పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ రాలేదని ఇటీవల ఆత్మహత్యా యత్నం చేసిన ఈరోడ్ ఎంపీ గణేశ్మూర్తి గురువారం కోయంబత్తూరు దవాఖానలో మరణించారు. ఆయన మృతి పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక
[00:55]ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి
ప్రింటర్స్, పబ్లిషర్స్ యజమానులు తప్పక ఎన్నికల నియమావళి పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సెంట్రల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ హెచ్చరించారు.
దేశంలోనే అత్యంత ధనవంతురాలైన హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆమె కుమారుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ ఇప్పటికే పార్టీ మారి బీజేపీలో చేరడంతో తాన�
వ్యక్తుల కోసం కాదు పార్టీ కోసం కట్టు బానిసలా పనిచేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. మా జీ మంత్రి జవహర్ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధిష్టానం నియమించడంతో గురువారం కొవ్వూరులో పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు నిర్వహించారు. ఆయనను ఘనంగా సత్కరించారు.
కలాం-250 పేరుతో అభివృద్ధి చేస్తున్న విక్రమ్-1 అంతరిక్ష ప్రయోగ వాహనంలోని రెండో దశను విజయవంతంగా పరీక్షించినట్టు హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ప్రకటించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స
సాయుధ దళాల్లో నియామకాల కోసం అమలు చేస్తున్న ‘అగ్నివీర్' పథకంలో అవసరమైతే మార్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అగ్నివీరుల భవిష్యత్తు భద్రంగా ఉండేలా ప్రభుత
రమాకాంత్, అవంతిక, భానుశ్రీ ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘సముద్రుడు’. నగేశ్ నారదాసి దర్శకుడు. బధావత్ కిషన్ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదర
[00:47]‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది.
పని వికేంద్రీకరణలో భాగంగా ఇంటర్ మా ర్కుల స్కానింగ్కు ఈఏడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఆయా మూల్యాం కన కేంద్రాల వద్దే ఏర్పాట్లు చేశారు. వచ్చేనెల 4వతేదీతో ఇంటర్మీడియేట్ జ వాబుపత్రాల మూల్యాంకనం పూర్తికానుంది.
ఎన్నిక కోడ్ వచ్చిన తరువాత అద్దంకి ప్రాంతంలో ఇసుక రవాణాపై మైనింగ్ అధికారుల తనిఖీలు పెరిగాయి. దీంతో ఇసుక రవాణా పూర్తిగా నిలిచింది. దీనినిబట్టి ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు జరిగాయన్న అనుమానాలకు మరింత బలం చేకూరింది. గుండ్లకమ్మ నదిలో అద్దంకి ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు ఎలాంటి రీచ్ను అధికారికంగా గుర్తించలేదని గ తంలో మైనిగ్ అధికారులు ప్రకటించారు.
జిల్లాలో ఎన్ని కల కోడ్ అమలులో ఉన్నందున లైసెన్సులు కలిగి న ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. కొత్తగా ఎ లాంటి లైసెన్సులు మంజూరు చేయరాదని స్పష్టం చేశారు.
సీఎం పదవిని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన వైఎస్ జగన్ను ఓడించి జైలుకు పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి, డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దిం చేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని జనసేన-టీడీపీ-బీజేపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ అన్నారు. మండలంలోని చక్రద్వార బంధం, ముక్కినాడ గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు ఎంవీ హరేరామ కృష్ణ, అనదాసు శేషయ్య, అనదాసు సాంబశివరావు, బి.శ్రీనివాస్, మహేష్, వినయ్, బి.శ్రీను, విజయకుమార్, వెంకటరమణ తదితరులు గురువారం జన సేనలో చేశారు.
నంబులపూలకుంట, మార్చి 28: మండలంలో రబీలో సాగు చేసిన వేరుశనగ పొలాల్లో పంటకోత ప్ర యోగాన్ని వ్యవసాయాధికారి లోకేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో గు రువారం నిర్వహించారు.
