[02:49]దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు లభిస్తుందని భావిస్తున్నట్లు భారత అగ్రశ్రేణి ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తెలిపింది.
[02:44]పర్యావరణ అనుకూల రంగాల్లోకి 2047 నాటికి భారత్ 4.1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.365 లక్షల కోట్ల) పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉందని, తద్వారా 4.8 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) అధ్యయనం వెల్లడించింది.
[02:45]ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో టీమ్ఇండియా అయిదో స్థానానికి పడింది. 9 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించిన భారత జట్టు 4 మ్యాచ్ల్లో ఓడింది.
[02:42]వంటగ్యాస్ (ద్రవీకృత పెట్రోలియం గ్యాస్-ఎల్పీజీ) కోసం దిగుమతులపైనే మనదేశం భారీగా ఆధారపడుతోంది. గత దశాబ్ద కాలంలో దేశీయ అవసరాల్లో 55-60% విదేశాల నుంచే వస్తోంది.
[02:36]వచ్చే వారం జరగబోయే పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 0.25% తగ్గించినా.. నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎమ్) లక్ష్యమైన 3 శాతాన్ని సాధించగలమని ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ధీమా వ్యక్తం చేశారు.
[02:34]ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీగా, దశాబ్దకాలంలో తొలిసారిగా యాపిల్ తన అగ్రస్థానాన్ని తిరిగి పొందనుంది. ఐఫోన్ 17 విక్రయాలు బలంగా నమోదవుతుండడం ఇందుకు నేపథ్యం.
[02:32]పరిశ్రమలకు అవసరమైన ఆధునాతన సాంకేతిక నైపుణ్యాలపై పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఐబీఎంతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు నాస్కామ్ ఫౌండేషన్ తెలిపింది.
[02:30]కంప్యూటర్, ప్రింటర్ తయారీ దిగ్గజ సంస్థ హెచ్పీ తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతో పాటు.. సామర్థ్యం పెంపునకు కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచే క్రమంలో ఉద్యోగాల కోతకు దిగుతున్నట్లు పేర్కొంది.
[02:29]పెట్టుబడి సలహాదార్లు (ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్స్- ఐఏ), పరిశోధనా విశ్లేషకులకు (రీసెర్చ్ అనలిస్ట్లు- ఆర్ఏ) విద్యార్హతల నిబంధనల్లో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సడలింపులు ఇచ్చింది.
ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గొంతు కోసిందని బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో బీసీ జేఏసీ వ
50 ఏళ్లుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పల్లెలను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ఆదర్శంగా తీర్చిదిద్దారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా గ్రామపంచాయతీల అభివృద్ధికి, పల్లెప్రగతి కా
పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జీవో 46ను వెంటనే రద్దు చేయాలని, 42 శాతం బీసీ కోటాతోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో గ్రామాల్లో సందడి నెలకొన్నది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి విడత ఎన్నికలకు ఎస్ఈసీ అధికారులు గురువారం నోటిఫికేషన్ జారీచేయన్నారు.
పంచాయతీ రిజర్వేషన్లపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీచేసింది. ఏ ప్రాతిపాదికన రిజర్వేషన్లు కేటాయించారో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను
తెలంగాణ ఉద్యమ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య 16వ వర్ధంతి సభను డిసెంబర్ 1న గన్పార్క్ వద్ద నిర్వహిస్తామని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బండా ప్రకాశ్ ముదిరాజ్ తెలిపారు.
ఇసుక అక్రమ దందా కోసమే కాంగ్రెస్ గూండాలు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల చెక్డ్యాంను పేల్చేశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనుగుల చెక్డ్యాం బ్లాస్ట్ అయ�
పంచాయతీ ఎన్నికల్లో బాగా కష్టపడుదామని, మ నోళ్లను గెలిపించుకుందామని గులాబీ శ్రే ణులకు బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కో రుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. మెట్పల్
మరో మూడు రోజులపాటు ఐబొమ్మ రవిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఇంచార్జీ కోర్టు మెజిస్ట్రేట్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నుంచి శనివారం సాయంత్రం 5వరకు విచారణ పూర్తి చేసి కోర్టు ఎదుట హాజరుపర్చా�
కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని పలు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేబర్కోడ్ల నోటిఫికేషన్లను వెనక్కి తీసుకోవాలని, రైతాంగానికి కనీస మద్దతు ధర ప్రకటించాలని, ప్రజా వ్యతిరేక �
సంక్షోభంలో చిక్కుకున్న తెలంగాణను సంక్షేమ బాటలో పరుగులు పెట్టించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. దీర్ఘకాలిక లక్ష్యాలతో చేపట్టిన మహత్తరమైన ప్రాజెక్�
‘రైతులెవరూ అధైర్యపడొద్దు. వర్షాలకు తడిసిన ప్రతీ గింజను కొంటం. మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తం. కేంద్రం ఇచ్చినా, ఇవ్వకపోయినా మద్దతు ధర చెల్లించి మరీ పండిన ప్రతీ గింజ కొంటం’.. ధాన్యం కొనుగోలుపై బీజ
‘ఇది పర్ఫెక్ట్ డార్క్ కామెడీ ఫిల్మ్. ఈ సినిమాలో నేను ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లో కనిపిస్తా. నన్ను రీటా పాత్రలో దర్శకుడు అద్భుతంగా చూపించారు’ అని చెప్పింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ఆమె టైటిల్ �
మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లాలో ఉన్న వీఐటీ భోపాల్ విశ్వవిద్యాలయం క్యాంపస్లో హింసాత్మక నిరసనలు పెల్లుబికాయి. మంగళవారం-బుధవారం మధ్య రాత్రి సుమారు 4,000 మంది విద్యార్థులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో సుమారు రూ.60 వేల కోట్లతో వివి ధ అభివృద్ధి పనులు ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్లగొండ నుంచి దర్వేశిపుర�
‘బాగా నమ్మిస్తేనే మోసం చేయడం అల్కగైతది. నమ్మకమనేది లేకపోతే మోసమనేదే ఉండదు’ అని గతంలో రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఇప్పుడు ఆచరించి చూపిస్తున్నాడు. అందులో భాగంగానే మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి బీసీ
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి హాజీపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్