ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు తాను ఇచ్చిన హామీల మాటలను ప్రజలు మర్చిపోవాలని మళ్లింపు రాజకీయాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఫార్ములా ఈ-రేస్ కేసు వంతు వచ్చింది.
సీఐఏ బహిర్గతం చేసిన పలు రికార్డులు, ప్రధాని మ్యూజియం అండ్ లైబ్రరీ (పీఎంఎంఎల్)లోని దౌత్య పత్రాలు, ఫారిన్ రిలేషన్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ (ఎఫ్ఆర్యూఎస్), కోల్డ్ వార్ ఇంటర్నేషనల్ హిస్టరీ ప్రా�
[05:48]స్థిరాస్తి వ్యాపారం కలిసి రాలేదు.. సొమ్మంతా పోయింది.. రుణాలతో వడ్డీలు పెరిగాయి.. కొత్తగా హైదరాబాద్లో కూరగాయల వ్యాపారం చేపట్టినా అప్పులు తీరే మార్గం కనిపించలేదు.
[05:51]శ్రీవారి పరకామణిలో కానుకల చోరీ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ప్రాణహాని ఉన్న నేపథ్యంలో భద్రత కల్పించేలా పోలీసులను....
[05:50]రాజధాని అమరావతిలో 50 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న క్వాంటమ్ వ్యాలీలో భాగంగా.. అమరావతి క్వాంటమ్ కంప్యుటేషన్ సెంటర్ (ఏక్యూసీసీ) భవన నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్లు పిలిచింది.
[05:50]‘అంబేడ్కర్స్ ఇండియా మిషన్తో సంబంధం ఉన్న.. సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్కుమార్ సహాయకులు సచివాలయంలోని వివిధ శాఖల రహస్య సమాచారాన్ని అనధికారికంగా తీసుకుంటున్నారు’.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను చూస్తే రాష్ట్ర ప్రాధాన్యాలు, స్థానికత, రాష్ట్ర ప్రయోజనాలు, ఆ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాంతీయ పార్టీలు, రాష్ర్టాన్ని నడిపించే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశాలు ముఖ్యంగా
[05:46]ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ‘‘బొగ్గు మాఫియా’’కు వ్యతిరేకంగా నమోదైన మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల సోదాలు నిర్వహించింది.
[05:45]మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.53 కోట్ల విలువైన గంజాయి, బంగారం, వజ్రాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
[05:44]ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ను డిజిటల్ అరెస్ట్ అంటూ మోసం చేసిన వ్యవహారం ఉత్తర్ప్రదేశ్లోని హోటల్ కేంద్రంగా జరిగినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
[05:44]అధిక ఆదాయం ఆశచూపి జనాల్ని నిలువునా ముంచిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్వవస్థాపకురాలు నౌహీరా షేక్కు చెందిన స్థిరాస్తిని రూ.19.64 కోట్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వేలం వేశారు.
రాష్ట్రంలోని రూ.5 లక్షల కోట్ల విలువైన భూములు కాజేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఠా కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు.
[05:28]పాఠశాలలో వేదిక నిర్మిస్తుండగా.. క్రేన్ బకెట్ ఊడిపడటంతో ఉపాధ్యాయిని ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజానగరం ఉన్నత పాఠశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాల కోసం కళా వేదిక నిర్మిస్తున్నారు.
[05:42]తమ కలలకు ప్రతిరూపంగా బాబు జన్మించాడని మురిసిపోయిన ఆ తల్లిదండ్రుల సంతోషం కొన్ని గంటలైనా నిలవలేదు. ఆసుపత్రి సిబ్బంది అజాగ్రత్తతో ఆ కన్నవాళ్లకు పుత్రశోకమే మిగిలింది.
[05:43]బెట్టింగ్ యాప్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ కొనసాగుతోంది. తెలంగాణ పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న సిట్ శుక్రవారం ముగ్గురు నిందితుల్ని విచారించింది.
[05:34]మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో పోలీసుశాఖకు కళంకం తెచ్చేలా వ్యవహరించిన పులివెందుల పూర్వ సీఐ శంకరయ్యను విధుల నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్ నిర్ణయం తీసుకున్నారు.
[05:38]అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళ, బుధవారాల్లో జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించి ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలకు శుక్రవారం రాత్రి పోస్టుమార్టం పూర్తి చేశారు.
[05:35]మావోయిస్టు అగ్ర నేతలు దేవ్జీ, రాజిరెడ్డిలు పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లేవని, ఈ నేపథ్యంలో తాము వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని పిటిషనర్లకు హైకోర్టు తేల్చిచెప్పింది.
ఫార్ములా- ఈ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు వెనక భారీ కుట్ర దాగి ఉందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టంచేశారు.
ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టీపీ) కింద పారిశ్రామిక భూముల కన్వర్షన్తో ప్రభుత్వానికి రూ.4-5 వేల కోట్ల లాభం ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్
[05:26]విద్యార్థినులందరూ మధ్యాహ్న భోజనానికి వెళ్లిన సమయంలో పదో తరగతి విద్యార్థిని తరగతి గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతమిది.. ఏలూరు జిల్లా పోలీసుల కథనం..
[05:27]చిన్నారిపై లైంగిక దాడి కేసులో దోషికి గుంటూరు జిల్లా తెనాలి పోక్సో న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తెనాలి వన్టౌన్ పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల మేరకు..
[05:09]యాపిల్ సాగుకు పేరొందిన హిమాచల్ ప్రదేశ్ కొండల్లో జపనీస్ పండు పెర్సిమన్ వైపు ఇటీవలి కాలంలో రైతులు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడి, శ్రమతో ఎక్కువ లాభాలు వస్తున్నందున కుల్లూ జిల్లా ఉద్యాన రైతులు పెర్సిమన్ సాగును క్రమంగా పెంచుతున్నారు.
[05:21]ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళ అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు.
[05:23]ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాతసింగరాయకొండ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 500 కిలోల మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
[05:11]పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)లోని డిజైన్లు, పరిశోధన విభాగం ఎక్స్అఫీషియో సభ్యుడు ఆదిత్యశర్మ, సీఈ ఎస్ఎస్ బక్షి, పీపీఏ అథారిటీ కార్యదర్శి ఎం.రఘురామ్ శుక్రవారం పరిశీలించారు.
[05:10]‘హంద్రీ-నీవా’ కాలువ ద్వారా కృష్ణా జలాల రాకతో కుప్పం నియోజకవర్గంలో కరవుకు శాశ్వత పరిష్కారం దొరికిందని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని రెండు ప్రధాన దేవాలయాల్లో ఆమె పనిచేసిన సమయంలో ఆ కార్యనిర్వాహణాధికారిదే హవా! తన హయాంలో పనిచేసిన సూపరింటెండెంట్లు ఎంత పెద్ద తప్పు చేసినా.. వారిని కాచి �
[05:05]కృష్ణా జలాల వినియోగంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ డిమాండ్ చేశారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ2) ఎదుట రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పేలవంగా ఉన్నాయని ఆరోపించారు.
[05:03]జగన్ ప్రభుత్వ హయాంలో.. ఆయన సతీమణి డైరెక్టర్గా ఉన్న భారతి సిమెంట్ కంపెనీ కేంద్ర గనుల శాఖ నిబంధనలు ఉల్లంఘించి దక్కించుకున్న 2 లీజుల రద్దుకు రంగం సిద్ధమైంది.
[04:59]వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్య చదివే విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకాన్ని అమలు చేసేందుకు విధివిధానాలను సిద్ధం చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.
నవతరం.. ఉద్యోగాలకన్నా వ్యాపారంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నది. ఆంత్రప్రెన్యూర్లుగా రాణించాలని ఆరాటపడుతున్నది. అందుకోసం బిజినెస్ దిగ్గజాలు చెప్పే సూత్రాల వెంట పరుగులు పెడుతున్నది. సలహాలు-సూచనల కోసం గూగ
[04:53]జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయా(జేఎన్టీయూ)న్ని ప్రపంచ ఆర్థికాభివృద్ధికి చోదకశక్తిగా మార్చేందుకు అందరం కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
[04:52]కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఊచకోతకు పాల్పడుతుంటే.. సుప్రీంకోర్టు మౌనంగా ఉండటం అత్యంత బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
[04:53]నిలువ నీడ లేక మరుగుదొడ్డిలో జీవిస్తున్న మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పెరుగు లింగయ్యకు దాతల సాయంతో ఎట్టకేలకు నీడ దొరికింది.
[04:43]పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్నాయి. పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి శుక్రవారం విడుదల చేశారు.
[04:56]తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం పద్మావతి అతిథిగృహం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరి తొలుత శ్రీభూవరాహస్వామిని దర్శించుకున్నారు.
[04:53]ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విజయానంద్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉంది.
నిషేధిత మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి మద్వి హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అని ఆ పార్టీ కేంద్ర కమిటీ ఆరోపించింది