[16:46]‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు మనోజ్ బాజ్ పాయ్ (Manoj Bajpayee). సీజన్ 2 ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ మొదలు కానుందని తెలిపారు.
[16:39] Hindon Air Base: దిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్బేస్ వద్ద సొరంగం తవ్వేందుకు ప్రయత్నాలు జరిగాయి. నాలుగు అడుగుల మేర తవ్విన గుంత బయటపడటం భద్రతాపరంగా ఆందోళన కలిగిస్తోంది.
శీతాకాలంలో కుటుంబం, స్నేహితులతో టూర్కు వెళ్లాలని చాలా మంది అనుకొంటుంటారు. మరి, ఉత్తర భారతదేశంలో ఈ కాలంలో చూడదగిన ప్రదేశాలు ఏమిటి? అక్కడికి ఎలా వెళ్లాలి?
ముడి పదార్ధాల ధరల పెరుగుదల, మారకం రేట్లలో ఒడిదుడుకుల వంటి పలు కారణాలతో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కార్ల (BMW Cars) ధరలను పెంచనున్నట్టు బీఎండబ్ల్యూ ఇండియా సోమవారం ప్రకటించింది.
Rare Baviri Fish విశాఖపట్నం నగరంలోని సాగర్నగర్ ఇస్కాన్ కేంద్రం సమీపంలోగల సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. ఈ చేప చూడటానికి చాలా వింతగా ఉంది.
Gold Seized శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి బంగారాన్ని గుర్తించారు.
ప్రస్తుతం సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా విరివిగా జరుగుతున్న అనధికార రుణ మాఫీ ప్రచారాలపై ప్రజలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. అలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించింది.
[16:07]ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సలార్: సీజ్ ఫైర్’ (Salaar: Part 1 Ceasefire) సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు ఈ యాక్షన్ థ్రిల్లర్కు ‘ఏ’ సర్టిఫికెట్ను జారీ చేసింది.
అన్షుల్ మిశ్రా అనే ఈ కుర్రాడు నాలుగేళ్ల క్రితమే బీటెక్ పూర్తి చేసినా.. తన విద్యార్హతకు తగిన ఉద్యోగాలు మాత్రం దొరకలేదు. దీంతో తండ్రితో కలిసి వ్యవసాయం వైపు అడుగులు వేశాడు. అందరిలా కాకుండా వెరైటీగా ఆలోచించి ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు.
Karnataka కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించా�
పరిమితికి మించి మద్యం సేవించినప్పుడు గానీ, ఆరోగ్య పరిస్థితులు సహకరించనప్పుడు కనీసం ఒక పెగ్గు వేసుకున్నా గానీ.. వాంతులు రావడం సహజం. కాబట్టి.. ఈ విషయాన్ని ఎవ్వరూ పెద్దగా సీరియస్గా తీసుకోరు. ఒక రోజంతా విశ్రాంతి తీసుకుంటే..
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పోసాని కృష్ణ మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ కలలు కంటోందని.. తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే ఇక్కడ జగన్ గెలుస్తాడు అని చెప్పరు ఓడితే మాత్రం అది జరుగుతుంది అంటున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి, జగన్ ప్�
రైతుపై దాడి చేసి చంపిన పులిని చంపాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ప్రాణాంతక చర్యలను ఆశ్రయించే ముందు పులి నరమాంస భక్షకమని అధికారులు నిర్ధారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేశారన్నా వార్త తనకు ఇప్పుడే తెలిసిందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. ఓఎస్డీ ద్వారా సమాచారం అందిందన్నారు. ఆర్కే ఎందుకు రాజీనామా చేశారన్న స్పష్టత గురుంచి తనకు తెలియదన్నారు.
Day-Night Test డే నైట్ టెస్టులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో సీజన్లో భారత దేశవాళీ సీజన్ పురుషుల, మహిళల క్రికెట్ జట్లకు పింక్ బాల్ టెస్ట్ మ్యాచులను షెడ్యూల్ చేయలేదు.
ICC Award: నవంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు రేసులో ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్వెల్, టీమిండియా ఆటగాడు మహ్మద్ షమీ ఈ అవార్డు కోసం పోటీ పడ్డారు. అయితే ఐసీసీ మాత్రం ఎక్కువ ఓట్లు వచ్చిన ఆటగాడినే ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఓట్ల ఆధారంగా ట్రావిస్ హెడ్ను విజేతగా ప్రకటించింది.