[06:43]వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు, రాష్ట్రంలో పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు సింగపూర్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది.
[06:32]‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు 21 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
[06:40]అంతరిక్ష, విమానయాన, రక్షణ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేలా తీసుకొచ్చిన ప్రభుత్వ పాలసీలు సత్ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. రాష్ట్రంలో సుదీర్ఘ సముద్రతీరంతో పాటు రాకెట్లు, శాటిలైట్ల ప్రయోగానికి వేదిక అందుబాటులో ఉందని..
[06:38]కర్నూలు జిల్లాలో రిలయన్స్ ఆధ్వర్యంలో బెవరేజెస్తో పాటు బిస్కట్లు, నూడుల్స్ సహా వివిధ రకాల ఆహార ఉత్పత్తులు తయారు చేయనున్నట్లు రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేతన్ మోదీ తెలిపారు.
[06:35]విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ పెవిలియన్ హాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం, సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తున్న సేవలను వివరించేలా చిట్టి రోబోలు సందడి చేశాయి.
[06:33]విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలతో శుక్రవారం ట్రాఫిక్ నెలకొంది. సీఐఐ సదస్సు సందర్భంగా దేశ, విదేశాల నుంచి వివిధ కంపెనీల అధినేతలు, ప్రతినిధులు రావడంతో రద్దీ ఏర్పడింది.
కాంగ్రెస్ ప్రవర్తించిన తీరుకు కనిపించే తక్షణ కారణం ఎన్నికలో గెలవాలనుకోవడం. ఆ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం. అట్లా తీసుకున్నందువల్ల, అందుకు తగిన అభ్యర్థిగా ఒక రౌడీషీటర్ కుమారుడు, తనపై కూడా కేసు�
పత్తి కొనుగోళ్ల విషయంలో నూతన నిబంధనలు తీసుకురావడానికి సీసీఐ చెప్పిన కారణం అత్యంత హాస్యాస్పదంగా, అసహ్యంగా నూ తోస్తున్నది. పత్తి కొనుగోళ్లలో జిన్నింగ్ మిల్లు లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాయని, వాట�
[06:26]అమరావతిలో ఆధునిక డిస్ప్లే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి తయారీ కేంద్రాన్ని రూ.250 కోట్లతో ఏర్పాటు చేసేందుకు ఏపీ ఆర్థికాభివృద్ధి మండలితో టైటన్ ఇంటెక్ ఒప్పందం కుదుర్చుకుంది.
[06:25]అంటూ వైజాగ్ను సరికొత్తగా నిర్వచిస్తూ, భాగస్వామ్య సదస్సుకు వస్తున్న అతిథులకు ఆహ్వానం పలుకుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్లో పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది.
[06:23]దేశంలో సాంకేతిక ఆవిష్కరణల పరంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యభూమిక పోషించనుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ‘సమగ్ర, సుస్థిర ఆవిష్కరణలను వేగవంతం చేయడం’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు.
[06:21]జన్యుశాస్త్రంలో జరుగుతున్న అత్యాధునిక పరిశోధనలు మనిషి ఆయుఃప్రమాణాన్ని గణనీయంగా పెంచేందుకు దోహదం చేయనున్నట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రేచస్ ఎల్ల పేర్కొన్నారు.
1893 ఫిబ్రవరి 13న మహబూబ్ కాలేజీలో స్వామి వివేకానంద జరిపిన మహాసభ, చేసిన ప్రసంగం (మై మిషన్ టు ది వెస్ట్) ఇటు తెలంగాణలోనూ, అటు ఆయన జీవితంలోనూ చేసిన మొదటి చైతన్యపూరిత ప్రసంగం.
[06:16]డేటా సెంటర్ల చరిత్రలో విశాఖపట్నం దేశానికే తలమానికంగా నిలుస్తోంది. సువర్ణాధ్యాయం లిఖిస్తోంది. వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో రూ.1.33 లక్షల కోట్లతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు దిగ్గజ సంస్థ గూగుల్ ఇప్పటికే ఒప్పందం చేసుకోగా..
[06:20]17 నెలల్లో రూ.1,77,400 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. 20 లక్షల ఉద్యోగాలు కూడా రానున్నాయి. రాబోయే మూడేళ్లలో రూ.44,35,200 కోట్ల పెట్టుబడులు, 50 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం.
[06:12]అవగాహనా ఒప్పందాలు(ఎంవోయూ)లు కుదుర్చుకున్న కంపెనీలు ఆరు నెలల్లోగా గ్రౌండ్ అవ్వాలని మంత్రి నారా లోకేశ్ కోరారు. అలా చేస్తామని ముందుకొచ్చే వాటితోనే ఎంవోయూలు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. ఏపీని సెమీకండక్టర్ల హబ్గా రూపొందించి..
[06:10]దేశ ఐటీ రంగానికి.. హైదరాబాద్లోని హైటెక్ సిటీ సంకేతంగా నిలిచిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు హైటెక్ సిటీ నిర్మాణానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.
[06:14]రాష్ట్రంలో ఉక్కు రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ఆసక్తిగా ఉందని, ఆ దేశ రాయబారి ఓనోకేయిచి తెలిపారు. భాగస్వామ్య సదస్సులో భాగంగా సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు.
[06:14]రాష్ట్రంలో రూ.54 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఏఎం గ్రీన్ సంస్థ ఒప్పందం చేసుకుంది. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ వద్ద 10 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో రెండు దశల్లో గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ని అభివృద్ధి చేయనుంది.
[06:06]ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు పల్వరైజింగ్ మిల్లుల యజమానులు టోకరా వేస్తున్నారు. ముగ్గురాయిని పౌడర్గా మార్చి విక్రయిస్తామని ఒప్పందం చేసుకొని నేరుగా ముడిరాయినే అమ్మేస్తున్నారు.
సాధారణంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారులను నిర్మించ డం, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వాటిని నిర్వహించడం సర్కారు కనీస బాధ్యత. కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బాధ్యతను మ రిచి అందుకు భిన్నంగా ప్రవర్తిస్తు
ఎంఈవోపై ఉపాధ్యాయుడు దాడి చేశాడు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా ఇల్లెందులో శుక్రవారం చోటుచేసుకున్నది. ఇల్లెందు సీఐ తాటిపాముల సురేశ్ కథనం ప్రకారం.. ఇల్లెందు సుభాశ్నగర్లోని జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు �
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకరబోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు పేరెంట్స్ ఆందోళనకు దిగారు.
[05:58]రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కేసుల దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో అందులోని నిందితులు, అనుమానితులు, సాక్షులు వరుస హత్యలకు గురైన, అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఉదంతాలనేకం చూశాం.
[05:53]దివ్యాంగుల స్వయం సహాయక సంఘాల్లో నూతనోత్సాహం నింపేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తోంది. సభ్యులకు స్వయం ఉపాధి, విద్య, వైద్యంతో పాటు పలు అంశాల్లో భరోసా కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
[05:52]‘కబుర్ల దేవత’ పుస్తక రచయిత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్కు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్కౌశిక్ బాలసాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు.
[05:49]మాజీమంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు పూర్తయిందని సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసిన అనంతరం ఆయన కుమార్తె ఎన్.సునీతారెడ్డి తిరిగి దర్యాప్తు కొనసాగించాలనడం స్వప్రయోజనాల కోసమేనని నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు.
[05:49]తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో తితిదే మాజీ ఛైర్మన్, వైకాపా రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్నను ఐదు రోజుల సిట్ కస్టడీకి అప్పగిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సరస్వతి శుక్రవారం తీర్పు ఇచ్చారు.
[05:49]వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు, రాష్ట్రంలో పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు సింగపూర్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది.
రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారి నుంచి అక్రమంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్న సబ్రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లపై అవినీతి నిరోధకశాఖ కొరడా ఝులిపించింది.