కంట షాడో రూపంలో కనిపెట్టి కక్ష సాధింప
ఉమ్మడి జిల్లా రైతులను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్నది.యూరియా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొసైటీ గోదాముల వద్ద వేకువజాము నుంచే బారులు తీరుతున్నారు. బస్తా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్�
యూరియా కోసం రైతాంగం కన్నెర్ర చేసింది. సరిపడా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల రాస్తారోకోలు.. ధర్నాలు చేపట్టింది. ఎరువుల కోసం నెల రోజులుగా గోస పడుతున్నా ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదంటూ నిరసనలతో హో�
[03:16]భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్గా అపోలో టైర్స్ ఎంపికైంది. ఈ విషయాన్ని మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. ఆన్లైన్ గేమింగ్ నిరోధక చట్టం నేపథ్యంలో జెర్సీ స్పాన్సర్షిప్ నుంచి డ్రీమ్11 వైదొలిగింది.
[03:13]ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఇక 2028 లాస్ఏంజెలెస్ ఒలింపిక్స్పై దృష్టి పెడతానని జైస్మీన్ లాంబోరియా చెప్పింది.
[02:31]‘ఓజీ’తో సినీప్రియుల్ని అలరించనున్నారు కథానాయకుడు పవన్ కల్యాణ్. ఆయన టైటిల్ పాత్ర పోషించిన ఈ సినిమాని సుజీత్ తెరకెక్కించారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. ఈ సినిమా ఈనెల 25న థియేటర్లలోకి రానుంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలు తగ్గడం లేదు. యూరియా కోసం రైతులు పొద్దంతా నరకయాతన పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే సొసైటీ లు, రైతువేదికలు, ఫర్టిలైజర్ షాపుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఆకలి దప�
పిల్లలు అబద్ధాలు చెప్తున్నారని ఇట్టే తెలిసిపోతుంది. అప్పుడప్పుడు చెబితే ఫర్వాలేదు. కానీ, అన్నిటికీ అబద్ధం చెబుతుంటే మాత్రం.. తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. ఆదిలోనే వాటికి అడ్డుకట్ట వేయాలి.