Maruti Suzuki దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మార్చి త్రైమాసికం నికర లాభాల్లో 47.8 శాతం పురోగతితో రూ.3,877.8 కోట్లకు చేరుకుంది. దీంతో వాటాదారులకు షేర్ మీద గరిష్టంగా రూ.125 డివిడెండ్ ప్రకటించింది.
మట్టి తవ్వకాల్లో కొన్నిసార్లు చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఒకదానికోసం మట్టి తవ్వుతుంటే ఇంకో వస్తువు బయటపడడం, పొలాల్లో మట్టి పనులు చేస్తుంటే వజ్రాలు బయటపడడం వంటి ఘటనల గురించి రోజూ వింటూనే ఉంటాం. ఇలాంటి ...
మైక్యవాదుల కంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అత్యంత ప్రమాదకరమని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) ఆరోపించారు. సమైక్యవాదుల ముసుగులో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ అమరవీరులను అవమానించేలా రేవంత్ మాట్లాడారని మండిపడ్డారు.
వైసీపీ (YSRCP)కి ఈ ఎన్నికల్లో చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. శుక్రవారం నాడు రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్, వైపీ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Election Commission మంత్రి కొండా సురేఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కల్వకుంట్ల తారకరామారావుపై ఈ నెల ఒకటిన వరంగల్లో మంత్రి చేసిన వ్యాఖ్యలపై హెచ్చరించింది.
బీజేపీ ఎంపీ, ఆ పార్టీ బెంగళూరు సౌత్ ఢిల్లీ అభ్యర్థి తేజస్వి సూర్యపై కేసు నమోదైంది. మతం పేరుతో ఓట్లు అడుగుతూ ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించారనే కారణంగా ఆయనపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. శుక్రవారం జరిగిన లోక్సభ రెండో విడత పోలింగ్లో బెంగళూరు సౌత్ ఢిల్లీలో పోలింగ్ జరిగింది.
KCR బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జడ్చర్లలో ఘన స్వాగతం లభించింది. కేసీఆర్ జడ్చర్లకు చేరుకోగానే స్థానిక మహిళలు హారతిపట్టి స్వాగతించారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఈ నెల 24 నుంచి కేసీఆర్ 17 రోజుల బస్సుయాత్
Forex Reserves భారత్ ఫారెక్స్ నిల్వలు మరింత తగ్గాయి. ఈ నెల 19తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.83 బిలియన్ డాలర్లు తగ్గి 640.33 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Tragedy ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం జల్లేరు వాగు లో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి ముగ్గురు మృతి చెందారు.
తెలంగాణ రాష్ట్రాన్నే కాదు.. తన సొంత నియోజకవర్గం గజ్వేల్ను సైతం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అభివద్ధి చేయలేదని.. అందుకే ఆయన్ని ప్రజలు ఇంటికి పంపించారని మంత్రి కొండా సురేఖ వ్యంగ్యంగా అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దౌలాపూర్ గ్రామంలో శిలా ప్రతిష్టా మహోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవానికి కొండా సురేఖతోపాటు నీలం మధు హాజరయ్యారు.
చాలామంది జీవనం కొనసాగించడానికి ఉద్యోగం చేస్తుంటారు. అయితే చాలామందికి వారు చేసే ఉద్యోగం నచ్చకున్నా అలానే కుటుంబ బాధ్యతలు కోసం, ఆర్థిక అవసరాల కోసం చేస్తూనే ఉంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్యోగంలో కష్టపడుతూ జీవనాన్ని కొనసాగిస్తారు. అయితే �
కోటి విద్యలు కూటి కోసం అన్నారు పెద్దలు. అంటే బతకడానికి కోటి విద్యలు ఉన్నాయని చెప్పారు. అంటే అడ్డదారుల్లో సంపాదించమని కాదు. ఏ పని పడితే.. ఆ పని చేసి పైసలు సంపాదిస్తే పద్ధతిగా ఉండదు.
షాద్ నగర్ లోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మా కంపెనీలో భారీగా మంటలు చెలరేగడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకుని 2 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.
దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 88 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగానే ఉన్నా.. ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు.
లోక్సభ ఎన్నికల్లో భాగంగా.. ఈరోజు 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో ఓటేసేందుకు యువతీ, యవకులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మరోవైపు.. ఈ ఎన్నికల్లో వృద్ధ ఓటర్లు కూడా చాలా ఎక్కువ సంఖ్�
NOTA: భారతదేశ ఎన్నికల ప్రక్రియాలో ‘నోటా’కి కీలక స్థానం ఉంది. ఎన్నికల్లో తమకు నచ్చని అభ్యర్థి ఉంటే ఓటర్లు నన్ ఆఫ్ ది ఎబో(NOTA)కి ఓటేస్తారు. ఒకవేళ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే పరిస్థితి ఏంటనే సందేహం నెలకొంది.
ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ లోక్సభకు పోటీ చేస్తున్న సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఆ ప్రకారం అఖిలేష్ రూ.26.34 కోట్లు విలువ చేసే ఆస్తులు కలిగి ఉన్నారు. ఆయన భార్య, మెయిన్పురి నియోజకవర్గం పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్కు రూ.15 కోట్లు ఆస్తులు ఉన్నాయి. మొత్తంగా ఈ దంపతుల ఆస్తి విలువ రూ.41 కోట్లుగా ఉంది.
RS Praveen Kumar కొల్లాపూర్ ప్రాంతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పెంచి పోషిస్తున్న కాంగ్రెస్ గూండాలు బీఆర్ఎస్ నాయకులపై చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్య�
Manda Jagannatham నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మాజీ ఎంపీ మందా జగన్నాథంకు షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన నామినేషన్ను అధికారులు తిరస్కరించారు.
బాస్ తనతో వ్యవహరిస్తున్న తీరుతో విసిగిపోయిన ఓ ఉద్యోగి చివరకు తన జాబ్కు రాజీనామా చేశాడు. చివరి రోజున పీడ విరగడైందంటూ బాస్ ముందు నిలబడి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.