ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను ఎత్తివేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. గతంలో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు మంత�
సూపర్స్టార్ రజనీకాంత్ సినిమాల మధ్య ఏమాత్రం విరామం తీసుకోవడం లేదు. డబ్బుఏండ్లకు పైబడిన వయసులో కూడా అలుపెరుగని సినీ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఇటీవలే ‘కూలీ’తో బ్లాక్బస్టర్ హిట్ కొట్టారు. అనంతరం క
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్, బీజేపీలు దోబూచులాడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. రాజ్యాంగ బద్ధంగా అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. గత అసెంబ్లీ �
దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేటు నిలబడాలంటే భారత్ తమ సర్వ శక్తులనూ ఒడ్డాల్సిందేనని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నొక్కి చెప్పడం గమనార్హం. దేశీయ డిమాండ్, సంస్కరణలు, పెట్టుబడులు, ఆవిష్కరణలు, వాణిజ్య సం�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుప్పలు తెప్పలుగా బోగస్ ఓట్లు నమోదైన వ్యవహారాన్ని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు దృష్టికి తెచ్చింది. బోగస్ ఓటర్లు, బయటి ప్రాంతాల వాళ్ల ఓట్లు ఓటర్ల లిస్ట్లో ఉన్నాయని బీఆర్ఎ�
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు రేవంత్ సర్కారు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆమె వద్ద ఓఎస్డీగా పనిచేసే సుమంత్ను విధుల నుంచి తప్పించడమే గాక ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్న క్రమంలోనే సురే�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మదుపరుల్లో ఉత్సాహాన్�
ప్రైవేటు వ్యక్తుల బారి నుంచి తమ ఇండ్ల స్థలాలను కాపాడాలని కోరుతూ గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయానికి ఐడీఎస్ఎంటీ కాలనీ బాధితులు తాళంవేసి ధర్నా నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి సనాదుల వివేక్ ప్రమాదవశాత్తు మృతి చెందాడని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొనడం అర్థరహితమని దళిత సంఘాల నాయకులు ఆగ�
పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను టాస్క్ఫోర్స్ పోలీసులు అర్థరాత్రి అరెస్టు చేయడానికి ప్రయత్నించడం, మంత్రి ఇంట్లోనే అతన్ని అదుపులోకి తీసుకోవటానికి పోలీసులు సాహసించటం, తమ ఇంటిన
నవంబర్ 15 నుంచి 26దాకా జపాన్లోని టోక్యో వేదికగా జరుగబోయే సమ్మర్ డెఫ్ ఒలింపిక్స్లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు తెలంగాణ రాష్ర్టానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి భవాని కెడియా ఎంపికైంది.
భారత యువ కబడ్డీ జట్టుకు కోచ్గా తెలంగాణకు చెందిన లింగంపల్లి శ్రీనివాసరెడ్డి ఎంపికయ్యారు. ఈనెల 19 నుంచి 23 దాకా బహ్రెయిన్లో జరిగే 3వ యూత్ ఆసియా గేమ్స్లో పాల్గొనబోయే భారత జట్టుకు ఆయన కోచ్గా వ్యవహరించనున�
మహిళల వన్డే ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్స్ ఆస్ట్రేలియా సెమీస్కు దూసుకెళ్లింది. గురువారం విశాఖపట్నం వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆసీస్.. 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసి ఈ టో�
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆశాజనక పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.7,364 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,506 కోట్ల లాభంతో పోలిస్తే 13.2 �
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి సనాదుల వివేక్ ప్రమాదవశాత్తు మృతి చెందాడని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అనడం అర్థరహిత
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కుతున్నాయి. ముఖ్యనేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ క్యాడర్ బాహాబాహీకి దిగుతుండడం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడడం లేదు. నియోజకవర్గాల్లో �
రాష్ట్రంలో రాబంధుల రాజ్యం నడుస్తున్నదని, కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు కసురుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బోడపల్లి, చిన్న
‘దేశంలో పెట్టుబడుల గమ్యస్థానం తెలంగాణ’ అనే ప్రభ క్రమంగా మసకబారుతున్నది. ఒకప్పుడు భారత్లో పెట్టుబడి పెట్టేందుకు ఏ విదేశీ సంస్థ ముందుకొచ్చినా తొలుత తెలంగాణను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే.. ఇతర రాష్ర్టా
[04:39]రోడ్లు-భవనాల శాఖ సవరించిన హ్యామ్(హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్లకు గురువారం రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మొత్తం 32 ప్యాకేజీలుగా టెండర్లకు వెళ్లనున్నారు.
[04:28]జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఈ నెల 23న హైదరాబాద్కు చేరుకుంటారని, ఎవరూ అధైర్యపడొద్దని వారి కుటుంబసభ్యులకు భారాస మాజీ మంత్రి టి.హరీశ్రావు భరోసా ఇచ్చారు.
[04:27]బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని.. లేనిపక్షంలో దీన్ని ప్రజాఉద్యమంగా మారుస్తామంటూ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.
[04:27]రాష్ట్రంలో బీసీలకు చట్టపరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
[04:29]దేశవ్యాప్తంగా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కేంద్రం తీసుకొచ్చిన ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన’ సేవలు రాష్ట్రంలో క్రమంగా మెరుగుపడుతున్నాయి.
[04:19]చందాదారుడి భవిష్యనిధి ఖాతాలో కనీస నిల్వ 25 శాతం పోను మిగతా నిల్వను వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తూ ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
[04:20]దీపావళి.. దీపాల పండగ. కేవలం సంబరాలే కాదు, ఇది ఆర్థిక భవిష్యత్తును ప్రకాశవంతం చేసే ఒక పర్వదినం. మన ఆర్థిక లక్ష్యాలను సమీక్షించి, దీర్ఘకాలిక సంపదను సృష్టించుకునేందుకు అడుగులు వేయొచ్చు. దీపావళి సమయంలో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మీ ఇంట సిరులు పండేలా చేయడమే కాకుండా, ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తాయి
[04:19]పెట్టిన పెట్టుబడి సురక్షితంగా ఉండాలి.. మంచి రాబడి రావాలి.. చాలామంది కోరిక ఇదే. కానీ, ఈ రెండూ ఒకే చోట సాధ్యం కాదన్న సంగతి తెలిసిందే. చాలామంది తాము డబ్బును జాగ్రత్తగా దాచుకున్నాం అని చెబుతుంటారు. కానీ, ఇలా చేసినంత మాత్రాన ఆ నిధి మనకు ఆర్థిక భద్రత ఇవ్వదు.
[04:22]తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ప్రభుత్వ స్థలం ఈ-వేలం నవంబరు 10న నిర్వహించనున్నారు.
[04:20]‘రైతు నేస్తం’ 21వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఐవీ సుబ్బారావు పేరిట వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన వారికి ‘రైతునేస్తం’ పురష్కారాలు-2025 ప్రదానం చేయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు.
[04:19]అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీపీఎం మద్దతు కోరింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ గురువారం ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిలతో సమావేశమయ్యారు.
[04:12]హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్హౌస్లో రేవ్ పార్టీ వ్యవహారం కలకలం రేపింది. భారాస నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి చందపేట ఆనంద్కుమార్గౌడ్, మాజీ మంత్రి ముఖేశ్గౌడ్ సోదరుడు, గన్ఫౌండ్రీ మాజీ కార్పొరేటర్ మధుగౌడ్, రియల్టర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు తదితరులు పాల్గొన్న పార్టీని రంగారెడ్డి జిల్లా మంచాల పోలీసులు బుధవారం అర్ధరాత్రి భగ్నం చేశారు.
[04:09]మీరు దరఖాస్తు చేయగానే బ్యాంకు, ఆర్థిక సంస్థ దాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తుంది. ఒకప్పుడు ఇందుకోసం రోజుల తరబడి పట్టేది. ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధ పరిజ్ఞానంతో ఇప్పుడు ఇది కొన్ని క్షణాల వ్యవధిలోనే ముగుస్తోంది.
[04:08]ఈ దీపావళి రోజున నేను కొత్త కారు కొనబోతున్నాను. నేను కారు బీమా పాలసీని ఎంచుకునేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సున్నా డిప్రిసియేషన్ కవర్ తీసుకోవాలా?
[04:19]గగనంలో ఉండే నక్షత్ర మండలం ఒకదాన్ని తీసుకొచ్చి భూమిపై పెట్టినట్టుంది కదూ ఈ చిత్రం..! 20 అంతస్తులున్న 8 భవంతులను అనుసంధానిస్తూ వాటి పైన ఇలా ఉద్యానవనాన్నే ఏర్పాటు చేశారు నిర్వాహకులు.
[04:16]ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబరు 2 నుంచి 5 వరకు లండన్లో పర్యటించనున్నారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారుల్ని, వ్యాపారవేత్తల్ని ఆహ్వానించేందుకు ఆయన లండన్ వెళుతున్నారు.
[04:14]‘రైతు నేస్తం’ 21వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఐవీ సుబ్బారావు పేరిట వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన వారికి ‘రైతునేస్తం’ పురస్కారాలు-2025 ప్రదానం చేయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు.
[04:09]తండ్రి పేరు మోసిన రంజీ క్రికెటర్.. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వారు కుమారుడిని జాతీయజట్టులో క్రికెటర్గా చూడాలనుకున్నారు. అతడు కూడా బీటెక్ చదివి.. క్రికెట్లోనూ రాణించాడు.
[04:05]వర్షాకాలం పంట దిగుబడిలో ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. కొనుగోలు సమయంలోనే సన్నవడ్లకు రూ.500 బోనస్ కూడా చెల్లించాలని తీర్మానించింది.
[04:05]స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ని సుప్రీంకోర్టు కొట్టేసింది.
[03:57]కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరావాస డిజైన్ల రూపకల్పన ‘ఆసక్తి వ్యక్తీకరణ-ఈవోఐ’ దరఖాస్తులకు ఈ నెల 25 వరకు గడువు పొడిగించనున్నట్లు సమాచారం.
[04:04]క్రిప్టో కరెన్సీ పేరిట నకిలీ యాప్ను తయారు చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు రూ.30 కోట్లు వసూలు చేసిన వరాల లోకేశ్వర్రావును కరీంనగర్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.