తనుగుల చెక్ డ్యాం పేల్చివేత ఇసుక మాఫియాలోని కాంగ్రెస్ గూండాల పనేనని, తక్షణమే దోషులను అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలు పక్కన పెట్ట
సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఔటర్రింగ్రోడ్డు లోపల, సమీపంలో ఉన్న 27
చింతకాని మండలం పాతర్లపాడు మాజీ సర్పంచ్, సీపీఎం రాష్ట్ర నాయకుడు సామినేని రామారావును హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో �
నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన తన అనుచరులను చల్లార్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాయడం సంచలనంగా మారింది.
[01:41]‘‘ఒక సినీ ప్రేమికుడిగా ఓ అభిమాని గొప్పదనాన్ని చాటి చెప్పే చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’’ అన్నారు నటుడు ఉపేంద్ర. ఆయన ప్రత్యేక పాత్ర పోషించిన ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటించారు.
[01:40]కొత్త వారం.. కొత్త ముచ్చట్లతో ఓటీటీలు రెడీగా ఉన్నాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు వినోదాలు పంచడానికి సిద్ధమయ్యాయి.
[01:35]‘‘బిగించి గొంతు ఊపిరాపకే.. శిక్షించబోకే చిన్నదానికే. ఇక చాలే ఈ పూటకి.. దిగి రావే నా మాటకి..’’ అంటూ తను మనసిచ్చిన ప్రేయసిని బుజ్జగిస్తూ ప్రేమ పాటలు పాడుతున్నారు శివకార్తికేయన్.
రాష్ట్రంలో జర్నలిస్టులకు నూతన అక్రెడిటేషన్లు జారీ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదని, ఈ విషయంలో మీడియా అకాడమీ సైతం బాధ్యతలు మరిచి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని టీయూడబ్ల్యూజ
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ సర్వ సభ్య సమావేశం జరగనుంది. ఈమేరకు సర్వసభ్య సమావేశంతో పాటు దీక్షా దివస్ ఏర్పాట్లపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే
రాజు వెడ్స్ రాంబాయి’ అద్భుతమైన కలెక్షన్లు రాబడుతున్నదని, ఇంతటి విజయాన్ని ఊహించలేదనీ, రెండు తెలుగురాష్ర్టాల్లో కలిపి 9కోట్ల పైచిలుకు వసూళ్లను ఈ సినిమా రాబట్టిందని, ఐ బొమ్మ క్లోజ్ అవ్వడం, టికెట్ రేట్ 99
[01:33]శక్తిమంతమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ఖాతాలో ఇప్పుడు మరో చిత్రం చేరింది.
శ్రద్ధాకపూర్ నటిస్తున్న సంచలనాత్మక బయోపిక్ ‘ఈఠా’. మరాఠీ జానపద కళాకారిణి విఠాబాయి నారాయణ్ గావ్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో విఠాబాయిగా శ్రద్ధాకపూర్ కనిపించనున్నది.
‘జుట్టు, గడ్డాలు పెంచుకోవద్దు.. నల్ల బట్టలు వేయొద్దు.. దీక్షలు తీసుకోవాలనుకుంటే సెలవు పెట్టి వెళ్లిపోండి..’ ఇది నగర పోలీసుశాఖ అయ్యప్ప దీక్షాపరులైన పోలీసులకు జారీ చేసిన ఆదేశం. అయ్యప్ప దీక్షాసమయం కావడంతో నగ
దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాత పెన్షన్ పునరుద్ధరించాలని, ఎన్పీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన తెలిపారు.
‘కార్తికేయ 2’తో పానిండియా విజయాన్ని అందుకున్నారు హీరో నిఖిల్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి ఈ పాన్ ఇండియా చిత్రానికి దర్శకుడు. భువన్, శ్రీకర్ నిర
‘నువ్వు రాసిన కథ చాలా బాగుంది.. నిర్మాణ సంస్థకు నచ్చింది. నీ కథను దాదాపు ఎంపిక చేశారు. కానీ.. నువ్వు కూడా కొంత పెట్టుబడి పెట్టాలి. సినిమా రైట్స్ తీసుకోవడానికి ఖర్చవుతుంది. సినిమాలో హీరో కూడా నువ్వే’ అంటూ ఇద�
ఎంజీఎం హాస్పిటల్ ఔట్పోస్టును అక్రమ వసూళ్లకు అడ్డాగా మార్చేస్తున్నాడు ఓ కానిస్టేబుల్. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఉచిత వైద్య సేవలందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రిలో నిత్యం పదుల సం ఖ్యలో మెడికో లీగల్ కేసులు (�
మలేషియా పరిసర ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయం దక్షిణ అండమాన్లో వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో హెచ్చరించింది.
కన్నడ అగ్ర నటుడు ఉపేంద్రను ప్రయోగాత్మక చిత్రాలకు చిరునామాగా అభివర్ణిస్తారు. ఆయన చిత్రాలన్నీ సోషల్ సెటైర్తో మనిషి తాలూకు నిగూఢమైన వ్యక్తిత్వానికి దర్పణంలా కనిపిస్తాయి.
దక్షిణాఫ్రికాతో గువహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత జట్టు ఓటమి దిశగా పయనిస్తున్నది. మెన్ ఇన్ బ్లూ ఎదుట సఫారీలు 549 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిలుపగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్లిద�
టాటా మోటర్స్ తమ పాత మాడల్ సియెర్రాను మంగళవారం సరికొత్తగా మార్కెట్కు పరిచయం చేసింది. ఎక్స్షోరూం ప్రారంభ ధర రూ.11.49 లక్షలు. ఇక ఈ 5-డోర్ ఎస్యూవీ బుకింగ్స్ వచ్చే నెల డిసెంబర్ 16 నుంచి మొదలవనున్నాయి.
అమ్మాయిలు అద్భుతం చేశారు! మనసు పెట్టి ఆడితే సాధించలేనిది ఏది లేదని చేతల్లో చూపెట్టారు. తాము ఎవరికి తీసిపోమన్న రీతిలో అరంగేట్రం అంధుల టీ20 క్రికెట్ ప్రపంచకప్లో కొత్త చరిత్ర లిఖించారు.
శ్రీమద్భాగవతం ఆధారంగా తెరకెక్కిన యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ భారతీయ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దాదాపు 300కోట్లకుపైగా వసూళ్లతో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది.