ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 10 మంది మ�
కిస్మత్పూర్-బండ్లగూడ మార్గంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. ప్రేమావతిపేట్కు చెందిన కోరని మల్లేశ్ (27) బండ్లగూడ రహదారిలో ఉన్నఓ అపార్ట్మెంట్లో 27 రోజులుగా హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నాడు.
హాస్యనటుడు సంతానం నేడు తన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలు తెలుసుకుందాం. ఆయన తీసుకునే పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
నేడు ఉదయం పోలీసులు, నేరస్థుల ముఠాకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ పోలీసుకు బుల్లెట్ గాయాలు కాగా, నలుగురు నేరస్థులు మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలో చోటుచేసుకుంది.
Donald Trump: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరించుకున్నట్లు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. వైట్హౌజ్ చేరుకున్న తర్వాత ఆయన పలు డాక్యుమెంట్లపై సంతకం చేశారు. దాంట్లో డబ్ల్యూహెచ్వో విత్డ్రా ఆదేశా
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ట్రంప్ ప్రమాణ స్వీకారంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ముందు వరుసలో కూర్చున్నారు. ప్రధాని మోదీ లేఖను కూడా ట్రంప్కి అందజేశారు.
[09:16]దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh).. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్ మిత్తల్ (Lakshmi Mittal) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీమిత్తల్తో భేటీ అయ్యారు.
ఎప్పుడు చేసినా.. ఇడ్లీ స్టాండ్ కు పిండి పక్కాగా అంటుకుంటుంది. కానీ దీన్ని క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. రెండు మూడు గంటలు నీళ్లల్లో బాగా నానబెట్టే క్లీన్ చేయాలి.
Virat Kohli భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ రంజీల్లోకి దిగబోతున్నాడు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో తొలి మ్యాచ్ను ఆడనున్నాడు. ఈ నెల 30న రైల్వేస్తో జరిగే ఢిల్లీ మ్యాచ్ (Delhi Ma
సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ల మధ్య ఇప్పుడు వంద కోట్ల కలెక్షన్ల పోటీ నెలకొంది. అయితే షేర్ విషయంలో బాలయ్యకి షాకిస్తున్నారు చిరు, వెంకీ.
Donald Trump: క్యాపిటల్ హిల్పై దాడి చేసిన కేసులో 1600 మంది మద్దతుదారులకు డోనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రెండోసారి అమెరికా దేశాధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే ఆయన అన
ప్రభుత్వం అంటే ప్రజల గురించి ఆలోచించాలి. ఆలయాలు, పాఠశాలల కోసం స్థలం వదిలి పెట్టకపోతే ఎలా ? స్థలాలను అమ్ముకొని సొమ్ము చేసుకోవడమే మీ పనా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.