తెలంగాణ సాధించిన కేసీఆర్ దీక్షా దివస్ స్ఫూర్తితో ఓరుగల్లు నుంచే ప్రతిఘటన మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓరుగల్లును అవమానిస్తూ... ఓరుగల్ల�
స్టాక్స్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలొస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన ఫేక్ వీడియోపై క్లిక్ చేసిన ఓ రిటైర్డ్ ఉద్యోగి సైబ
దేశ సరిహద్దుల్లో డ్రోన్ దాడులను సమర్థవంతంగా నిలువరిస్తూ గస్తీ కాసేందుకు ఉపయోగపడేలా యాంటీ డ్రోన్ పెట్రోలింగ్ వాహనం ‘ఇంద్రజాల్'ను హైదరాబాద్కు చెందిన ఆంత్రప్రెన్యూర్ కిరణ్రాజు రూపొందించారు.
[04:28]వందశాతం విద్యుత్తు బస్సులు.. ఎనిమిది చోట్ల ఇంటర్సిటీ బస్ టెర్మినళ్లు.. బస్సుల రాకపోకలకు 12 మార్గాల్లో ప్రత్యేక కారిడార్లు.. నిత్యం కోటి మందికిపైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం.. కొత్తగా 134 బస్డిపోలు, బస్టాండ్ల నిర్మాణం.. 60 వేల ఉద్యోగాల సృష్టి వంటి లక్ష్యాలతో రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) తెలంగాణ రైజింగ్ విజన్-2047లో తమ వంతు భాగస్వామ్యాన్ని అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది.
[04:28]రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అతి పెద్ద విద్యుత్ కుంభకోణానికి తెరలేపిందని భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు ఆరోపించారు.
[04:27]ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నందిని దంపతుల పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య-సాక్షిల వివాహ నిశ్చితార్థ వేడుక బుధవారం రాత్రి ప్రజాభవన్లో ఘనంగా జరిగింది.
[04:26]ప్రతి భారతీయుడు.. ముఖ్యంగా యువత రాజ్యాంగ సూత్రాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని.. తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ప్రభుత్వ సంస్థలు, పౌరసమాజం సమష్టిగా రాజ్యాంగాన్ని యువత దరికి చేర్చేందుకు కృషిచేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు.
[04:26]కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శంభునిపల్లి - పెద్దపల్లి జిల్లా గుంపుల మధ్య ఉన్న చెక్డ్యాంను ఎవరైనా పేల్చివేసినట్లు ఎమ్మెల్యే హరీశ్రావు ఆధారాలతో నిరూపిస్తే తాను శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాల నుంచి తప్పుకొంటానని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సవాల్ చేశారు.
[04:29]ప్రభుత్వం వచ్చే నెల 8, 9 తేదీల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2025’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు.
[04:27]యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో నిజాలు బయటపడతాయని, జరిగిన అవినీతిలో శిక్ష పడుతుందనే భయంతోనే భారత రాష్ట్ర సమితి నాయకుడు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఏదేదో మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.
[04:24]శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) సొరంగ మార్గాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో మంత్రివర్గం సానుకూల నిర్ణయం తీసుకున్నా... నిర్మాణ సంస్థ రోజుకో డిమాండ్ను ముందుకు తెస్తుండటంతో అడుగు ముందుకు పడటం లేదు.
[04:18]‘‘భారత్ కలలు కనడంతోనే ఆగిపోలేదు. వాటిని నిజం చేస్తోంది. సులభతర వ్యాపారానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇక్కడికి వస్తున్న విదేశీ సంస్థలను వికసిత్ భారత్లో భాగస్వాములుగా చూస్తోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
[04:23]బీసీలకు చట్టసభల్లో 42 శాతం వాటా కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కేవలం 17 శాతమే రిజర్వేషన్లు కల్పించి తడిగుడ్డతో గొంతుకోస్తూ మోసం చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు.
[04:17]తెలంగాణ పారిశ్రామిక విధానాలు దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నాయని, అందుకే అనేక విదేశీ సంస్థలు హైదరాబాద్ను తమ రెండో కేంద్రంగా ఎంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి తెలిపారు.
[04:22]భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులకు ప్రత్యేక పాత్రను ఇచ్చినా.. హక్కులు, విధులు నాణేనికి రెండువైపులా ఉంటాయని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
సున్నంచెరువు విస్తీర్ణం విషయంలో నేషనల్ గ్రీన్ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదికను ఎందుకు పట్టించుకోలేదు.. చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా కూల్చివేతలు, తవ్వకాలు ఎలా చేపడతారంటూ హైడ్రాపై తెలంగాణ హైకోర్టు
నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామంటు నమ్మబలికి వారివద్ద వద్ద డబ్బులు వసూలు చేసిన ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్లోని ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ పేరుతో కొనసాగుతున్న ఐటీ కంపెనీ నిరుద్య�
చేసేది అక్రమమైనా.. అందులోనూ నిజాయితీ ఉండాలంటారు పెద్దలు! కానీ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చెరువు సుందరీకరణ టెండర్ల కమీషన్ల బాగోతంలో సరిగ్గా ఆ నిజాయితీనే లోపించింది. ముఖ్యంగా ‘ధర్మ’రాజ