పుట్టపర్తి, మార్చి 28: సత్యసాయి విద్యార్థులు సంగీత గానంతో భక్తులను అలరించారు. పట్టణంలోని ప్రశాంతి నిలయంలో గల సాయికుల్వంత హాల్లో గురువారం సాయంత్రం సత్యసాయి సంగీత కళాశాల విద్యార్థులు సాయిస్వరతాళార్పణం పేరిట వాయిద్యగాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. సోమ్యా కుర్మి అనే విద్యార్థిని బుధవారం అర్ధరాత్రి ఉరేసుకుని బలన్మరణానికి పాల్పడినట్టు డీఎస్పీ రాజేశ్ తెలిపారు. దీంతో కోటాలో ఈ ఏడాది ఇప్ప�
ఎస్జీటీగా పదోన్నతి పొందేందుకు టెట్ పేపర్- 1, స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి కోసం పేపర్- 2లను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఈ విధానం వల్ల తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితులకు అన్యాయం జరుగుతున్నది. టెట్లో ఉన
వైసీపీ ప్రభుత్వ పాలనలో దివాళా తీసిన రాష్ర్టానికి జనసత్వాలు అందించాలన్న లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని, పథకాలకు ఆకర్షితులై భారీ ఎత్తున యువత టీడీపిలోకి చేరడం చాలా సంతోషంగా ఉందని నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ అన్నారు.
తనకల్లు, మారి, 28: మండలంలోని దేవలంతండా సమీపంలో రోడ్డు పక్కన ఓ అనాథ వృద్ధురాలిని ఎవరో నాలుగు రోజులక్రితం వదలి వెళ్లారు. అప్పటి నుంచి ఆమె రోడ్డు పక్కనే ఉండిపోయింది.
కొత్తచెరువు, మార్చి 28: జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన సంస్కృతం, అరబిక్, పారసిన పరీక్షలకు 24 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ మీనాక్షి తెలిపారు
అస్తిత్వం కోసం అరువై ఏండ్లు పోరాటం చేసిన చరిత్ర తెలంగాణది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన తొమ్మిదిన్నరేండ్ల పాలనలో అబివృద్ధి, సంక్షేమం శిఖరాగ్రానికి చేరిందనేది వాస్తవం. ఆయన పాలనలో తెలంగాణ రాష్ట్�
ఫెమా ఉల్లంఘనల కింద నమోదు చేసిన కేసులో ఢిల్లీలో ఈడీ విచారణకు టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. ఈ కేసులో ఈ నెల 28న తమ ముందు హాజరు కావాలంటూ ఆమెకు, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందనీలకు ఈడీ నో
రామ్జ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఫైటర్ రాజా’. కృష్ణప్రసాద్ వత్యం దర్శకుడు. దినేష్ యాదవ్, పుష్పక్ జైన్ నిర్మాతలు. గురువారం ఈ సినిమా టీజర్ను హీరో విశ్వక్సేన్ విడుదల చేశారు. తండ్రి అడుగుజాడల్లో
[00:44]‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు.
పుట్టపర్తి/బుక్కపట్నం, మార్చి 28: రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలని, ఇందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా కృషి చేసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు.
రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని ఆపార్టీ బాపట్ల పార్లమెం ట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. గురువారం సాయంత్రం మార్టూరులోని తూర్పుబజా రున ఉన్న వినాయక స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్రం లో వైసీపీ అరాచక పాలన అంతం కావాలని స్వామి వా రిని ప్రార్ధించినట్టు చెప్పారు. అనంతరం జరిగిన కార్యక్ర మంలో తూర్పుబజారుకు చెందిన వైసీపీకి చెందిన సీని యర్ నేత కొనకంచి మురళి తన అనుచరులతో ఏలూరి సమక్షంలో పార్టీలో చేరారు.
పంజాబ్లో ‘ఆపరేషన్ కమలం’ మొదలైందని ఆప్ సీనియర్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. లోక్సభలో ఏకైక ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయ�
గత కొద్ది నెలలుగా మన రాష్ట్రంలో, ఆ మాటకొస్తే దేశంలో సాగుతున్న ‘రాజకీయ అవినీతి’ గురించి మొన్నొక ప్రొఫెసర్ నాతో మాట్లాడుతూ ‘రాజకీయాలు భ్రష్టు పట్టినయి. ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరూ అవినీతిపరులే.
