Kollapur : కొల్లాపూర్ జూన్ 17: దేశంలో నరేంద్ర మోడీ 11 సంవత్సరాలుగా సుపరిపాలనను అందిస్తున్నారని.. ఈ విషయాన్ని బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కొల్లాపూర్ ఇన్చార్జి ఎల్లేని సుధ�
Maoist Attack ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ముగ్గురు గ్రామస్తులను మావోయిస్టులు హతమార్చారు. ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొన్నది. ఈ సంఘటన బీజాపూర్లోని పెద్దకోర్మా గ్రామ�
రాష్ట్రంలో గో సంరక్షణ కోసం సమగ్ర విధానం రూపొందించాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గోశాలల సంరక్షణ నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సమీక్ష నిర్వహించారు.
ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్లో సంస్కరణలు కొనసాగుతున్నాయి. ఫైబర్నెట్ టెక్నికల్ కమిటీని ప్రభుత్వం పునర్ నియామకం చేసింది. తొమ్మిది మంది సభ్యులతో ఫైబర్నెట్ టెక్నికల్ కమిటీ నియమించింది.
Harshavardhan Reddy : కొల్లాపూర్ జూన్ 17 : నియోజవర్గంలోని ప్రతి కార్యకర్త కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి (Harshavardhan Reddy) అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలతో �
[21:21]అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాద ఘటనతో పాటు ఎయిరిండియా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో పౌర విమానయాన శాఖ చర్యలకు ఉపక్రమించింది. విమానాల నిర్వహణ, భద్రతపై దృష్టి పెట్టాలని సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించింది.
ఓ వ్యక్తి చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని ఉంటాడు. ఆ బాటిల్లో సగాని కంటే పైగా నీళ్లు ఉండగా.. మిగతా భాగం పెట్రోల్ ఉంటుంది. అడుగున ఉన్న పెట్రోల్ వృథా కాకుండా నీటిని వేరు చేసేందుకు అతను వినూత్నమైన ట్రిక్ను ప్రయోగించాడు.
Nagar Kurnool : అణగారిన వర్గాలు, పేదల అభ్యున్నతి కోసం పనిచేయాలని.. నిజమైన పేదవారినే గుర్తించాలని బంగ్లాదేశ్ ప్రపంచ అభివృద్ధి సంస్థ, పేదరిక నిర్మూలన సాధికారత మిషన్ సభ్యులు పి.ఉషారాణి అన్నారు.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. బుధ, గురువారాలు ఢిల్లీలో బిజీ బిజీగా ఉండనున్నారు. ఈ మేరకు లోకేష్ షెడ్యూల్ ఖరారైంది. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ కానున్నారు.
రోజూ ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుంచి రాత్రి మళ్లీ నిద్రించే వరకు చాలా మంది టీ, కాఫీలను అధికంగా తాగుతుంటారు. వాతావరణం చల్లగా ఉంటే టీ, కాఫీలు ఇంకా ఎక్కువగా తాగుతారు.
KTR ఫార్ములా-ఈ విచారణ సందర్భంగా కేటీఆర్ మొబైల్ ఫోన్లతో పాటు ల్యాప్టాప్ ఇవ్వాలన్న ఏసీబీ అంశంపై ఆయన న్యాయవాదులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఓ కోతి రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ వద్ద (Monkey serving food) నిలబడి భోజనం వడ్డిస్తుంటుంది. ఓ చేతిలో గరిటె, మరో చేతిలో ప్లేటు పట్టుకుని ఉంటుంది. పులిహోరను ప్లేటులోకి వేసి, అందులో కూర వేసి కస్టమర్లకు అందిస్తుంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు..
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల దాడులు చేస్తుండగా.. ఇజ్రాయెల్లోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడుతోంది.