తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో అన్న తెగువతో నాలుగు కోట్ల ప్రజలను ఏకం చేసి కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజకీయ వ్యవస్థలను ఏకం చేసిన దీక్షా దివస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని నకిరేకల్ మాజ
BJP కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress top leader), లోక్సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (New CJI) ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాకపోవడం సిగ్గుచేటని బీజేపీ (BJP) మండిపడింద�
ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులకు మినహాయింపు ఉండదని, ఒకవేళ అత్యవసరమైతే ముందుగానే అనుమతి తీసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరం
Patang న్యూ టాలెంట్ను ఎంకరైజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు తాజాగా 'పతంగ్' చిత్ర టీమ్తో చేతులు కలిపారు.
College Woman Found Dead కాలేజీలో చదువుతున్న యువతి అద్దె ఇంట్లో నివసిస్తున్నది. ఆదివారం ఆ ఇంట్లో అనుమానాస్పదంగా మరణించింది. అయితే ఉదయం నుంచి ఆ మహిళతో కలిసి ఉన్న వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు
Revanth Reddy రాష్ట్రంలో త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునేవాళ్లను ఈ ఎన్నికల్లో ఎన్న�
కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న హామీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మొండి చేయి చూపిందని బీఆర్ఎస్ నిడమనూరు మండల అధ్యక్షుడు తాటి సత్యపాల్ అన్నారు.
Irrigation Officers నీటిపారుదల శాఖ డివిజన్ కార్యాలయ బోర్డు ఎక్కడ ఉందో గుర్తించని విధంగా కనబడకుండా చెట్ల పొదల్లో తెల్లటి కాగితం అతికించి ఉండటంతో ఆ దారి గుండా వెళ్లేవారిని అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డద�
Hunter Syndrome: జీన్ థెరపీ చికిత్స సక్సెస్ అయ్యింది. హంటర్ సిండ్రోమ్తో బాధపడుతున్న మూడేళ్ల బాలుడు కోలుకుంటున్నాడు. ఈ మెడికల్ వండర్ డాక్టర్లను ఆశ్చర్యపరుస్తున్నది. ప్రపంచంలోనే దీన్ని మొదటి కేసు
[17:32]ఆట అన్నాక గాయాలు కావడం సహజం. క్రికెట్ కూడా అందుకు మినహాయింపు కాదు. అంతర్జాతీయ క్రికెట్లో గాయాల పాలు కాని ఆటగాళ్లు అరుదు. కానీ భారత జట్టు (Team India)కు కొన్నేళ్ల నుంచి గాయాలు పెద్ద సమస్యగా మారుతున్నాయి.
ఈ నెల 29న నిర్వహించనున్న దీక్ష దివస్ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ�
నెలసరి సమయంలో మహిళలకు ఉండే నొప్పులు, వారు పడే బాధ వర్ణనాతీతం. కొందరు మహిళలకు హార్మోన్ల సమస్యలు ఉన్నా ఇలాగే జరుగుతుంది. అలాగే పీఎంఎస్ దశలో ఉన్నవారికి కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతాయ�
Ravi Shastri : స్వదేశంలో చెలరేగి ఆడే భారత క్రికెటర్లు మరోసారి తడబడ్డారు. కోల్కతాలో విఫమైన స్టార్ ప్లేయర్లు గువాహటి టెస్టులో(Guwahati Test)నూ 'మేము ఆడలేమంటూ' చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్లో కుప్పకూలిన టీమిండియాపై మాజ�
Madasi Kuruva leaders మదాసి కురువకు, మదారి కురువలకు ఎస్సీ పత్రాలు ఇవ్వకుంటే త్వరలో ముఖ్యమంత్రి జరిపే జిల్లాల పర్యటనలను అడ్డుకుంటామని తెలంగాణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కురువ విజయ్ కుమార్ హెచ్చరించారు.
Harish Rao మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లించకపోవడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామనే డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపేయాలని సీఎం ర�
Guwahati Test : కోల్కతా టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన భారత జట్టు ఏమాత్రం మెరుగవ్వలేదు. ఆ ఓటమి నుంచి తేరుకొని పుంజుకోవాల్సిన టీమిండియా మళ్లీ చతికిలబడింది. దక్షిణాఫ్రికా(South Africa) బ్యాటర్లు గంటలకొద్దీ క్రీజులో నిలిచి�
[17:03]కేరళలో వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో కేరళ స్వతంత్ర రైతు సంఘం (KIFA) రైతుల ఓట్లు కావాలంటే తాము రూపొందించిన అల్టిమేటంపై సంతకాలు చేయాలని అభ్యర్థులకు షరతు పెట్టింది.
"డైనోసార్లతో పాటు అనేక ఇతర జీవులు అదృశ్యమయ్యాయి. కానీ, బొద్దింకల విషయంలో అలా జరగలేదు. కాలానికి అనుగుణంగా మారుతూ వచ్చాయి. కానీ, అవి చాలా చిన్నవి. అంతేకాదు, వాటి భౌతిక నిర్మాణంలో కూడా పెద్దగా మార్పు లేదు"
ESI hospital సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి పునర్నిర్మాణ పనుల్లో సోమవారం సాయంత్రం ప్రమాదం జరిగింది. కార్మికులు పనులు చేస్తుండగా ఒక్కసారిగా సెంట్రింగ్ కూలిపోయింది.
Horoscope 2026 ఈ సంవత్సరం చివరి నాటికి గ్రహాల కదలికలో ప్రధాన మార్పులు కనిపించనున్నాయి. ఇవి ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావాన్నే చూపనున్నాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం డిసెంబర్లో కీలక గ్రహాలు స్�
Fake Currency Racket నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ప్రధాన నిందితుడు ఒక డాక్టర్ అని తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. సుమారు రూ.40 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లను ముద్రించి చెలామణి చేసినట్లు గుర్తించారు. ఆ