[00:40]తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’.
[00:38]‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్.
[00:38]అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం.
[00:36]భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ:
అరకు నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉందని, పార్టీ అభ్యర్థి దొన్నుదొర విజయం ఖాయమని నియోజకవర్గంలోని ఆ పార్టీకి చెందిన ఆరు మండలాల అధ్యక్షులు తెలిపారు. గురువారం వారు దొన్నుదొర నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ అధిష్ఠానం బుధవారం రాత్రి అరకులోయ అభ్యర్థిగా పాంగి రాజారావును ప్రకటించిన నేపథ్యంలో వీరంతా సమావేశమై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో ముందుగా ముంచంగిపుట్టు, అనంతగిరి, హుకుంపేట మండలాల పార్టీ అధ్యక్షులు బలరాం, బుజ్జిబాబు, తులసీరావు విలేకరులతో మాట్లాడుతూ అరకులోయలో జరిగిన బహిరంగ సభలో పార్టీ అభ్యర్థిగా దొన్నుదొరను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించారన్నారు.
సమాజానికి హానికారిగా వున్న మత్తుపదార్థాల రవాణాను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్.జవహర్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు.
[00:33]రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
మిరియాల నర్సరీల అభివృద్ధికి ఇదే అదునని ఉద్యాన పరిశోధన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జిల్లాలో ఆదివాసీ రైతులు కాఫీతోటల్లో అంతర పంటగా మిరియాల సాగు చేపడుతున్నారు. పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 98 ఎకరాల్లో రైతులు మిరియాల పంటను సాగు చేస్తున్నారు. ఆదివాసీ రైతులను మిరియాల పంట ఆర్థికంగా ఆదుకుంటోంది. దీంతో ఐటీడీఏ, ఉద్యానశాఖ అధికారులు మిరియాల సాగును విస్తరింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏజెన్సీలో ప్రధాన అంతర పంట అయిన మిరియాల సాగులో నర్సరీల అభివృద్ధికి ఏప్రిల్లో పలు రకాల యాజమాన్య పద్ధతులు చేపట్టాలని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే శిక్షణలో ప్రతి అంశంపై క్షుణ్ణంగా శిక్షణ అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.విజయసునీత సూచించారు. కలెక్టరేట్లో ఎన్నికల శిక్షణ మాస్టర్ ట్రైనర్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
‘‘పేదలందరికీ ఉచితంగా నీరందిస్తాం.. వారి దాహార్తి తీర్చడమే మా ధ్యేయం’’ అంటూ పంచాయతీ పాలకవర్గం జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఉచితంగా ఇంటింటికీ నీరందిస్తున్నారు.
[00:29]ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది.
జిల్లాలో లోక్సభ ఎన్నికల నిర్వహణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం బిజీబిజీగా ఉంది. దేశవ్యాప్తంగా 18వ లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాగా ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.
వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అతని తల్లి పలుకూరి సరోజిని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం..
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎమిమిది జాబితాలు విడుదల చేసినా.. అందులో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ తేల్చలేదు. ఈ స్థానంకోసం ఎవరికివారుగా ఆశావహులు ఒక్కో ముఖ్యనేత అండదండలతో తీవ్రస్థాయిలో
ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకుని తాడి గ్రామస్థులు విలవిల్లాడిపోతున్నారు. భరించలేని దుర్వాసన, తరచూ పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలతో భయం భయంగా గడుపుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాన్ని తరలించడానికి జీవో జారీ చేసి నిధులు కూడా కేటాయించింది. ఇంతలో ఎన్నికలు జరగడం, వైసీపీ అధికారంలోకి రావడంతో దీనికి బ్రేక్ పడింది. అయితే రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ గ్రామాన్ని తరలిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో గ్రామస్థులు మండిపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలను సైతం బహిష్కరించడానికి సిద్ధమవుతున్నారు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి ఉంది. ఒక పక్క ఇంటి దొంగలు ఫ్యాక్టరీలోని విలువైన సామగ్రిని ఎత్తుకుపోతుంటే, మరోవైపు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఫ్యాక్టరీకి మరింత నష్టం వాటిల్లుతోంది. ఫ్యాక్టరీలో గురువారం ఉదయం మొలాసిస్ లోడింగ్ చేసే వాల్వ్ ఊడిపోవడంతో ట్యాంకు నుంచి ఒక్కసారిగా బయటకు లీక్ అయ్యింది.
