Rana Naidu 2 Teaser టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కాంబోలో వచ్చిన నెట్ఫ్లిక్స్ (Netflix) వెబ్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu) సీజన్ 2 రాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ను మేకర్స్ విడుదల చేశారు.
నయా కెప్టెన్పై బీసీసీఐ తేల్చేసిందని తెలుస్తోంది. కొత్త సారథితో పాటు ఇంగ్లండ్ టూర్కు వెళ్లే పూర్తి జట్టును బోర్డు త్వరలో ప్రకటించనుందట. మరి.. ఆ తేదీ ఎప్పుడు అనేది ఇప్పుడు చూద్దాం..
అయోధ్య రామాలయ మొదటి అంతస్తులోని రామ దర్బార్ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని జూన్ 5న నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈలోపు రామమందిర నిర్మాణం పూర్తవుతుందని, జూన్ 3 నుండి 5 వరకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.
Rainbow Childrens Hospital: భారతదేశంలో పిల్లలు, ప్రసూతి, గైనకాలజీ విభాగాల్లో అగ్రగామిగా ఉన్న రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, సికింద్రాబాద్లో ఒక చిన్నారికి విజయవంతంగా జన్యు చికిత్సను అందించింది. ఈ చిన్నారికి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) అనే వ్యాధి ఉన్నట
బెంగళూరు నగర శివార్లలో చందాపుర ప్రాంతంలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఓ సూట్కేస్ అనుమానాస్పదంగా పడి ఉంది. ఆ సూట్కేస్లో ఓ మహిళ మృతదేహం ఉండడంతో అందరూ నివ్వెరపోయారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.
Vrusshabha ఎల్ 2 ఎంపురాన్, తుడరుమ్ వంటి బ్లాక్ బస్టర్లను అందుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
కామ్రేడ్ జలగం జనార్ధన్ (జున్ను) స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను ఉధృతం చేయనున్నట్లు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య తెలిపారు. జున్ను నాల్గొవ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం రోడ్డు �
Sajjala Ramakrishna Reddy:వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం భూ ఆక్రమణలపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కడప జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సజ్జల ఎస్టేట్లో భూఆక్రమణలకు పాల్పడ్డాడు. ఇప్పటికే సజ్జల ఎస్టేట్లో భూఆక్రమణలపై ప్రభుత్వానికి రిపోర్ట్ చేరింది.
శత్రుదేశం పాకిస్థాన్ను ఎవరూ నవ్వులపాలు చేయాల్సిన అవసరం లేదు. తమంతట తామే నవ్వులపాలవడం పాక్కు పరిపాటిగా మారింది. తన అజ్ఞానాన్ని మరోమారు బయటపెట్టుకుంది. అసలేం జరిగిందంటే..
Man takes selfie with skeleton ఒక యువకుడు పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికితీశాడు. ఆ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఇది చూసిన గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. అతడ్ని పట్టుకుని కొట్టారు.
తాజా ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో మిగిలిన ఒక బెర్త్ను డిసైడ్ చేసే కీలక మ్యాచ్కు తెర లేచింది. ఈ సీజన్లో అత్యంత కీలక మ్యాచ్కు రంగం సిద్ధమవుతోంది. ఈ రోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.
ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న తమాషా సంఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. వధూవరులు వేదికపై కూర్చుని ఉండగా.. అతిథులంతా వరుసగా పైకి వచ్చి వారితో ఫొటోలు దిగుతుంటారు. ఇంతలో ఓ వ్యక్తి పైకి వచ్చి వరుడితో ఫొటో దిగే క్రమంలో గట్టిగా బుగ్గ గిల్లేస్తాడు. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ పేరుతో కేసీఆర్, హరీశ్రావుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమన్లు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా తీవ్రంగా ఖండించింది. ఈ సమన్లు రాజకీయ ప్రతీకార ధోరణికి నిదర్శన
నల్లగొండ జిల్లా కనగల్ మండలం తేలకంటిగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం కలిశారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వివరాలను సేకరించారు.
Minister Dola Bala Veeranjaneya Swamy: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కోసం జిల్లాలో మూడంచెల వ్యవస్థ తెస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. ఉద్యోగుల సీనియారిటీతో పదోన్నతికి ఒక ప్రత్యేక చానల్ తెచ్చామని గుర్తుచేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురవారం పునరాభివృద్ధి చేసిన 103 రైల్వేస్టేషన్లను వర్చువల్గా ప్రారంభించనున్నారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రైల్వేస్టేషన్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
మీ అద్భుతమైన విజయానికి కారణమైన దళాలను చూసి గర్విస్తున్నాం. మావోయిజం ముప్పును నిర్మూలించడానికి, ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడింది అంటూ..
అమెరికాను క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి మూడేళ్లలో గోల్డెన్ డోమ్ను ఏర్పాటు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ గోల్డెన్ డోమ్ ఏర్పాటుకు ఏకంగా 175 బిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు.