Gold Purity: భారతదేశంలో బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రధానంగా కొనుగోలుదారులు ఆందోళన చెందే విషయం ప్యూరిటీ. అయితే BIS హాల్మార్కింగ్ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత వినియోగదారులు మరింత నమ్మకంతో బంగారం కొనుగోలు చేస్తున్నారు. అయితే BIS హాల్మార్క్ గోల్డ్, KDM గో
ఈ నెల 28న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగనున్న కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం కట్టంగూర్ మండల గౌరవ అధ్యక్షుడు చౌగోని లింగయ్య అన్నారు. మంగళవారం మండలంలోని చెర్వుఅన్న�
రైస్ మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాన్ని పెంచి ధానాన్ని వెను వెంటనే దిగుమతి చేసుకోవాలని తెలంగాణ మహిళా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల అన్నారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని..
ప్రస్తుతం చాలా మందిని గురక సమస్య ఇబ్బందులకు గురి చేస్తోంది. గతంలో కేవలం పురుషులు మాత్రమే అధికంగా గురక పెట్టేవారు. కానీ ఇప్పుడు స్త్రీలు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. అలాగే చిన్నారులు కూడ�
Gram Panchayat Elections తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నిక�
Panchayat Elections గ్రామాల్లో ఆశావాహులు పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడ్డ వారికి సర్పంచ్ టికెట్ ఇవ్వాలని, కొత్తవారికి ఇస్తారేమోనని ఆశావాహుల్లో ఆందోళన నెలకొంది.
AP News గౌరవమైన పోలీసు వృత్తిలో ఉన్న ఓ హోంగార్డు అనుచితంగా ప్రవర్తించాడు. చిన్న పిల్లల ముందే ఓ మహిళతో కలిసి అసభ్యకరంగా డ్యాన్సు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. దీంత
పుట్టిన ప్రతి శిశువుకు పూర్తి స్థాయిలో వ్యాధి నిరోధక టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని, పిల్లలకు అన్ని రకాల టీకాలు వంద శాతం సకాలంలో ఇవ్వడం ఆరోగ్య విభాగం ప్రధాన బాధ్యత అని సూర్యాపేట జిల్లా ఇమ్యూనైజేషన్ అధ
''జాగ్రత్తగా ఉండాలని మా పిల్లలకు ఎప్పుడూ చెబుతూ ఉంటాం. ఏదైనా అమ్మడానికి వెళ్లినప్పుడు మారుమూలలకు వెళ్లొద్దు. అపరిచిత వ్యక్తుల నుంచి బహుమతులు తీసుకోవద్దు అని చెప్తాం'' అని కలోఖ్ చెప్పారు.
Siddaramaih కర్ణాటక (karnataka) లో సీఎం మార్పు ఊహాగానాలకు సాధ్యమైనంత తొందరగా తెరదించాలని, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) కాంగ్రెస్ హైకమాండ్ (Congress High command) కు విజ్ఞప్తి చేశారు.
నిత్య యోగా సాధనతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ప్రముఖ యోగా గురువు మాదగోని శంకరయ్య అన్నారు. నల్లగొండలోని చర్లపల్లిలో గల డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్- బీఈడీలో విద్యార్థులకు..
IPL 2026 : ఐపీఎల్ ఫ్రాంచైజీ కొత్త సీజన్ ముందే లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) తమ కోచింగ్ బలాన్ని పెంచుకుంటోంది. తాజాగా స్పిన్ బౌలింగ్ కోచ్ను నియమించింది.
క్రీడలు మానసిక, శారీరక దృఢత్వాన్ని తోడ్పడుతాయని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నర్సింహ అన్నారు. త్రిపుర రాష్ట్ర రాజధాని నగరం అగర్తలలో జరిగే జాతీయస్థాయి చెస్ పోటీలకు సూర్యాపేట పట్టణానికి చెందిన రాడికల్ చ�
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
Gold-Silver Rate పసిడి ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే ఆకాశన్నంటిన ధరలతో సామాన్యులు బంగారమంటేనే బెంబేలెత్తిపోతున్నారు. గత మూడురోజుల కాస్త ఊరటనిచ్చిన ధరలు తాజాగా.. ఒకేరోజు అమాంతం పెరిగాయి.
Korukanti Chander సింగరేణి నిర్మాణం చేస్తున్న నూతన వ్యాపార సముదాయాలు కూల్చివేతలకు గురైన చిరువ్యాపారులకు ఉచితంగా అందించాలని, దారి మైసమ్మ గుడులను కుల్చిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కోరుకంటి చందర్ �
[18:09]టీమ్ఇండియాకు శుభవార్త. గాయం బారినపడిన బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడంపై దృష్టిసారించాడు. అతను జిమ్లో నెమ్మదిగా కసరత్తులు చేయడం ప్రారంభించాడు.
Telangana Cabinet జీహెచ్ఎంసీని విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ చుట్టుపక్కల ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది.
[17:58]అమెరికాలో స్టెయిన్ ఎరిక్ సోల్బర్గ్(56) అనే వ్యక్తి చాట్జీపీటీని విశ్వసించి, అదే వాస్తవమనే స్థితికి చేరారు. అది చెప్పిందని కన్నతల్లినే మట్టుబెట్టాడు.
పత్తి కొనుగోలు కేంద్రాల్లో సీసీఐ అధికారులు అమలు చేస్తున్న కఠిన నిబంధనల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏ.ఐ.కె.ఎం.ఎస్) నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీ
Mamata Banerjee తనతో రాజకీయంగా పోరాడే దమ్ము బీజేపీ (BJP) కి లేదని, తనను ఓడించడం ఆ పార్టీకి సాధ్యంకాదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. బెంగాల్లో తనకు సవాల్ విసరాలని చూస్తే దేశవ్యాప్త�
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి రాక్షస పాలన కొనసాగుతుందని, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ చట్టంలోని నిబంధనలను బేఖాతరు చేసి కాంగ్రెస్ నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర