తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి సెస్ కార్యాలయం వరకు సెస్ కార్మికులు ర్యాలీ తీసి, కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో గందరగోళం నెలకొన్నది. భీమ్గల్ రోడ్డులో నిర్మించిన 48 డబుల్ బెడ్రూం ఇండ్లను సోమవారం అధికారులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
[05:30]జమ్మూ కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతోపాటు బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) వంటి అంశాల్లో పలు కీలక తీర్పులను వెలువరించిన ధర్మాసనాల్లోని సభ్యుడైన జస్టిస్ సూర్యకాంత్..
[05:39]విద్య, ఉద్యోగం, ఇతర వృత్తుల కోసం విదేశాలకు వెళ్లిన వ్యక్తులు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత వైకల్యానికి గురైతే.. ఆయా కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రవాసాంధ్రులకు అండగా నిలిచేలా ప్రభుత్వం ‘ప్రవాసాంధ్ర భరోసా బీమా’ను అమలుచేస్తోంది.
[05:45]పెట్రోల్ బంక్ ఏంటీ వెరైటీగా ఉంది అని చూస్తున్నారా...! ఇదీ బంకే.. కానీ ఇందులో కొట్టేది మాత్రం పెట్రోలు, డీజిల్ కాదు. యాడ్బ్లూగా చెప్పుకొనే డీఈఎఫ్ (డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్) అనే ద్రవం ఉంటుంది.
[05:44]ఇంటి ఆవరణలో చిన్నచిన్న కీటకాలను పట్టుకునేందుకు గూళ్లు కట్టుకొనే సాలె పురుగులను చూస్తుంటాం. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 40 వేల రకాల సాలె పురుగులున్నట్లు ఇప్పటివరకు గుర్తించారు.
[05:43]ఈ చిత్రంలో అచ్చం కొంగల్లా కనిపిస్తున్న పక్షులను బ్లాక్హెడెడ్ ఐబిస్గా పిలుస్తారు. స్థానికంగా వీటిని తెల్ల కంకణాయి అంటారు. దక్షిణాసియా దేశాల్లోని చిత్తడి నేలల్లో ఇవి కనిపిస్తుంటాయి.
[05:42]ప్రకృతి విపత్తులు, నగరీకరణ నేపథ్యంలో ఎక్కడికక్కడ చెట్లు నేలకొరుగుతున్నాయి. దీనికితోడు కొన్నేళ్లుగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులు ఆయన్ని తీవ్రంగా ఆలోచింపజేశాయి.
[05:37]ప్రజలకు నాణ్యమైన ఔషధాలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అడ్డంకులు తొలగడం లేదు. నాసిరకం మందుల విక్రయాలను అడ్డుకోవడానికి.. ఔషధ నియంత్రణ విభాగం తనిఖీలు చేసి నమూనాలు సేకరిస్తోంది.
[05:41]రాష్ట్రంలో విద్యుత్ వాహనాలను భారీ ఎత్తున ప్రోత్సహించే క్రమంలో భాగంగా ఛార్జింగ్ నెట్వర్క్, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
గద్దెనెక్కిన ఆరు నెలల్లోనే బీసీలకు విద్య, ఉద్యోగాలు, కాంట్రాక్టులు, ఎన్నికల్లో 42 శాతం కోటా ఇస్తామని ఊదర గొట్టిన కాంగ్రెస్, ఇప్పుడు అడుగడుగునా ధోకా చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర
బీసీలను దగా చేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై ఉద్యమించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని మాయమాటలు చెప్పి మొండిచెయ్యి �
ఠాగూర్ సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా.. మ హబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యులు వ్యవహరించారు. జ్వరం వచ్చిందని మహిళ దవాఖానకు వెళ్తే.. ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నట్టు నమ్మిం
ఎంపీడీవో నిర్లక్ష్యం వల్లే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, 11 గ్రామ పంచాయతీల్లో ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించలేదని బీసీ కుల సంఘాల ఐక్య వేదిక నాయకులు సోమవారం మంచిర్యాల జిల్లా భీమారం ఎంప�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు మొండి చెయ్యి చూపిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 46ను ఉపసంహరించుకుంటున్నట్టు మంత్రివర్గ సమావేశంలో ప్రకటించాలని 100 బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి.
ఇసుక, గ్రానైట్ అక్రమ మై నింగ్ కేసులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు మధుసూదన్రెడ్డికి చెందిన రూ.80.05 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాతాలికంగా జప్తు చేసింది.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఒకట్రెండు రోజుల్లోనే నగారా మోగనున్నట్టు తెలుస్తున్నది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల అంశంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ కొనసాగించనున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9ని విడుదల చేయడంతోపాటు, ఎన్నికల షెడ్యూల్ను సైతం �
‘బిల్లులు ఇచ్చినా, ఇవ్వకపోయినా పిల్లలు పస్తులుండొద్దనిఅప్పు చేసి అన్నం వండి పెడుతున్నం. కానీ పది నెలల బిల్లులు రాకపోతే ఎలా వండిపెట్టాలి’ అంటూ మధ్యాహ్న భోజన కార్మికులు కాంగ్రెస్ సర్కారును ప్రశ్నించార�
భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి పరిహారం మంజూరు చేయడానికి అతడి భార్య నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..