చైనాలో జరుగుతున్న ఆసియా అండర్-17, అండర్-15 బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్లో భారత యువ షట్లర్లు లక్ష్య రాజేశ్, దీక్ష సుధాకర్, శైనా మణిముత్తు క్వార్టర్స్కు చేరారు.
భారత్ ఆతిథ్యమివ్వనున్న జూనియర్ హాకీ ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ వైదొలిగింది. ఈ మేరకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది.
మహిళల వన్డే ప్రపంచకప్లో సహ ఆతిథ్య దేశంగా ఉన్న కొలంబోలో శ్రీలంక జట్టు ఆడిన ఆఖరి మ్యాచ్ సైతం వర్షార్పణమైంది. టోర్నీ ప్రారంభం నుంచీ కొలంబోలో జరుగుతున్న మ్యాచ్లకు ఆటంకం కల్గిస్తున్న వరుణుడు.. లంక, పాకిస్�
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లి హరితవనం కాలనీకి చెందిన సుహాన్ ప్రీతం స్మిమ్మింగ్లో అత్యుత్తమ ప్రతిభను చాటుతూ ఈనెల 27 నుండి 30వ తేది వరకు బహ్రెయిన్లోని మనామాలో జరుగనున్న మూడో ఆసియా �
Bigg Boss 9 బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 47వ రోజు పెద్ద దుమారం చెలరేగింది. ఊహించని మలుపులతో హౌస్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఆయేషా అనారోగ్య కారణాల వల్ల షో నుండి అర్థాంతరంగా బయటకు వెళ్లి
ఏషియా యూత్ గేమ్స్లో భారత యువ అథ్లెట్ పలాష్ మండల్ కాంస్యంతో సత్తాచాటాడు. బాయ్స్ 5,000 మీటర్ల రేస్వాక్ ఫైనల్లో అతడు లక్ష్యాన్ని 24 నిమిషాల 48.92 సెకన్లలో ఛేదించి కాంస్యం సొంతం చేసుకున్నాడు.
ఈక్విటీ షేర్లు, సంబంధిత సాధనాల ప్రీ-ఐపీవో ప్లేస్మెంట్లలో పాల్గొనకుండా మ్యూచువల్ ఫండ్ స్కీములను సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిషేధించింది. యాంకర్ ఇన్వెస్టర్ కోటా లేదా ఇనీషియల�
[06:08]రహదారి ప్రమాదాల్లో ఒక్కరు ప్రాణం కోల్పోయినా.. అది ఎంతో ప్రభావం చూపిస్తోందని జెనీవాలోని అంతర్జాతీయ రహదారి సమాఖ్య (ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్) అంచనా వేసింది.
[06:05]ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ప్రతి ఓటూ జయాపజయాల నిర్ధారణలో అత్యంత ముఖ్యమైనదే. అటువంటిది ఏకంగా 45 లక్షల ఓట్లు... ఎంతమంది అభ్యర్థుల తలరాతలు మార్చేస్తాయో కదా! ఇప్పుడు అదే భయం..
[06:03]బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి శరీరాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. గాఢనిద్రలో ఉండగా మంటలు చుట్టుముట్టడంతో ఏం జరిగిందో కూడా అర్థంకాని పరిస్థితి.
బెంగళూరు ఆధారిత క్రీడా మౌలిక సదుపాయాల కల్పన (స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) స్టార్టప్ మిచెజో స్పోర్ట్స్ విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగానే ఇకపై ఆయా రాష్ర్టాల్లో స్విమ్మింగ్ పూల్స్, పబ్లిక్ క�
కొండెక్కిన బంగారం ధరలు ప్రస్తుతం కొండదిగుతున్నాయి. గతవారంలో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పుత్తడి తిరోగమనబాట పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు దిగొస్�
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,437 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో వరుసగా ఆరు రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
ఒకప్పుడు హైదరాబాద్లో పిండివంటలంటే స్వగృహ ఫుడ్స్ మాత్రమే అనుకునేవాళ్లు. మన సర్వపిండి ఎక్కడో గానీ దొరికేది కాదు. మన అప్పాల గురించి ప్రత్యేకంగా చెప్పాలా! నగరమంతా తిరిగినా, మక్కవడ ముక్కకూడా కనిపించేది క�
[05:58]ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బిరాంచిపుర్ గ్రామంలో వందేళ్ల నాటి గురుద్వారా ఉంది. గ్రామమంతా హిందువులు నివసిస్తున్న చోట ఈ గురుద్వారా ఏర్పాటుకు గ్రామ భూస్వామి దీనబంధు సాహు ఎకరం నేలను విరాళంగా ఇవ్వడంతో 1919లో దీనిని నిర్మించారు.
[06:00]బిహార్లో అధికార ఎన్డీఏ ఘన విజయం సాధించి గత అన్ని ఎన్నికల రికార్డులను బద్ధలు కొట్టబోతోందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.
[05:59]ప్రైవేటు బస్సు దగ్ధమైన ఘటనలో శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన హరీశ్కుమార్రాజు సమయస్ఫూర్తితో స్పందించి పది మంది ప్రాణాలు కాపాడారు.
[05:58]‘అడవులను ఎక్కడ ఎవరు ఆక్రమించినా పార్టీలకు అతీతంగా చర్యలు చేపట్టాలి. అడవులను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు.
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
[05:57]భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం యువత సాధికారతకు కృషి చేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నియామక ప్రక్రియలో చివరి వరకూ వెళ్లి ఆఖరి దశలో ప్రభుత్వోద్యోగం పొందలేకపోయిన అభ్యర్థులను ప్రైవేటు రంగంతో అనుసంధానిస్తున్నామని ఆయన అన్నారు.