Pension చనిపోయిన తల్లి పింఛను కోసం ఆమె అవతారం ఎత్తిన ఓ మోసగాడిని ఇటలీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. కొన్నేళ్లుగా తల్లి మారువేషంలో దాదాపు రూ. 80 లక్షలను అక్రమంగా ఆ వ్యక్తి ప్రభుత్వం నుంచి కొల్లగొట్టినట్లు బయట�
"కొన్నిసార్లు నా గదిలో కూర్చుని ఉన్నప్పుడు నా మనస్సు వెనక్కి వెళ్తుంది. నాకు జరిగిన అన్ని విషయాలను గుర్తుచేసుకోవడం ప్రారంభిస్తాను. డాక్టర్ కామెరాన్ మొహం గుర్తొచ్చినప్పుడల్లా నాకు చాలా కోపం వస్తుంది" అని లానా అన్నారు.
విద్యాహక్కు చట్టం అమలు, ఎన్సీటీఈ నోటిఫికేషన్ కంటే ముందుగా నియామకమైన ఉపాధ్యాయులకు టీజీటెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ కేంద్రాన్ని కోరింది.
ఐబొమ్మ పైరసీ మూవీ వైబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి విచారణకు సహకరించలేదని, మరోసారి కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు రాబడుతామని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
Osmania University శతాధిక వసంతాల ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ప్రతిష్ట అధికారుల అసమంజస నిర్ణయాలతో మసకబారుతున్నది. వందేమాతరం ఉద్యమం మొదలుకుని ఎన్నో సామాజిక ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమాలకు వేదికగా నిలి�
నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. మేడ్చల్ మలాజిగిరి జిల్లా కీసర మండలం నాగారంలోని సత్యనారాయణ కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతుల మంజూరుపై వివరణ ఇవ్వా�
‘మన ఊరు-మన బడి’ పథకంలో భాగంగా పాఠశాల భవనాల మరమ్మతులు చేసిన కా ంట్రాక్టర్లకు బిల్లులు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు లేఖ రాశారు.
‘రేవంత్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడ్తున్నారు. గన్నీ బ్యాగుల కోసం గోస పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి మద్దతు ధర లేక దిగాలు చెందుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆల య ఖజానా ఖాతా లో జమైన రైతు ఏదుల సత్తెమ్మకు చెందిన పత్తి డబ్బులు రూ.2,14,549 ఆలయ అధికారులు తిరిగి ఆమె ఖాతాకు బదిలీ చేయించారు.
ఢిల్లీ దూత, రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ తొమ్మిది నెలల పాటు చేసిన కష్టం బుట్టదాఖలైందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే తొలి గుర్తింపు అని పాదయాత్రలో ఆమె ఇచ్చిన హామీ ఉత్త ముచ్చటే అయ్యిందా.
బ్రాహ్మణులను కించపరుస్తూ పాటపాడిన జీడి సారయ్యపై, ప్రసారం చేసిన యూట్యూబ్ చానల్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వాన్ని, పోలీసుశాఖను డిమాండ్ చేశాయి.
TGSRTC తెలంగాణ ఆర్టీసీలో బ్రెడ్ విన్నర్ (కారుణ్య నియామకం) ద్వారా ఎంపికైన సుమారు 2 వేల మంది ఉద్యోగులు తమ పోస్టుల రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి తమకు అన్యాయం జరుగుతున్నదన