హిమాచల్ను ముంచెత్తిన వరదలు.. 150 కి.మీ దూరంలో మృతదేహాలు లభ్యం హిమాచల్ప్రదేశ్ను ఆకస్మిక వరదలు హడలెత్తించాయి. దీంతో మండి జిల్లాలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటి వరకు 91 మంది చనిపోయారు. ఇక కొండచరియలు విరిగిపడడంతో గ్రామాలకు గ్రామాలే �
బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్ను కొనాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే ఇన్ఫినిక్స్ సంస్థ ఓ నూతన స్మార్ట్ ఫోన్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు చాలా తక్కు�
Neeraj Chopra : భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం యూరప్లో శిక్షణకు సిద్దమవుతున్న వరల్డ్ బెస్ట్ జావెలిన్ త్రోయర్ తన వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికర విషయాన్న�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఆయా కాలనీల్లో శుక్రవారం బీఆర్ఎస్ నాయకుల బృందం పర్యటించింది. పార్టీ రూరల్ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఆయా కాలనీలోని బాధితులను పరామర్
Radhika Yadav టెన్నిస్ ప్లేయర్ (Tennis player) రాధికా యాదవ్ (Radhika Yadav) పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయని పోస్టుమార్టం రిపోర్టు (Autopsy report) లో తేలింది. రాధికా యాదవ్ గురువారం ఉదయం 10.30 గంటలకు కన్న తండ్రి దీపక్ యాదవ్ (Deepak Yadav) చేతిలో �
[18:31]‘ప్రపంచంలోనే అత్యంత పేదవాడు’ అని ముద్ర పడింది. అలాగని మురికివాడల్లో నివసించడు. చిరిగిపోయిన దుస్తులు కట్టుకోడు. అతి సాధారణ మనిషిలా పారిస్ వీధుల్లో తిరుగుతుంటాడు. అతడే జెరోమ్ కెర్వియల్ (Jerome Kerviel).
Market తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హాయంలో నూతనంగా ఏర్పాటైన వనపర్తి జిల్లా అమరచింత మండలం కృష్ణంపల్లి గ్రామస్థులు శుక్రవారం సంతను ప్రారంభించుకున్నారు.
IND vs ENG : లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ ఆలౌట్ అంచున నిలిచింది. లంచ్ తర్వాత రెండో ఓవర్లోనే సిరాజ్ ఆతిథ్య జట్టును గట్టి దెబ్బ కొట్టాడు. క్రీజులో కుదురుకున్న జేమీ స్మిత్(51)ను ఔట్ చేసి స్టోక్స్ సేనకు షాకిచ్చాడు.
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మధిర తాసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శులు మంద సైదులు, పడకంటి మురళి మా�
Heroine ఈ మధ్య అందాల ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. కొందరు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటుంటే, మరి కొందరు పెద్దలు చూసిన వాడిని మనువాడుతున్నారు. అయితే ఇప్పుడు ఓ యంగ
ఉన్న ఇల్లుని కూతురు పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసి తమను పట్టించుకోవడం లేదని, తన ఇల్లు తనకే ఇప్పించాలని కోరుతూ కొడుకుపై ఆర్డీఓ ఆర్డర్ తెచ్చుకున్న సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామంలో చోటుచే
[18:01]ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు భారీ సంఖ్యలో చేరుతున్నారు. వీటికి సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సీఎం రేవంత్రెడ్డి ‘ఎక్స్’ వేదికగా షేర్ చేస్తూ ప్రభుత్వ టీచర్లు, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు.
Former Minister Srinivas Goud కాంగ్రెస్ ప్రభుత్వం మూడుసార్లు రైతుబంధును ఎగవేసి స్థానిక ఎన్నికల తరుణంలో రైతుబంధు వేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
Child 22 ఏళ్ల యువతి పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లి అయ్యింది. విషయం నలుగురికి తెలిస్తే పరువు పోతుందని ఆసత్రిలోనే బిడ్డను అమ్మకానికి పెట్టింది. పిల్లలు లేని దంపతులకు రూ.50 వేలకు తన బిడ్డను అమ్మింది. అస్సాం (Assam) ర�
ఇప్పుడు భాషాపరమైన ఆందోళనలకు కారణమైన విధానాన్ని ఐదేళ్ల కిందటే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీన్ని దశలవారీగా అమలుచేస్తున్నారు. అదే సమయంలో వివాదాస్పదమూ అవుతోంది.