రాజ్యాంగం అనేది ప్రజలకు ఒక వరమని, దీనిని మనకు ప్రసాదించడానికి ఎంతోమంది మహానుభావులు కృషి చేశారని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం నవంబర్ 26ను పురస్కరించుకుని..
VIT University యూనివర్సిటీలో కామెర్లు వ్యాపించాయి. నాణ్యత లేని ఆహారం, కలుషిత నీటి కారణంగా క్యాంపస్లోని విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. యాజమాన్యం స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విధ్�
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పాల్వంచలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ రహదారిలో గల అంబేద్కర్ విగ్రహానికి అఖిల భారత ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత..
భారత రాజ్యాంగం అందరి హక్కులకు రక్షణ కల్పింస్తుందని నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా�
Prashanth Varma పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో తాను నిర్మాతలను సమయం అడిగే విషయం వాస్తవమని అన్నాడు ప్రశాంత్ వర్మ. గోవాలో జరిగిన IFFI ఈవెంట్లో ప్రశాంత్ వర్మ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Donations అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు మంతెన రామలింగరాజు , తన కుమార్తె మంతెన నేత్ర, అల్లుడు వంశీ గాదిరాజుల పేరు మీదుగా రూ.9 కోట్లు విరాళంగా అందించారు.
మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 29 జిల్లాలు, 82 రెవెన్యూ డివిజన్లు, 680 మండలాలతో నూతన స్వరూపాన్ని సంతరించుకోనుంది. అయితే, కొత్తగా ఏర్పడే జిల్లాలేంటి? వాటి స్వరూపం ఎలా ఉండబోతుంది?
KTR భూములు ప్రజల సొత్తని.. అబ్బ సొత్తు అన్నట్టు, నీ అత్త సొమ్ము అన్నట్టు’ నువ్వు దానం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని సీఎం రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారా�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఉదయాదీత్య భవన్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి వి�
Padma Devender Reddy రాయన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ సిద్ధ గౌడ్ గుండె పోటుతో బుధవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి రాయిన్ పల్లి గ్రామానికి చేరుకొన�
Fire accident ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్ (EV showroom) లో భారీ అగ్ని ప్రమాదం (Fire accident) సంభవించింది. ఈ ప్రమాదంలో ఆ షోరూమ్లోని 50 ఎలక్ట్రిక్ బైకులు (Electric bikes) కాలిబూడిదయ్యాయి.
Renu Desai నటిగా, దర్శకురాలిగా సినీనటుల దృష్టిని ఎప్పుడూ ఆకర్షిస్తూ వస్తుంది రేణు దేశాయ్. కొంత కాలంగా సరైన పాత్ర కోసం ఎదురు చూస్తున్న ఆమె, చివరిసారిగా ‘టైగర్ నాగేశ్వరరావు’లో కీలక పాత్రలో కనిపించింది.
KTR ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఆయన అన్నదమ్ములు, అనుయాయులతో కలిసి ఓ అవినీతి అనకొండ మాదిరిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప