బాడీగార్డులుగా ఇద్దరు మాజీ సైనికులు.. వారి చేతిలో వాకీటాకీలు.. పోలీస్ సైరన్తో వాహనం.. ఆ హంగామా చూస్తే అతడు పెద్ద హోదాలో ఉన్న ప్రభుత్వ అధికారి అని నమ్మాల్సిందే.
రాజ్యాంగంలో పేర్కొన్న అంతర్గత తనిఖీలు, సమతుల్యత, పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతాయుత పాలనను అందజేసేందుకు రాజ్యాంగం దోహదపడుతున్నదని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు.
హాంకాంగ్లోని థాయ్పో జిల్లాలో బుధవారం ఎనిమిది 35 అంతస్తుల నివాస భవనాలలో భారీ ఎత్తున మంటలు చెలరేగి 36 మంది మరణించగా, 279 మంది గల్లంతైనట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తెలిపింది.
యాసంగి సీజన్ రైతుబంధు శాటిలైట్ సర్వే ఆధారంగా పంట వేసిన భూములకే రైతుబంధు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
హిల్ట్ పాలసీపై పెద్ద ఎత్తున దుమారం రేగడం, అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడం, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ప్రభుత్వ పెద్దల్లో అంతర్మథనం మొదలైనట్టు విశ్వసనీ
ఐదు లక్షల కోట్ల రూపాయలు దోచుకోవటమే లక్ష్యంగా అమల్లోకి తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీని రేవంత్రెడ్డి ప్రభుత్వం మభ్యపెట్టి మారేడు కాయ అని చెప్పే ప్�
ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వ భూములను అగ్గువ సగ్గువ ధరకే అప్పనంగా బడాబాబులకు అంటగడుతున్న ప్రభుత్వం.. మరోవైపు రైతుల సొంత భూమిని మాత్రం పదో పరకో ఇచ్చి బలవంతంగా గుంజుకుంటున్నది.
సముద్రంలో అల్లకల్లోల పరిస్థితి నెలకొంది. ఒకవైపు వాయుగుండం తుఫానుగా మారితే.. మరోవైపు తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.
తిరుమల శ్రీవారికి మంతెన రామలింగరాజు మరోసారి తన భక్తిని చాటుకున్నాడు. ఈ మేరకు స్వామివారికి రామలింగరాజు తన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట తిరుమలలోని పీఏసీ 1,2,3 భవనాల ఆధునీకరణకు రూ.9 కోట్ల విరాళాన్ని ఇచ్చ�
సాంకేతిక సలహా కమిటీ అనుమతి పొందని ప్రాజెక్టులే కొత్త ప్రాజెక్టులని, ఆ విధంగా ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఆమోదం పొందినవేనని ఏపీ ప్రభుత్వం పేర్కొన్నది.
కర్ణాటకలో ముఖ్యమంత్రి సీటుపై హైడ్రామా కొనసాగుతున్నది. తాజా పరిణామాలను పరిశీలిస్తే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవి నుంచి వైదొలగడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతున్నది.
పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని కలెక్టర్లను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైదరాబాద్ నుంచి బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స�
[05:40]వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరుడు, ఇబ్రహీంపట్నానికి చెందిన ఓ వ్యక్తి తన నుంచి రూ.లక్షల్లో నగదు తీసుకొని మోసం చేశాడని, తిరిగి చెల్లించమంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడని విజయవాడకు చెందిన వేముల సత్యవాసవి వాపోయారు.
[05:36]ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా పది ప్రధాన కార్మిక సంఘాలతోపాటు పలు రైతు సంఘాల వేదిక సంయుక్త కిసాన్ మోర్చా, ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) సభ్యులు ఋధవారం దేశవ్యాప్తంగా నిరసనల ప్రదర్శనలు నిర్వహించారు.
[05:38]దొడ్డిదారిన జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ) అమలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను (సర్) చేపట్టిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.
