[04:42]ప్రజల మధ్యలోకి వెళ్లి.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే తనపై మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం తగదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.
[04:45]ఆంధ్రప్రదేశ్లో గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు మొదటి దశలోనూ నీటిని నిల్వ చేస్తే వెనుక జలాల కారణంగా భద్రాచలం పట్టణం ముంపునకు గురవుతుందని తెలంగాణ స్పష్టం చేసింది.
[04:43]తండ్రి వయసున్న తనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇష్టానుసారంగా చేసిన వ్యాఖ్యలు ఎవరికి ప్రయోజనం చేకూర్చేందుకని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు.
[04:41]దేశంలో కోళ్ల పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, మరో రెండు దశాబ్దాల్లో చైనాను అధిగమించి, ప్రథమ స్థానానికి చేరుకుంటుందని శ్రీనివాస ఫార్మ్స్ ఎండీ, వరల్డ్ ఎగ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూఈవో) మాజీ ఛైర్మన్ సురేశ్రాయుడు చిట్టూరి అన్నారు.
[04:40]ఎయిర్పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధీనంలో ఉన్న రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి సర్వే నం.26లోని 9 ఎకరాలను స్వాధీనం చేసుకుంటూ 2008 ఫిబ్రవరి 26న తహసీల్దార్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ చెల్లవని హైకోర్టు తీర్పు వెలువరించింది.
[04:39]ఏపీ ప్రభుత్వం పోలవరం-నల్లమలసాగర్(పీఎన్ఎల్పీ) అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపకల్పనకు టెండరు పిలవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలిసింది.
[04:37]దమ్ముంటే పట్టుకొమ్మంటూ పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి ఒకానొక సమయంలో భయపడ్డాడా... విదేశాల్లో ఉన్నా తన చుట్టూ ఎవరో తిరుగుతున్నారని ఆందోళనకు గురయ్యాడా... పోలీసులకు మస్కా కొట్టగలననే అతి విశ్వాసంతో హైదరాబాద్కు వచ్చి చిక్కాడా... ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది.
[04:36]భారీ నీళ్ల పైపు పగిలి నీరు ఎగజిమ్ముతున్నట్టుంది.. చూద్దాం పదా! అరె.. నీరు కాదే. టోర్నడోనా? అలాంటిదే అయి ఉంటుందా? సుడిగాలి ఏర్పడి నేలపై ఉన్న దుమ్ము ఇలా గాల్లోకి లేచిన ఈ దృశ్యం...
[04:35]మద్యం తాగొచ్చి వేధిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించారు ఇద్దరు భార్యలు. ఈ దారుణం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం దేవక్కపేట్లో సోమవారం వెలుగు చూసింది.
[04:34]వివాహాలు, గృహప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... సుముహూర్తాల కోసం చూస్తున్నారా... అయితే ఫిబ్రవరి 18 వరకూ వేచిచూడాలంటున్నారు పురోహితులు. శుక్ర మౌఢ్యమియే ఇందుకు కారణమంటున్నారు.
[04:33]తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు అంటుంటారు. ఇక్కడ విత్తనాల కోసం వదిలిపెట్టిన తోటకూర మొక్కలు ముదిరి వివిధ దశల్లో ఇలా వర్ణశోభితంగా ఆకట్టుకుంటున్నాయి.
[04:32]అది అత్యంత రద్దీగా ఉండే దిల్లీ సచివాలయం రోడ్డు. అక్కడ ఓ పెద్ద గుంత ఉంది. దాని కారణంగా వాహనదారులు బాగా ఇబ్బంది పడుతున్నారు. అక్కడకు కొంతమంది ఏవో కొన్ని బ్యాగ్లు పట్టుకుని వచ్చారు.
[04:32]అమెరికా జాతీయులను లక్ష్యంగా చేసుకుంటూ నడిపిన అక్రమ కాల్ సెంటర్ల కేసుకు సంబంధించి కీలక నిందితుడు వికాస్ కుమార్ నిమర్ను సీబీఐ అరెస్టు చేసినట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
[04:33]తమిళనాడులో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు... తెన్కాశి నుంచి శ్రీవిల్లిపుత్తూరుకు సోమవారం ఉదయం ఓ ప్రైవేటు బస్సు బయల్దేరింది.
[04:31]మాజీ స్టార్ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ 2 రోజుల తాడోబా పర్యటన సోమవారంతో ముగిసింది. మిత్రులతో కలిసి సచిన్ దంపతులు తాడోబా కోర్జోన్లో పర్యటించారు.
[04:29]రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మరిన్ని కోర్సులకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపు సాధించడంపై రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ దూకుడు ప్రదర్శిస్తోంది.