కాకినాడ జిల్లా కరప మండలం ఉప్ప లంకలో గురువారం సాయ ంత్రం మందు బాబులు విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కరప పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాకినాడ ట్రాఫిక్ ఎస్ఐ సీహెచ్.కిషోర్కుమార్ యా నాం జాతీయ రహదారిపై ఉప్ప లంక వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నారు.
షాలిమార్- సికింద్రాబాద్ వారాంతపు రైల్లో (నెం.22849) సాంకేతిక లోపం ఏర్పడి రాజమండ్రి రైల్వే స్టేషనులో 5.30 గంటలు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. సికింద్రాబాద్ వెళ్తున్న రైలుకు కడియం రైల్వే స్టేషను దాటిన తర్వాత రైలు బోగీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది
[00:20]డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
పారిశుధ్య సమస్య, దుర్గంధం, దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారిశుధ్య విభాగం అధికారి, పాలకవర్గం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం నిర్మించిన కంపోస్టు యార్డు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి పట్టన్శెట్టి ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఎస్పీ మురళీకృష్ణతో కలిసి ఆయన నర్సీపట్నం, గొలుగొండ మండలాల్లోని పోలింగ్ కేంద్రాలు, చెక్ పోస్టులను తనిఖీ చేశారు.
జనసేన అధినేత పవన్కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా తన ప్రచారానికి ఈనెల 30వ తేదీన శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి వారాహి విజయభేరి మోగించనున్నారు. ఆ రోజు సాయంత్రం 4గంటలకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు రామాలయం సెంటర్లో జరిగే సభలో వారాహి వాహనంపై నుంచి పవన్ ప్రసంగించునున్నారు.
వేసవి కాలంలో తాగునీటి కోసం ప్రజలు తహతహలాడుతుంటే కోగిర గ్రామానికి చెందిన పాల నరసింహులు అనే వ్యక్తి ఏకంగా పంచాయతీ నీటితో ఇంటి వద్ద వనాన్ని పెంచి పోషిస్తున్నాడు.
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. పెను కొండ పట్టణంలోని షిర్డీ సాయి బాబా వీధిలో ఆమె గురువారం ఎన్నికల ప్రచా రం నిర్వహించారు.
కదిరి పౌర్ణమిని పురష్కరించుకొని నిర్వహిస్తున్న మండలంలోని సోమఘట్ట మధుగిరి లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవాన్ని అత్యంత వైభంంగా నిర్వహించారు.
ప్లాట్లు కొనేవారు లేక ములుగు జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో ములుగు జిల్లాగా ఏర్పడిన తర్వాత చుట్ట పక్కల గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగ�
ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా రాత్రి వేలల్లో తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను రాజాం ఎస్ఈబి ఇన్సపెక్టర్ బి శ్రీధర్ ఎస్ఐ ఎం శ్రీనివాసరెడ్డి సిబ్బంది బుధవారం రాత్రి దాడి చేసి రెండు ఇసుక ట్రాక్టర్లును పట్టుకొని సీజ్ చేయడం జరిగందని సిఐ బి శ్రీధర్ తెలిపారు.
ప్రజలకు పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని కాళేశ్వరం మల్టీ జోన్-1 ఐజీ ఏవీ రంగనాథ్ అన్నారు. గురువారం భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో లోక్సభ ఎన్నికల నిర్వహణ, నేర సమీక్షపై ఎ
పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ తుపాకులు తీసుకున్నవారు వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లో అందజేయాలని సీపీ అంబర్ కిశోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు.
