[03:44]ట్రేడింగ్ పేరుతో పలు జిల్లాల పరిధిలో దాదాపు రూ.413 కోట్లు వసూలు చేసి, రూ.144 కోట్లకు ముంచేసిన అద్విక ట్రేడింగ్ కంపెనీ కేసులో ప్రధాన నిందితుడు సహా నలుగురిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు.
[03:42]విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. అంతర్జాతీయ టెర్మినల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి.
[03:41]కర్నూలు శివారు చెట్లమల్లాపురం వద్ద ఈ నెల 24వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డుప్రమాదానికి కారణమైన వీకావేరి బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
[02:45]మనదేశంలో డేటా అవసరాలు శరవేగంగా పెరుగుతున్నాయి. ఈ డిమాండ్కు తగ్గ సామర్థ్యాన్ని సాధించడానికి డేటా కేంద్రాలను పెద్దఎత్తున నిర్మించాల్సి వస్తోంది. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భారీపెట్టుబడులతో ముందుకొస్తున్నాయి.
[03:33]మొంథా తుపాను రాష్ట్రంలో 40 లక్షల జనాభాపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నామని, ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
[03:30]బంగాళాఖాతంలో ఏర్పడి రాష్ట్రాన్ని గజగజలాడిస్తున్న తుపానుకు మొంథా అనే పేరును థాయ్లాండ్ దేశం పెట్టింది. ఆ దేశ భాషలో మొంథా అంటే అందమైన, సువాసన వెదజల్లే పువ్వు అని అర్థం.
[03:29]తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులకు సూచించారు.
[03:39]ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్ట్ సమీపంలో కొత్త రిఫైనరీ, పెట్రో రసాయనాల కాంప్లెక్స్ను అభివృద్ధి చేసేందుకు ఆయిల్ ఇండియా (ఓఐఎల్)తో నాన్ బైండింగ్ అవగాహన ఒప్పందం...
గౌరవెల్లి కాలువ నిర్మాణానికి తాము భూములు ఇవ్వబోమని రైతులు స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారు నుంచి దాదాపు కిలోమీటరుపైగా గౌరవెల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ 13 ఎల్ నిర్మాణం కోసం మంగళవ�
వానకాలం సీజన్ ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా వనపర్తి జిల్లాలో పంటల నమోదు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే వరి కోతలు ప్రారంభం కాగా, ఇతర పంటలైన మొక్కజొన్న సైతం పక్షం రోజుల కిందటి నుంచే మార్కెట్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అంటూ అసెంబ్లీ స్పీకర్ ఎదుట వాదనలు వినిపిస్తూ.. నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర ప
రేవంత్రెడ్డికి ఓట్లేసి తప్పుచేసినమని ఆయన సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్కు చెందిన మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
సాధారణంగా భారత పత్తి సంస్థ(సీసీఐ) కొనుగోలు కేంద్రంలో పత్తిపంటను రైతులు విక్రయించుకోవాలంటే సవాలక్ష ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి తోడు ఈ ఏడాది ప్రత్యేక యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటేనే కేంద్ర
పత్తి అమ్మకానికి రైతులు పడిగాపులు పడుతున్నారు. సీసీఐ అధికారులు పత్తి పంటకు 8110 మద్దతు ధర ప్రకటించినప్పటికీ తేమ శాతం 12 కన్నా ఎక్కువగా ఉంటే కొనుగోళ్లు చేయడంలేదు. ఆదిలాబాద్లో సోమవారంనుంచి సీసీఐ ఆధ్వర్యంలో �
తీవ్ర రూపం దాల్చిన మొంథా తుపాన్ గంటకు 15 కి.మీ వేగంతో కదులుతూ.. కాకినాడ-మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని దాటిందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో ఈ
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం రాత్రి, మంగళవారం కురిసిన అకాల వర్షానికి ఆరబెట్టిన వడ్లు తడిశాయి. రాత్రి భారీ వర్షం కురవడంతో ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. సోమవారం వర్ష సూచనలు లేకపోవడంతో రైతులు
అడవిలో ఉద్యోగం చేయడం అంటేనే ఓ సాహసం. అలాంటిది కజీరంగా లాంటి అతిపెద్ద జాతీయ పార్కుకి నేతృత్వం వహించడం, అక్కడి జంతువుల సంరక్షణా బాధ్యతల్ని తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ బెంగాలీ కుటుంబానికి చెందిన �
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళవారం తెల్లవారుజామున అనారోగ్యంతో హైదరాబాద్లో మృతిచెందారు. హరీశ్రావుకు పితృవియోగం జరిగిన విషయం తెలియగానే ఉమ్మడి మెదక
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ఉద్దాల ఊరేగింపుతో కురుమూర్తి కొండలు పులకించాయి. మంగళవారం ఉద్దాల మహోత్సవాన్ని పురస్కరించుకొని ఇతర రాష్ర్టాలతో పాటు వివిధ జిల్లా నుంచి ఉదయం నుంచే భక్తుల