[05:38]దేశంలో ఓటర్ల జాబితాలకు ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ను గతంలో ఎన్నడూ నిర్వహించలేదు కనుక ఆ కసరత్తును ఇప్పుడు పలు రాష్ట్రాల్లో చేపట్టాలన్న ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయాన్ని ప్రశ్నించడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది.
[05:37]చట్ట పాలనను బలోపేతం చేయడంలో, రాజ్యాంగ పవిత్రతను కాపాడటంలో న్యాయవాద వ్యవస్థ అనివార్యమైన పాత్రను పోషిస్తోందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.
[05:35]ఒక ధర్మాసనం వెలువరించిన తీర్పును కక్షిదారుల అభ్యర్థన మేరకు తదనంతర ధర్మాసనంగానీ, మరో ప్రత్యేక ధర్మాసనంగానీ రద్దు చేస్తున్న ఉదంతాలు పెరిగిపోతుండటంపై అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఆందోళన వ్యక్తం చేసింది.
[05:31]హలాల్ చేసిన మాంసాన్నే రైళ్లలో ప్రయాణికులకు అందిస్తుండటంపై వచ్చిన ఫిర్యాదు మీద ‘జాతీయ మానవ హక్కుల కమిషన్’ స్పందించి రైల్వేశాఖకు నోటీసు ఇచ్చింది.
[05:32]హరియాణాలోని రెండు వేర్వేరు బాస్కెట్బాల్ మైదానాల్లో ఐరన్ పోల్లు ఛాతీపై పడి ఇద్దరు యువ క్రీడాకారులు ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టిస్తోంది.ఈ రెండు సంఘటనలు దేశంలోని క్రీడా మౌలిక సదుపాయాలు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి నిదర్శనమని ఆటగాళ్లు, కోచ్లు విమర్శిస్తున్నారు.
[05:31]దొంగతనం కేసులో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని ఓ ఎస్సై వడ్డీ వ్యాపారి వద్ద కుదువ పెట్టిన ఉదంతమిది. ఏపీలో ఎలక్ట్రిక్ విభాగంలో తనకు ఏఈ ఉద్యోగం వచ్చిందని.. రిలీవ్ చేయాలని అభ్యర్థించిన సదరు ఎస్సైని వెపన్ డిపాజిట్ చేయాలని కోరడంతో ఈ ఘటన వెలుగు చూసింది.
[05:28]పెళ్లంటే ఊరంతా చెప్పుకొనే ముచ్చటలా జరగాలని కోరుకున్న ఓ యువకుడు వివాహం అనంతరం తన భార్యను హెలికాప్టర్లో ఇంటికి తీసుకువెళ్లాడు. తొలిసారిగా మెట్టినింట అడుగుపెట్టిన ఆ యువతికి జీవితాంతం మరిచిపోలేని మధుర జ్ఞాపకాన్ని అందించాడు.
[05:29]సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని సురభి వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని సీనియర్లు వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
[05:27]అస్సాంలో అంతరించిపోతున్న గ్రామీణ వ్యవసాయ పరికరాలను తరువాతి తరాలకు పరిచయం చేసేందుకు వాటిని నిక్షిప్తం చేస్తున్నారు సోమేశ్వర్ దత్తా. అందుకోసం మ్యూజియాన్ని నిర్వహిస్తున్నారు.
[05:26]ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎక్స్ ఖాతాలో.. చేత్తో చేపను పట్టుకుని వదలగా... అది ఎగిరిపోతున్న వీడియోని షేర్ చేశారు. ‘ఎగిరే చేపను చూడటం ఇదే మొదటిసారి’ అన్న క్యాప్షన్ పెట్టారు.
[05:25]వేటగాళ్ల బారినపడి అంతరించిపోతున్న అరుదైన కస్తూరి జింక (మస్క్ డీర్) దాదాపు 70 ఏళ్ల తర్వాత పశ్చిమబెంగాల్లోని నియోరా వ్యాలీ నేష్నల్ పార్కులో అటవీశాఖ కెమెరాలకు చిక్కింది.
