Shiva Jyothi యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేకెత్తించాయి. క్యూ లైన్లో నిలబడి “కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం.. రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమే” అని చెప్పిన వ్యాఖ్య�
AP News ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలోని పాలువాయి జంక్షన్లో బయో డీజిల్ బంకులో ట్యాంక్ పేలింది. దాంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
కప్బోర్డుల్లో, కిచెన్ కేబినెట్ల కింద కొన్నిసార్లు ఏదైనా లైట్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంతేకాదు.. రీడింగ్ టేబుల్ పైన సరైన లైటింగ్ లేకపోతే చదువుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి పలు అవసరా�
Karnataka కన్నడ నాట ముఖ్యమంత్రి మార్పు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఈ అంశం రాజకీయ గందరగోళానికి దారి తీస్తున్నది. నిన్నటి వరకు తానే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పిన సిద్ధరామ�
Bala Krishna నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘అఖండ 2’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య–బోయపాటి కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులు ప్రత్యేకంగా ఎదురు �
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. ఈశాన్య భారతంలో తొలిసారి జరుగుతున్న టెస్టు పోరులో ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్నది.
రాష్ట్రంలో కొత్తగా 10 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి టీజీ జెన్కో ప్రణాళికలు సిద్ధంచేస్తున్నది. అయితే వీటిలో ఐదువేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లను ప్రైవేట్ కంపెనీల �
ఇండిగో పేరుతో విమాన సేవలు అందిస్తున్న ఇంటర్గ్లోబ్ ఏవియేషన్..బీఎస్ఈ సెన్సెక్స్ 30 సూచీలోకి ప్రవేశించనున్నది. వచ్చే నెల 22 నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్టు పేర్కొంది.
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా అదిరిపోయే బోణీ కొట్టింది. పేస్కు స్వర్గధామమైన పెర్త్ పిచ్పై ఇంగ్లండ్కు ఆసీస్ ముచ్చెమటలు పట్టించింది. ఆధిక్యం చేతులు మారుతూ రెండు రోజుల్లోనే ముగిసిన త�
Road Accident ఏపీ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయపల్లెమెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో పది మంది గాయాలకు గురయ్యారు. ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుం
సుల్తాన్ అజ్లాన్షా హాకీ టోర్నీకి ఆదివారం తెరలేవనుంది. ఈనెల 30వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో ఐదు సార్లు చాంపియన్ భారత్ టైటిల్ ఫెవరేట్గా బరిలోకి దిగుతున్నది.
ఇండియన్ ఓపెన్ స్కాష్ టోర్నీలో యువ సంచలనం అనాహత్ సింగ్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 17 ఏండ్ల అనాహత్ 3-2(11-8, 11-13, 11-9, 6-11, 11-9)తో సీనియర్ ప్లేయర్ జోష్న చిన్నప్పపై అద్భుత విజయం సాధి�
దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోనున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులతోపాటు దేశీయ ఇన్వెస్టర్లు భారీగా నిధులు కుమ్మరించడంతో వచ్చే ఏడాది చివరినాటికి సూచీ సెన్సెక్స్ కీలక మైలురాయిని అధిగమించనున్�
వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసింది. శనివారం జరిగిన ఆఖరి వన్డేలో కివీస్ 4 వికెట్ల తేడాతో(117 బంతులు మిగిలుండగానే) విండీస్పై ఘన విజయం సాధించింది.