Group-2 2015 గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం ఊరటనిచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, 2015-16లో నిర్వహించిన గ్�
దిగ్గజ నటుడు, దివంగత ధర్మేంద్ర డియోల్ Dharmendra సోమవారం (2025 నవంబరు 24న) మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతితో ఇండియన్ సినీ పరిశ్రమతో పాటుగా ఎంతోమంది
మీరు Gen Z(జనరేషన్ Z)కి చెందిన వారితో కొద్దిసేపు మాట్లాడితే వెంటనే ఒక విషయం గమనించొచ్చు. వారు వాళ్ళ ముందున్న తరాల కంటే చాలా ఈజీగా, స్పష్టంగా భావోద్వేగ
షుగర్ వ్యాధి వచ్చిందంటే చాలు .. జనాలు డాక్టర్ల దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకొని మందులు వాడుతారు. ఒకసారి ఈ వ్యాధి వచ్చిందంటే.. జీవితాంతం మంద
శంషాబాద్ లో ఏర్పాటు చేసిన భారతదేశంలోని అతిపెద్ద స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్( ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ )ని ప్రధానమంత్రి నర
Panchayat Elections తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
Vijay Devarakonda టాలీవుడ్ యూత్ స్టార్ విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్లో ఒక స్పెషల్ సర్ప్రైజ్ వీడియోను షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేశాడు. కెరీర్లో మొదటిసారి ఒకేసారి రెండు సినిమాలని సమాంతరంగా చేస్తున్నాను, �
KeerthySuresh బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొణె రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పని చేస్తానని చేసిన డిమాండ్.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. సెన్యార్ తుఫాన్ తప్పిందనుకునే లోపే ఈ అల్పపీడనం మరో 12 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ వాయుగుండం తీవ్
[11:36]Earthquake in Indonesia: ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది.
[11:35]శంషాబాద్లో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వర్చువల్గా ప్రారంభించారు.
[11:28]టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. గువాహటి టెస్ట్ మ్యాచ్ అనంతరం మైదానంలోని పలువురు అభిమానులు సైతం గంభీర్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. కానీ బీసీసీఐ (BCCI) మాత్రం కోచ్ గౌతమ్ గంభీర్కు మద్దతుగా నిలుస్తోంది.
[11:35]కర్ణాటకలో సీఎం మార్పుపై పోరు కొనసాగుతున్న క్రమంలో.. ఉప ముఖ్యమంత్రి డీకేకు తాను మద్దతిస్తానని హోం మంత్రి జి.పరమేశ్వర పేర్కొన్నారు.
[11:32]దేవతల రాజధాని ఎలా ఉంటుందో.. అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు.
హాంకాంగ్ హైరైజ్ అపార్ట్ మెంట్ టవర్స్ లో మంటలు ఆరలేదు. 24 గంటలుగా మండుతూనే ఉన్నాయి. ఏడు టవర్స్ పూర్తిగా కాలిపోయాయి. 24 గంటలుగా మంటలు అదుపులోకి రాక పోవట
జడ్జీ మెండు రాజమల్లు సంస్థ ఆధ్వర్యంలో 200 మంది స్టూడెంట్స్కు సైకిల్స్ పంపిణీ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పేద స్టూడెంట్స్ అండగా గ
వనపర్తి, వెలుగు: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మొదటి దశ ఎన్నికల నామినేషన్లకు గురువారం ఉదయ
వైభవంగా భద్రగిరి ప్రదక్షిణ భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం వాగ్గేయకారుడు రాజా శ్రీతూము లక్ష్మీనర్సింహ
గజ్వేల్/ వర్గల్, వెలుగు: వర్గల్ మండలంలోని నాచారం గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఈ సందర్భంగా క్షేత్రంలోని హుండీలను
భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల మార్క్ను FY29లో చేరుతుందని IMF హెచ్చరించింది. గతంలో ఈ లక్ష్యాన్ని భారత్ 2028 ఆర్థిక సంవత్సరంలోనే చే
వంగూరు, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో బుధవారం ఈదమ్మ ఆలయ పున:ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. ఆయన సోదరుడు, గ్రామ అభివృద్ధి
సంగారెడ్డి టౌన్, వెలుగు: భారత రాజ్యాంగం అన్ని దేశాల రాజ్యాంగాల కంటే సర్వోన్నతమైనదని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం సంగారెడ్డి అంబేద్కర్ ప్రభుత్వ
మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు పోలీస్అధికారులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి ఆదేశించారు. బుధవారం జిల్
అమీన్పూర్, వెలుగు: అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బ
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ పాపన్నపేట/టేక్మాల్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని
తమిళంలో ఇరవైకి పైగా సినిమాలకు మ్యూజిక్ చేసిన సంగీత దర్శకులు వివేక్, మెర్విన్.. ‘ఆంధ్రకింగ్ తాలూకా’ చిత్రంతో టాలీవు
[11:13]రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ గురువారం మరోసారి సమావేశమైంది.