[05:13]పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మృతి చెందారని వార్తలు వస్తున్న తరుణంలో రావల్పిండిలో ఆయన ఉన్న కారాగారం ముందు వందలమంది పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు మంగళవారం రాత్రి నిరసన చేపట్టారు.
[05:23]ఒక సినిమా విడుదలై విజయం సాధించిన తర్వాత అందులో మీ పాటలు ఉపయోగించినట్లు ఎందుకు కేసు వేస్తున్నారని సంగీత దర్శకుడు ఇళయరాజాను మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది.
[05:23]ఓడరేవుల కోసం దేశంలో మొదటి స్వదేశీ నౌకా ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను ఐఐటీ మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దీనిని అభివృద్ధి చేసినట్లు ఐఐటీ మద్రాస్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
[05:13]హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. థాయ్ పొ జిల్లాలోని న్యూ టెరిటరిస్లో హౌసింగ్ కాంప్లెక్స్లోని బహుళ అంతస్తుల భవన సముదాయంలో బుధవారం మంటలు చెలరేగాయి.
[04:58]ఇటీవల జరిగిన ఉపఎన్నికలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన నవీన్యాదవ్తో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయించారు.
[04:59]రాష్ట్రంలోని ప్రధాన అటవీ ప్రాంతాలన్నింటినీ ఒకేచోట నుంచి పర్యవేక్షించే టైగర్ ప్రొటెక్షన్ మానిటరింగ్ సెల్ హైదరాబాద్లోని అరణ్యభవన్లో అందుబాటులోకి వచ్చింది.
[04:58]స్థానిక సంస్థల ఎన్నికల బరిలో అన్ని గ్రామాల్లో పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించి అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
[04:57]ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి వైద్య సహకారం కావాలన్నా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
[04:46]‘‘గత వైకాపా ప్రభుత్వం అప్పులు, విధ్వంసం, దోపిడీ, అవినీతి మనకు వారసత్వంగా ఇచ్చింది. వారి ఐదేళ్ల పాలన గుర్తుచేసుకుంటే రోడ్లపై గుంతల్లో చేపల వేట, మరమ్మతులకు నోచుకోని కాలువలు.. కక్ష సాధింపులే గుర్తొస్తాయి. ఇప్పుడు సమస్యలు చెప్పడం హక్కుగా భావించే పరిస్థితికి ప్రజలు వచ్చారు.
[04:44]కోనసీమలో ఉప్పునీటి ప్రభావం వల్ల దెబ్బతిన్న కొబ్బరిచెట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని, ఇందుకు 45 రోజులు సమయమివ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ రైతులను కోరారు.
[04:41]రాష్ట్రంలో జరిగే ప్రతి రోడ్డు ప్రమాదంపైనా థర్డ్ పార్టీతో ఆడిటింగ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి కారణం వాహనమా? డ్రైవరా? రోడ్డు ఇంజినీరింగ్లో లోపమా? లేదా ఇతర అంశాలా అనేది గుర్తించేలా ఈ ఆడిటింగ్ జరగాలని స్పష్టం చేశారు.
[04:36]‘తితిదే పరకామణిలో చోరీ కేసులో రాజీకి మీరే ఆదేశాలిచ్చారా? న్యాయస్థానంలో శిక్షపడేలా చేయాల్సింది పోయి నిందితుడితో రాజీకి ఎందుకు, ఎలా అంగీకరించారు? అతని ఆస్తుల్ని గిఫ్ట్డీడ్గా తీసుకునేందుకు తితిదే పాలకమండలి సమావేశంలో టేబుల్ ఎజెండాగా ఎందుకు పెట్టారు? దీని వెనక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి?’ అంటూ అప్పటి తితిదే ఈవో ధర్మారెడ్డిపై సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.