అద్దం అబద్ధం చెప్పదు. బింబానికి ప్రతిబింబాన్ని చూపిస్తుంది. మన ముఖంలో ఏవైనా మరకలుంటే వాటిని తుడిచేసుకునే ప్రయత్నం చేయాలి కానీ, అద్దాన్ని నిందించడం తగదు. కానీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పదే పదే ఆ �
ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ అభినందనీయంగా ఉంది. ఆమె బాలీవుడ్లో నటించిన ‘ఆర్టికల్ 370’ చిత్రం ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటున్నది. ఏప్రిల్ 10న అజయ్దేవగణ్తో ఆమె నటించిన ‘మైదాన్' కూడా విడుదల
బత్తిలిలోని సరిహద్దు చెక్పోస్టు వద్ద ప్రైవేటు బస్సులో ఒడిశా నుంచి ఆంధ్రాకు 12 కేజీల గంజాయిని తరలిస్తున్న మహారా ష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తుల ను గురువారం అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ సి.హెచ్.ప్రసాద్ తెలిపారు. దీని విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.
విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన కన్నంపేట గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల మేరకు కన్నంపేటకు చెందిన చీపురు ఉమామహేష్(40) బుధవారం రాత్రి 9.30 గంటల సమ యంలో వివాహ మండపంలో విద్యుత్ పనులు చేస్తుండగా.. ప్ర మాదవశాత్తూ వైరు తగిలి షాక్కు గురయ్యాడు.
ఇసుక అక్రమ రవాణా నివారణకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా అవి అమలుకు నోచుకోవడంలేదనడానికి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. బిక్కేరు గర్భాన్ని చీల్చి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తుండగా అడ్డుకోబోయిన రైతులను ‘అడ్డొస్తే తొక్కేస్తాం’ అంటూ ఇసుక అక్రమరవాణాదారులు బెదిస్తున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఓ ఎంపీటీసీ సభ్యుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.
బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే లా ఓటు ప్రాముఖ్యత వివరిస్తూ స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ పేర్కొన్నారు.
ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైసీపీ అన్ని కుయుక్తులు పన్నుతోంది. ప్రధానంగా వలంటీర్ వ్యవస్థ ద్వారా ఓట్లు రాబట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్ రాకముందే.. ‘ఎలాగైనా సరే.. ఓట్లు మన ఖాతాలోనే పడాలి’ అంటూ వలంటీర్లకు ఐప్యాక్ టీమ్ సందేశాలు పంపించింది.
స్పీకర్ తమ్మినేని సీతారామ్కు ఈ సారి ఎన్నికల్లో సొంతపార్టీ (వైసీపీ) నుంచే ఎదురుదాడి తగులుతోంది. జగన్ ఒక్కచాన్స్ కారణంగా 2019 ఎన్నికల్లో ఆమదాలవలస నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తమ్మినేని గెలుపొం దారు. అనూహ్యంగా స్పీకర్ పదవి పొందారు.
రిమ్స్ సెక్యూరిటీ పెండింగ్ వేతనాలు చెల్లించాలని, సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, రిమ్స్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ యూనియన్ గౌరవాధ్యక్షుడు బి.మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కళ్యాణదుర్గం టీడీపీ కంచుకోటలో అత్యధిక మెజార్టీతో విజయకేతనం ఎగురవేయాలని అ ధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మె ల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు సూచించారు.
రాజాం ప్రాంతంలో ఏటా వేల ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ అన్నదాతలకు అండగా నిలిచిన సాగునీటి కాల్వలు నేడు కళతప్పాయి. స్వరూపాన్ని కోల్పోయి పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. ఏళ్లుగా మరమ్మతుల్లేక శివారు భూములకు వాటా ద్వారా నీరందక దయనీయంగా కనిపిస్తున్నాయి.
జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర జిల్లాలోనూ జరుగనుంది. వచ్చేనెల 4న ఆయన జిల్లాకు రానున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉరవకొండలో ప్రజలకు తాగునీరు అందకుండా అయ్యే పరిస్థితి వచ్చిందని, ఇందుకు పాలకులే సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.
ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు తమ రాజకీయ మనుగడకు భూ కబ్జాను వాడుకుంటున్నారు. ఖాళీ స్థలాలను ఆక్రమించుకున్న వారిని నిలువరించకుండా తోడ్పాటు అందిస్తున్నారు. మళ్లీ మన ప్రభుత్వం వస్తే పట్టాలు కూడా ఇస్తామని నమ్మబలుకుతున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ దాని అనుబంధ కళాశాలల్లో మూడు, ఐదేళ్ల లా కోర్సులు చ దువుతున్న విద్యార్థుల 2, 5, 9 సెమిస్టర్ పరీక్ష ఫలితాల ను విడుదల చేసినట్టు పరీక్షల విభాగం డీన్ డాక్టర్ ఎస్. ఉదయభాస్కర్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
‘ నేను చూసిన అనుభవాల నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే టిల్లు పాత్ర. టిల్లుకీ నాకూ ఒకటే తేడా. వాడు తన మనసులోవన్నీ బయటకు అంటాడు. నేను మనసులో అనుకుంటాను.’ అంటున్నారు యువహీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన కథానాయకుడిగా మల్�
హీరో శర్వానంద్ 35వ సినిమా ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. రామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా గురువ
Gold price గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం మళ్లీ ప్రియమైంది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు పెరుగుతున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్ల�
పలాస నియోజకవర్గంలో వంశధార కాలువ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఉన్నఫలంగా నీరు విడిచిపెడితే ఈ ప్రాంత శివారు భూములకు ఒక్క చుక్కకూడా నీరందని దుస్థితి నెలకొంది. 60టీ కాలువ ఈదురాపల్లి వద్ద మలుపులో షట్టర్లు విరిగిపోయాయి.
రాష్ట్రంలో ఐదేళ్లు అరాచక పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. భావితరాల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని మూడు పార్టీలు ఎన్నికల్లో జత కలిశాయని చెప్పారు. మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో గ్రామాల్లో వైసీపీ కనీసం తట్టెడు మట్టె కూడా వేయలేదన్నారు.
రెండు వేర్వే రు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదాలు నల్లగొండ జిల్లా మండల పరిధిలోని కాకులకొండారం, యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని రెడ్డినాయక్తండా లో చోటుచేసుకున్నాయి.
రానున్న ఎన్నికల్లో జిల్లాలోని పార్లమెంట్, అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థుల గెలుపే లక్ష్యంతో పనిచేయాలని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు తీర్మానించాయి. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా బరిలోకి దిగుతున్న విషయం విదితమే.
జిల్లాలోని పురపాలక సంఘాలలో ఆస్తి పన్ను మదింపు వ్యవహారం నిలువు దోపిడీ చందంగా మారింది. గడిచిన ఐదేళ్ళ కాలంలో ఆస్తి పన్ను దాదాపు రెట్టింపయ్యాయి. ఆస్తి విలువలను కృత్రిమంగా పెంచేస్తూ ఏటికేడాది పన్నులు పెంచివేయడంతో సామాన్యులు పన్నులు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
సోంపేట తహసీల్దార్ కార్యాలయం రెండేళ్లకే బీటలు వారుతోంది. పాత తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో రెవెన్యూ సిబ్బంది భయాందోళనతో ఉద్యోగాలు నిర్వహించేవారు.
పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే వారు వచ్చేనెల 22వ తేదీలోపు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినే్షకుమార్ సూచించారు. అత్యవసర సర్వీసులో ఉండే 33శాఖల ఉద్యోగులకు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని తెలిపారు.
కార్పొరేషన్ (కాకినాడ), మార్చి 28: కాకినాడ డిపోలో గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ఎంవీ మనోహర్తో పలువురు మాట్లాడారు. పెద్దాపురం దర్గాసెంటర్, సామర్లకోట బల్ల మార్కెట్, విఘ్నేశ్వర టాకీస్, మెహర్ కాంప్లెక్స్ బ్రౌన్పేట వద్ద టైమింగ్స్ బోర్డులు ఏర్పాటు
గొల్లప్రోలు రూరల్, మార్చి 28: గొల్లప్రోలు మండలం చినజగ్గంపేట గ్రామం లో జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. గ్రామంలో డ్రెయినేజీ నిర్మాణ విషయంలో ఇరువర్గాల మద్య గురువారం వివాదం ఏర్పడింది. ఈ ఘర్షణలో వైభోగుల నాగేశ్వరరావు, శీరం వీరబాబుకు గాయాలయ్యాయి. వారిద్దకూ పరస్ప