చలికాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. ఆకలి సరిగ్గా వేయదు. దీని వల్ల పొట్టకు సంబంధించి ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే వెచ్చటి నీళ్లు, పానీయాలు, ఆహారంలాంటివి తీసుకోవడం ద్వారా వాటిని సరిచేసుకోవచ్చు అని చెబుతున
రూ.కోట్ల ఆర్జన కోసం ఇసుకాసురులు ఇసుక దోపిడీకి పాల్పడుతూ ఏజెన్సీ రహదారులను ధ్వంసం చేస్తున్నారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు మండిపడ్డారు. ఆ రహదారుల్లో ప్రమాదాలు జరి�
భూమి, చంద్రుడి ఉద్భవానికి విశ్వంలో జరిగిన భారీ విస్ఫోటమే కారణమని ఇప్పటివరకూ చదువుకొన్నాం. 4.5 బిలియన్ సంవత్సరాల కిందట రెండు పెద్ద గ్రహాలు ప్రొటో ఎర్త్ (భూమి ఏర్పడటానికి ముందు గ్రహం), థియా పరస్పరం ఢీకొనడం�
ఎంపీడీవో ప్రభుత్వానికి తప్పుడు రిపోర్టు ఇచ్చారని, ఆయన నిర్లక్ష్యం వల్లే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, 11 గ్రామ పంచాయతీల్లో ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించలేదని ఆ కుల సంఘాల ఐక్య వేదిక నా�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకూ పోరాటం తప్పదని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమ�
మా పాపకు పదమూడు సంవత్సరాలు. మళ్లీ మళ్లీ కంటి కురుపు అవుతుంది. అదే అంతలో తగ్గిపోతున్నది. ఇలా జరిగితే ఏం చేయాలి? డాక్టర్కి చూపించాం. ఆయింట్మెంట్ వాడుతున్నాం. అప్పుడు పగిలిపోతుంది. తర్వాత తగ్గిపోతుంది. ఆ త�
ఆయుధాలు వదిలేసి, తమ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి కొంత సమయం కావాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మూడు రాష్ర్టాల ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూ విడుదల చేసిన లేఖ సంచలనం సృష్టిస్తున్నది.
తిన్న తర్వాత పదిహేను నిమిషాలు నడిచే చిన్న అలవాటు ద్వారా ఆరోగ్యపరమైన ప్రయోజనాలెన్నో పొందొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత పదిహేను నిమిషాలు నడిచేవాళ్లకు ఆరోగ్యపరంగా అయిదు రకాల ప్రయోజన�
ఇథియోపియాలోని ఎర్టా అలే రేంజ్లో ఉన్న హైలీ గుబ్బి అగ్నిపర్వతం దాదాపు 10,000 ఏళ్ల తర్వాత ఆదివారం పేలింది. దీని నుంచి పెద్ద ఎత్తున బూడిద, సల్ఫర్డయాక్సైడ్, ధూళితో కూడిన పొగ మబ్బులు విస్తృతంగా వ్యాపిస్తున్నాయ
చలికాలంలో మెత్తబడిపోయిన మన ఎముకలు, కండరాలకు బలాన్ని ఇవ్వడం కోసం విటమిన్ డి అవసరం. మిగతా రోజుల కన్నా.. చలికాలంలో విటమిన్ డి లోపం అధికంగా ఉంటుందని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ లోపాన్ని అధ
బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. డాలర్తో పోలిస్తే రూపాయి బలోపేతం కావడం, అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడం దేశీయంగా ధరలు దిగొచ్చాయి. వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త లేబర్ కోడ్ల వల్ల ఫుడ్ డెలివరీ మరింత ఖరీదు కానుంది. గిగ్ వర్కర్ల కోసం కేంద్ర సంక్షేమ నిధికి డిజిటల్ ప్లాట్ఫామ్స్ తమ వా�
కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోరు కొనసాగుతుండగా ఉప ముఖ్యమంత్రికి పదోన్నతి కల్పించాలని కోరేందుకు ఆయన మద్దతుదారులు ఢిల్లీకి క్యూ కడుతున్నారు.
