Encounter జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir) లో మరోసారి ఎన్కౌంటర్ (Encounte) చోటు చేసుకుంది. కుప్వారా (Kupwara) జిల్లాలో నియంత్ర రేఖ వెంబడి (Line of Control) పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ జరిపిన దాడిని మన సైన్యం (Indian Army) భగ్నం చేసింది.
[10:54]నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు.
తెలంగాణపై ప్రధాని మోదీ మొదటి నుంచే మనసులో ద్వేషం నింపుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తంచేశారు. ‘సాబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అంటూనే అందులో తెలంగాణను మాత్రం దూరం పెడుతున్నా
Bengaluru Murder: 24 ఏళ్ల బీహారీ అమ్మాయి బెంగుళూరు హాస్టల్లో మర్డర్ అయ్యింది. ఆమెను చంపిన వ్యక్తిని మధ్యప్రదేశ్లో అరెస్టు చేశారు. కృతి కుమారి హత్య కేసులో.. కర్నాటకలో సంచలనం రేపింది.
వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం సాయంకాలం(ఈవెనింగ్) బీటెక్ (పార్ట్టైమ్) ప్రోగ్రామ్ నిర్వహించేందుకు జేఎన్టీయూ(JNTU) సన్నద్ధమైంది. ఈ విద్యా సంవత్సరం (2024-25)లోనే ప్రవేశాలు కల్పించేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేశారు. నాలుగైదురోజుల్లో నోటిఫికేషన్(Notification) విడుదల చేసి, ఆగస్టు 15లోపు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిచే యాలని భావిస్తున్నారు.
సమంతా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్: హనీ-బన్నీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ రూపొందుంతుంది. సమంతా హీరోయిన్ గా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా ఈ
NTR ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్టుకు నందమూరి తారకరామరావు పేరును పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ విషయాన్�
వర్షాకాలం వచ్చిందంటే వైరల్ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు సమస్యల గురించి జాగ్రత్తలు తీసుకునేవారు ఎక్కువ. మరికొందరు ఆహారం, నీరు కలుషితం అవుతుందని వాటి నుండి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడతారు. ఇవి కాకుండా మధుమేహ రోగులకు పెద్ద ముప్పు పొంచి ఉంది.
[10:42]ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి శివారులోని తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల జలాశయానికి (Sunkesula Reservoir) వరద పోటెత్తింది. ఎగువ నుంచి 82,300 క్యూసెక్కుల వరద వస్తుండటంతో అధికారులు 20 గేట్లు ఎత్తివేశారు.
Kamala Harris నవంబర్లో జరగబోయే యూఎస్ ప్రెసిడెన్సియల్ ఎన్నికల్లో (US presidential polls) డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) పేరు ఖరారైంది.
AP News గంజాయికి బానిసైన ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. తన స్నేహితురాలికి గంజాయి అలవాటు చేసి.. ఆమెపై భర్తతో అత్యాచారం చేయించింది. అదంతా దగ్గరుండి వీడియో తీసి ఆ తర్వాత బ్లాక్మెయిల్కు తెగబడింది. ఏపీలోని తిర�
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కొత్త ట్రెండ్ సెట్ చేశారు. గెలిచే వరకు ఓ మాట.. గెలిచిన తర్వాత మరో మాట చెప్పే పాత ట్రెండ్కు గుడ్బై చెబుతూ... ప్రతి నెల నియోజకవర్గంలో తాను చేసిన పనులపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేసే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ సంబరాల్లో కళాకారులు ప్రదర్శించిన లాస్ట్ సప్పర్ పేరడీపై విమర్శలు వస్తున్నాయి. భారీ టేబుల్ ముందు జీసెస్తో పాటు అతని 12 మంది శిష్యులు భోజనం చేసినట్లు
వాటర్బోర్డు(Waterboard)లో కొందరు అధికారులను బదిలీ చేసినా వెళ్లడం లేదు. తమ కుర్చీలను వదలడం లేదు. మేనేజర్లుగా, డిప్యూటీ మేనేజర్లుగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఎండీ ఉత్తర్వులు జారీ చేసినా వాళ్లు పట్టించుకోవడం లేదు. ఇక్కడికి బదిలీ అయినవారిని రానివ్వడం లేదు. రాజకీయ పలుకుబడితో అవసరమైతే ఉన్నతాధికారులపైనే ఒత్తిడి తీసుకొస్తున్నారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చి�
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్లో అద్భుత ప్రతిభ కనబరిచి టీమిండియాకు ఎంపికయ్యాడు. 2016లో టీమిండియా తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. ధోనీ కెప్టెన్గా ఉన్నప్పుడు అరంగేట్రం చేశాడు. ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా తరఫున ఆడాడు.
కొంతమందికి వానలో తడవడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ కొంతమందికి మాత్రం వానలో తడవడమంటే చాలా ఇష్టం. మీకు ఇష్టం ఉన్నా.. ఇష్టం లేకున్నా.. వానలో తడిస్తే గనకు ఏమౌతుందో తెలుసా?
భారత క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఎన్నో విజయాలు అందించిన గౌతమ్ గంభీర్ కోచ్గా తన కొత్త బాధ్యతలను నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. శ్రీలంకతో భారత్ మూడు మ్యాచ్ల టీ20 సీరిస్ ఆడనుంది. శనివారం మొదటి మ్యాచ్ జరగనుంది.
[10:02]తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రారంభమయ్యాక ప్రధాని మోదీ(PM Modi) తొలిసారి ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. మోదీ ఆగస్టులో కీవ్కు వెళ్లనున్నట్లు పీఎంవో వర్గాలు శనివారం తెలిపాయి.
స్టాక్ మార్కెట్(stock market) దీనిలో కొన్ని గంటల్లోనే లక్షల రూపాయలు సంపాదించిన వారు అనేక మంది ఉన్నారు. దీంతోపాటు నష్టపోయిన వారు సైతం కలరు. అయితే దీర్ఘ కాలంలో ఏదైనా స్టాక్పై ఇన్వెస్ట్ చేసిన వారికి మాత్రం కాసుల వర్షం కురుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ కూడా అచ్చం ఇలాగే జరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సరిగ్గా హైదరాబాద్ బోనాల వేళే పాారిస్ లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి. ఈ సెంటిమెంట్ తెలుగింటి ఆడబిడ్డ పివి సింధుకు కలిసివస్తుందని తెలుగోళ్లు నమ్ముతున్నారు.
[09:57]‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు.