జూనియర్ కాలేజీల్లో ప్రాక్టికల్స్ నిర్వహణ విషయంపై ఇంటర్బోర్డు కీలక ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో నిరంతరం ప్రాక్టికల్స్ను ప్రాక్టీస్ చేయించాలని ఆదేశించింది.
అధికార బలంతో కాంగ్రెస్ .. ఉప ఎన్నికను అభాసుపాలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లుగా వ్యవహరించింది. గెలుపు కోసం వెంపర్లాడుతూ నిబంధనలను కాలరాసింది.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెస్టర్న్-సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్ డిగ్రీ బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కోసం ఈనెల 13న వాక్-ఇన్-కౌన్�
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘గగన్యాన్ మిషన్లో కీలక ముందడుగు వేసింది. ఈ నెల 3న యూపీలోని ఝాన్సీ వద్ద చేపట్టిన పారాచూట్ ఎయిర్డ్రాప్ టెస్ట్ (ఐఎంఏటీ) విజయవంతమైంది.
రాజస్థాన్ సామాజిక న్యాయశాఖ సంచాలకుడైన తన భర్త ఆశిష్ మోదీ తనపై చాలాకాలంగా గృహ హింసకు పాల్పడుతున్నారని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి భార్తీ దీక్షిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సమగ్ర సర్వే (సర్)ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు.. ఎన్నికల కమిషన్(ఈసీ)కి నోటీసులు జారీచేసింది.
నర్సింగ్ విద్యలో అక్రమాల బాగోతం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్లగొండ జిల్లాల్లోని 23 నర్సింగ్ స్కూళ్లపై గత నెలలో నర్సింగ్ కౌన్సిల్కు పెద్ద ఎత్తున ఫ
Shatanka Yogam వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల సంచారానికి ప్రాముఖ్యం ఉంది. గ్రహాలు నిర్ణీత సమయంలో రాశిచక్రాలను మార్చుకుంటాయి. ఈ మార్పు సమయంలో శుభ, అశుభ యోగాలను సృష్టిస్తుంటాయి. శుభయోగాలు ఓ వ్యక్తి జీవితంపై స�
Tirumala టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ మరో వ్యాపారిని అరెస్టు చేసింది. ఢిల్లీ కేంద్రంగా కల్తీ నెయ్యికి వినియోగించే రసాయనాలను అజయ్కుమార్ భోలేబాబా డెయిరీకి సరఫరా చేసినట్టు సిట్ గుర్తించింది.
ఫరీదాబాద్లో జైషే మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్తో సంబంధం ఉన్న వైట్ కాలర్ ఉగ్ర మాడ్యుల్పై జమ్ము కశ్మీరు, ఫరీదాబాద్ పోలీసులు జరిపిన దాడి తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
భారత్-అమెరికాల మధ్య కుదిరే కొత్త వాణిజ్య ఒప్పందం సముచితంగా ఉంటుందని, భారత్పై తాము విధించిన సుంకాలు తగ్గిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వెల్లడించారు.
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ మరో వ్యాపారిని అరెస్టు చేసింది. ఢిల్లీ కేంద్రంగా కల్తీ నెయ్యికి వినియోగించే రసాయనాలను అజయ్కుమార్ భోలేబాబా డెయిరీకి సరఫరా చేసినట్టు సిట్ గుర్తించింది.
ఉగ్రవాద కుట్రలో ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ దవాఖానలో అరెస్టయిన డాక్టర్ ముజ్జమిల్ షకీల్ 360 కిలోల పేలుడు పదార్థాలను నిల్వ చేయడం కోసం రెండు నెలల పాటు ఒక గదిని అద్దెకు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు.
[06:24]ఎమ్మార్ ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి పరిశ్రమలశాఖ కార్యదర్శి కందుల విశ్వేశ్వరరావు తీసుకున్న నిర్ణయాల వల్ల ఏపీఐఐసీకి తీవ్ర నష్టం వాటిల్లిందని హైకోర్టుకు సీబీఐ నివేదించింది.
[06:21]కేంద్ర జల్శక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు-2024లో ఏపీలోని అన్నమయ్య జిల్లా దుబ్బిగానిపల్లి, ప్రకాశం జిల్లా మురుగుమ్మి.. ఉత్తమ గ్రామ పంచాయతీల విభాగంలో తొలి 2 స్థానాలనూ సొంతం చేసుకున్నాయి.
[06:21]గ్రూప్-1 పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనాన్ని మంగళగిరి సమీపంలోని హాయ్ల్యాండ్ రిసార్ట్లో నిర్వహించాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారో చెప్పేందుకు ఏపీపీఎస్సీ వద్ద రికార్డులు లేవని ఏపీపీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు.
[06:22]విజయనగరం ఉగ్రవాద కుట్రకేసులో ఈ ఏడాది మే నెలలో అరెస్టయిన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్లు దేశ సమైక్యత, సమగ్రత, భద్రత, మత సామరస్యానికి విఘాతం కలిగించారంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం విశాఖలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేసింది.
