[06:44]రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటి నుంచి బస్సులన్నీ కిక్కిరిసి పోతున్నాయి.
బాసో భిన్న రుచిః. ఒక్కో బాస్ వ్యక్తిత్వం.. ఒక్కోలా ఉంటుంది. ఒకరిలో చండశాసనుడు ఉంటే.. మరొకరిలో జాలి, జాలీనెస్ కనిపిస్తుంది. వారి మనసును బట్టే.. కిందిస్థాయి ఉద్యోగుల పనితీరు ఆధారపడి ఉంటుంది.
మనదేశంలో శీతాకాలానికి వివాహాల సీజన్గా పేరున్నది. నవంబర్, డిసెంబర్లో దేశవ్యాప్తంగా 50 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉన్నది. దాంతో, హనీమూన్, వివాహానంతర ప్రయాణాలకు దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య పెరుగుతున్న
మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య.. థైరాయిడ్. మారుతున్న ఆహారపు అలవాట్లు, హార్మోన్లలో మార్పులు, జీవనశైలి లోపాలు.. ఈ సమస్య రావడానికి ఎన్నో కారణాలు. ఒకప్పుడు పెద్దవారిలోనే కనిపించేది. ఇప్పుడు పిల్లలనూ వేధిస
Lucky Zodiac Signs జ్యోతిషశాస్త్రంలో ఉన్న అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట కాలం తర్వాత రాశులను మార్చుకుంటాయి. ఈ గ్రహాల సంచారంతో రాశిచక్రంలోని అన్ని రాశులను ప్రభావితం చేస్తాయి. ఈ సమయంలో గ్రహాల సంచారంతో అనేక యోగాలను సృష్�
[06:27]ఛత్తీస్గఢ్లోని జగదల్పుర్లో ఓ ప్రత్యేక కాఫీ కేఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి చేతుల మీదుగా ఇటీవల ప్రారంభమైంది. ప్రభుత్వానికి లొంగిపోయిన నక్సలైట్లు, గతంలో నక్సలైట్ల హింస కారణంగా బాధితులుగా మారినవారు పనిచేస్తున్న ఈ కేఫ్కు ‘పండుమ్’ అని పేరు పెట్టారు.
షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు అందించే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ (Pre Matric Scholarship) పురోగతిలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అత్యంత దారుణంగా ఉన్నది. లక్ష మందికి ఉపకార వేతనాలు (Scholarship) అందించాలని లక్ష్యం పెట్టుకొని ఇ
[06:25]దేవుళ్లకు సంబంధించిన అనేక విగ్రహాలను మీరు చూసే ఉంటారు.. కానీ అందులో వడ్ల గింజలతో రూపొందించిన విగ్రహాలను ఎప్పుడైనా చూశారా.. కచ్చితంగా చూసి ఉండరు..
[06:23]శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి ఈ నెల 24వ తేదీ వరకు రోజుకు 75వేల మంది చొప్పున భక్తుల్నే అనుమతించనున్నారు. భక్తులు భారీగా తరలివస్తుండడంతో కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పథనంతిట్ట ఎస్పీ ఆనంద్ తెలిపారు.
[06:22]తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, దాని చుట్టుపక్కల గ్రామాలను కలుపుతూ త్వరలో రింగ్రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు.
[06:19]మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాల్లో రెండింటికి రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలో బుధవారం శవపరీక్షలు నిర్వహించారు.
[06:17]మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ సోనూ ఎలియాస్ అభయ్ పిలుపునిచ్చారు.
[06:15]రేషన్ డీలర్లకు క్వింటాల్కు రూ.200 చొప్పున కమీషన్, గౌరవ వేతనంగా రూ.7,500 ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాణ్యత లేదంటూ అధికారులు సోయా పంటను తిరస్కరిస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామానికి చెందిన రైతు పోశెట్టి 20 క్వింటాళ్ల సోయాను అమ్మడానికి ఆదిలాబాద్ మార్కెట్ యార్డు కు తీసుకొచ్చాడు.
