స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది.ఎన్నికలప్పుడు ఏవేవో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా అన్నిటికి ఎగనామాలు పెడుతున్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు త�
నచ్చింది చదవాలనుకున్నది. ఇష్టమైన పనే చేయాలనుకున్నది. మూడునెలలు తిరక్కుండానే మనసు మార్చుకుని కోర్సు మారాలనుకున్నది. ఇంట్లో ఒప్పించి కాలేజీ మారింది. మెకానిక్ ఫీల్డ్లో అడుగుపెట్టింది. మూడు నెలల్లో పికప
పంచాయతీ ఎన్నికల్లో విధి విధానాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సర్పంచ్, వార్డు స్థానానికి పోటీ చేసే అభ్యర్థి వయసు 21 ఏండ్లకు తక్కువగా ఉండరాదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను 17 శాతానికే పరిమితం చేయడంపై బీసీ, కుల సంఘాలు భగ్గుమన్నాయి. సర్కారు తీరుపై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలిపాయి.
‘రాష్ట్రంలో కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న 23శాతం రిజర్వేషన్లను 42శాతానికి పెంచి 23,973మంది బీసీలకు రాజకీయ �
రంగారెడ్డిజిల్లాలోని విలువైన భూములు జిల్లా ఆదాయంపై కన్నేసిన కాంగ్రెస్ సర్కారు.. జిల్లా అస్తిత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. శ
కాంగ్రెస్ సర్కార్ మాటలు నీటి మూటలయ్యాయి. 42 శాతం రిజర్వేషన్ల మాట దేవుడెరుగు. గతంతో బీఆర్ఎస్ సర్కార్ బీసీలకు ఇచ్చిన 23 శాతం రిజర్వేషన్లకే దిక్కులేదు. తాజా గా కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన రిజర్వేషన్ల
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. నేను చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..అంటూ చావునోట్లో తలపెట్టి దీక్ష చేపట్టినందునే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్
వానకాలం సేద్యం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఎన్నడూ లేనివిధంగా దిగుబడి పడిపోవడం ఆవేదనకు గురిచేస్తున్నది. పంట వేసింది మొదలు చేతికందే దశలో వరుస వర్షాలు కురవడం, పైరుకు కాటుక రోగం రావడంతో ఈ సీజన్లో 40 శాతం ఉత్�
దక్షిణ డిస్కంలో పదోన్నతుల తో ఆ శాఖకు చెందిన విభిన్న వర్గాల పంట పండింది... ఒక్కోపోస్టు దాని ప్రాధాన్యతను బట్టి భలే రేటు పలికింది... నగరశివారు ప్రాంతాల్లో ఫోకల్ పోస్టులకు రూ.20లక్షలకు పైగా డబ్బులు చేతులు మార�
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ నుంచి కులగణన, జీవోల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగడుగునా కుట్రలు చేశారని ఆల్ ఇండియా వెనుకబడిన తరగతుల ఫెడరేషన్ అధ్యక్షుడు, రిటైర్డ్ జస్టిస్ వి.ఈశ్వరయ్య ఆరోపిం�
నవంబర్ 29వ తేదీ అంటే ‘దీక్షా దివస్' గుర్తుకువస్తుంది. ‘దీక్షా దివస్' అంటే ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదమే గుర్తుకువస్తుంది. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష గుర్తు�
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మద్దతు ధరకు ధాన్యం కొనడంతో పాటు సన్న రకాలకు క్వింటాల్కు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తామన్న హామీ ఒట్టి బోగస్ అనే తేలిపోయింది. ఇప్పటి వరకూ ఏ ఒక్కరికీ బోనస్ ఇవ్వకుండా చేతులెత్తే�
[03:10]అహ్మదాబాద్కు 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులను బుధవారం అధికారికంగా కట్టబెట్టారు. కామన్వెల్త్ స్పోర్ట్ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
[03:07]భారత్లో టెస్టు సిరీస్ అనగానే విదేశీ జట్లు జావగారిపోయేవి ఒకప్పుడు. మన జట్టు ఎంత తేడాతో గెలుస్తుందనే చూసేవాళ్లు. భారత్లో భారత్ను ఓడించడాన్ని ప్రత్యర్థి జట్లు గొప్ప ఘనతలా భావించేవి.
[02:52]‘దేశ సరిహద్దులు, బహిరంగ ప్రదేశాలు, జనసమ్మర్థ స్థలాలు, డ్రోన్ దాడి ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలపై నిఘా పెడుతుంది. మాదక ద్రవ్యాలు, ఆయుధాలు అక్రమంగా సరఫరా చేసే డ్రోన్లను నాశనం చేస్తుంది.