తిరుమలగిరి మండలంలోని జలాల్పురం, నాగారం మండల పరిధిలోని మామిడిపల్లి ,ఈటూరు , వర్దమాన్కోట ,ఫణిగిరి పరిధిలోని ఎస్సారెస్పీ కాల్వలకు గండ్లు పడ్డాయి. దీనితో కాల్వ కట్టలపై నుంచి వెళ్లాలంటే రైతులు ఇబ్బందులు పడ
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం జీవో 46ను శనివారం విడుదల చేసింది. సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్లకు విధివిధానాలు వెల్లడిస్తూ జీవో విడుదల చేసింది. ప్రభుత్వ అధ
జిల్లాలో రుణాలు పొంది తిరిగి చెల్లించని స్వయం సహాయక సంఘాలపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మొండికేసిన స్వయం సహాయక సంఘాల నుంచి రుణాలను రికవరీ చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తానని మంత్రి వివేక్ అన్నారు. శనివారం నర్సాపూర్లోని సాయికృష్ణ గార్డెన్లో లబ్ధిదారులకు కల్యాణ�
కాంగ్రెస్ పాలనలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యా యి. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా రోడ్లు గుంతలతో దర్శనమిస్తున్నాయి. స్వయాన మంత్రి శ్రీహరి ఇలాకాలో దారుణంగా త యారయ్యాయి. మక్తల్ నుంచి నారాయణపేట జిల్లా కే�
ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని, టెక్నికల్ సమస్యలను వెంటనే పరిష్కరించి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతా
దుస్తులు, ఉపకరణాలు, స్టయిలింగ్ను ప్రచారం చేసేదే ఫ్యాషన్ ఫొటోగ్రఫీ. కార్పొరేట్ ప్రకటనలు, ఫ్యాషన్ మ్యాగజైన్లు, ఆన్లైన్ ప్లాట్ఫాంలలో ప్రచురితమయ్యే చిత్రాలను రూపొందించడానికి ఉపయోగపడుతుంది. కేవలం �
ఇప్పటికే ఆదాయం తగ్గిందని పేద,మధ్య తరగతి ప్రజలపై అనేక రకాల భారం మోపి డబ్బు గుంజుతున్న ప్రభుత్వం దృష్టి ప్రస్తుతం విద్యార్థులపై మళ్లింది. అందులో భాగంగానే ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార�
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన అగ్నిప్రమాదంలో 54 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం పరిశ్రమ యాజమాన్యమేనని చెబుతూ దాని తాలూకు పత్ర�
నిర్మల్ జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో వసతి సౌకర్యాన్ని పొందుతున్న విద్యార్థులు చలితో గజగజ వణుకుతున్నారు. పది రోజుల నుంచి చతి తీవ్రత అధికం కావడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఉద
[02:26]కొత్త టెస్టు వేదిక గువాహటి.. కోల్కతాలా షాకులేమీ ఇవ్వలేదు. సగటు భారత టెస్టు పిచ్లాగే ఇక్కడి వికెట్ స్పందించడంతో బ్యాటుకు, బంతికి ఆసక్తికర పోరు సాగింది.
[02:57]ఆఫీసు స్థలం, షాపింగ్ మాల్స్, ఇతర రకాల వాణిజ్య భవనాలను నిర్వహిస్తూ అద్దె రూపంలో ఆదాయాలు ఆర్జించే రీట్స్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) తమ కార్యకలాపాలు, ఆదాయాలను వేగంగా పెంచుకుంటున్నాయి.
[02:56]వినియోగ వస్తువులు, సేవలు, మన్నికైన వస్తువులు వంటి ఆహారేతర వ్యయాలకే కుటుంబాలు నెలవారీ ఎక్కువ కేటాయింపులు చేస్తున్నాయని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) వర్కింగ్ పేపర్ పేర్కొంది.
[02:56]వ్యవసాయ ఉత్పత్తులకు దేశీయంగా గిరాకీ 2.5% చొప్పున పెరుగుతోందని.. అయితే రాబోయే 10 సంవత్సరాల పాటు వ్యయసాయ రంగం 4% వృద్ధిని నమోదు చేస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ తెలిపారు.
[02:55]దేశంలో నౌకా రంగం సంస్థలకు రుణాలిచ్చేందుకు, తొలిసారిగా ప్రభుత్వ రంగంలోని ఒక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) భారీమొత్తంలో నిధులు సమీకరించనుంది.
[02:55]బైజూస్ ఆల్ఫాతో పాటు అమెరికాకు చెందిన రుణదాత గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీకి 1.16 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10,300 కోట్ల) మొత్తాన్ని తిరిగి చెల్లించాలని బైజూ రవీంద్రన్ను అమెరికా కోర్టు ఆదేశించింది.
[02:54]హిందుజా గ్రూపు సంస్థ అశోక్ లేలాండ్ తన డీజిల్ ట్రక్కుల శ్రేణిని విస్తరించేందుకు సిద్ధమవుతోంది. 320, 360 హార్స్పవర్ (అశ్వశక్తి)తో హెవీ డ్యూటీ ట్రక్కులను త్వరలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈఓ షేణు అగర్వాల్ తెలిపారు.