[06:14]నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే మారేడుమిల్లి మన్యం రెండు రోజులుగా తుపాకీ పేలుళ్లతో దద్దరిల్లుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మారుమూల పల్లెల్లోకి భారీ ఆయుధాలతో బలగాలు వచ్చి పోతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు భయపడుతున్నారు.
[06:13]మూడు నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్రజల్లో ఉంటూ ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు.
[06:08]రాష్ట్రంలో ఫిన్లాండ్లోని ‘ఆట ఆధారిత అభ్యాసం’ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. జిల్లాకు ఒక అంగన్వాడీలో ఫిన్నిష్ పూర్వ శిశువిద్య అమలుకు సహకారం అందించేందుకు ఫిన్నిష్ నేషనల్ ఏజెన్సీ ఫర్ ఎడ్యుకేషన్(ఈడీయూఎఫ్ఐ) ఆమోదం తెలిపినట్లు పేర్కొంది.
[06:07]టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు సిండికేట్ కావడం చూశాం. అస్మదీయుడికి టెండరు కట్టబెట్టాలని అధికారులు భావిస్తే.. అతనికీ టెండరు దక్కేలా నిబంధనలు పెట్టడం చూశాం.
[06:06]వైకాపా హయాంలో చిన్నగొట్టిగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అప్పటి సీఈవో, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు సహదేవరెడ్డి ఉన్న సమయంలో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయని తిరుపతి జిల్లా చిన్నగొట్టగల్లుకు చెందిన ప్రభాకర్ ఆరోపించారు.
[06:12]పెట్టుబడుల ఆకర్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెస్తున్న పాలసీలు, అవిశ్రాంతంగా చేస్తున్న కృషిని మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కొనియాడారు. చంద్రబాబును తిరుగులేని శక్తిగా అభివర్ణించారు.
[06:10]ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మంగళవారం అరెస్టు అయిన మావోయిస్టులకు కోర్టులు రిమాండ్ విధించాయి. అనంతరం వారిని నెల్లూరు, రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారాలకు తరలించారు.
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సమక్షంలో పీసీసీ జాయింట్ సెక్రటరీ మందగడ్డ విమల్కుమార్ తన అనుచరులతో కలిసి బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరారు.
మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డిపై ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన సోషల్ మీడియా, వాట్సాప్ అకౌంట్స్పై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అప్పు తీసుకొని ఎగ్గొట్టాలనుకున్నవాడు వాయిదాలు పెడుతూపోతాడు. అప్పిచ్చినవాడు ఎడతెగని ఆ వాయిదాలకు విసిగి వేసారి ఇస్తావా లేదా అని గట్టిగడిగితే ‘నా వద్ద లేవయ్యా.. ఏం చేసుకుంటావో చేస్కో!’ అని మొండికేస్తాడు.
ఆర్థికంగా కష్టాల్లో ఉన్న నిర్భాగ్యులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) పథకం లక్ష్యం నీరుగారుతున్నది. సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరు ఆలస్యమవుతుండటంతో పేదలు అప్పుల ఊబిలో చి�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్తో అమెరికా కాన్సుల్ జనరల్ భేటీ అయ్యారు. యూఎస్ కాన్సుల్ జనరల్గా కొత్తగా నియమితులైన లారా విలియమ్స్ బుధవారం హైదరాబాద్ నందినగర్లోని కేటీఆర్�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్లధర్మారంలో ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ మంగళవారం గ్రామంలో పర్యటించారు.
మాకు రైతులు, మత్స్యకారులే ముఖ్యం. రైతుల ప్రయోజనాల విషయంలో దేశం ఎన్నటికీ రాజీపడబోదు. దీనికోసం వ్యక్తిగతంగా నేను భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుసు. దానికి నేను సిద్ధంగా ఉన్నాను.