కింగ్ ఆఫ్ స్టీల్, బ్రిటన్ కుబేరుల్లో ఒకరైన లక్ష్మీ నివాస్ మిట్టల్.. ఆ దేశానికి గుడ్బై చెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. పన్నులకు సంబంధించి లేబర్ పార్టీ నాయకత్వంలోని అక్కడి ప్రభుత్వం పెద్ద మా
మీ పేరుతో ఉన్న సిమ్ కార్డు మిమ్మల్ని కోర్టులో నిలబెట్టొచ్చని టెలికం విభాగం సోమవారం హెచ్చరించింది. చాలామంది సరదా కోసమో లేక తాము అనుకున్న నంబర్ కోసమో ఎడాపెడా సిమ్ కార్డులు కొనేస్తుంటారు.
‘ఎవరి సంతోషం కోసం వనపర్తికి వచ్చి దుర్భాషలాడుతున్నావు.. డూప్లికేట్ కాంగ్రెస్ నాయకుల మాటలకు వంత పాడుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు.. రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నా.. అవేవి మీ కళ్లకు
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి అరగంటలో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడం, ఎఫ్ఐఐలు నిధులను తరలించుకుపోవడంతో సెన్సెక్స్ 85 వేలు, నిఫ్టీ 26 వేల పాయింట్ల కీలక మ�
దేశంలోనే తొలి సింగిల్యూజ్ బయోప్రాసెస్ డిజైన్, సేల్అప్ సౌకర్యం కలిగిన బయోఫార్మా హబ్ను మంత్రి డి శ్రీధర్ బాబు సోమవారం శామీర్పేట్లోని జీనోమ్ వ్యాలీలో ప్రారంభించారు. థర్మో ఫిషర్ సైంటిఫిక్ భా�
ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీల్లో భారత అమ్మాయిల విజయపరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఈ ఏడాది అండర్-19 వరల్డ్కప్ విజయంతో మొదలైన భారత ప్రస్థానం అప్రతిహతంగా సాగుతున్నది. తాజాగా అంధుల మహిళల ప్రపంచకప�
జడ్జీగా రెండు దశాబ్దాలకు పైగా అనుభవం, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా, సీజేఐగా ఆరు సంవత్సరాలు పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేసిన రెండవ దళిత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తన తీర్పులపై ప్రశంసలతోపాటు విమర్శలను �
ఠాగూర్ సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యులు వ్యవహరించారు. జ్వరం వచ్చిందని మహిళ దవాఖానకు వెళ్తే.. ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు నమ్మిం�
టెన్నిస్లో ప్రతిష్టాత్మక డేవిస్ కప్ను ఇటలీ వరుసగా మూడో ఏడాదీ నిలబెట్టుకుంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ యానిక్ సిన్నర్ గైర్హాజరీలోనూ ఇటలీ.. 2-0తో ఆరుసార్లు చాంపియన్ స్పెయిన్ను చిత్తుచేసి జయకేతనం ఎగ�
భారత యువ షూటర్ ప్రాంజలి ప్రశాంత్ ధుమాల్ టోక్యోలో జరుగుతున్న డెఫ్లింపిక్స్లో మూడో పతకం గెలిచింది. ఇప్పటికే స్వర్ణం, రజతం గెలిచిన ఆమె.. సోమవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లోనూ పసిడి గురిపెట్
స్వదేశంలో భారత జట్టు దారుణంగా తడబడుతుండటంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏడాది క్రితం న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమిని ఎదుర్కున్న భారత్.. తాజాగా దక్షిణాఫ్రికాతోనూ అదే బాటలో వెళ్తుండటంతో హెడ్కోచ్
భారత క్రికెటర్ స్మృతి మంధాన కుటుంబానికి మరో ఇబ్బంది! ఇప్పటికే తండ్రి గుండెపోటుతో పెండ్లి నిరవధికంగా వాయిదా పడగా, తాజాగా మంధాన కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ అస్వస్థతకు గురయ్యాడు. వైరల్ ఇన్ఫెక్షన్కు తోడ