[18:42]తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ డి.శ్రీధర్బాబు తెలిపారు.
66 ఏళ్ల ముదిమి వయసులో ఓ మహిళ మోపెడ్ నడుపుకుంటూ ఒంటరిగా మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ వరకూ వెళ్లింది. వృద్ధాప్యంపై విజయం సాధించినట్టు కనబడుతున్న ఈ మహిళలకు స్థానికులు పాదాభివందనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
కాంగ్రెస్ పార్టీ(Congress party) అంటే నమ్మకం.. కాంగ్రెస్ ఏ హామీ ఇచ్చిన వెంటనే అమలు చేసి తీరుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్బాబు(Sridhar Babu) పేర్కొన్నారు.
ఈమధ్య హిమంత బిశ్వ శర్మ తన అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం కన్నా.. కాంగ్రెస్ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మైకు పట్టుకుంటే చాలు.. కాంగ్రెస్ పార్టీ అది చేసింది, ఇది చేసిందని నిరాధార ఆరోపణలు చేస్తూ..
Sreeshath : టాలెంట్ ఉన్నా కూడా జట్టులోకి వచ్చీ పోతుండే ఆటగాళ్లలో సంజూ శాంసన్(Sanju Samson) ఒకడు. కానీ, ఈసారి మాత్రం అతడు మళ్లీ భారత జట్టులోకి రావడం కష్టమే. వరల్డ్ కప్ స్క్వాడ్(ODI World Cup 2023)తో పాటు ఆస్ట్రేలియా
[18:30]ప్రపంచ కప్ (ODi World Cup 2023) కోసం జట్లన్నీ సిద్ధమవుతున్నాయి. బంగ్లాదేశ్ తన జట్టుకు ప్రత్యేకంగా టెక్నికల్ కన్సల్టెంట్ను నియమించుకుంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టుకు గాయాల బెడద తప్పలేదు. ఇద్దరు కీలక పేసర్లు గాయాలతో దూరమయ్యారు.
ఓ ఉపాధ్యాయురాలు నలుగురు మాత్రమే పట్టే చిన్న కారులో ఏకంగా 25 మంది చిన్నారులను తరలించిన వైనం నెట్టింట్ వైరల్గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతూ మహిళను తిట్టిపోస్తున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఆదాయ మార్గాలకు కొదువే లేకుండా పోయింది. కాస్తంత ట్యాలెంట్ ఉండాలే గానీ.. ఇంట్లో కూర్చునే లక్షలు సంపాదించే వెసులుబాటు వచ్చింది. అయితే మరోవైపు ఇదే సోషల్ మీడియా..
భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో ఎలాంటి ఆధారాలను కెనడా సమర్పించలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA)గురువ�
బురద గుంటలో ఇరుక్కున్న ఓ ఏనుగును కొందరు రక్షించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. మనిషి గొప్పదనం ఇదే అంటూ ఈ వీడియో చూసిన వారందరూ కామెంట్ చేస్తున్నారు.