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో భూతగాదా గొడవలో ఓ పెద్దమనిషి రూ.63 లక్షలు సుపారీ ఇచ్చి రౌడీషీటర్తో బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నకిరేకల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం డీఎస్పీ శివరాం�
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాలకు స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ నిర్వహించాలని తెలంగాణ విద్యాకమిషన్ సర్కారుకు సిఫారసు చేయనున్నది. వర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థి సంఘాలకు ఎన్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దొరికినవాళ్లను దొరికినట్టు ఈడ్చిపారేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఇలా ఎవరినీ చూడకుండా అడ్డుకున్నా�
పాఠ్యపుస్తకాలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తాపడి ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన 9వ
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడు సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
[06:04]కాలం చేసిన కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం చాలామంది మొక్కలు నాటి సంరక్షిస్తుంటారు. ఈ రైతు తనతో కలిసి చదువుకుని దివంగతులైన స్నేహితుల పేర్లతోనూ ఇంటి ఆవరణలో పండ్ల మొక్కలు నాటి పెంచుతున్నారు.
[06:03]ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కట్టుకోవడం ఓ కల. అన్ని ప్రణాళికలు వేసుకున్నాక.. చక్కటి ముహూర్తం చూసి శంకుస్థాపనతో గృహనిర్మాణం ప్రారంభిస్తారు. చాలా మంది రామభక్తులు.. తాము ఇంటి నిర్మాణం ప్రారంభించేటప్పుడు మొదటి ఇటుకపై రామనామం రాసి వినియోగిస్తారు.
[06:02]యువత, చిన్నారుల ఆసక్తులను దృష్టిలో పెట్టుకొని.. వారికి తక్కువ ధరలో పోషకాహారం లభించాలనే ఆశయంతో (మాంసాహారుల కోసం).. మత్స్య ఉత్పత్తులతో విభిన్న వంటకాలను అందుబాటులోకి తెచ్చింది కేంద్రం.
[05:59]ఆ కుర్రాడికి చిన్నప్పట్నుంచీ ఇంటర్నెట్పై బోలెడంత ఆసక్తి. కొరుకుడు పడని సాంకేతిక విషయాల గుట్టు తెలుసుకునే వరకూ శోధించేవాడు. పెద్దయ్యాక సాంకేతిక నిపుణుడు కావాలనుకున్నాడు. విధి వక్రించి ఏడో తరగతిలో ఉండగా బ్రెయిన్ ట్యూమర్ బారినపడ్డాడు.
[05:58]సామాజిక సమస్యలన్నింటికీ విద్య ఒక్కటే పరిష్కారమని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్రప్రభుత్వం- మైనారిటీ సంక్షేమశాఖ,
[05:55]సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేద్దామంటే జలాశయాన్ని ఖాళీ చేయాలి... అలా చేస్తే తాగునీటికి ఇబ్బంది ఎదురవుతుంది. ఖాళీ చేయకపోతే వచ్చే వానాకాలంలో ముప్పు ఎదురయ్యే ప్రమాదముంది.
[05:53]వాణిజ్యాన్ని సులభతరంగా మార్చేందుకు ఉద్దేశించిన బిజినెస్ రిఫామ్స్ యాక్షన్ ప్లాన్(బీఆర్ఏపీ)-2024 అమల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగు విభాగాల్లో టాప్ ఎచీవర్గా నిలిచింది. వ్యాపార ప్రవేశం, నిర్మాణానికి అవసరమైన అనుమతుల జారీ, సేవలు,
[05:57]స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని, ఇన్ఛార్జి మంత్రులతో కలిసి వ్యూహరచన చేయాలని తెదేపా ప్రాంతీయ సమన్వయకర్తలకు పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ సూచించారు.
[05:56]ఏపీ నైబర్హుడ్ వర్క్స్పేస్ (ఎన్డబ్ల్యూఎస్) పాలసీ 2025-30ని ప్రభుత్వం ఖరారు చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ఐదేళ్ల పాటు ఈ విధానం అమలులో ఉంటుంది.
[05:56]కొత్త వాహనాలను కొనుగోలు చేసిన వారికి శాశ్వత రిజిస్ట్రేషన్ నంబరు వెంటనే కేటాయించకుండా రవాణాశాఖ అధికారులు చేస్తున్న జాప్యానికి చెక్పెట్టేలా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.
[05:55]సీఎం చంద్రబాబు పర్యటనల నేపథ్యంలో హెలిప్యాడ్ నిర్మాణం, అక్కడి ఏర్పాట్లలో నిర్లక్ష్యం చూపారంటూ ప్రకాశం, గుంటూరు జిల్లాల ఆర్అండ్బీ ఎస్ఈలకు, ఈఈలకు ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) తాఖీదులు ఇచ్చారు.
[05:55]ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల రిజర్వేషన్ విషయంలో ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్లో ఇచ్చిన తీర్పును అమలు చేయనందుకు తమ ముందు హాజరుకావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ను హైకోర్టు ఆదేశించింది.
దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్య కేసుల్లో నిందితుడు సురేంద్ర కోలీని నిర్దోషిగా ప్రకటస్తూ మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. 12 కేసుల్లో అతడిని నిర్దోషిగా ప్రకటించి, అతడిని విడుదల చ�
మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకర పోరులో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ముగిసింది. మంగళవారం 122 శాసనసభ స్థానాలకు జరిగిన రెండో, చివరి విడత ఎన్నికలకు ఓటర్లు పోటెత్తారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికారపార్టీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో స్థానికేతరులకు ప్రవేశం లేదని తెలిసీ మంత్రులు యథేచ్ఛగా తిరిగారు.
Horoscope వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుం