పోలీసులు అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లో రైతుల ఆందోళన బాట పట్టారు. అందులోభాగంగా వరుసగా నాలుగో రోజు పంజాబ్లోని శంభు రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్పైకి భారీగా రైతులు చేరుకున్నారు.
ఆమె హీరోయిన్ కాదు. ఒక సామాన్య ఉద్యోగి. కానీ ఆమెను చూసినవారంతా కళ్లు తిప్పుకోలేకపోతున్నారు. అందుకు ఆమె అందమే కారణం. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేందుకు వచ్చి ఇప్పుడు బిగ్ సెలబ్రిటీగా మారిపోయింది.
నా తల్లిదండ్రులు, భార్య, పిల్లల మీద ఓట్టేసి చెబుతున్న.. నేను రంజిత్ రెడ్డి అన్న గెలుపు కోసం కృషి చేస్తాను అని స్పష్టం చేశారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.
PM Modi: బెంగళూర్ నీటి సంక్షోభాన్ని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కొన్ని రోజులుగా బెంగళూర్ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
Vasuki Indicus: ప్రపంచంలో అతిపెద్ద పాము, అంతరించిపోయిన ‘‘టైటానోబోవా’’ అనుకుంటారు. అయితే, తాజాగా గుజరాత్లో కచ్ ప్రాంతంలో భారీ పాముకి సంబంధించిన శిలాజాలను పరిశోధకులు గుర్తించారు. బహుశా ఇదే ప్రపంచంలో అతిపెద్ద పాము కావచ్చని వారు చెబుతున్నారు.
CJI సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దని.. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో కీలకమైన కర్తవ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల సందర�
జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. తరచూ జ్వరం బారిన పడుతున్నారు. ఏం జరిగిందని వైద్య పరీక్షలు జరిపించారు. పవన్ కల్యాణ్కు రికరెంట్ ఇన్సుయం వల్ల ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిందని జనసేన పార్టీ శనివారం నాడు ప్రకటనలో పేర్కొంది.
Errabelli Dayakar Rao హామీల అమలుకు సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు వరకు గడువు పెట్టడాన్ని బట్టి చూస్తే, ఎన్నికలు దాటవేయాలనే ఆలోచన బట్టబయలు అవుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్ల�
Health Insurance హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడానికి గల వయో పరిమితి నిబంధనను తొలగిస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) కీలక నిర్ణయం తీసుకున్నది.
10th Results ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 22న పదో తరగతి (10th Class) ఫలితాలు వెల్లడికానున్నాయి.ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు.
నగరంలోని ఎంజీబీఎస్ బస్టాండ్లో ఓటర్లకు అవగాహన పెంచేలా ఎన్నికల సంఘం (Election Commission) ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఫొటో ఎగ్జిబిషన్ను తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ శనివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.
[19:33]తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ (AP Elections) ఎన్నో రహస్యాలు బయటపడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల సంఘానికి తమ అఫిడవిట్లు సమర్పిస్తున్నారు. ఈ అఫిడవిట్లలో అభ్యర్థులు ఆస్తులతో పాటు అప్పుల వివరాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) సొంత సోదరి వైఎస్ షర్మిళా రెడ్డి (YS Sharmila Reddy) అఫిడవిట్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లక్షల కోట్ల అప్పులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన జగన్ ప్రభుత్వం.. సొంత కుటుంబాన్ని వదలలేదు.
ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటే.. కొందరికైతే మల్టీ టాలెంట్ ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడతో ఇలాంటి వారి టాలెంట్.. చిటికెలో ప్రపంచానికి తెలిసిపోతోంది. వినూత్నంగా టీ తయారు చేసేవారిని చూశాం. గాల్లోకి ఎగురవేస్తూ టీ తయారు చేసే డాలీ చాయ్వాలాను కూడా చూశాం. ఇలాంటి...
‘సిద్ధం’ సభలు చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు, బస్సులు పరిగెడుతున్నాయని ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM JAGAN అన్నారు. శనివారం నాడు అనకాపల్లి జిల్లాలో ‘మేముసిద్ధం’సభలో చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభలు చూసి టీడీపీ అధినేత చంద్రబాబు భయపడి తన మీద రాళ్లు వేయమంటున్నారని అన్నారు.
DK Aruna సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత డీకే అరుణ సవాలు విసిరారు. మిస్టర్ రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు.. నా బాగోతం చెబుతానంటావా? నీ చరిత్ర ఏంటో ప్రజల ముందు బయటపెడతా అని మండి
Kerala చట్టాన్ని ఉల్లంఘించడాన్ని కొందరు తమ హక్కుగా భావిస్తారని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ విమర్శించారు. కేరళ యూనివర్సిటీలో సీపీఐఎం నేత జాన్ బ్రిట్టాస్ ప్రసంగాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశ�
ఒడిశాలో(Odisha) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఝార్సుగూడ జిల్లాలోని మహానదిలో(Mahanadi) జరిగిన పడవ ప్రమాదంలో 7 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్లోని ఖర్సియాకి చెందిన 50 మందికిపైగా ప్రయాణికులు బార్ఘర్ జిల్లా పథర్సేని కుడాలోని ఆలయాన్ని సందర్శించి పడవలో తిరిగి వస్తున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో భట్టి విక్రమార్క, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదా..? ఆ ఇద్దరు నేతలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ తన విశ్వరూపం చూపించేదా..? రేవంత్ అంటే ఎందుకు అంత భయం.
ఏపీలో (Andhra Pradesh) మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేక ఉంది. మచిలీపట్నం కేంద్రంగా నాయకులు స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపారు. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావు ఆంధ్రపత్రికను స్థాపించి అప్పట్లో ప్రజలను స్వాతంత్య్ర ఉద్యమంవైపు మళ్లేలా చేశారు...
గోధుమ రంగు బ్లాండ్ జుట్టు, నీలి కళ్లు కలిగిన ఆర్య పుత్రులకు జన్మనిచ్చేలా చూడటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. స్వచ్ఛమైన ఆర్య జాతిగా భావించే ఎస్ఎస్ అధికారులతో శృంగారం ద్వారా ఆ మహిళలకు స్వచ్ఛమైన ఆర్య పుత్రులు పుడతారని బీడీఎం భావించేది.