[11:14]నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో కొనసాగుతున్న వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లా సైన్స్ మ్యూజియం పురాతన భవనానికి(ఓల్డ్ హైస్కూల్ బిల్డింగ్) పూర్వ వైభవం తీసుకురావాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదే
నస్పూర్, వెలుగు: ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించాలంటే కొత్తగా ఆలోచించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో ని
Ram Pothineni ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది.
కోల్బెల్ట్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఆపాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం మందమర్రిలో
పనాజీ: ఉజ్బెకిస్తాన్ గ్రాండ్&z
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా వైద్యుల అంజన్కుమార్ బుధవారం కరీంనగర్ డీసీసీ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. అ
ఓసీపీ ఎక్స్టెన్షన్తో పట్టణాభివృద్ధి మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ కోల్బెల్ట్, వెలుగు: ఆర్కేపీ సింగరేణి ఓపెన్ కాస్ట్
గొల్లపల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో మల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలు దండి వారంతో ప్రారంభమయ్యాయి. బుధవారం భక్తులు
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆసిఫాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ సమర్థంగా నిర్వహించాలని ఆసిఫాబ
గ్రేటర్ వరంగల్, వెలుగు: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా క
తదుపరి విచారణ నేటికి వాయిదా హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన రైతులు చండూరు, వెలుగు: నాణ్యత, తేమ పేరుతో కొర్రీలు పెడుతూ పత్తి పంటను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్
సూర్యాపేట, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ కోరా
Dhurandhar బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా, ఉరి చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ధురంధర్' (Dhurandhar).
సూర్యాపేట, వెలుగు: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. బుధవారం సూర్యాపేట
ఎస్పీ నరసింహ సూర్యాపేట, వెలుగు: సర్పంచ్ఎన్నికలకు నోటిఫికేషన్&zwn
ఆర్మూర్, వెలుగు : పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని సీపీఐఎంఎల్ ప్రజాపంథా ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి.దేవరాం, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షు
సూర్యాపేట, వెలుగు: రైతులకు రూ. 5కే వ్యవసాయ మార్కెట్లో నాణ్యమైన భోజనం అందజేస్తున్నామని మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్ప
నవీపేట్, వెలుగు : నగల కోసం మేనకోడలిని చంపిన మామను అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాట
బషీర్బాగ్, వెలుగు: రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ 50 ఏళ్ల వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. కాచిగూడ సీఐ జ్యోత్స్న తెలిపిన ప్ర
యాదాద్రి, వెలుగు: ఎన్నికల కోడ్ కారణంగా సంఘాల మహిళలకు చీరల పంపిణీ నిలివివేశారు. చేనేత కార్మికుల రుణమాఫీ కూడా ఆగిపోయింది. ఇందిరమ్మ జయంతి సందర్భంగ
మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ వార్డ్ మెంబర్లుగా ఎన్నికల్లో పోటీ
పెళ్లి తర్వాత ఇంటికి వస్తూ జేసీబీని ఢీకొన్న కారు ఇద్దరికి గాయాలు చేవెళ్ల, వెలుగు: నూతన వధూవరులు వెళ్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగింది.
ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారుడు, బోధన్ ఎమ్మెల
[10:58]వైట్హౌస్ వద్ద నేషనల్ గార్డులపై జరిగిన కాల్పులు ఉగ్ర చర్యే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
[11:01]తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.
[11:02]మంచిర్యాలలో ఆరేళ్ల బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. దండేపల్లి మండలం నంబాల వద్ద బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
జనగామ అర్బన్, వెలుగు : పకడ్బందీగా ఎన్నికల విధులు నిర్వహించాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని, ఎన్నికల నియమావళి పైన పూర్తి అవగాహన ఉండాలని జనగామ జిల్
తాడ్వాయి, వెలుగు : తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడిగా అజ్మీరా రాజు నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గౌరవ అధ్యక్షుడు పొరిక శ
ఇప్పటిదాకా 2.63 లక్షల టన్నుల పత్తి సేకరించినట్లు వెల్లడి హైదరాబాద్, వెలుగు : రానున్న యాసంగి సీజన్&zw
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర కామారెడ్డి, వెలుగు : పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ ఆశిష్ స
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్వతగిరి, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయని, కార్యకర్తలు కష్టపడి పనిచేయ
[10:50]Hong Kong Fire: హాంకాంగ్ అగ్నిప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ భవనాల కిటికీల వద్ద ఉన్న పాలిస్టరైన్ బోర్డుల వల్లే మంటల తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది.
టేకులపల్లి, వెలుగు: మత్తు పదార్థాలను కనిపెట్టేందుకు జాగిలాలతో పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టారు. గంజాయి, మాదకద్రవ్యాలను కనిపెట్టేందుకు ప్రత్యేక శిక్ష
Top