Nandigam Suresh బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మరోసారి షాక్ తగిలింది. ఆయనకు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మరియమ్మ హత్య కేసులో రెండు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం నాడు నందిగం సురేశ్ను ప
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, పథకానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకుని మోదీ వారసుడు జగన్ తిరిగారని ఆరోపించారు. అలాంటి వాళ్లకు వైఎస్సార్ ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం, ఆశయాలకు వారసులు అవుతారనడం పొరపాటేనని విమర్శించారు.
Sunil Gavaskar : జాతీయ జట్టులోకి రావాలంటే ఫామ్ ఒక్కటే కాదు ఫిట్నెస్ నిరూపించుకోవాలి. కొన్నిసార్లు ప్రతిభావంతులు కూడా ఫిట్నెస్ పరీక్షలో విఫలమైన జట్టులో చోటు కోల్పోయిన సందర్భాలు చాలానే. ఈ నేపథ్యంలో భ
నేడు భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో క్లోజ్ అయ్యాయి. ఈ క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ ఏకంగా 971 పాయింట్లను నష్టపోయింది. దీంతోపాటు మిగతా సూచీలు మొత్తం కూడా రెడ్లోనే ముగిశాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
Furiosa: A Mad Max Saga హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సూపర్ హిట్ ఫ్రాంచైజీల్లో ‘మ్యాడ్ మ్యాక్స్’ (Mad Max) ఒకటి. యాక్షన్, అడ్వెంచర్, సర్వైవల్ జానర్లో వచ్చిన ఈ సిరీస్ చిత్రాలు యావత్ సినీ ప్రియుల్ని విపరీ�
న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ తొలి ఇన్నింగ్స్లో తడబడినా రెండో ఇన్నింగ్స్లో 70 పరుగులు చేయగలిగాడు. అతను ప్రయత్నం చేసినప్పటికీ టీమిండియాను గట్టెక్కించలేకపోయాడు.
Mrunal Thakur ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న భామల్లో టాప్ ప్లేలో ఉంటుంది బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur). బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది ఈ మరాఠీ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు �
MK Stalin కొత్తగా పెళ్లి చేసుకునే జంటలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 16 రకాల సంపదలకు బదులుగా 16 మంది పిల్లలను కనాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
‘‘మా భూమి మాకు తిరిగి ఇచ్చేయండి!. మా దగ్గర దొంగిలించి ఇవ్వండి!. ఇది మీ భూమి కాదు. మీరు మా రాజు కాదు’’ అంటూ కింగ్ చార్లెస్ ముందు ఆస్ట్రేలియా సెనేటర్ లిడియా థోర్ఫ్ నినాదాలు చేశారు. ఆస్ట్రేలియా పార్లమెంట్లో జరిగిన ఈ ఘటనతో అందరూ షాక్కు గురయ్యారు.
Bomb Threats: బాంబు బెదిరింపు నిందితులను నో ఫ్లై లిస్టులో చేర్చనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు తెలిపారు. పౌరవిమానయాన చట్టంలో మార్పులు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
ముత్యాలమ్మ దేవాలయం ఘటనలో అరెస్ట్ చేసిన హిందువులను వెంటనే విడుదల చేయాలని ఎంపీ రఘునందన్ రావు విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ స్లీపర్స్ సెల్స్ కు ట్రైనింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. ఇది పోలీసులకు సమాజానికి మంచిది కాదని అన్నారు. రాజకీయ అవసరం కోసం దీనిని డైవర్ట్ చేయొద్దని అన్నారు.
ఓ ఉద్యోగి తన పెళ్లి కోసం 2 రోజులు సెలవులు అడిగితే కంపెనీ సీఈవో తిరస్కరించారు. లీవ్స్ ఇవ్వను గాక ఇవ్వనని తెగేసి చెప్పారు. బ్రిటన్కు చెందిన ఓ మార్కెటింగ్ కంపెనీకి సీఈవోగా బాధ్యతలు చూసుకుంటున్న లారెన్ టిక్నర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
దీపావళి కోసం దేశవ్యాప్తంగా సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఈ పండుగ సామాన్య ప్రజలకే కాకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే దీపావళి సందర్భంగా స్టాక్ మార్కెట్లో ముహూరత్ ట్రేడింగ్ చేసే సంప్రదాయం ఉంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
[15:18]భారత్లో తొలి టెస్టులో విజయం సాధించిన న్యూజిలాండ్ తదుపరి టెస్టుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కివీస్ భారత చిత్రపటాన్ని తప్పుగా చూపించిందటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.
విజయనగరం జిల్లాలోని గుర్లలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. డయేరియా వల్ల 10 మంది మృత్యువాత పడ్డారని గ్రామస్తులు తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గుర్ల ఘటన తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఒక్కొక్క మృతుని కుటుంబానికి తాను వ్యక్తిగతంగా రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
Gandhi Hospital ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress) పాలనలో కనీసం రోగులకు( Patients) గుక్కెడు మంచి నీళ్లు(Drinking water) కూడా దొరకడంలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు కరెంట్, తాగు, సాగు న�
Telangana: బండి సంజయ్ కేంద్ర మంత్రి అని మరిచిపోయి సిగ్గు లేకుండా నడిరోడ్లపై దాడులు చేస్తున్నారని.. జ్ఞానం ఉందా అంటూ కడియం శ్రీహరి విరుచుకుపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాల్సింది పోయి రోడ్డు మీద కూర్చోవడం పద్ధతేనా అని నిలదీశారు.
జమ్మూకశ్మీర్లో జరిగి ఉగ్రదాడిని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఖండించారు. ఇండియాలో ఉగ్రవాద వ్యాప్తిని పాకిస్థాన్ ఆపేయాలని, న్యూఢిల్లీలో సత్సంబంధాలు కోరుకుంటే తక్షణం ఈ పని చేయాలని అన్నారు.
RS Praveen Kumar రాష్ట్ర ప్రభుత్వం గోషామహల్ పోలీసు స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్లతో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్లను కూడా డీ�
NBK 109 నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఎన్బీకే 109 (NBK109). బాబీ (Bobby) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌట