[16:49]గుజరాత్లోని ఖావ్డా వద్ద 187.5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభంతో ‘అదానీ గ్రీన్ ఎనర్జీ’ మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 14,528 మెగావాట్లకు పెరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ కమీషన్ల గురించి ప్రజల దృష్టిని మళ్లించడానికే విచారణ కమిషన్లు ఏర్పాటు చేయడం, వాటి ద్వారా నోటీసులు ఇవ్వడం లాంటి డ్రామాలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Nambala Keshava Rao ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక అగ్రనేత అయిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం ధ్రువీకరించారు. నా�
[16:44]కొన్నేళ్లుగా ఐపీఎల్ ప్రారంభమైన ప్రతిసారీ ధోని రిటైర్మెంట్పై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయమై కొన్ని రోజుల క్రితమే ధోని తన మనసులోని మాటను బయటపెట్టాడు.
తాజాగా జోధ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ చిన్నారి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఓ చిన్నారి స్కూల్ యూనిఫామ్ ధరించి శివ తాండవ స్తోత్రాన్ని భావోద్వేగపూరితంగా చెప్పి అందరిలో స్ఫూర్తి నింపింది.
Serial Killer Arrested పలువురిని చంపి మొసళ్లకు ఆహారంగా వేసిన సీరియల్ కిల్లర్ పెరోల్పై బయటకు వచ్చి ‘అదృశ్యమయ్యాడు. ‘డాక్టర్ డెత్’ గా పేరొందిన అతడి కోసం రెండేళ్లుగా పోలీసులు వెతుకుతున్నారు. నకిలీ గుర్తింపుతో ఒక �
Amit Shah Tweet: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం అని పేర్కొన్నారు.
వక్ఫ్ సవరణ చట్టం-2025పై సుప్రీంలో విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ ఇస్లామిక్ భావన అంటూనే ట్విస్ట్ ఇచ్చింది. కేంద్రం ఇంకా ఏం అందంటే..
భారత్తో ఉద్రిక్తతల నేపథ్యంలో తొలిసారి ఉన్నతస్థాయి సమావేశం కోసం ఇషాక్ దార్ మూడు రోజులు బీజింగ్లో పర్యటిస్తున్నారు. మూడు దేశాలకు వీలున్న ఒక తేదీని ఎంచుకుని త్వరలో కాబూల్లో 6వ త్రైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.
వరుసగా మూడు రోజులుగా నష్టపోతున్న స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల బాటలో సాగింది. ఫార్మా, రియాల్టీ షేర్లు లాభాల బాటలో సాగడం దేశీయ సూచీలకు కలిసివచ్చింది. అలాగే ఆటో, బ్యాంక్, ఎఫ్ఎమ్సీజీ రంగాలు కూడా లాభపడ్డాయి. అయితే విదేశీ మదుపర్లు అమ్మకాలు తగ్గకపోవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది.
CM Revanth Reddy: తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులతో ముఖ్క్ష్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్క్ష్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Nambala Keshava Rao ఛత్తీస్గఢ్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో ఆ పార్టీ అగ్రనేత నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు సైతం మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. నంబాళ్ల మృత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. జూలూరుపాడు ప్రధాన సెంటర్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి వైరా ఎమ్మెల్యే మాలోత�
BFA తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించే బీఎఫ్ఏ శిల్పకళ, చిత్రలేఖనం కోర్సుల్లో చేరడానికి ఆసక్తి గల విద్యార్థులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్ర
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని టీజేఎఫ్ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షుడు కల్లోజీ శ్రీనివాస్, కాగితపు వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం కొత్తగూడెం క్లబ్లో టీజేఎ
ప్రకృతి వనరులైన వాగులు, చెరువుల ఆక్రమణ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో జోరుగా సాగుతోందని వస్తున్న వార్తలపై ఎట్టకేలకు ఇరిగేషన్ అధికారులు స్పందించారు. ఈ నెల 14వ తేదీన 'వాగు మాయం' అనే శీర్షికతో నమస్తే �
Actor Mohanlal మలయాళ సినీ దిగ్గజం మోహన్లాల్ బుధవారం తన 65వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.