[04:52]బిహార్లో ఇటీవల చోటుచేసుకున్న వరుస హత్య ఘటనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘దేశ నేరాల రాజధాని’గా రాష్ట్రం మారిందని విమర్శించారు.
[04:52]గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్రెడ్డిలతో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ బుధవారం సమావేశం కానున్నారు.
[04:51]యెమెన్లో ఉరిశిక్ష పడిన కేరళ నర్సు నిమిష ప్రియను రక్షించేందుకు భారత ప్రభుత్వం సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేస్తోందని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
[04:51]పాఠశాలలు, కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లోని క్యాంటీన్లు, సమావేశ మందిరాలలో వివిధ ఆహార పదార్థాల్లోని చక్కెర, నూనె శాతాలను తెలిపే డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్పొరేషన్లకు లేఖ రాసింది.
[04:49]ప్రతిభావంతుల్లో చాలా మందికి ఉండే బలహీనత ఏంటంటే పొగడ్తలను అతిగా ఆశించడం. పనిలో పురోగతి సాధించడం కన్నా ప్రశంసల పైనే వారికి ధ్యాస ఎక్కువగా ఉంటుంది.
[04:50]మద్యం కుంభకోణం ద్వారా రూ.వేల కోట్లు కొల్లగొట్టిన వైకాపా ముఠా.. తాము చేసిన నేరం ఆనవాళ్లు చిక్కకుండా అనేక ఎత్తుగడలు వేసింది. ఏయే డిస్టిలరీలకు ఎంతెంత మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి? వాటి నుంచి ఎంత మేర ముడుపులుగా వసూలు చేయాలి?
[04:41]బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో)లో విధులు నిర్వర్తిస్తోన్న ఆమె కుమార్తె సైమా వాజెద్ను ఆ సంస్థ సెలవుపై పంపింది.
[04:42]సిరియాలోని స్వెయిదా రాష్ట్రంలో స్థానిక మిలీషియాల మధ్య జరిగిన సాయుధ సంఘర్షణలో ఇద్దరు పిల్లలుసహా 30 మందికి పైగా మరణించారు. 100 మంది వరకూ గాయపడ్డారని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి.
[04:17]తెలంగాణలోని ప్రాజెక్టులకు పెండింగ్లో ఉన్న నీటి కేటాయింపులు, అనుమతుల మంజూరుకు చొరవ చూపాలని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్కు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం లేఖ రాశారు.
[04:33]దేశంలో పెళ్లికాని వారు నానాటికీ అధికమవుతున్నారు. ఉన్నత చదువులు, ఇతరత్రా కారణాల వల్ల వివాహాలు ఆలస్యమవుతున్నాయి. దీంతో పిల్లల జననశాతం తక్కువైపోతోంది.
రుతువుల్లో మార్పులతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. వానకాలంలో కలుషితమైన నీళ్లు, ఆహారం కారణంగా డయేరియా, కలరా లాంటి వ్యాధులు వ్యాపిస్తుంటాయి. పరిశుభ్రత పాటిస్తుండటం, జీవన ప్రమాణాలు పెరగడంతో కలరా అ
నారింజ రంగులో ఉండే క్యారెట్లను వండుకోవడమే కాదు, పచ్చివిగానే కరకరా నమిలేస్తాం. వీటివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది తెలిసిన విషయమే. అయితే, క్యారెట్లు మధుమేహానికి మందుగా కూడా పనికిరావచ్చు అంటున్న�
ఇంగ్లిష్లో అపెండిక్స్గా పిలిచే ఉండుకం ఓ అవశేష అవయవమనీ, దీనికంటూ ప్రత్యేకంగా ఓ పని ఉండదనీ చెప్తారు. జంతు దశ నుంచి మనిషిగా మారుతున్న క్రమంలో మనలో మిగిలిపోయిందనీ చెప్తుంటారు.
ఫుడ్ పాయిజనింగ్ విస్తృతంగా కనిపించే జబ్బు. నివారించదగ్గదే అయినప్పటికీ లక్షలాది మంది దీనితో బాధపడుతుంటారు. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవుల కారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటుంది.
[04:11]ప్రభుత్వ ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఖనిజాల రాయల్టీ చెల్లింపులు, వేలంలో రాష్ట్ర గనులశాఖ పలు సంస్కరణలు తీసుకొస్తోంది. షెడ్యూల్-1లో 14 రకాలు, షెడ్యూల్-3లోని 27 రకాల చిన్న తరహా ఖనిజాలకు సీనరేజి ఫీజులను టన్నుపై 20% వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
రోబోటిక్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పూర్తిస్థాయి మానవరహిత సైనిక ఆపరేషన్లో విజయం సాధించినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాలు ప్రకటించాయి.
[04:10]జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన ఆదర్శ్ లా చదువుతూనే.. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలనే ఆలోచనతో 9 మంది స్నేహితులతో కలిసి సీఎల్ఎన్ఎస్.ఇన్ వెబ్సైట్ను రూపొందించారు.
[04:01]అది రూ.800 కోట్ల విలువైన సర్కారు భూమి.. ఏకంగా దానికే దళారులు ఎసరుపెట్టారు. యాజమాన్య హక్కులు కల్పిస్తామంటూ హైదరాబాద్కు చెందిన పలువురి నుంచి రూ.కోట్లు వసూలు చేశారు.
[03:56]హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్కుమార్ సింగ్ నియమితులయ్యారు. మే 26న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో సోమవారం కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
[03:53]రానున్న సంవత్సరం కాలంలో మొత్తం లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి, లక్ష మంది నిరుద్యోగుల కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించేలా ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
[03:58]గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్రెడ్డిలతో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఈ నెల 16న (బుధవారం) సమావేశం కానున్నారు.
తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఎవరైనా విమానాన్నే ఎంచుకుంటారు. కానీ ఇటీవల విమానాలు తరచుగా ప్రమాదాలకు గురవుతూ అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలను బలితీసుకుంటున్నాయి.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై కఠినచర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా నాయకురాళ్లు డిమాండ్