వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించడానికి అమెరికా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. రానున్న కొద్ది రోజుల్లో వెనిజువెలా లక్ష్యంగా అమెరికా కొత్త తరహా ఆపరేషన్లు నిర్వహించడానికి ప్రణాళ�
హెజ్బొల్లా చీఫ్ ఆఫ్ స్టాఫ్ లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. హారెట్ హ్రీక్లోని తొమ్మిది అంతస్తుల నివాస అపార్ట్మెంట్ భవనంపై జరిగిన ఈ దాడిలో ఐదుగురు మరణించగా, 28 మంది గా�
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిసంస్కరణలు ఇక ఎంత మాత్రం ఓ ఎంపిక కాదని, అవసరమని ప్రధాని మోదీ చెప్పారు. అంతర్జాతీయ పాలనా వ్యవస్థలకు ఈ సందేశాన్ని భారత్-బ్రెజిల్-దక్షిణాఫ్రికా త్రయం పంపించాలన్నారు.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో సీఎం కుర్చీలాటకు తెరపడటం లేదు. సీఎం సీటు కోసం డీకే శివకుమార్ ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, కొత్తగా హోంమంత్రి జీ పరమేశ్వర కూడా రేసులోకి వచ్చారు. సీఎం పదవి రేసులో తాను క�
ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న సింధ్ ప్రాంతం తిరిగి భారత్లో కలవవచ్చునని, సరిహద్దులు మారొచ్చని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన సింధి సమాజ్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, 1947లో ద�
రాజ్యాంగం అనుమతించనందున రాష్ట్రపతి, గవర్నర్లకు కాల పరిమితులు విధించడాన్ని ఆపేశామని, అదే సమయంలో గవర్నర్లు బిల్లులను నిరవధికంగా పెండింగ్లో ఉంచరాదని స్పష్టంగా చెబుతూ సుప్రీం కోర్టు సమతుల్యమైన తీర్పును
ఇటీవల నల్లగొండ జిల్లా జనరల్ దవాఖానలోని పరిపాలనా విభాగంలో ఇద్దరిపై పలు ఆరోపణలు వచ్చాయి. స్పందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి వారిపై విచారణ చేసి ఈ నెల 26లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్�
53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగిసిన నేపథ్యంలో, తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతల�
ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల దేశంలో ఏటా లక్ష మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ వ్యాధిని ఆలస్యంగా గుర్తించమే ఇందుకు ప్రధాన కారణమని యశోద హస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు ఆవేద�
ప్రభుత్వ పెద్దల పట్టింపులేనితనం.. అధికారుల నిర్లక్ష్యం వెరసి పౌరసరఫరాలశాఖకు వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతున్నది. అప్పులతో దినదినగండంగా పాలనను నెట్టుకొస్తున్నామని బీద అరుపులు అరుస్తున్న పాలకులకు
ఇండియన్ పికిల్బాల్ లీగ్(ఐపీబీఎల్)-2025 సీజన్ కోసం హైదరాబాద్ రాయల్స్ టీమ్ తమ జట్టును ఆదివారం ప్రకటించింది. అంతర్జాతీయ అనుభవం కల్గిన అమెరికా ప్లేయర్లు బెన్ న్యూవెల్, మేగన్ ఫడ్జ్తో పాటు భారత్కు
డెఫ్లింపిక్స్లో భారత షూటర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. టోక్యోలో జరుగుతున్న ఈ మెగా టోర్నీ 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ అభినవ్ దేశ్వాల్ పసిడి గెలిచాడు. ఫైనల్లో అతడు 50క�
మహిళల కబడ్డీ ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టు.. వరుసగా రెండోసారి ఈ టోర్నీ ఫైనల్స్కు ప్రవేశించింది. ఢాకా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ తొలి సెమీస్లో భారత్.. 33-21తో ఇరాన్ను చిత�
అరంగేట్ర అంధుల మహిళా టీ20 ప్రపంచకప్ విజేతగా భారత జట్టు నిలిచింది. కొలంబో ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో భారత అమ్మాయిలు.. ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుని చరిత్ర సృష్
తొలి టెస్టుకు పూర్తి భిన్నంగా సాగుతున్న రెండో టెస్టులో పర్యాటక దక్షిణాఫ్రికా రెండో రోజే మెరుగైన స్థితిలో నిలిచింది. బ్యాటింగ్కు అనుకూలించిన గువాహటి పిచ్పై రెండో రోజు భారత బౌలర్లు తేలిపోవడంతో తొలి ఇన
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం వాయిదాపడింది. ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన ఆదివారం అనారోగ్యానికి గురవడంతో పెండ్లిని నిరవధికంగా వాయిదా వేసినట్టు ఆమె మేనేజర్ త�
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఈనెల 30 నుంచి మొదలుకాబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు గాను భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడగాయంతో రె�
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ ఈ సీజన్లో తొలి టైటిల్తో మెరిశాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్యసేన్ 21-15, 21-11తో యుశి తనాక (జపాన్)పై అద్భుత విజయం సాధించాడు. 38 నిమిషాల్లోనే ముగిసిన తుది పోరు