సూచిక 
17గంటల క్రితం వార్తలు, పూర్తి వార్తల కోసం క్లిక్ చేయండి.
హోం
[22:33]బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవి రెండు దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసే ప్రసక్తే లేదని ఆర్జేడీ స్పష్టం చేసింది.
[22:44]ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో 51 లక్షలమందికిపైగా భక్తులు పాల్గొన్నారు.
[22:04]ముంబయిలో కాలుష్యాన్ని ఉద్దేశించి రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే చేసిన పోస్ట్ వైరలైంది.
[22:22]తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య-సాక్షి నిశ్చితార్థ వేడుక ప్రజాభవన్లో ఘనంగా జరిగింది.
తెలంగాణలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పల్లెల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. మంగళవారం ( నవంబర్ 25 ) నోటిఫికేషన్ విడుదల కాగా.. మరుసటి రోజే
[21:44]కృష్ణా నదీ జలాలపై హక్కును వదులుకోబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
[21:32]విశాఖపట్నం ‘డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా అవతరిస్తోందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
Ragging : సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి సురభి మెడికల్ కాలేజీలో ర్యాగిం