[04:32]ప్రీ లాంచింగ్ ఆఫర్ల పేరుతో ప్రజల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ‘జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ కేసులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
[04:18]రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ)కు వడ్డీలేని రుణాల పథకం కింద రూ.304 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
[04:21]కార్మికులందరికీ న్యాయం చేసేలా 29 కార్మిక చట్టాలను క్రోడీకరించి నాలుగు కార్మిక కోడ్లుగా తీర్చిదిద్దాలని కేంద్రప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలుగు రాష్ట్రాల కేంద్ర కార్మికశాఖ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ బిశ్వభూషణ్ ప్రుష్ఠి తెలిపారు.
[04:28]రాష్ట్రంలో నిరుద్యోగం గణనీయంగా తగ్గింది.. వాతావరణ సానుకూలత, పెరిగిన సాగు విస్తీర్ణం, కనీస మద్దతుధరలతో వ్యవసాయమే ఉపాధి మార్గంగా నిలిచింది.. గత మూడు నెలల్లోనే రికార్డుస్థాయిలో నిరుద్యోగ రేటు 6.9 నుంచి 5.7 శాతానికి తగ్గింది..
[04:19]దేశంలోనే మొట్టమొదటి బయోలాజికల్ సింగిల్ యూజ్ స్కేల్ అప్ ఫెసిలిటీగా ‘1 బయో’.. రాష్ట్రంలో లైఫ్సెన్సెస్ రంగ వృద్ధికి చోదకశక్తి కానుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు.
[04:29]కర్ణాటక కాంగ్రెస్లో అధికార పంపిణీ కోసం రాజుకున్న రాజకీయ అనిశ్చితికి ఒకట్రెండు రోజుల్లో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకుని మంగళవారం దిల్లీకి చేరనున్నారు.
[04:28]‘అయోధ్య రామమందిరం పునాదిలో ఉపయోగించిన గ్రానైట్ దాదాపు 240 కోట్ల సంవత్సరాల పాతది, చాలా బలమైంది’ అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త యోగేంద్రసింగ్ తెలిపారు.
[02:58]ఇతర దేశాల కంటే మనదేశ రొయ్యలపై అమెరికా అధికంగా సుంకాలు విధించినా.. వీటి ఎగుమతుల్లో వృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. అమెరికా యేతర ప్రాంతాలకు ఎగుమతులు పెరగడం, కొత్త మార్కెట్లకు ఎగుమతులు ప్రారంభించడం ఇందుకు కారణం.
[04:28]బంగాళాఖాతంలో నెలకొంటున్న పరిస్థితులు వాతావరణ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక అల్పపీడనం కొనసాగుతుండగానే.. మరోటి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
[04:14]‘‘పరకామణిలో కానుకల చోరీకి పాల్పడ్డ రవికుమార్ ఎన్ని విదేశీ కరెన్సీ నోట్లు మీకు అప్పగించారు? ఎక్కడో ఉన్న అప్పటి ఏవీఎస్వో సతీష్కుమార్ను పిలిచి ఫిర్యాదు ఇమ్మని చెప్పడం వెనక ఎవరున్నారు? దర్యాప్తు గురించి మీకు ఏమి తెలుసు?
[04:18]ప్రతి కుటుంబ సాధికారతే లక్ష్యంగా రాష్ట్రంలోని 1.40 కోట్ల కుటుంబాలకు 2026 జూన్ నాటికి క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
[04:22]శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ‘ఈనాడు’, శ్రీ చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనకు విశేష స్పందన వచ్చింది.
[04:13]అభివృద్ధి.. ఈ పేరే ఆకర్షణీయం. శక్తిమంతం. అందుకే అభివృద్ధి కోసమని ప్రభుత్వాలు భూసేకరణ చేపట్టినప్పుడు సమాజంలో కొన్ని వర్గాలు వెంటనే ఆమోదిస్తాయి. పరిస్థితులను లోతుగా గమనిస్తే ‘అభివృద్ధి’కి వెనుక మరో కోణామూ కనిపిస్తుంది.
[04:26]ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీనరసింహస్వామిని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.
[04:26]‘‘మారుతున్న ఆహారపు అలవాట్లకు తగ్గట్టుగా పంటలు పండించాలి. డిమాండ్ ఆధారిత పంటలపై దృష్టిపెడితే ఎన్ని విపత్తులు వచ్చినా తట్టుకోగలం. వ్యవసాయం, అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వం ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం చేపట్టింది’’ అని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంగా గ్రీన్ఫీల్డ్ హైవే సెగలు పుట్టిస్తున్నది. హెచ్ఎండీఏ ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ హైవే చిన్న, సన్నకారు రైతుల భూములే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. కాంగ్రెస్ సర్కారు చేపట్టిన
త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. గతంలో భద్రాద్రి జిల్లాలో 481 గ్రామ పంచాయతీలు ఉండగా.. కొత్తగూడెం కార్పొరేషన్లో సుజాతనగర్
మృతిచెందిన భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి పరిహారం మంజూరు చేయడానికి అతడి భార్య నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన మధర పట్టణం�
బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతుండటం అభినందనీయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నేడు జరగనున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలం�
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు కేటాయిస్త్తూ సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్